ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్య
Land Acquisition | రంగారెడ్డి జిల్లాలోని పచ్చని పొలాలపై ప్రభుత్వం కన్నేసింది. పారిశ్రామిక అవసరాల పేరుతో వెయ్యి ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించేందుకు స్కెచ్ వేసింది. త్వరలో నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు �
Niloufer Hospital | నిలోఫర్ దవాఖానలో అధికారులు, సిబ్బంది అమానవీయ ప్రవర్తన నిండు గర్భిణులను అవస్థలపాలు చేస్తున్నది. ప్రసవం కోసం వచ్చిన వారిని బెడ్స్ లేవంటూ ఉదయం నుంచి రాత్రి వరకు కుర్చీల్లోనే కూర్చోబెట్టడం అధికా�
Kodangal | అతనో జిల్లా ఉన్నతాధికారి.. నిక్కచ్చిగా వ్యవహరించే స్వభావం ఆయనది. అక్రమాలను సహించలేని నైజం ఆ అధికారిది. కానీ తాము చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతల తీరు ఆ అధికారికి నచ్చలేదు. ఇ�
Hyderabad | ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అన్నది ఓ నానుడి! కానీ కాంగ్రెస్ సర్కార్లో మాత్రం కట్టిన ఇల్లు ఉన్నా దాన్ని అమ్మి కనీసం పెండ్లి కూడా చేయలేని దుస్థితి దాపురించింది. ఈ చేదు అనుభవం హైదరాబాద్ శివార�
కర్ణాటక క్యాబినెట్ విస్తరణ వేళ అధికార కాంగ్రెస్లో అసమ్మతి చిచ్చు రాజుకుంది. క్యాబినెట్ విస్తరణలో తమకు చోటు దక్క లేదన్న అసంతృప్తితో సోమవారం ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు తమ శాసన సభ్యత్వాని�
Perapally Land Scam | నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని పేరపళ్ల గ్రామంలో భూ మాయాజాలం యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఈ జిల్లాలో చేపడుతున్న కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపు గ్రామాల్లో బినామీ రైతుల పేరుతో పరిహారం స్వ
KTR | బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ర్టాన్ని స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన ‘స్టార్టప్ స్టేట్'గా నిలిపామని, అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియ కథ మళ్లీ మొదటికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత, దుందుడుకు నిర్ణయాల ఫలితంగా ప్రాజెక్టు ఆగమాగమైంది. సగం ధరకే టేకోవర్ చేసి, చాంపియన్లుగా ని
‘రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసి, తెలంగాణను దేశంలోనే పామాయిల్ హబ్గా మారుస్తాం’.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్భాటపు ప్రకటన ఇది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల�
గత బీఆర్ఎస్ పాలనలో రోగులకు వరంగా ఉన్న భూపాలపల్లిలోని ప్రభుత్వ దవాఖాన కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇటీవ ల ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకే పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది. కొత్తవాళ్లే కా కుం