కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు సమర్పించి న బడ్జెట్ 2022-23 అభివృద్ధి నిరోధకంగా ఉన్నదని ఆర్థిక నిపుణులు అన్నారు. పడికట్టు పదాలతో ప్రజల ను మోసం చేయటంతప్ప చెప్పుకోవటానికి ఏమీలేద ని వ్యాఖ్యానించారు. బీజే�
అహ్మాదాబాద్: ఇండియా త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోయింది. విండీస్తో జరుగుతున్న రెండవ వన్డేలో పంత్, కోహ్లీలు స్వల్ప తేడాలో ఔటయ్యారు. 15 ఓవర్లలో ఇండియా 47 రన్స్ చేసి మూడు వికెట్లు కోల్పోయిం�
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 67 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 71 వేలకు చేరాయి. ఇది నిన్నటికంటే 5.5 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ
వచ్చే నెలలో జరుగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో నేడు ఏకైక టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నది. దాదాపు నెలన్నర ముందే మెగాటోర్నీ జరుగన
కశ్మీర్ అంశంలో పాకిస్థాన్కు మద్దతుగా హ్యూందాయ్, కియా, కేఎఫ్సీ చేసిన పోస్టులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రెస్టారెంట్ సైప్లె చైన్ పిజ్జాహట్ కూడా అదే తరహా పోస్ట్ చేసి వివాదంలో ఇర
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటం పనిగా పెట్టుకున్నది. లాభాల్లో ఉన్న వాటిని కూడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మోదీ కన్ను లాభ
భారత, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు గంటల్లోనే ఖతం టీ20 ప్రపంచకప్ దుబాయ్: చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఉండే క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుండ
తెలంగాణ ఘనకీర్తిని ఈసారి మన పల్లెలు దేశానికి చాటిచెప్పాయి. ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ పేరిట పార్లమెంటులోని దాదాపు 800 మంది ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాలకు అభివృద్ధి ప్రాతిపదికన కేంద్రం ర్యాంకులను ప్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరిని సంతోషపెడుతుందన్నారు. నిజానికి ఈ బడ్జెట్ పేదింటి వాళ్ల నుంచి పెద్దింటి వాళ్లద�
పచ్చని చెట్లే తోరణాలై, పరిశుభ్రతకు ఆలవాలమై అలరారుతున్న తెలంగాణ పల్లెలు దేశానికి కాంతిరేఖలై దారిచూపుతున్నాయి. పల్లె ప్రగతితో పల్లవిస్తున్న మన పల్లెలు మరోసారి జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామాలుగా నిలిచాయి
Corona cases | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తగ్గాయి. శుక్రవారం 1.49 లక్షల కేసులు నమోదవగా, తాజాగా 1.27 లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఇవి నిన్నటికంటే 9.2 శాతం తక్కువ
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో ‘రాజ్యాంగాన్ని మార్చాలి’ అన్న మాట రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం లేపటం చూశాం. రాజకీయ నాయకులు ఇంతలా కేసీఆర్ను ఎందుకు విమర్శిస్తున్నారనేది విస్మయం కలిగిస్�