నేడు భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే కెప్టెన్గా రాహుల్.. ఆటగాడిగా విరాట్ మధ్యాహ్నం 2.00 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ఎన్నో అంచనాలతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టి అనూహ్యరీతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన ట�
నేడు అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్ సాయంత్రం 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో తరోబా: భారీ అంచనాల మధ్య అండర్-19 ప్రపంచకప్లో అడుగుపెట్టి.. తొలి మ్యాచ్లో పటిష్ట దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన యువ భారత జట్టు.. రెండో
ముంబై : కొన్నిరోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పలు చోట్ల స్థిరంగా కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరల ఆధారంగా ఇంధన ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే..? దేశంలోని ప్రధాన నగరాల్లో… ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41, డీజిల్ ధర రూ.86.67,హై
టాప్-10 భారతీయ శ్రీమంతుల సంపదతో దేశంలోని ప్రతీ చిన్నారికి 25 ఏండ్లు ఉచిత విద్య ఆక్స్ఫామ్ ఇండియా అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ/దావోస్, జనవరి 17: భారతీయ సంపన్నులలో టాప్-10 ధనవంతుల సంపదతో దేశంలోని ప్రతీ చిన్�
కొవిడ్కు ముందునాటి కంటే పరిస్థితులు మెరుగు గతం కంటే అతితక్కువ పెట్టుబడులు సాధించిన ఏపీ తమిళనాడు, గుజరాత్ తొలి, ద్వితీయ స్థానాల్లో తాజా సర్వే నివేదికలో ‘ప్రాజెక్ట్స్ టుడే’ వెల్లడి హైదరాబాద్, జనవరి 17 :
Corona | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా వరుసగా రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 2.58 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
7,743కు చేరిన ఒమిక్రాన్ కేసులు న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో 2,71,202 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. 314 మంది వైరస్తో మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం వెల
లండన్: భారత దేశానికి చెందిన ఓ పురాతన విగ్రహాన్ని ఇంగ్లండ్ తిరిగి అప్పగించింది. 40 ఏండ్ల క్రితం స్మగ్లర్లు యూపీలోని లోఖారీ గ్రామంలోని ఆలయం నుంచి దీనిని ఎత్తుకెళ్లి విదేశాలకు తరలించారు. ఆ విగ్రహం ఇటీవల ఇం
అండర్-19 ప్రపంచకప్ జార్జ్టౌన్: అండర్-19 ప్రపంచకప్లో యువ భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్-‘బి’లో భాగంగా జరిగిన మొదటి పోరులో టీమ్ఇండియా 45 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాట�
ప్రపంచ చాంపియన్పై జయభేరి ఇండియా ఓపెన్ టైటిల్ సొంతం న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ సంచలన ప్రదర్శనతో ప్రపంచ చాంపియన్ను చిత్తు చేస్తూ ఇండియా ఓపెన్ టైటిల్ పట్టాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూ�
Coronavirus | దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో
Covid Vaccine | ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు దేశంలో టీకా పంపిణీ ప్రక్రియను ప్రారంభించి నేటికి ఏడాది పూర్తయింది. ఫ్రంట్ లైన్ వారియర్లతో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్�
Minister KTR | దేశీయ మార్కెట్లోకి టెస్లా వాహనాల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి కృషి చేస్తున్నామని అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ టెస�
Minister KTR | సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొందరు వన్ ఇండియా అని అంటున్నారు. భారతదేశమంతా ఒకటి ఉండాలని నేను చెప్తున్నానని కేటీఆర్ పేర్కొ�