సమాజం ఉత్పత్తి చేసే, వినియోగించే ఆర్థిక వస్తువులు, సేవల పరిమాణం, నాణ్యతలో పెరుగుదల దేశ ఆర్థిక వృద్ధిని వివరిస్తాయి. వృద్ధిని తరచూ గృహ ఆదాయంలో పెరుగుదల లేదా జీడీపీ పెరుగుదలగా కొలుస్తారు. అయితే ఇది సమగ్ర వి
corona | దేశంలో కొత్తగా 6358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,99,691కి పెరిగింది. ఇందులో 3,42,43,945 మంది మహమ్మారి నుంచి కోలుకోగా
Hyderabad clean city | దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరుగుతున్నదని, 100శాతం మురుగును ప్రతి రోజూ శుద్ధి చేయడమే లక్ష్యంగా జలమండలి అధికారులు పనిచేయాలని మంత్రి కేటీఆర్
అఫ్గానిస్థాన్పై ఉత్కంఠ విజయం అండర్-19 ఆసియాకప్ దుబాయ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత జట్టు.. అండర్-19 ఆసియా కప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన పోరులో భా�
న్యాయస్థానం ఆదేశాలను అమలు పరచాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థే నిర్లక్ష్యం వహించడం దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను ఈ నేపథ్�
లాహోర్: పాకిస్థాన్, భారత్కు బద్ధ శత్రువన్న సంగతి తెలిసిందే. ఆ దేశాధినేతలు భారత్ పట్ల ఎప్పుడూ తమ అక్కసను వెళ్లగక్కుతుంటారు. కయ్యానికి కాలు దువ్వుతుంటారు. ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా దీని�
అండర్-19 ఆసియా కప్ దుబాయ్: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో యువ భారత జట్టు 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అండర్-19 ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో శనివారం జరిగిన పోరులో భారత్ చివరి బం�
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శనివారం నాటికి ఈ సంఖ్య 415కు చేరిందని, 115 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 108 ఒమిక్రాన్ కేసులతో టాప్లో మహారాష్ట్ర ఉ�
Coronavirus | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,
ఈ విభాగంలో 6,537కు పెరిగిన గ్రామాల సంఖ్య తెలంగాణకు మరో జాతీయ రికార్డుప్రకటించిన స్వచ్ఛభారత్ మిషన్ త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా కలిసొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం ఈ విభ�