2021-22 ఆర్థిక సర్వే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనా 8-8.5 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.2 శాతం చమురు ధరల అదుపు, సాధారణ రుతుపవనాలతో పాటు మరిన్ని కొవిడ్ వేవ్లు రాకపోతే వృద్ధి బావుంటుంది వ్య�
Union Minister Kapil Sharma | కేంద్ర పంచాయతీరాజ్శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పాక్లోనూ కలకలం సృష్టిస్తున్నాయి. ముంబైకి శివారు కళ్యాణ్లో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్ పాటిల్ ‘చూద్దా
Coronavirus | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,281 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 893 మంది మరణించినట్లు కేంద్ర
India-Israel friendship | భారత్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 30 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాలు స్నేహబంధాన్ని స్మరించుకున్నాయి. ఈ సందర్భంగా
ఎండెమిక్ అంటే వైరస్తో ప్రమాదం లేదని కాదు డబ్ల్యూహెచ్వో రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ న్యూఢిల్లీ, జనవరి 29: ఇండియాలో కొన్ని రాష్ర్టాలు, నగరాల్లో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ దేశవ్య�
న్యూఢిల్లీ: పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ను ఇండియాకు ఇజ్రాయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ డీల్ కుదిరిన తర్వాతనే.. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇండియా ఓటేసినట్లు తెలుస్తోంది. యూఎ
Corona cases | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, మరణాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం 6 వందల మందికిపైగా
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతి కోసం ఇండియా తొలి ఆర్డర్ వచ్చింది. బ్రహ్మోస్ యాంటీ షిప్ మిస్సైళ్ల కోసం పిలిప్పీన్స్ రక్షణశాఖ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నది. సుమారు 374 మిలియన్ల డాలర్ల
Corona cases | దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ రెండు లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మళ్లీ కేసులు పెరిగాయి. నిన్నటి కంటే ఇవాళ 11.7 శాతం కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,85,914 పాజిటివ్
Corona cases | దేశంలో కరోనా మహమ్మారి మూడో దశలో విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో మూడు వారాల వ్యవధిలోనే 50 లక్షలకుపైగా జనాభా కరోనా బారిన పడ్డారు.