ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. రాష్ట్ర బడ్జెట్, రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గుర్తించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన నేపథ్�
తెలంగాణలో శాసన మండలి రద్దు అవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న చేరికలు కాంగ్రెస్కు అప్రతిష్ట తెస్తాయని తెలిపారు. కోర్టుక
తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి పాత మార్గం లో నీటిని తరలించినా అది ఎత్తిపోతల పథకమే తప్ప గ్రావిటీ కానే కాదు. ప్రాణహిత- చేవెళ్లను మూర్ఖుడు మాత్రమే గ్రావిటీ పథకమని అనగలడు. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనుల�
బీఆర్ఎస్ అందిస్తున్న సంక్షేమంతో పాటు అదనంగా మరింత మేలు జరుగుతుందని నమ్మి ఓట్లేసిన ప్రజలను రేవంత్ సర్కార్ వంచిస్తున్నది. హామీల అమలును పక్కనపెట్టి.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్య�
లోక్సభలో 10% స్థానాలను 35 ఏండ్లలోపు వారికి రిజర్వ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
నీతి అయోగ్ సమావేశ బహిష్కరణపై కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని కేటీఆర్ (KTR) నిలదీశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో సమావేశాన్ని నాడు కేసీఆర�
కొన్ని సందర్భాలు, కొన్ని ప్రభుత్వాలు, కొంతమంది నాయకుల గురించి చెప్పడానికి ఏ ఉపమానాలూ సరిపోవు. అట్లాంటి సందర్భం మొన్నటి కేంద్ర బడ్జెట్ అయితే, అట్లాంటి ప్రభుత్వం ఎన్డీయే, ఆ నాయకుడు మోదీ.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో భరోసా దక్కలేదు. ఆశించిన స్థాయిలో నిధులు దక్కలేదు. కొన్నింటి అమలు ఊసే లేకపోగా, మరికొన్నింటికి అరకొరగా నిధులు కేటాయించారు. కాంగ్రెస్ ప్రకటించ�
ఈ పద్యం తిక్కన రచించిన మహాభారతం (విరాట పర్వం) లోనిది. ఆకలిగొన్న సింహం మనసు వికలమై గుహలో ఉంటూ, ఏనుగుల గుంపును చూసి వాటి మీదికి ఒక్కసారిగా లంఘించినట్లు అజ్ఞాతంలో ఉన్న అర్జునుడు కౌరవసేనపై సమరోత్సాహంతో వస్తు�
‘నా ప్రాణం పోయినా సరే రాబోయే ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుతా. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు కలిగించినా, అవరోధాలెన్ని సృష్టించినా హరిత తెలంగాణను సాధించే
పదాల గాంభీర్యానికి తక్కువ లేదు. పదే పదే రాహుల్ భజనకూ లోటు లేదు. పరనింద ఆపలేదు. కానీ, పద్దు లెక్కల్లోనే తేడా కొట్టింది! సంక్షేమానికి కోతపెట్టింది! ఎన్నికల ముందరి హామీలు.. భట్టి పద్దులో వట్టి కోతలుగా, గట్టి వ�
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్లో కేవలం 7.3 శాతం నిధులే కేటాయించి నిరుత్సాహపరిచింది. రాష్ట్ర మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్లు కాగా, విద్య కోసం రూ.21,281 కోట్లు