IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. పుజారా క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇప్పటికే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ క్యాచ్ అవుట్ అయిన విషయం తెలిసి
Covid Cases | దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో కూడా కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. థర�
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడవ టెస్టులో ఆడేందుకు ఫిట్గా ఉన్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. రెండవ టెస్టుకు మిస్ అయిన కోహ్లీ.. ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేప్ టౌన్ వేదికగా రేపటి నుంచి మ�
Covid-19 | దేశంలో కరోనా (Corona cases) మరహమ్మారి మరోసారి జూలు విదిల్చింది. గత మూడు రోజులుగా ప్రతిరోజు లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా లక్షా 70 వేలకుపైగా మంది కరోనా బారినపడ్డారు
కరోనాతో 285 మంది మృత్యువాత 3,071కి చేరిన ఒమిక్రాన్ కేసులు ఆర్-నాట్ విలువ 4గా నమోదు ఫిబ్రవరి 1-15 మధ్య పీక్స్టేజ్కి కేసులు ఐఐటీ మద్రాస్ పరిశోధకుల అంచనా న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నది. రోజ�
90% మందిలో పెరిగిన ప్రతిరక్షకాలు: భారత్ బయోటెక్ హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : కొవాగ్జిన్ బూస్టర్ డోస్తో మంచి ఫలితాలు వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది. బూస్టర్ డోస్పై నిర్వహించిన ఫేజ్-2 ఫలిత
సీపీగ్రామ్తో అన్ని రాష్ర్టాలు, జిల్లాల పోర్టళ్ల ఏకీకరణ 24వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు విజయవంతం ‘హైదరాబాద్ డిక్లరేషన్’కు ఏకగ్రీవ ఆమోదం హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఎమర్జింగ్ టెక్నాలజీల్లో భా�
214 రోజుల తర్వాత ఇదే తొలిసారి దేశంలో ఉగ్రరూపం దాల్చిన కరోనా 3 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు విదేశాల నుంచి వచ్చినవారికి 7 రోజుల హోంక్వారంటైన్ తప్పనిసరి న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. �
2021-22పై కేంద్రం అంచనా న్యూఢిల్లీ, జనవరి 7: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ జీడీపీ 9.2 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) జాతీయ ఆదాయంపై తమ తొలి ముందస్తు అంచనాలను �