Revanth Reddy | ఎమ్మెల్యేలను సీఎం రేవంత్రెడ్డి పైరవీకారులుగానే చూస్తున్నారా? వారు నియోజకవర్గంలోని సమస్యల పరిషారం కంటే, సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన భావిస్తున్నారా? తన వద్దకు వస్తున్న ఎమ
Meenakshi Natarajan | తెలంగాణ నుంచి రాజ్యసభలో తాను అడుగుపెట్టబోనని, తన కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఒక వేళ రాజీనామా చేసినా తాను ఆ స్థానాన్ని తీసుకోనని ఐఏసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ తేల్చి
పేద ప్రజల కోసం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లప
కాంగ్రెస్ మంత్రుల హామీలు గాలి మాటలేనని మరోసారి రుజువైంది. సుమారు రెండున్నరేళ్ళ క్రితం రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ వరదలో కొట్టుకుపోయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి
పేదప్రజల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ సభ్యత నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావ
రాష్ట్రంలో నెరవేరని కాంగ్రెస్ గ్యారెంటీలపై నిలదీసేందుకు, తెలంగాణ ప్రజల గోడు వినిపించేందుకు లోకసభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తో తమకు అత్యవసరంగా అపాయింట్మెంట్ ఇప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు�
వానకాలం సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం సహకారం ఉం టేనే కొనుగోలు చేస్తామంటూ ముందస్తుగా కాంగ్రె స్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ �
KTR | అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను "గుంపు మేస్త్రి" అని చెప్పుకుంటూ నిర్మాణాలు చేయాల్సింది పోయి ప్రజల ఇండ్లను కూల్చే పనిలో పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
NEET re exam : నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ర్యాలీ వల్ల ట
KTR | రాష్ట్రంలో రైతుబంధు ప్రభుత్వం పోయింది.. ఒక రాబందు ప్రభుత్వం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని..
KCR | ‘గడచిన రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు గాడితప్పుతున్నాయి. ఆయన ఆశయాల సాధనకు, ప్రమాదంలో పడిన తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేందుకు సార్ స్ఫూర్తి�
పాలన చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్రెడ్డి అని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశ�