తాజాగా 315 కరోనా మరణాలు 5,753కు చేరిన ఒమిక్రాన్ కేసులు గాల్లో 5 నిమిషాల వరకే కరోనా డేంజర్ మార్చి మధ్యలో థర్డ్వేవ్ తగ్గుముఖం! న్యూఢిల్లీ, జనవరి 14: దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,64,202 కొత్త
మూడో టెస్టులో భారత్ ఓటమి 7 వికెట్లతో నెగ్గిన దక్షిణాఫ్రికా 2-1తో సిరీస్ సొంతం పీటర్సన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ బుధవారం నుంచి వన్డే సిరీస్ షురూ సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలువాలనే దృఢ సంకల్పంత�
ముంబై: యెజ్డీ బైకులు మళ్లీ వస్తున్నాయి. దేశీయ మార్కెట్లోకి మూడు మోడళ్ళను తెస్తున్నది. ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం ధరలు రూ.1.98 లక్షల నుంచి రూ.2.09 లక్షల మధ్యలో నిర్ణయించింది. 334 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైకులు దేశవ్�
భారత్లో టెస్లా ప్రవేశంపై మస్క్ న్యూఢిల్లీ, జనవరి 13: దేశీయ మార్కెట్లోకి వాహనాల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి కృషి చేస్తున్నామని అమె�
పంత్ అజేయ శతకంభారత్ రెండో ఇన్నింగ్స్ 198 ఆలౌట్దక్షిణాఫ్రికా లక్ష్యం 212.. ప్రస్తుతం 101/2 తనపై వస్తున్న విమర్శలకు దీటుగా బదులిస్తూ.. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అజేయ శతకంతో విజృంభించినా.. ఆఖరి టెస్టులో టీ
6 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.59 శాతంగా నమోదు న్యూఢిల్లీ, జనవరి 12: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 6 నెలల గరిష్ఠానికి ఎగిసింది. డిసెంబర్లో 5.59 శాతంగా నమోదైంది. ఎగిసిన ఆహారోత్పత్తుల ధరలే ఇ
ప్రజలకు కేంద్రప్రభుత్వం హెచ్చరిక దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలు పెంచండి కనీసం 2 రోజులకు బఫర్ స్టాక్ పెట్టండి రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ దేశంలో కొత్తగా 1.94 లక్షల కేసులు న్యూఢిల్లీ, జనవరి 12: ఒమిక్రాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి భారత్ కంటే మెరుగ్గా ఉన్నదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్లో మంగళవారం ఇంటర్నేషనల్ చాంబర్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. పాక్లో
న్యూఢిల్లీ, జనవర్ 12: వారిద్దరూ అన్నదమ్ములు.. సరిహద్దులు వారిని 74 సంవత్సరాల పాటు విడదీశాయి. ఇప్పుడు సరిహద్దులు తెరుచుకోవడంతో ఒకరినొకరు కలుసుకొని బోరున విలపించారు. భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన నె
ఐదు వికెట్లతో విజృంభణ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 210 ఆలౌట్ రాహుల్, మయాంక్ విఫలం భారత్ రెండో ఇన్నింగ్స్ 57/2 ప్రపంచంలో రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికరపోరు జరుగుతున్నది. సుదీర్ఘ కాలంగా ఊరిస్తున్న
Corona cases | దేశంలో కరోనా మూడో వేవ్ ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. దీంతో మహమ్మారి బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నది.