తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అత్యంత తక్కువ నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. 2024-25 బడ్జెట్లో మొ�
Gurukul School | గురుకులాల్లో క్యాటరింగ్ టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లు, సిబ్బంది కుమ్మక్కవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయి. నిర్వహ�
Paddy Cultivation | వరి పంట సాగు చేయొద్దని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిని రైతులు పట్టించుకోవడంలేదు. వరి సాగు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. కరువు పరిస్థితులున్నాయని హెచ్చరిస్తున్నా, ధాన్యం కొనుగోలు చేయడం కష్టమనే
నిరుద్యోగుల ఆగ్రహంతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ పతనం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్పగా చెప్పుకున్న యూత్ డిక్లరేషనే నేడు యూజ్లెస్గా మా�
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువకు నీరందిస్తూ రైతులను ఆదుకుంటున్న కాళేశ్వరం తన ప్రాముఖ్యతను మరోసారి ఘనంగా చాటుకుంట�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్స్ నియామకాలకు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో తీవ్ర మనస్తాపంతో నిరుద్యోగి గడ్డం వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఘటనకు
కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆటోడ్రైవర్లు కన్నెర్రజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చే స్తూ మంగళవారం కరీంనగర్ ఆటో కార్మి క సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొ మ్మిడి శ్రీనివాస్రె
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ వర్గ విభేదాలపై టీపీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సిద్ధంచేసిన నివేదిక ఆ పార్టీ అధిష్ఠానంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. హైదరాబాద్ గాంధీభవన్లో మంగళవారం టీపీ�
ఆటో డ్రైవర్లు కన్నెర్రజేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనబాట పట్టారు. మంగళవారం కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జిల్లాకేంద్రానికి తరలివచ్చా�
ఎల్లంపల్లి డ్యామ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే.. నాటి కాంగ్రెస్ అసంపూర్తిగా వదిలేస్తే.. స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని పూర్తిచేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డ�
పరిపాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావుపై ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మండి�
కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మంత్రి పదవులు దక్కని సిద్ధరామయ్య వర్గ ఎమ్మెల్యేలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. రాజీనామాలు కూడా చేశారు. దీంతో వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ప