KTR | 22ఏ నిషేధిత జాబితా పేరిట జరిగిన అక్రమాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరుపాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను, ప్రజల ఆస్తులను 22ఏ జాబితాలో చేర్చ�
KTR |‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పూర్తయింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. మళ్లీ ప్రజలంతా వచ్చే రెండేండ్లలో బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని చూస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్క
Balmoori Venkat | బీఆర్ఎస్ నాయకులపై త్వరలోనే దళితులతో దాడు లు చేయిస్తామని మండలి విప్ బల్మూరి వెంకట్ బెదిరింపులకు దిగారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం పెట్టి బీఆర్ఎస్ నేతలు వైఖరి మార్పుకోకుండ�
కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో ప్రకటించిన గిరిజన డిక్లరేషన్ హామీ ఏమైందని బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. దాదాపు మూడేండ్లు కావస్తున్నా కాంగ్రెస్ సర్కార్ ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు. గి
రాష్ట్ర సాధకుడు, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నేత నివాసంపై దాడి మొదలుకొని.. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ గదుల్లోనే ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత సహాయకులపై ముసుగులతో సామ
రాష్ట్రంలో కాంగ్రెస్ మూకల దౌర్జన్యం రోజురోజుకూ మితిమీరిపోతున్నది. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిపైనే దాడి చేసేందుకు ఇటీవల కాంగ్రెస్ మూకలు ర్యాలీలుగా వెళ్లి వీరంగం సృష్టించగా, తాజాగ�
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కరెంట్ కోతలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. వేళాపాళా లేని విద్యుత్తు కోతలతో జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణ సహా ఆ పార్టీ అధికారంలో ఉన్న కేరళ, కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నె�
సీఎం రేవంత్రెడ్డితో తనకు చిన్నచిన్న సమస్యలు ఉన్నమా ట వాస్తవమేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. పీసీ సీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెం డేండ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం
‘నన్ను నేను మెచ్చుకోకపోతే నన్నెవడు మెచ్చునురా నా బాంచ కొడకా అన్నడటా ఎనకటికి ఓ పెద్ద మనిషి. అంటే ప్రజల మెప్పు పొందే పనులు చేయకపోగా, ప్రజలేంది మమ్ములను మెచ్చుకునేది, మాకు మేమే మెచ్చుకొంటే చాలు అని అతడి భావం
హామీలను అమలు చేయకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మోసం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప�
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్న విఘ్నాలు తొలగిపోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ వేడుకున్నారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్�
Srinivas Goud | సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్వో, పీఏపై దుండగుల దాడినిక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ముసుగులు ధరించిన వ్యక్తులు పోలీస్ స్టేషన్లోకి వచ్చి దాడి చేయడం పోలీసు వ్యవస్థకే �
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్వో పై మాస్కులు ధరించిన కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు.
వినాయక చవితి వంటి పవిత్రమైన పండుగ రోజున సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పట�