న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలోని జనాభాలో 71 శాతం మందికి పోషకాహారం అందట్లేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మ్యాగజైన్ ఓ నివేదికలో వెల్లడించింది. పోషకాహారం అందక దేశంలో ఏటా 17 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహారలోపంతో శ్వాస కోశవ్యాధులు మధుమేహం, క్యాన్సర్, హృ ద్రోగాలు వస్తున్నాయని వివరించింది. పోషకాహార ధర వ్యక్తి సగటు ఆదాయం కంటే ఎక్కువ ఉండటంతో, ఆ వైపు చూడట్లేదని వెల్లడించింది.
నివేదికలో మరిన్ని అంశాలు: