సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు రెట్టింపు పోషక విలువలు అవసరమవుతాయి. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో పో
ఆరోగ్యానికి, ఆహారానికి విడదీయరాని అనుబంధం ఉంది. రోజుకు ఎన్నిసార్లు, ఏఏ సమయాల్లో ఎంత తింటున్నాం అన్నదాన్ని బట్టి మనిషిని యోగిగా, భోగిగా, రోగిగా వర్గీకరిస్తున్నది ఆయుర్వేదం. ఇంతకీ మీరు ఏ విభాగం కిందికి వస�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సరికొత్త కార్యక్రమానికి అంకురార్పణ జరుగబోతున్నది. జిల్లాను పోషకాహారలోప రహితంగా తీర్చిదిద్దాలన్న మంత్రి కేటీఆర్ మార్గదర్శనం, కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో నేటి
న్యూఢిల్లీ, ఆగస్టు 19: పౌరులకు ప్రభుత్వం కల్పించాల్సిన విద్య, వైద్యం, పౌష్ఠికాహారం, గృహవసతి లాంటివి కనీస సదుపాయాలేనని, అవి ఉచితాలు కాద ని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ ఉద్ఘాటించారు. వాటిని పొందే హక్కు సంపన్
బిడ్డకు అమ్మ పాలు వరం.. సురక్షితం.. పౌష్టికాహారం.. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాల కన్నా తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. శిశువు సంపూర్ణ ఆరోగ్యం
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు పోషకాహార కిట్లు పంపిణీ చేసిన ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ముథోల్, ఆగస్టు 3 : అంగన్వాడీ చిన్నారులకు పోషకాహారం అందించాలని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బు�
పిల్లలకు తల్లిపాలు ఒక వరం. వాటిని మించిన పౌష్టికాహారం బిడ్డకు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరుకదు. పాలు ఇవ్వడం ద్వారా అటు తల్లికి.. వాటిని తాగడం ద్వారా బిడ్డకు ఆరోగ్యకరమని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. ఆరు నెలల వయస�
ముదురు గోధుమ రంగులో కనిపించే సీకాయలను ఎండబెట్టి చూర్ణం చేసి, జుట్టుకు పట్టిస్తే.. ఎన్నో ఉపయోగాలని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. సీకాయలోని శక్తిమంతమైన ఔషధ గుణాలు చుండ్రును నివారిస్తాయి. కేశాల కుదుళ్లను తేమ
శాస్త్రజ్ఞులు ఎంతో కృషిచేస్తున్నా తల్లిపాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేకపోతున్నారు. శిశువు శారీరక, మానసిక అవసరాలను తల్లిపాలు మాత్రమే పూర్తిగా తీర్చ గలవు. రక్షిత మంచినీటి సరఫరా లేని చోట, అపరిశుభ్రమైన ప
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ..నిత్యం ఏదో ఒక ఫిట్ నెస్, యోగా టిప్తో నెటిజన్లు, ఫాలోవర్లలకు మెలకువలు నేర్పిస్తుంటుంది మలైకా అరోరా (Malaika Arora). . ఈ బాలీవుడ్ (Bollywood) భామ చేసే యోగాసనాల స్టిల్స్, వీడియోలకు క్రేజ�
న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలోని జనాభాలో 71 శాతం మందికి పోషకాహారం అందట్లేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మ్యాగజైన్ ఓ నివేదికలో వెల్లడించింది. పోషకాహారం అందక దేశంలో ఏటా 17 లక్షల మంది మృత్యువాత �
డాక్టర్ కావాలనుకుంది. కానీ శాస్త్రవేత్త అయింది. నాడి పట్టుకొని పరీక్షించకపోతేనేం! ఆహార భారతం నాడిని పట్టుకుంది. ఎవరేం తినాలో, ఎంత తినాలో లెక్కకట్టి వివరిస్తున్నది. పోషకాహార విలువలను పల్లెపల్లెకూ చాటిచ�
చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే తాటి ముంజలు అంటే చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి నోళ్లలో నీళ్లూరుతాయి. ప్రత్యేకించి వేసవిలో లభించే పండ్లలో ముంజలు ఎంతో ప్రత