Harish Rao | బస్తీ దవాఖానాల నిర్వహణలో నిర్లక్ష్యంపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించారు.
పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజ్జెల మొగిలయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందగా కిష్టంపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి అత్యల్ప మెజార్టీతో గెలుపొందారు. స్థానిక సంస్థల మూడవ దశ
రాష్ట్రంలో మరో ఆరునెలల వరకు ఎలాం టి ఎన్నికలు పెట్టుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. తాజా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చావు తప్పి కండ్లు లొట్టపోయినట్టు ఫలితాలు వచ్చిన
అధికారంలోకి రావడమే లక్ష్యంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన 5 గ్యారెంటీలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమాగంగా తయారైంది. ఐదు గ్యారెంటీల్లో భాగంగా తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథ
రేవంత్రెడ్డి సర్కారు అసమర్థ, అసంబద్ధ విధానాలతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలకరిచింది. హైడ్రా ఎఫెక్టుతోపాటు నిర్మాణరంగంపై ప్రభుత్వ పాలసీ ప్రకటించకపోవడంతో రియల్ఎస్టేట్, నిర్మాణరంగం తీవ్రంగా ప
కాంగ్రెస్ పాలనలో చెక్ డ్యాంలపై కుట్రలు జరుగుతున్నాయని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసం జరుగుతున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. శత్రుదేశాలు కూడా ఈ విధంగ�
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలకు ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేస్తున్న మెడికల్ సప్లయర్స్కు చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయలలో పేరుకుపోతున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు
పథకాల పేర్లు మార్చడం.. నిర్వీర్యం చేయడం దుర్మార్గమని, ఆ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం నుంచి �
మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని నమ్మి ప్రజలు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్ని�
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. మూడు విడుతలు పంచాయతీ ఎన్నికలు జరగగా.. రెండు విడుతల్లో సత్తా చాటిన మూడో విడుతలో పూర్తి అధిక్యత ప్రదర్శించింది.
బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన భువనగిరి మండలం హనుమపురం గ్రామ సర్పంచ్ నాగపురి సువర్ణ కృష్ణ గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్తా చాటారు. నియోజకవర్గంలో మొత్తం 108 గ్రామపంచాయతీలుండగా మెజారిటీ స్థానా లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కౌశిక్ రెడ్డి పక్కా ప్రణాళికలను రూపొందించుకోవడంత�
ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అనర్హత వేటు నుంచి తప్పించుకుని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమాన పరిచారని వివేకానందనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలింది. మొదటి దఫా ఫలితాలు చూసి ముఖ్యమంత్రి