KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమైందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సీఎం రేవంత్రెడ్డి సొంత సర్వేలోనే తేలిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్
ఒక పాఠశాల తలుపు మూస్తే... ఒక జైలు తలుపు తెరుస్తున్నట్టే అని ప్రపంచ విద్యావేత్తలు ఉత్తగనే అనలేదు. అది నాగరిక సమాజాల అనుభవం నుంచి పుట్టిన నికార్సయిన సత్యం. కానీ, స్వరాష్ట్ర కలలు కన్న తెలంగాణ మట్టిపై ఇప్పుడు వ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పిగ్లీపూర్ గ్రామంలో వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ, సీలింగ్, భూదాన్ భూములు అధికారుల ధనదాహానికి అన్యాక్రాంతమయ్యాయి. ఏకంగా సుమారు రూ. 600 కోట్ల విలువైన 188 ఎకరా
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం తొలిదశ పనులకు పాలనాపరమైన అనుమతులు, అంచనా వ్యయంతో ఉత్తర్వులు జారీచేసింది.
కేసీఆర్ నేతృత్వంలో టీబీజీకేఎస్ పోరాటంతోనే సింగరేణికి తాడిచర్ల బ్లాక్ దక్కిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. ఈ బ్లాక్ ఘనత తమదేనని కాంగ్రెస్, బీజేపీలు చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమె�
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ క్షేత్రస్థాయిలో సాంకేతిక లోపాలతో నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆన్లైన్ వెబ్సైట్లు, మొబై
ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అనేక సందేహాలు ఓటర్ల మెదళ్లలో మెదలుతున్నాయి. అందుకనుగుణంగానే ఈ ప్రక్రియలో అనేక లోటుపాట్లు వెలుగుచూస్తున్నాయి. గత నెల 26 నుంచి ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారా�
నాలుగేళ్ల క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబూ జగ్జీవన్రాం విగ్రహాలకు కవ్వంపల్లి సత్యనారాయణకు ఏం సంబంధమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. చరిత్రలో చూడని ఒక ద
రాష్ట్రంలో 53లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గాంలోని సర్వే నంబర్ 72/3 లో జరిగిన 11 అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు.
Congress | సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. అర్వపల్లి మండల కేంద్రంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాల కొట్టుకున్నాయి. దీంతో అర్వపల్లిలో తీవ్ర ఉద్రిక్�
Konda Surekha | తన శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పెత్తనమేందంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. తనకు తెలియకుండా తనశాఖ అధికారులతో సమీక్ష చేయడం తనను నిర్లక్ష్యానికి గురిచేసి అవమానించటమేనంటూ తీవ్ర అసంత