బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నార�
ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 22 : అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం తరహాలో భారత దేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరమని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల�
దేశాభివృద్ధిని కాంక్షించే వారు ఆదివారం ‘హార్వర్డ్ ఇండియా’ సమ్మేళనంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని వినితీరాలి. 2030 నాటికి భారత్ను వేగవంతంగా అభివృద్ధి చేసే విషయమై యువ మం�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 16,051 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 206 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దే
భారత్ తన బలమైన మానవ వనరులు, ఆలోచనాశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉ�
ప్రధాని మోదీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. జనాభా గణనలో కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు బీజేపీలోని బీసీ నేతలంతా
హైదరాబాద్ : భారతదేశంలో ఉన్న వనరులు, అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే భారతదేశ పురోగతి ఆపడం ఎవరి తరం కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 2030 నాటికి భారతదేశ అభివృద్ధి అనే అం�
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 19,968 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,28,22,473కు చేరాయి. ఇందులో 4,20,86,383 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 5,11,903 మంది మరణించారు. మరో 2,24,187 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, కరోనా మూ�
ప్రధాని మోదీ గొప్ప నాయకుడని బీజేపీ తమ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇదంతా ప్రచారార్భాటమే! ‘ పైన పటారం, లోన లొటారమనీ, మోదీ పాలన డంబాచారం’ అని ప్రపంచమంతా కోడై కూస్తున్నది. వివిధ దేశాలలో ఆర్థిక పరి�
పూర్తి ఆధిపత్యంతో ఇప్పటికే సిరీస్ పట్టేసిన టీమ్ఇండియా.. నామమాత్రమైన ఆఖరి పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో రోహిత్ సేన చివరి మ్యాచ్ ఆడ
బీజింగ్: ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సమావేశాలను 2023లో ఇండియాలో నిర్వహించనున్నారు. ఆ సమావేశాలను నిర్వహణ హక్కులను ఇండియా గెలుచుకున్నది. బీజింగ్లో జరిగిన సమావేశంలో భారత బృందం పాల్
కోల్కతా: వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటికే ఇండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో 8 పరుగుల తేడాతో విక్టరీ కొట్టి