రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ మార్క్ అవినీతి, అరాచక పాలనకు కౌంట్డౌన్ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలపై సొంత గూటిలోనే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున�
సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నా అయినప్పటికీ రాష్ట్రంలో ప్రజలకు భద్రత కరువైంది. హత్యలు, దోపిడీలు, మానభంగాలు నిత్యకృత్యమయ్యాయి.
రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురైన ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసిందని, ఇది దారుణం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మం త్రి, బీఆర్�
ప్రధాన ప్రతిపక్షాన్ని, రిటైర్డ్ ఇంజినీర్లను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు హేయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు.
పంటలను నీళ్లతో కాకుండా రక్తంతో పారిస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడియా సాక్షిగా చెప్పడం ఆయన క్రూర మనస్తత్వానికి నిదర్శమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలకు నీళ్లు ఇవ్వడం చేతగాక.. ప్రతిపక్ష నేతల
పార్టీ ఆఫీసుకు ఇల్లు తీసుకొని.. అద్దె చెల్లించకుండా..తిష్టవేసి..ఇంటి ఆక్రమణకు యత్నించాడో ఓ కాంగ్రెస్ నేత. కిరాయి చెల్లించకుండా.. ఇబ్బందిపెడుతుండంతో ఆగ్రహించిన ఇంటి యజమాని పలువురు అనుచరులతో కలిసి ఇంట్లో�
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత వివాదాల పరిషారానికి పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో గ్రూపు రాజకీయాలు,విభేదాలు మరింత ముదరకుండా ఉండేందుకు గాను ప్రత్యేక పరిశీలకులను నియమిస్తూ టీపీసీసీ అధ�
విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయాన్ని ముట్టడించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో అధికారిక కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తపై భద్రపై కాంగ్రెస్ నాయకుడు అంజి, అతని అనుచరులు విచక్షణారహితంగా �
Katamayya Raksha Kits | గీతకార్మికుల రక్షణ కోసం ఇవ్వాల్సిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీని సర్కార్ అటకెక్కించింది. అధికారంలోకి వచ్చేనాటికే సిద్ధంగా ఉన్న 30 వేల కిట్లను పార్లమెంట్ ఎన్నికలముందు హడావుడిగా పంపిణీ చేసి కాం
Hyderabad | సోమాజిగూడ డివిజన్లో చెత్త సమస్యపై కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ భర్త విడుదల చేసిన స్టంట్ వీడియో చర్చనీయాంశమైంది. పలు బస్తీల్లో రోజుల తరబడి చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. ఎప్పటికప్పుడు తొలగించాల్�
Konda Surekha | స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిజంగా ప్రజాబలం ఉంటే, దమ్ముంటే రాజీనామా చేసి, కాంగ్రెస్ టికెట్పై గెలువాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సవాల్ విసిరారు.