Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ జైలు నుంచి విడుదలయ్యారు. నిర్మల్ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో కాసేపటి క్రితం నుంచి కంది సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చారు.
Congress | మంత్రి పదవుల కోసం 55 ఏండ్లుగా తమతో కొనసాగుతున్న డీఎంకేను కాంగ్రెస్ వెన్నుపోటు పొడించింది. దీంతో ఇలాంటి నమ్మక ద్రోహి నేతృత్వం వహిస్తున్న కూటమిలో మిత్ర పక్షాలుగా కొనసాగబోమని డీఎంకే తన అసమ్మతిని తెలి�
దేవాదాయ శాఖ హెడ్ ఆఫీస్లో పేరుకుపోతున్న ఫైళ్లుధర్మవాణి ధర్మం తప్పింది! ధర్మవాణిలో స్వీకరించిన వినతిపత్రాలపై సాక్షాత్తు దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలకే దిక్కులేకుండా పోతున్నది.
Harish Rao | రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని, ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. 2024 నేషనల�
Telangana Crime Rate | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దంలో భౌగోళికంగా, ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించినా, శాంతిభద్రతలను అదుపులో పెట్టినా.. రెండున్నరేండ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ ఒక క్లిష్టమైన సవాలుగా మారిం
కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, అన్ని వర్గాలను హామీల పేరిట మోసం చేసిందని, ఈ దరిద్రం ఇంకో రెండేళ్లు ఉంటుందని, అప్పటిదాకా భరించక తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీ�
రాష్ట్ర ఖనిజాబివృద్ధి శాఖ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నె క్రిశాంక్కు శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కోర్టు జడ్జి బెయిల్ మంజూరు చేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నేత రాజ�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి దుయ్యబట్టారు. ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్పై దాడులకు దిగడం, కేసులు బనాయించడం రివాజుగా
కేసీఆర్ పదేండ్ల పాలనలో శాంతి భద్రతలకు నిలయమైన తెలంగాణ రాష్ట్రం రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం ఆగ్రహం వ్యక్తంచేస�