దిల్సుఖ్నగర్లో ఉండే పరిచయస్తుడు ఒకరు ఇంటింటికి తిరిగి ఇడ్లీలు అమ్మేవారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన ఆ స్థితి నుంచి ఎకరాల్లో భూములు కొనే స్థితికి చేరుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మిత్రులతో కలిసి అమ
రైతులకు యాసంగి ధాన్యం బోనస్ను కాంగ్రెస్ సర్కారు ఎగవేసినట్టేనా? అన్నదాతలు ఆ బోనస్ సొమ్ము గురించి మర్చిపోవాల్సిందేనా? పాత బకాయిలు చెల్లించకుండా కొత్త బోనస్ చెల్లింపుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనా? ఇ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలకు అంతే లేకుండాపోయింది. ప్రకృతికి ఎదురీది... సర్కార్ యూరియా ఇవ్వకపోయినా వడ్లు పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వానకాలం వరి కోతలు ఊ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా.. తమ సమస్యలు పరిష్కారం కాలేదని సబ్బండవర్ణాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. రేవంత్రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఫీజు బకాయి�
కేసీఆర్ హయాంలో రందీలేకుండా బతుకెళ్లదీసిన ఆటోవాలాలు కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జూబ్లీహిల్స్ నుంచి తెలంగాణ భవన్వ
42% బీసీ రిజర్వేషన్ కోటా అంశంపై కాంగ్రెస్లో మరో నేత గళం విప్పారు. రాష్ర్టానికి చెందిన ఎంపీలందరం కలిసి రాజీనామా చేద్దామంటూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
అన్నం ఉడికిందో లేదో తెల్సుకోవాలంటే అన్నం మొత్తాన్ని చూడాల్సిన పని లేదు. ఒక్క మెతుకును చూస్తే చాలు తెలిసిపోతుంది. గట్లనే జూబ్లీహిల్స్ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసుకోవాలంటే నియోజకవర్గం మొత్తం తిరగాల్స
రాష్ట్రంలో పరిపాలన కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. మంత్రుల అంతర్గత కుమ్ములాటలతో యంత్రాంగం స్తంభించిపోయింది. పట్టులేని ముఖ్యమంత్రి, కట్టుతప్పిన మంత్రులు ప్రజా సమస్యలు గాలికివదిలేసి జుట్టు జుట్టు ప�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఆటో కా�
బీఆర్ఎస్ పాలనలో గురుకులాలు ఎంతో వృద్ధి సాధించాయని చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలల స్థాయి దిగజారిందని విమర్శించారు. రెండేండ్లలో 100 మందికిపైగా గురుకుల విద్యార్థులు మరణించారన్నారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు.
గత యాసంగి సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్ డబ్బులు ఇంకెప్పుడు చెల్లిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించార�
అసెంబ్లీ ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంతు చేస్తున్నదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ధ్వజమెత్
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంలో భాగంగా రొయ్యపిల్లల సరఫరా టెండర్లలో మత్స్యశాఖ అధికారులు అక్రమాలకు తెరలేపారు. మార్గదర్శకాలను తుంగలో తొక్కి అనర్హులకు టెండర్లు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులు... ప్రభుత్వం నుంచి పరిహారం అందక కుమిలిపోతున్నారు. వేధింపులు, దాడులకు గురైన పేద ప్రజలు, ఆర్థికంగా నష్టపోయిన అభాగ్యులు రేవంత్రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరోసారి �