పోషకాహారంలో డ్రై ఫ్రూట్స్ భాగమని అందరికీ తెలుసు. ఇవి మనిషికి ఆరోగ్య సమస్యలు రాకుండా చేసి జీవితకాలాన్ని పెంచుతాయి. ఇదే విషయాన్ని ఇటీవల న్యూజెర్సీలోని హ్యాకెన్సాక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశో�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించినా ఒక్కో పిల్లల పోషకాహారం కోసం కేవలం రూ.8 చొప్పున మాత్రమే కేటాయిస్తోంది.
ఉదయాన్నే నిద్రలేసి..పిల్లలను మేల్కొల్పి..హుటాహుటినా వారిని స్కూల్ కు రెడీ చేసి.. ఏదో ఒకటి వండేసి బాక్స్ ఇచ్చేస్తే..అంతటితో ఆరోజు గట్టెక్కినట్టేనని చాలా మంది తల్లిదండ్రుల భావన.
ఒకప్పుడు మట్టికుండను సామాన్యుడి ఫ్రిజ్ అనేవాళ్లు! కానీ, ఇప్పుడు సామాన్యుడి కంటే సంపన్నులే మట్టి పాత్రల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మట్టికుండకు మళ్లీ ఆదరణ పెరగడం బాగానే ఉంది.
peddapally icds | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 26: పిల్లలకు ఎదిగే దశలో చదువు జ్ఞానాన్ని అందిస్తుందని అందుకే వారికి చిన్నతనం నుంచే మంచి పౌష్టికరమైన ఆహారం అందించాలని ఎఫ్సీఐ మేనేజర్ వెంకటేష్ సాగర్ అన్నారు.
పల్లీలు పచ్చిగానో, ఉడికించో, వేయించో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు తింటారు. కాస్త టైం పాస్కి బఠానీకి దోస్తీగా ఉండే వీటిని, నాలుగు అలా నోట్లో వేసుకు నమలడం చాలామందికి అలవాటు.
బాల్యం బలహీనమవుతున్నది. పిల్లలను రక్తహీనత (ఎనీమియా) వెంటాడుతున్నది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 వేల మంది బాలబాలికల్లో రక్తం శాతాన్ని పరిశీలిస్తే.. కేవలం 29 శాతం మంది
మహిళలకు నెలసరిలో ఎదురయ్యే సమస్యలను పోషకాహారంతో కట్టడి చేయవచ్చని జాతీయ పోషకాహార సంస్థ-ఎన్ఐఏ పరిశోధకులు తెలిపారు. మేలైన ఎంజైమ్లు కలిగిన గడ్డితో మోనోపాజల్ సిండ్రోమ్కు పరిష్కారం దొరుకుతుందని చెప్పార
అంగన్వాడీ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సీపీడీఓలు, సూపర్వైజర్లు ప్రతినెల నిర్దిష్టమైన తనిఖీలు చేయాలని సూ
నెయ్యి... మాట వింటేనే భారతీయులకు నోరూరిపోతుంది. ప్రాంతంతో పనిలేదు, అస్తిత్వంతో పోలిక లేదు. పొగలు కక్కే అన్నానికి తోడు ఇంకేమీ లేకపోయినా... ఓ చుక్క నెయ్యి జోడిస్తే అది పంచభక్ష్య పరమాన్నాలకు పర్యాయపదంగా మారిప�
వానకాలంలో వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. అపరిశుభ్ర వాతావరణం వల్ల ఆహారం త్వరగా కలుషితం అవుతుంది. ముఖ్యంగా మాంసాహారంతో ఈ సమస్య ఎక్కువ. బహుశా అందుకే ఈ పూజల కాలంలో దీన్ని దూరం పెట్టమని పెద్దలు చెప్పి ఉంటారు.
మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అన్నది ఏం తింటున్నాం అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనిషి ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ మూలాధారం. మనం తినే ఆహారంలోని పోషకాలను శోషించుకొని శరీరం అంతటికీ సరఫరా చేయటం
బయోటిన్.. ఈ పోషకం గురించి పెద్దగా విని ఉండం. కానీ, రాబోయే రోజుల్లో ఇది ట్రెండ్ కాబోతున్నది. బి విటమిన్లో భాగమైన బయోటిన్ గురించి రోజురోజుకూ సరికొత్త విషయాలు తెలియడమే ఇందుకు కారణం.