అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తు న్న రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా సేవలందించేందుకు చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,600 అంగ�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుండడంతో తల్లిదండ్రుల్లో మార్పు వస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తుండడంతో తమ పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా గ్రామ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి రాగిజావ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్డు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి గుడ్డుపై ‘తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ గుడ్డు’ పేరుతో స్టాంప్ వేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా
వైద్యఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకె.ముజీబుద్దీన్ అన్నారు. కామారెడ్డిలోని కళాభారతిలో బుధవార�
బడి వయసు పిల్లల్లో పొట్టనొప్పి సాధారణమే. చాలాసార్లు ఎలాంటి కారణమూ ఉండకపోవచ్చు. పేగుల్లో చలనం వల్ల నొప్పిగా అనిపించవచ్చు. అదీ కాసేపే. ఆ ఒక్కటీ తప్పించి ఏ ఇబ్బందీ ఉండదు.
గోడలపై రంగురంగుల అందమైన చిత్రా లు.. ఆకట్టుకునే ఆట బొమ్మలతో అంగన్వాడీ కేంద్రాలు ప్లేస్కూళ్లను తలపిస్తున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు ఆటాపాటలతో చదువు కూడా అందుతున్నది.
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి విజయలక్ష్మి అన్నారు. నిర్మల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో నాగమణి ఆధ్వర్యంలో మిల్లెట్స్ మాస్టర్ చెఫ్ కుకింగ్ పోటీలు శుక్రవారం ని
పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల నిబంధనలను ఏటా సడలిస్తున్న అధికారులు తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు.
నేటి బాలలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తూ చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేమైన దృష్టి సారించి వారి ఆరోగ్య వివ�
Spinach | పోషకాల లోపమా? ఎలాంటి సప్లిమెంట్స్ వాడాల్సిన పన్లేదు. తరచూ పాలకూర తింటే చాలు. అదే ఓ మల్టీ విటమిన్ డబ్బా. ఇందులో విటమిన్-ఎ,సి,కెతోపాటు ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలం.
: విద్యార్థులు, చిన్నారులు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ ఎల్లూభాయిబాబు, సర్పంచ్ బాలమణి సూచించారు. పోషణ్ పక్వాడ్ అభియాన్లో భాగంగా శామీర్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిరు ధాన్యాలపై అవ�
చిన్నారులే జాతి సంపద.. రేపటి పౌరులు ఆరోగ్యంగా ఉండడం ప్రధానం. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తున్న నార్నూర్, గాదిగూడ మండలాల్లో పోషణ లోపంతో సతమవుతున్న చిన్నారులు ఎంతో మంది ఉన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. విద్యార్థుల అనారోగ్య సమస్యలను దూరం చేసి జ్ఞాపక, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మానసిక ఒత్తిడిని దూరం చేయడమే లక్ష్య�