కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు గిరిజన ప్రాంతాలు ఆగమయ్యే పరిస్థితి వస్తున్నది. శాస్త్రీయత లేకుండా, స్థానికులకు అన్యాయం చేస్తూ నీటిని తరలించే ప్రక్రియ జరుగుతున్నది.
ప్రజల మధ్యలో మత విధ్వేషాలు రెచ్చగొట్టే తీరును అరవింద్ మానుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరు�
Kaleshwaram | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కో పంప�
సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మాజీ మంత్రి తల�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం వాసు లు మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తే.. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే
తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ‘పురపోరు’లో గుల�
Kalyan Lakshmi | తమకు ఓటు వేయలేదని ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కును లబ్ధిదారులకు ఇచ్చేందుకు నిరాకరించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో పునరుజ్జీవం పోసుకున్న కులవృత్తులకు మళ్లీ వ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేక�
Indore Collector Visit RSS Office | మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత నీటి కారణంగా 15 మందికిపైగా వ్యక్తులు మరణించారు. పాలనా యంత్రాంగంపై విమర్శల నేపథ్యంలో ఇండోర్ కలెక్టర్, మేయర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యం
‘రామునితో కపివరుండిట్లనియే’.. రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు అక్షరాల స్థానం మారితే ఎంతటి ప్రమాదమో చెప్పడానికి చిన్నప్పుడు స్కూళ్లో ఉపాధ్యాయులు ఈ ఉదాహరణ చెప్తుండేవారు. విద్యార్థులు తెలియక ‘రామునితో కపి�
Chandrababu | రాష్ట్ర విభజన నాటి నుంచీ జల వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ అనేక డిమాండ్లను ముందు పెడుతున్నది. అపెక్స్ కౌన్సిల్, రివర్ బోర్డు మీటింగుల్లో పదే పదే చర్చకు పెడుతున్నది. కేంద్ర అధికారులు చర్చోపచర�