Raghu Ram Rajan on Adani | కేవలం 600 కోట్ల డాలర్ల నిధులతో అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ కొనుగోలు చేస్తున్న నాలుగు మారిషస్ ఫండ్లపై సెబీ ఎందుకు దృష్టి సారించలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశ్నించారు. దేశ వ�
మైనార్టీ వ్యతిరేక ముద్ర దేశానికి మంచిది కాదు. దేశీయ వాణిజ్యంపై ఇది దుష్ప్రభావం చూపుతుంది. భారతీయ వస్తువుల మార్కెట్ దెబ్బతింటుంది. భారతదేశం పట్ల ప్రపంచ దేశాల దృక్పథం మారుతుంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరేండ్ల క్రితం జరిపిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం..దేశ ఆర్థికాభివృద్ధికి గండికొట్టిందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పలు ఆర్థికాంశా�