కాళ్ల కండరాల బలం మనిషి రోజువారీ జీవితంలో ఎంతో కీలకమైనది. నడవడం, మెట్లు ఎక్కడం, కుర్చీ నుంచి లేవడం వంటి సాధారణ పనుల నుంచి క్రీడల్లో మెరుగైన ప్రదర్శన వరకు అన్నింటికీ బలమైన దిగువ శరీరం అవసరం.
పిల్లల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో ఒకటి. వాటిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ - యూటీఐలు) అత్యంత సాధారణమైనవిగా వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగ
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అయితే కేవలం మంచి పదార్థాలు తినడం మాత్రమే కాకుండా, వాటిని ఎలా వండుతున్నాం, ఎలా తీసుకుంటున్నామన్నదీ చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులు చెబుతున్
చిన్నపిల్లల అభివృద్ధికి సరైన పోషకాహారం కీలకమని నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి కె.వి.కృష్ణవేణి అన్నారు. '8వ పోషణ పక్వాడ' కార్యక్రమాన్ని చర్లపల్లి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించార�
రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సీఎంతో ఆర్థికవేత్త కార్తిక్మురళీధరన్ గురువారం అసెంబ్లీలో భేటీ అయ్�
అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాలు ఉండే ఆహారాలను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాహారం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య స
Nutrition | గురువారం చిలిపిచెడ్ మండల కేంద్రమైన హైస్కూల్లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీవిద్యార్థులకు, సమతుల ఆహారం గురించి, ఎనీమియా చాలెంజ్ గురించి ఆమె తెలియజేశారు.
గర్భిణులు, బాలింతలతో పాటుగా ఐదేండ్ల లోపు చిన్నారులకు పోషకాహారం అందించడం వల్ల వారిలో రక్తహీనతను దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దవచ్చని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. పోషణ మాహ్ కార్య
పోషకాహారమే ఆరోగ్యానికి బలమని, పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని ఆలేరు ప్రాజెక్ట్ సీడీపీఓ స్వరాజ్యం అన్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రతి తల్లి శ్రద్ధ పెట్టాలన్నారు. తక్కువ ఖర్చుతోనూ పోషక విలువలున�
పోషకాహారం తీసుకోవడం ద్వారనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ధర్మపురి ప్రాజెక్ట్ సీడీపీఓ వాణిశ్రీ అన్నారు. పోషణమాసం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కస్తూరిభా విద్యాలయంలో ‘మీరు తినే ఆహారం మీ పెరుగుదల’ అ�
పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల ఐసిడిఎస్ సూపర్వైజర్లు మహేశ
ప్రతీ రోజు పోషకాహారాలు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా వైద్య, ఆరోగ్య ఉప వైద్యాధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడీ
పోషకాహారం... పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకూ అందరికీ అత్యవసరమే. ఒక కుటుంబంలో అన్ని వయసుల వాళ్లూ ఉంటారు. ఈ అందరి ఆహార అవసరాలు, ఆరోగ్య బాధ్యతలు ఆ ఇంటి కోడలి మీదే ఉంటాయి.