RS Praveen Kumar | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై పోక్సో కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. మైనర్ బాలిక ఏం పాపం చేసింది, ఆమె కుటుంబం చేసిన పాపమేంటని �
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ముగ్గురు బలయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బట్టలు ఉతకడానికి బావి వద్దకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించారు. సంగారెడ్డి జిల్�
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ను కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఫ్లాట్లను అప్పగించేందుకు అపార్ట్మెంట్ వాసులు అంగీకరించకపోవడంతో వా
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముకునేందుకు కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా ఇక్కట్లు తప్పడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి అన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య త్రీవమైన దృష్ట్యా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా భావిస్తూ వాటర్ ట్యాంకర్ల యజమానులు ధరలు పె�
మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ వైఖరి. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతును తీసుకొంటూ.. రాష్ర్టాల స్థాయిలో మాత్రం మిత్రపక్షాలను నట్టేట ముంచుతున్నది.
ప్రభుత్వం మెడలు వంచి రైతు పండించిన ప్రతిగింజనూ కొనేలా ఉద్యమిస్తామని, రైతులు అధైర్యపడొద్దని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. కొత్తకోట మండలకేంద్రం శివాజీ విగ్రహం వద్ద ధాన్యం కొనుగోలు చేయాల
కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభు త్వం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమాన్ని అమలు పర్చింది. పట్టణాల్లో సైతం ‘మన బస్తీ- మన బడి’ పేరిట సర్కార్ పా�
ఎన్నో ఏండ్లుగా తమతో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ తమ కూటమి నుంచి విడిపోయి విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలపవడం పట్ల తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ శనివారం తీవ్ర స్థాయి
Harish Rao | కటిక చీకట్లోనూ కారుదీపం లాంటిది కాళేశ్వరం అని హరీశ్రావు తెలిపారు. ఎంత కరవు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే సత్తా మేడిగడ్డకు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేప�
Harish Rao | కాంగ్రెస్ హయాంలో పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు వాగుడు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు.
జగిత్యాల జిల్లా గంగాధరలో పోలీసులు ఓవర్ యాక్షన్ చూపించారు. కరీంనగర్ బంద్లో పాల్గొనేందుకు వెళ్తున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యేను మార్గమధ్యలో అదుపులోకి తీసుకున్నారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని ఆయన నివ�
Manne Krishank | నేను ప్రమాణం చేసి చెబుతున్నా.. ఏ తప్పూ చేయలేదని మన్నె క్రిశాంక్ తెలిపారు. ఉద్యమ కాలంలో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చానని గుర్తుచేశారు. రేవంత్ పాలనలో ఓయూలో నీటి కొరతపై ప్రశ్నిస్తే జైలుకు పంపించారని తె�