Farmers Protest | ‘కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 24 గంటలపాటు కరెంటు వచ్చేది. కాంగ్రెస్ సర్కారొచ్చినంక రోజుకు 8 గంటలకు మించి రావట్లేదు. అది కూడా పదేపదే కోతలు పెడుతున్రు. మా పంటపొలాలు పండేదెలా?..’ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రత�
Konda Surekha | సారీ చెప్పలేదని మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేశారని ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు పేర్కొన్నారు. ‘పదవి ఉంటే ఉంటది పోతే పోతది.. సారీ చెప్పమన్నం. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎల
Section 22A | రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి కొనుకున్న సొంతింటిపై ప్రభుత్వం నిలువునా నీళ్లు చల్లింది. అన్ని అనుమతులూ ఉన్నాయని నమ్మి, జీవితకాల సంపాదనను ధారపోసి కొనుగోలు చేసిన ఇండ్లు, ప్లాట్లను
Oil Palm Factory | సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి ఆదిలోనే కష్టాలు మెదలయ్యాయి. బీఆర్ఎస్ హ యాంలో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకొని రూ.300 కోట�
Bhu Bharathi | పుండొకచోట ఉంటే మందొకచోట పెట్టిన చందంగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. ప్రస్తుతం లక్షలాది మంది రైతులకు సమస్యాత్మకంగా మారిన భూభారతి బాగోతాలపై విచారణకు ఆదేశించకుండా, ఎప్పుడో బంగాళాఖాతంలో పడేశామన�
రాష్ట్రంలో పోలీసులకు ధైర్యం చెప్పాల్సిన ఉన్నతాధికారులే పిట్టల్లా రాలిపోతున్నారు. జీవితంపై విరక్తి చెందడంతోపాటు ఉద్యోగంలో ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక రుగ్మతలు, బెట్టింగ్లు, ఇతర వ్యవసనాల పాలై స
తెలంగాణలో కాంగ్రెస్ గద్దెనెక్కింది మొదలు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై ఆంధ్రా పెత్తనం చెలాయిస్తున్నది. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి రేవంత్ సర్కార్ ఏపీకి నీటిని ధారాదత్తం చేసింది. కేఆ�
శాసనసభ సమావేశాల్లో ప్రజాసమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన భూ అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ రా�
Madhusudhana Chary | ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం , డొల్లతనం బట్టబయలైందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి ఆరోపించారు.
వేములవాడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాగరం వెంకటస్వామి తల్లి రామలక్ష్మి ఇటీవలే చెందింది. కాగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహా
బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి ఎంతో కృషి చేసిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి అన్నారు.
IPS Mahesh Bhagwat | గణేశ్ ఉత్సవాలపై సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్ను నిబంధనలకు వ
BRS Mock Assmebly | హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ వేదికగా శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ సాక్షిగా అధికార, విపక్ష సభ్యులుగా విడిపోయిన బీఆర్ఎస్ నేతలు నిండు అసెం�