India | ఉక్రెయిన్లో రష్యా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) ఓటింగ్కు భారత్ దూరంగా ఉన్నది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా దాడిని ఖండి�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శమని కేంద్రప్రభుత్వం గత ఏడాది చివరలో విడుదల చేసిన ‘గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్' స్పష్టం చేసింది. వాణిజ్యం, పరిశ్రమలు, సాంఘిక సంక్షేమంలో ఇతర ర
ఉక్రెయిన్లో దాదాపు 20 వేల మంది భారతీయులు చిక్కుకుపోయారు. తమను వెంటనే స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వానికి వారు విజ్ఞప్తిచేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని వీడియో రూపంలో తమ ఆవేదన�
ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై గురువారం రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇటీవల జరిగిన పరిణామాల గురించి పుతిన్ మోదీకి వివరించారు. ఈ క్రమంలో నాటో, రష్యా మధ్య నెలకొన్న భిన
అభయారణ్యాల్లో రహదారులతో పాటు వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్పాస్ లు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన గురు�
‘న్యాయం అందించడంలో జాప్యం న్యాయ నిరాకరణ కిందే లెక్క’ అన్నది మౌలిక సూత్రం. దేశభద్రత వంకతో కేంద్రప్రభుత్వం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేలా ‘పెగాసస్' ఇజ్రాయిలీ సాంకేతికతను వాడి వ్యక్తుల టెలిఫోన్
అభివృద్ధి, వికాసాల్లో రంగం ఏదైతేనేమి అన్నింటా అగ్రగామిగా తెలంగాణ దూసుకుపోతున్నది. దీనికి ‘రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్టు’ సాక్ష్యంగా నిలుస్తున్నది. తాజా నివేదిక ప్రకారం.. వృద్ధిరేటు,
త ఐదేండ్లలో (2015-16 నుంచి 2019-20) తలసరి ఆదాయ (ప్రస్తుత రేట్ల ప్రకారం) వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణదే మొదటి స్థానం. మొత్తంగా తలసరి ఆదాయ వృద్ధి రేటులో సిక్కిం 13.7 శ�
ఆరోగ్య రంగంలో జాతీయ సగటు కంటే తెలంగాణ పనితీరు బాగుందని రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వైద్యరంగ
రాజ్యాంగంలోని మొదటి అధికరణం ఏమంటున్నది? ‘భారత్ అంటే రాష్ర్టాల సమాహారం’ అని చెప్తున్నది. రాజకీయ పరిభాషలో ‘రాష్ర్టాల సమాహారాన్ని సమాఖ్య అని కూడా అంటారు. అయితే రాజ్యాంగంలో మాత్రం సమాఖ్య అన్న పదాన్ని ఎక్క�
సిద్దిపేట : జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. తప్పకుండా ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడి నాకిచ్చిన
Corona | దేశంలో కరోనా (Corona) కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 13 వేల కేసులు నమోదవగా, కొత్తగా అవి 15 వేలు దాటాయి. రోజువారీ కేసులు తగ్గడం, కోలుకునేవారి సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు