KTR | రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా స
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవల్లి నుంచి హైదరాబ
Viral Video | సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల గెలిచిన అభ్యర్థులపై దాడులకు దిగగా.. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థ�
Harish Rao | రేవంత్ రెడ్డి పాలన అంతా దుబారా అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డిది, ఆయన మనవడిది సోకు తీర్చుకోవడానికి మొన్న రూ.100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడాడాని మండిపడ్డారు.
Harish Rao | పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాయని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. కారు జోరుతో కాంగ్రెస్ బేజారయ్యారని ఎద్దేవా చేశారు. 4 వేలకు పైగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిచారని అన్నారు.
బెళగావిలోని ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ నివాసంలో గురువారం రాత్రి సీనియర్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పాల్గొన్న విందు సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కావడంతో రాష్ట్రంలో నాయ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నేతల భూకబ్జాలు, దౌర్జన్యాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులు, కాంగ్రెస్ నేతల ప్రధాన అనుచరులు, బంధువులు భూకబ్జాలకు తెగబడుతున్న ఉదంతాలు �
భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా ఇల్లెందు మండలం ఇందిరానగర్ పంచాయతీ పరిధి 8వ వార్డు సభ్యుడి గెలుపు కోసం కృషిచేసిన బీఆర్ఎస్ నాయకు డు నీలం రాజశేఖర్పై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ గూండాలు గురువారం రాత్�
గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలన పదేళ్లు సాగింది. ప్రతి చిన్న జీపీకి సొంత భవనం ఉండాలనే సంకల్పంతో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉపాధి నిధులతో నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ప్ర�
‘పంచాయతీల్లో కాంగ్రెస్ కమాల్' అంటూ రేవంత్రెడ్డిని ఆంధ్ర మీడియా ఆకాశానికి ఎత్తుతున్నది. వినయమో, భయమో, మరికొన్ని చీకటి రహస్యాల కారణంగానో కొందరు మంత్రులు కూడా రేవంత్ వీరుడు, శూరుడు అంటూ భుజకీర్తులు తొడ
వికారాబాద్ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలకు చెందిన రైతులు తమ ఆకు, కాయ కూరగాయలను విక్రయించేందుకు సరైన స్థలం లేక ఇబ్బంది పడడంతో.. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్(వెజ్, నాన్వె�
Fake Notes | నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. వర్ని మండలంలోని ఓ బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు ఓ రైతు తీసుకొచ్చిన డబ్బులను దొంగ నోట్లుగా అధికారులు గుర్తించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీనగర్ పంచాయతీలోని గంగారం తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదని వరి ధాన్యం ఆరబోసిన కల్లానికి నీళ�