బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ను బహిష్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. గాల్వన్ ఘర్షణలో పాల్గొన్న చైనా ఆర్మీ కమాండర్ ఫబావోను ఒలంపిక్ టార్చ్బేరర్గా చైనా ఎంపిక చేయడాన
Corona cases | దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో గరిష్ఠానికి చేరిన రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 1.72 కేసులు నమోదవగా, తాజాగా అవి 1.49 లక్షలకు తగ్గాయి
Winter Olympics | చైనాలోని బీజింగ్ వేదికగా వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics) ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమయింది. ప్రఖ్యాత బీజింగ్ జాతీయ స్టేడియం (బర్డ్నెస్ట్)లో ప్రారంభోత్సవ వేడుకలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నరేంద్రమోదీ రాజ్యాంగం అమలవుతున్నదని మండిపడ్డార�
ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ‘మాది భిన్నమైన పార్టీ.. ఒక్క చాన్స్ ఇవ్వండి’ అంటూ ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. రాష్ర్టాల హక్కులను హరి�
భారత రాజ్యాంగం ద్వారా సమానతను సాధించే దిశగా దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థ ముందుకు సాగాలని అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగం మౌలిక లక్ష్యం కూడా అదే. మనది సామ్యవాద, లౌకిక, గణతంత్ర ప్రజాస్వామ్య దేశం. ‘భారత
భారత్, పాక్ మధ్య స్నేహ సంబంధాలు విపరీతంగా దెబ్బ తిన్న విషయం విదితమే. ఇరు దేశాలు కూడా చర్చల విషయంలో గానీ, భేటీల విషయంలో గానీ చాలా స్తబ్దుగా వున్న విషయం తెలిసిందే. అయితే తెర వెనుక భారత్, పాక్ మ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. బుధవారం 1.61 లక్షల కేసులు నమోదవగా, తాజాగా లక్షా 72 వేల మంది కరోనా బారినపడ్డారు. ఇది నిన్నటికంటే 6.8 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ కేసులు పె�
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా రెండో రోజూ రెండు లక్షలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం లక్షా 67 వేల కేసులు రికార్డవగా, తాజాగా మరో లక్షా 60 వేల మంది కరోనా
పరిచయం చేయనున్న ఆర్బీఐ బడ్జెట్లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ తర్వాత డిజిటల్ రుపీని పరిచయం చేస్తుందని కేంద�
పదిశాతం వాటా విక్రయించే యోచనలో కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే.. సమాజంలో అనేక వర్గాలు వ్యతిరేకిస్తున్నా, ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వాటా విక్రయానికి కేంద్�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో కరోనా కేసులు ఇటీవలితో పోలిస్తే తగ్గుతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు 24 గంటల వ్యవధిలో 1,67,059 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 1,192 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం క�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లోకి కొత్తగా 75 సంస్థలు వచ్చిచేరాయి. ఆయా సంస్థలు నికరంగా రూ.89 వేల కోట్ల నిధులను సమీకరించాయి. వీటిలో టెక్నాలజీ స్టార్టప్లు అత్యధికంగా నిధులను సేకరిం
విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో కేవలం 54.1 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక సర్వే వెల్లడించిం