భారతీయ స్త్రీలకు బొట్టు అనేది సంస్కృతిలో భాగమని, ఆ ఉద్దేశంతోనే మంగళవారం నుంచి క్రైస్తవ మహిళలకు స్వచ్ఛంద బొట్టు ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు
న్యూఢిల్లీ: దేశ భద్రతకు సమస్య ఉన్న నేపథ్యంలో 54 చైనా యాప్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. నిషేధిత జాబితాలో స్వీట్ సెల్ఫీ హెడ్, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్,
Corona cases | దేశంలో కరోనా రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 49 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 34 వేలకు దిగివచ్చాయి. నిన్నటికంటే ఇవి 24 శాతం తక్కువని
సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అడగటంలో తప్పేలేదని, అడిగే హక్కు ఆయనకు ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం ప్రసం�
పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తూ దేశాన్ని ఆగం పట్టిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పిచ్చెక్�
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణతో ఎందుకు గొడవపెట్టుకొంటున్నారని, అసలు మనసులో ఆయన ఏమున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. శనివారం యాదాద్రి భువనగిరిలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మాట్లాడిన సీఎం.. ‘తెలంగ�
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న క్వాడ్ సమావేశంపై చైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమను అడ్డుకోవడానికే క్వాడ్ సమావేశం జరిగిందని, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసే మాత్రం ఈ కూటమి ఎప్పటికీ సక్సెస్ మ�
అహ్మాదాబాద్: వెస్టిండీస్తో జరుగుతున్న మూడవ వన్డేలో ఇండియా అతికష్టంగా పరుగులు సాధిస్తోంది. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్లు హాఫ్ సెంచరీలు చేశారు. అయితే ఈ ఇద్దరూ నాలుగో వికెట�
Corona | దేశంలో కొత్తగా 58,077 కరోనా (Corona) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,25,36,137కు చేరాయి. ఇందులో 4,13,31,158 మంది వైరస్ నుంచి బయటపడ్డారు
బీజేపీ, ప్రధాని మోదీ దేశానికి పట్టిన శని అని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కడం తగదని హితవుపలికారు. గురువారం నల్లగొండ జిల్లా దేవరక
దేశీ వేరబుల్స్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ మరో బడ్జెట్ స్మార్ట్వాచ్ను భారత్లో లాంఛ్ చేసింది. నింజా సిరీస్లో ఫైర్ బోల్ట్ నింజా ప్రొ మ్యాక్స్ను కంపెనీ ప్రవేశపెట్టింది.
Corona cases | దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,084 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,24,78,060కు చేరాయి.