Tejashwi Yadav | ‘నేనే అసలు అదానీ అన్నట్లుగా దర్యాప్తు ఏజెన్సీలు వెంబడిస్తున్నాయి. సీబీఐ, ఈడీ గందరగోళంలో పడ్డాయా? లేక అదానీతో నా ముఖం పోలి ఉందా?’ అని తేజస్వి యాదవ్ (Tejashwi Yadav ) ప్రశ్నించారు. అదానీకి సంబంధించిన రూ.80,000 కోట్�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు అవకాశం ఇస్తే నోట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ముద్రించే అవకాశాలు ఉన్నాయని మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్
దేశంలోని పేదలందరికీ 2022 నాటికి ఇల్లు కట్టిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, ఆ హామీ ఏమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిలదీశారు
ఆత్మ నిర్భర్ భారత్కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించగా.. ప్రధాని మోదీ.. భారత్కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారని.. ఇదేనా మీ
బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ఏం సాధించారని విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారని, ఏ ముఖంతో ఇక్కడ సభలు నిర్వహిస్త�
అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఎవరికి వారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆ�
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదే�