మంత్రి కేటీఆర్ ఎద్దేవా
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలం గాణ): రాజకీయ విలువలకు పాతరేయ డంలో బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్లో ఓట్లు కొంటా రని, బీజేపీలో సీట్లు కొంటారని విమ ర్శించారు. ‘ఓటుకు నోటు.. స్కాంగ్రెస్. సీటుకు రేటు.. బీజేపీ. బీజేపీలో సీఎం సీటు రూ.2,500 కోట్ల రేటు. టీ కాంగ్రెస్ పార్టీ చీప్ ఒక నోటుకు ఓటు దొంగ. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే’ అని మంత్రి కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేశారు.