KTR | రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలను పక్కనబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
TDR | కాంగ్రెస్ ప్రభుత్వం టీడీఆర్ నిబంధనల్లో తీసుకొచ్చిన సవరణలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. అభివృద్ధి పేరుతో హైదరాబాద్ మహానగర భౌగోళిక స్వరూపాన్ని దెబ్బతీస్తున్నారని పర్యావరణవేత్తలు మండిపడుత�
Age Limit | సర్కారీ కొలువు కోసం ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ పట్టిన యువత ఆశలు ఇక గల్లంతు కాబోతున్నాయా?.. అశోక్నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లిలో తీసుకున్న పోటీ పరీక్షల శిక్షణ అంతా వృథాయేనా? 12 ఏండ్లుగా అహోరాత్
Revanth Reddy | హైదరాబాద్ జలసిరి మూసీని తెగనమ్మే కుట్ర జరుగుతున్నది. దానికి పెట్టిన అందమైన పేరే మూసీ సుందరీకరణ! మూడు దశాబ్దాల క్రితం ఇదే నది చుట్టూ ‘నందనవనం’ పేరిట చంద్రబాబు రియల్ఎస్టేట్కు ఊతమిచ్చేందుకు ప్రయ�
Telangana | ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని కాళ్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం ఆందోళన బాట పట్టారు. కాళ్లాపూర్ నుంచి పరిగిక
గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నిర్మాణం అక్కడి స్థానికులకు జీవన్మరణ సమస్యగా మారింది. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమయ్యే రహదారుల కోసం జీహెచ్ఎంసీ అధికారులు సర్వేలు చేస్తూ ఇండ్లు కోల్పోవల్సి వస్తు
ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా.. తనది ప్రజాపక్షమేనని మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యుడిగా సమస్యలపై ఎల�
నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఇండ్లలోకి చొర
2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు అందిన విరాళాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 161 శాతం పెరిగాయి. ఇందులో అధికార బీజేపీకే అగ్రతాంబూలం దక్కింది. ఇతర అన్ని జాతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాల కన్నా 10 రె�
మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్రెడ్డి పార్టీని వీడడం కల్లోలం సృష్టిస్తున్నది. తన నలభై రెండేళ్ల సేవలకు విలువ లేకుండా పోయిందని, రేవంత్.. ఆయన వర్గం వలసవాదులకు పెద్దపీట వేసి తనను అడుగడుగు�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి లోపించిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టఫ్) జిల్లా అధ్యక్షుడు కనకం కుమారస్వామి ధ్వజమెత్తారు.
ఇప్ప పువ్వు సారా అంశంపై బుధవారం శాసనసభలో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. బీజేపీ సభ్యుడు రాకేశ్రెడ్డి తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్�
KTR | ఫార్ములా ఈ రేసు కేసు పేరిట రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ఫార్ములా-ఈ రేస్ ద్వారా హైదరాబాద్ను ప్రపంచ నగరాల సరసన నిలిపేందుకు ఉపయోగించ�
మంది బిడ్డలను మా బిడ్డలని చెప్పుకోవడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిపోయిందని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి విమర్శించారు. అన్ని రంగాల్లో అదే పనిచేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొద�