న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 22,279 మందికి కరోనా వైరస్ సంక్రమించింది. అయితే నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 14 శాతం తగ్గింది. 60298 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంట�
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్లో భారత జట్లకు నిరాశ ఎదురైంది. సీనియర్ల గైర్హాజరీలో యువ షట్లర్లతో బరిలోకి దిగిన పురుషుల, మహిళల జట్లు నాకౌట్ దశకు చేరడంలో విఫలమయ్యాయి. గ్రూప్-‘ఎ’లో భాగంగా శుక్ర�
కివీస్ గడ్డపై పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు వరుసగా మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో మిథాలీరాజ్ బృందం ఏమాత్రం ప్రభ
వైద్యపరమైన సాధనాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు సాంకేతికతకు మెరుగులు దిద్దడం, వైద్య పరికరాల అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 24 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న బయో ఏ�
చైనాకు చెందిన 54 యాప్స్ను భారత ప్రభుత్వం తాజాగా నిషేధించిన విషయం తెలిసిందే. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంటూ భారత్ ఈ యాప్స్ను నిషేధించింది. ఈ అంశంపై డ్రాగన్ స్పందించింది. చైనాతో స�
Corona | దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,27,54,315కు చేరాయి. ఇందులో 4,19,10,984 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ తొలి పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. గ్రూప్-‘వై’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో భారత్ 2-3తో ఆతిథ్య మలేషియా చేతిలో ఓడింది. సీనియర్ల గైర్హాజరీలో
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ మూడో మ్యాచ్కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో అభిమానులను అనుమతించాలని బెంగాల్ క్రికెట్ సంఘం
కరోనా వైరస్ కారణంగా గత రెండేండ్లుగా రద్దవుతూ వస్తున్న ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. పటిష్ట ఏర్పాట్ల మధ్య రెండు దశలుగా సాగనున్న ఈ మెగా టోర్నీ తొలి అంచెకు గురువారం తెరలేవను�
Corona | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 27 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 30 వేలకు పెరిగాయి. నిన్నటికంటే ఇవి 11 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
1951లో దేశంలో తొలిసారిగా రాజ్యాంగ సవరణ జరిగింది. 1953లో భారత పార్లమెంటులో అంబేద్కర్ ప్రజలకు సమానత్వం ఇవ్వకుంటే రాజ్యాంగాన్ని తగలబెట్టవచ్చునని స్వయంగా ప్రకటించారు.
జయశంకర్ భూపాలపల్లి : దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రేగొండ మండల
కీవ్: ఉక్రెయిన్ నగరాలపై రష్యా వైమానిక దాడులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశంలో ఉన్న భారతీయులకు దౌత్య కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు, విద్యార్థులు తక్ష�