భారత్, టర్కీ, దుబాయ్లో వ్యాపార విస్తరణ నిమిత్తం అధికారులకు ముడుపులు చెల్లించిన కేసులో టెక్ దిగ్గజం ఒరాకిల్కు అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) భారీ జరిమానా విధించింది.
దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన మోదీ సర్కారు.. మరో రూ.6 లక్షల కోట్ల అప్పు తీసుకొనేందుకు సిద్ధమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం (అక్టోబర్ - మార్చి) కోసం రూ.6 లక్షల కోట్లు అప్పు చేయనున్నట్టు కేంద్ర ఆర్థి�
బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్తోనే సాధ్యమని చెక్ రిపబ్లిక్లోని ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ముద్ర అనివార్యమని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని
దేశంలో మహిళల సంతానోత్పతిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. గడిచిన పదేండ్లలో సాధారణ సంతానోత్పత్తి రేటు (జీఎఫ్ఆర్) 20% తగ్గిపోయినట్టు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-2020 తెలిపింది. అక్షరాస్యత, అత్యాధునిక గర్భన�
భారత్లో ద్రవ్యోల్బణం తగ్గదని, రిజర్వ్బ్యాంక్ గరిష్ఠనిర్దేశితస్థాయి అయిన 6 శాతంపైనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ధర్నాలు, దీక్షలు చేయలేదు. ప్రజల గుండె చప్పుడు తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరూ అడగకముందే నూతన పార్లమ�
దేశవ్యాప్తంగా 30 ఏళ్లకు పైబడి జిల్లా, తాలుకా దిగువ కోర్టుల్లో లక్ష పై చిలుకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్
పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో మేటి జట్టుతో మెరుగైన ప్రాక్టీస్ కోసం నిర్వహిస్తున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి చేజిక్కిం�
భారత్లో త్వరలో సముద్ర గర్భంలో బుల్లెట్ రైలు దూసుకుపోనున్నది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం సముద్రం అడుగున 7 కిలోమీటర్లు టన్నెల్ నిర్మించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేష�
Viral Video | కోతితో కొట్లాటకు దిగిన కోడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఎత్తైన రాయిపై కోతి, కోడి కూర్చున్నాయి. ఆ రాయి వెనుకాలే ఓ దేవుడి విగ్రహం ఉంది. ఇక కోతి రాయి కొనభాగాన కూర్చొని ఉంది. లోపలి వైపు కోడి.. కోత�
కేసీఆర్ నాయకత్వం, వ్యూహాలు దేశానికి అవసరమని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) సీనియర్ నేత, కేరళలోని కొల్లాం ఎంపీ, మాజీ మంత్రి ఎన్కే ప్రేమచంద్రన్ చెప్పారు.