రెండో వన్డేలోనూ భారత్ ఓటమి 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జయభేరి 2-0తో సిరీస్ కైవసం వన్డే కెప్టెన్సీ మార్పు.. టెస్టు సారథ్యానికి విరాట్ కోహ్లీ వీడ్కోలు.. భారీ అంచనాల మధ్య సుదీర్ఘ ఫార్మాట్లో సఫారీల చేతిల
అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థితో తొలి పోరు ఐసీసీ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల దుబాయ్: క్రికెట్ ప్రేమికులారా మరో ఆసక్తికర పోరుకు సిద్ధం కండి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరోమారు కదనరంగంల
Dolo 650 | కరోనా విజృంభించినప్పటికీ అత్యధికంగా వినియోగంలో ఉన్న మెడిసిన్ ఏదైనా ఉందా? అంటే.. అది కేవలం డోలో 650 అని చెప్పొచ్చు. సాధారణంగా జ్వరం వచ్చినా, ఒళ్లు నొప్పులతో
సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడి దేశంలో పొట్టచేత పట్టుకుని తిరుగుతున్న కోట్లాది నిరుద్యోగులు చేద్దామంటే కొలువు రాదు.. సాగిద్దామంటే వ్యాపారం లేదు. ఇది.. ఇప్పుడు దేశంలో ఉద్యోగం, ఉపాధి కరువైన కోట్లాదిమంది గోస.
నేడు భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే.. మధ్యాహ్నం 2.00 నుంచి స్టార్ స్పోర్ట్స్లో.. పార్ల్: తొలి వన్డేలో ఓటమి పాలైన టీమ్ఇండియా.. తిరిగి పుంజుకొని సత్తాచాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా
మార్కెట్లో మళ్లీ పెరుగుతున్న గోల్డ్ రేట్లు రూ.50 వేలకు చేరువలో తులం బంగారం న్యూఢిల్లీ, జనవరి 20: బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారం స్తబ్ధుగా ఉన్న పుత్తడి మార్కెట్లో ఇప్పుడు వేగంగా కదలికలు చ�
మూడు రోజుల్లో 1,800 పాయింట్ల పతనం ముంబై, జనవరి 20: విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరుపుతున్న కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజు పతనమయ్యింది. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 60,000 పాయి�
ముంబైలో ఇప్పటికే గరిష్ఠానికి కేసులు ఎస్బీఐ పరిశోధన నివేదిక వెల్లడి మార్చి 11నాటికి ఎండమిక్ దశకు కరోనా ఐసీఎంఆర్ నిపుణుడు సమిరన్ అంచనా దేశంలో కొత్తగా 2.82 లక్షల మందికి వైరస్ న్యూఢిల్లీ, జనవరి 19: కరోనా మూడో
31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం టెస్టు సిరీస్ పరాజయానికి వన్డేల్లోనైనా బదులు తీర్చుకుంటుందనుకున్న టీమ్ఇండియా మూడు మ్యాచ్ల సిరీస్ను పరాజయంతో ప్రారంభించింది. క్రీజులో కాసేపు కుదురుకుంటే బ్యాట�
India Extends Ban On Scheduled International Commercial Flights | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య మరోసారి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై విధించిన
22 వేలు దాటిన యాక్టివ్ కేసులు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మూడువేల కేసులు నమోదయ్యాయి. మంగళవారం 1,07,904 మందికి పరీక్షలు చేయగా.. 2,983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ సమ�
కొవిడ్ బాధితులకు కేంద్రం సూచన సవరణ మార్గదర్శకాలు విడుదల రోగులకు స్టెరాయిడ్లు సూచించొద్దు మధ్యస్థ, తీవ్ర లక్షణాలున్న వారికే రెమ్డెసివిర్ పరీక్షలు పెంచాలని రాష్ర్టాలకు సూచన న్యూఢిల్లీ, జనవరి 18: రెండు,
నేడు భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే కెప్టెన్గా రాహుల్.. ఆటగాడిగా విరాట్ మధ్యాహ్నం 2.00 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ఎన్నో అంచనాలతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టి అనూహ్యరీతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన ట�