BRS social media | పొద్దున లేస్తే పాలన గాలికొదిలేసి ప్రతిపక్షాలపై తిట్ల దండకం అందుకుని శాపనార్దాలు పెట్టే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓ విషయంలో మాత్రం నిజం మాట్లాడారు.
RS Praveen Kumar | తెలంగాణ క్యాబినెట్లోనే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి, మంత్రులకు మధ్య సయోధ్య లేదు అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
Congress | ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నవారిని వారికి లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు వచ్చేలా చేస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఈ దందా
చేనులో మంచి దోస విత్తనాలు వేస్తాము. తీగలు బాగా వచ్చి కొంతకాలం మంచి కాయలు వస్తాయి. తర్వాత సీజన్ అయిపోయి కుక్కమూతి పిందెలు రావటం మొదలవుతుంది. అది ప్రకృతి సహజమైన క్షీణత గనుక అంతటితో వదలి పెడుతాము. కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టంచేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం, గత ప్రభుత్వ పథకాల రద్దుకు కుట్�
‘ఏం చేస్తున్నావు కోడలా అంటే పారబోసి ఎత్తుకుంటున్నా అత్తా’ అన్నదట. గత రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన అంతా ఇదే తీరుగా సాగుతున్నది. తప్పులు చేయడం, కోర్టులు మొట్టికాయలు వేయడమో, ప్రజాగ్రహం పెల్లుబుకడమో జరిగ�
స్వరాష్ట్రంలో దశాబ్దకాలంపాటు ప్రగతిపథంలో సాగి, చదువుల వెలుగులు పంచిన విద్యాశాఖ, నేడు సర్వనాశనం అవుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ గురుకుల వ్యవస్థను నిర్�
Karimnagar | కాంగ్రెస్ సర్కార్ పెద్దల ధనదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. నగరాలు, పట్టణాలు సహా పల్లెలను సైతం ‘నిషేధం’ కింద తొక్కిపట్టి సామాన్యుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది.
22ఏ రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 22ఏ నిషేధిత జాబితా ముసుగులో ప్రజల ఆస్తులను దోపిడీ చేస్తు
అధికారమిచ్చిన ప్రజలకు సేవ చేయకుండా... లేని సమస్యలు సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్కా రిజిస్ట్రేషన్లు ఉన్న, పేద, మధ�
బీసీ నేతలను ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ చేశారా? తిరుగుబాటు చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను ఏమీచేయలేక, తన కుర్చీని కాపాడుకొనేందుకు బీసీలను బలిపీఠం ఎక్కిస్తున్నారా? పరకాల వివాదం ఆ ప్లాన్లో భాగమేనా
జయశంకర్ భూపాలప ల్లి జిల్లాలో చిట్యాలకు చెందిన ఆర్బీ న్యూస్ రిపోర్టర్పై దాడి కేసులో పరారీలో ఉన్న నిందితుడు, కాంగ్రెస్ నాయకుడు ముక్కిరాల మధు వంశీకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు.