చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అనేది పాత సామెత. చేతులు కాలాక కూడా ఆకులు పట్టుకోకపోవటం అన్నది కొత్త సామెత. కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది ఇది. లోక్సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఘోర పరాజయాలు, పా�
Corona | దేశంలో కరోనా రోజువారీ పాజిటివ్ కేసులు (corona cases) పది వేల దిగువకు పడిపోయాయి. ఆదివారం 10 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 8 వేలకు తగ్గాయి.
UNGA | ఉక్రెయిన్పై రష్యా దాడి అంశంపై చర్చించేదుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) నిర్ణయించింది.
ముఖ్యంగా యువతలో, మహిళల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తున్నది. అయితే, బీజేపీ పట్ల అసంతృప్తి పెరిగిపోతున్నప్పటికీ.. ఆ పార్టీని నిలువరించగల ప్రతిపక్షం కనుచూపుమేరలో లేకపోవటంతో.. ఏ పార్టీ పట్ల ఆసక్తి చూపని వారి
న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతోంది. ఈ విమానాల నిర్వహణ ఖర్చు రూ. 1.10 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. విమానాల వ్యవధి బట్టి మొత్తం మరి
భారత్ ఎల్లప్పటికీ శాంతినే కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. యూపీ ఎన్నికల సందర్భంగా బైరియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భం
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించినందుకు ప్రతిగా రష్యాపై అమెరికా విధిస్తున్న కఠిన ఆర్థిక ఆంక్షలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భూమిపై కూలిపోయే ప్రమాదం ఉన్నదని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్�
దేశవ్యాప్తంగా రూ.1,600 కోట్లతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేంద్రరంగ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) అమలు చేస్తుంది. ఈ పథకం ఐదేండ్ల ప
అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపుదలలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నదని కంపా నేషనల్ సీఈవో సుభాష్చంద్ర, వివిధ రాష్ర్టాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు ప్రశంసించారు. అటవీశాఖ జాతీయ సదస్సుకు హాజరైన అధిక�
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,499 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 255 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 23,5