‘పేదరికంలో ప్రపంచ రాజధానిగా ఉన్న నైజీరియాను ఇండియా దాటిపోయింది. ఇదే సమయంలో గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల్లో బిల్గేట్స్ను దాటి 4వ స్థానానికి చేరారు.
ఇవి భారతదేశానికి సంబంధించిన రెండు కఠినమైన వాస్తవాలు. ఇవే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు’ మరో ట్వీట్లో కేటీఆర్ పేర్కొన్నారు.