ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఏడాదిన్నర గడిచింది. భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన 10 నెలలు అవుతుంది. 1500కు పైగా ఆస్తులను సేకరించాలని ప్రభుత్వం పట్టుబడి నోటీసులు జారీ చేసింది. కానీ ఇప్పటికీ ఇంచు భూమిని కూడా చేజ
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను ఎండగడుదామని, ఆ పార్టీ బాకీ కార్డులను ప్రతి గడపకూ తీసుకెళ్లి అవగాహన కల్పిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ బాకీ కార్డులను ప్రతి గడపకూ చేరవేసే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార�
కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతోనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు.
ఓటు చోర్ సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ పట్టణంలోని 31వ వార్డులో ఓటు చో
అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేసిందని సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నా�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రజలకు ప
ప్రజల సమస్యలపై పోరాడే నేతలను ఇండ్లకు పరిమితం చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే అవమానకరమన్నారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య సయోధ్య కుదిరినట్టు తెలిసింది. ఇటీవల ఓ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి అడ్లూరిని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏ, ఆయన అనుచరుడు ఎండీ నవాబ్.. చర్ల, వెంకటాపురానికి చెందిన మరికొందరితో కలిసి తనను హ త్య చేసేందుకు యత్నిస్తున్నారని ఇసుక ర్యాంపు నిర్వాహక
బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరుతున్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం మొట్లగూడ, రావుల�
కర్ణాటకలోని బెంగళూరులో అధ్వానంగా మారి పెద్దపెద్ద గుంతలు పడ్ల రోడ్లకు ఇప్పట్లో మోక్షం లభించే సూచనలు కన్పించడం లేదు. అధికార కాంగ్రెస్ పేర్కొన్నట్టు 31లోగా గానీ, ఆ ముందుగా గానీ గోతులను పూడ్చి మరమ్మతులు చే�
జీవో ద్వారా కాకుండా, చట్టబద్ధత కల్పించాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడా రు.