న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలోని జనాభాలో 71 శాతం మందికి పోషకాహారం అందట్లేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మ్యాగజైన్ ఓ నివేదికలో వెల్లడించింది. పోషకాహారం అందక దేశంలో ఏటా 17 లక్షల మంది మృత్యువాత �
డాక్టర్ కావాలనుకుంది. కానీ శాస్త్రవేత్త అయింది. నాడి పట్టుకొని పరీక్షించకపోతేనేం! ఆహార భారతం నాడిని పట్టుకుంది. ఎవరేం తినాలో, ఎంత తినాలో లెక్కకట్టి వివరిస్తున్నది. పోషకాహార విలువలను పల్లెపల్లెకూ చాటిచ�
చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే తాటి ముంజలు అంటే చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి నోళ్లలో నీళ్లూరుతాయి. ప్రత్యేకించి వేసవిలో లభించే పండ్లలో ముంజలు ఎంతో ప్రత
ఆహార పదార్థాలను ఎంచుకోవడంలోనే సగం ఆరోగ్యం ఇమిడి ఉంటుంది. ఎందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుని తినడం మంచిది. అయితే కొన్నిటిని తినొచ్చని తెలిసినా కూడా, వండుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. వాటిలో ఒకటి బూడి
మంత్రి సత్యవతి | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అంతరించిపోతున్న గిరిజన తెగలను కాపాడుకోవడం, వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వం పనిచేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా