తనను అవినీతిపరుడిగా నిరూపించేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన జనతా కీ ఆందోళన్లో ఆయన మాట్లాడుతూ ‘నన్ను, మనీశ్ సిస
Arvind Kejriwal | తనను అవినీతిపరుడిగా నిరూపించేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తనపై గెలవాలంటే తన నిజాయితీపై దాడి చేయాలని మోదీ భావించా�
అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు ఓటు వేయవద్దని తన మద్దతుదారులను కోరార�
Minister Gangula | దుర్మార్గుడు, అవినీతిపరుడు బండి సంజయ్(Bandi Sanjay) అని, తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంబాన్ని వేధించాడని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) ఫైర్ అయ్యారు. శుక్రవా�
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీ
తెలంగాణలో కుటుంబ పాలన అంటూ పదేపదే గొంతు చించుకునే బీజేపీ నేతలే ముక్కున వేలేసుకొనేలా పరేడ్ గ్రౌండ్ చుట్టూ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీ ముఖ్య నేతలు, కేంద్రంలోని మంత్రులు వారి తనయులతో పాటు అవిన
ఏటూరునాగారంలో మరో ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కాడు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డీఈఈ నవీన్, ఏఈఈ అబీద్ ఏసీబీకి చిక్కిన నెల రోజుల వ్యవధిలో మరో ఉద్యోగి పట్టబడడం కలకలం రేకెత్తిస్తున్నది.
బీజేపీ ముక్త్ భారత్ కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.. దేశ దశదిశను మార్చే శక్తి ఆయనకే ఉంది.. అని పలువురు ఉద్యోగులు అభిలాషించారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, ఇంటింటికీ స్�
సాధారణంగా ‘అవినీతి’ అంటే అక్రమార్జన అనే అర్థంలోనే మనం చూస్తం. రాజకీయాల్లో ఉన్నవారికి సంబంధించి అది విస్తృతార్థంలో ఉంటుంది. అవినీతి అంటే నీతి లేకపోవడం, ఎలాంటి విలువలూ లేకపోవడం, హృదయ వైశాల్యం లేకపోవడం. ఈ అ�
రిజిస్ట్రేషన్ శాఖలోని అక్రమార్కుల బాగోతం తరచూ బయట పడుతూనే ఉన్నది. కొంత మంది అధికారులతో ఆ శాఖ పరువు మంట గలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నది. అయితే,
కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కుంభకోణాలమయమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలో ఆ పార్టీ దుకాణం బంద్ అయినట్టేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబ�
తమకు అనుకూలంగా తీర్పివ్వాలని ఏకంగా హైకోర్టు జడ్జితోనే బేరమాడాలని ప్రయత్నించాడో లాయర్. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ బీ సరఫ్ ముందుకు ఓ కేసు విచారణకు వచ్చింది
దేశంలో విద్యుత్తు ఉత్పత్తి చేయటానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా కేంద్రం అడ్డుకొంటున్నదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంట్కు సమర్పించిన డాక్యుమెంట్ ప్�