హైదరాబాద్, జనవరి 3: ఐటీ, ఫార్మా హబ్గా కొనసాగుతున్న హైదరాబాద్..భవిష్యత్తులో ఈవీల హబ్గా మారబోతున్నది. ఇప్పటికే పలు దేశీయ సంస్థలు ఇక్కడ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలో
డిసెంబర్లో 37.29 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, జనవరి 3: తాజాగా ముగిసిన డిసెంబర్ నెలలో దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగి రికార్డుస్థాయిలో 37.29 బిలియన్ డాలర్లకు చేరాయి. ఒక నెలలో ఈ స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే ప్�
న్యూఢిల్లీ, జనవరి 3: దేశంలో గోల్డ్ ఎక్సేంజ్ ఏర్పాటుకు ట్రేడింగ్ ఎక్సేంజ్లకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతిచ్చింది. ఈ మేరకు వాల్ట్ మేనేజర్ల నియమ, నిబంధనలను సోమవారం విడుదల చేసింది. గతేడాది సెప్టె�
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ గతేడాది రికార్డు స్థాయిలో వాహన ఎగుమతులు చేసింది. 2021లో 2,05,450 యూనిట్లను ఎగుమతి చేసినట్లు సోమవారం సంస్థ ప్రకటించింది. ఒక ఏడాది కాలంలో ఈ స్థాయిలో ఎగుమతులు చేయడం ఇదే తొలిసారి అ
Corona | దేశంలో కరోనా (corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా బాధితులు అధికమవుతున్నారు. తాజాగా దేశంలో కొత్తగా 33,750 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,49,22,882కు చేరాయి.
Vaccine for kids | 15-18 ఏండ్ల వయస్సు వారికి సోమవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ పిల్లల వ్యాక్సినేషన్పై పలు సూచనలు
హ్యూస్టన్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఆటోపైలట్ టీమ్లో తొలి ఉద్యోగిగా భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి చేరారు. ఈ విషయాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. తన ఆట�
Omicron | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా నలుమూలా వ్యాప్తి చెందుతుండటంతో మహమ్మారి బారినపడుతున్న వారిసంఖ్య
Covaxin Vaccine | తాలిబన్ల పాలన మొదలైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. పేదరికం, ఆకలి, నిరుదోగ్యం భారీగా పెరిగింది. ఈ క్రమంలో కరోనాతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కోవడం �
New year Greetings: ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం వెల్లివిరిసింది. రెండు దేశాల సైనికులు పరస్పరం
Corona cases | దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో కరోనా కేసులు (Corona cases) కూడా భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం 16 వేలకుపైగా కేసులు రికార్డవగా, కొత్తగా 22,775 మంది కరోనా బారిన పడ్డారు.
ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలి రాష్ర్టాలకు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు హోం టెస్టింగ్ కిట్లతో ఇంటివద్ద కూడా సొంతంగా పరీక్షలు చేసుకోవచ్చు లక్షణాలు ఉంటే సెల్ఫ్ ఐసొలేషన్కు వెళ్లాలి కరోనా నేపథ్య�
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్తో తొలి మరణం సంభవించిందా? ఈ వేరియంట్ సోకి మహారాష్ట్రకు చెందిన 52 ఏండ్ల వ్యక్తి మంగళవారం చనిపోయాడు. పింప్రీ చించ్వాడ్లోని ఓ దవాఖానలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అయితే, దీన్ని ఒ�
దుబాయ్: అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత జట్టు.. ఎనిమిదోసారి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీ చేజిక్కించుకుంది. నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేసుకుంటూ ఫైనల్ చేరిన యువ భారత్.. శుక్రవారం భారీ వ�
Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యి దాటాయి. కరోనా కొత్త వేరియంట్ క్రమంగా దేశం మొత్తం విస్తరిస్తున్నది. ఇప్పటివరకు 23 రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి