దేశంలో అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్ భారత్ డ్రోన్ మహోత్సవ్ ఈనెల 27న ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ ఫెస్టివల్ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారం�
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 2124 కేసులు నమోదవగా, కొత్తగా మరో 2628 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇది నిన్నటికంటే 24 శాతం అధికం.
డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో భాగంగా బుధవారం కేటీఆర్ను కలిసిన సేల్స్ఫోర్స్ సీఎఫ్వో అమీ వీవర్ ట్విట్టర్లో.. ‘రెండేండ్ల తర్వాత కేటీఆర్ను కలుసుకోవడం సంతోషంగా ఉన్నది. ప్రపంచానికి హైదరాబాద్ నుంచి ప్రా�
శాంసంగ్ యూకే, ఐర్లాండ్ వెబ్సైట్స్లో హల్చల్ చేస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం13 త్వరలో లాంఛ్ కానుంది. బడ్జెట్ ధరలో రూ 15,000లోపు ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రానుంది. టిపికల్ డిజైన్తో ఈ డివైజ్ ఆకట్టు�
భారత్లో జూన్ 2న కియా ఈవీ6 లాంఛ్ కానుంది. కియా ఈవీ6 బుకింగ్స్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. దిగుమతి చేసుకోనున్న ఈ వెహికల్ భారత్లో కియా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కానుంది. ఆల్ ఎలక్ట్రిక
Corona cases | దేశంలో మరోసారి కరోనా కేసులు 2 వేలు దాటాయి. మంగళవారం 1,675 మందికి పాజిటివ్రాగా, తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి.
సూపర్ కండక్టింగ్ కేబుల్ సిస్టమ్ గురించి వివరించిన పాలమూరు వాసి హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భే�
విభజన రాజకీయాలతో దేశానికి ప్రమాదం న్యూఢిల్లీ, మే 24: సమాజంలో విభజన తీసుకొచ్చేలా రాజకీయాలు చేయటం, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవటం వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతున్నాయని ప్రపంచ బ్యాం�
రష్యా- ఉక్రెయిన్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై జపాన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రతీ ఒక్క దేశం వారి వారి సొంత నిర్ణయాలు తీసుకునే
తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనుసరించే ఏకైక ఆయుధం.. మత విద్వేషం. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, నిరుద్యోగం, ధరాఘాతం వంటి సమస్యలను పరిష్కరించకుండా.. కనీసం వాటిపై సమాధానం కూడా చెప్పకుండ�
ఆరంభం నుంచి ఆధిక్యంలో ఉండి.. ఆఖర్లో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చే అలవాటు మార్చుకోని భారత్.. మరోసారి చక్కటి చాన్స్ కోల్పోయింది. హాకీ ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ చివరి నిమిషాల్లో పట్టు వదిలేసిన భారత్ ‘డ్రా’తో సర