నమస్తే తెలంగాణ చెప్పిందే నిజమైంది. 5 రాష్ర్టాల్లో ఎన్నికల వేళ జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్లు రెండు అరాచక రాజకీయాలు చేస్తున్నాయని, నమస్తే తెలంగాణ బుధవారమే ఒక కథనం ప్రచురించింది.
రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధే కండ్లముందు కనిపిస్తున్నదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక హామీలు ఇచ్చి, అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కా�
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ అండ్ హెల్త్ వింగ్ జనగామ శాఖ ఆర్ఎంపీల వద్ద వసూళ్ల దందాకు పాల్పడి అడ్డంగా దొరికింది. టీపీసీసీ జనగామ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ వ�
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై తీవ్ర ఆరోపణలు చేసిన కేసులో తెలంగాణ హైకోర్టు అతనికి వారం రోజుల పాటు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందంటూ విద్యుత్ ఆర్జిజన్ కార్మికుల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. విద్యుత్ సి�
కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.
Registration Charges | రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు కు రంగం సిద్ధమవుతున్నది. భూముల మార్కెట్ విలువను భారీగా పెంచి, త ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
బీఆర్ఎస్వీ పోరుబాట ముగిసింది. పది రోజుల పాటు హిమాయత్ సాగర్ నుంచి నాగోల్ దాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ‘హస్త’వ్యస్తంగా మారింది. ఇటీవలి రాజకీయ పరిణామాలతో గందరగోళంగా తయారైంది. నాలుగున్నర దశాబ్దాలుగా పార్టీలో సేవలందించిన జగిత్యాలకు చెందిన సీనియర్ నాయకుడు, మాజ�
‘మహిళా రిజర్వేషన్లను వేగంగా అమ లు చేసేందుకు’ అంటూ కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది. నియోజకవర్గాల పునర్విభజనకు వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి మూడు
వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక పోతున్నదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్ లోన�
Jagtial | జగిత్యాల కాంగ్రెస్లో మరోసారి ముసలం ప్రారంభమైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో నెలకొన్న తకరారు ఏకంగా హైదరాబాద్కు చేరింది. ఎమ్మెల్యే సంజయ్కుమార్ వైఖరిని విమర్శిస్తూ తమకు న్యాయం చేయాలంటూ జగిత్యా�