Indian Doctors: రోటీన్ క్లీనింగ్ పద్ధతుల్నిపాటించాలని ఢిల్లీ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు. చైనాలో పిల్లల్లో నుమోనియా కేసులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన భారతీయ చిన్నారులకు సూచన చేశారు. ఎప్పటికప్పుడ
పొల్యూషన్ లెవెల్స్ విపరీతంగా పెరగడంతో కొత్త ఏడాదిలో శ్వాసకోశ వ్యాధులతో బాధపడే రోగుల సంఖ్య ఏకంగా 30 శాతం పెరిగిందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.
సీనియర్ కథానాయిక మీనా భర్త విద్యాసాగర్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. భర్త హఠాన్మరణం తాలూకు షాక్ నుంచి మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. శుక్రవారం త
న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలోని జనాభాలో 71 శాతం మందికి పోషకాహారం అందట్లేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మ్యాగజైన్ ఓ నివేదికలో వెల్లడించింది. పోషకాహారం అందక దేశంలో ఏటా 17 లక్షల మంది మృత్యువాత �