Congress | అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి మద్యం మత్తులో మదమెక్కి వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని 9వ వార్డు (చాగల్లు)లో సోమవారం అర్ధరాత్రి జరిగింది.
రైతుబంధు వేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపాలని డీసీసీలకు గాంధీభవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఫొటోలకు పాలాభిషేకం చేయాలని సూచించింది.
రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిల్స్ను మరింత బలోపేతం చేసేలా సూచనలు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ మరోసారి ఫైర్ అయ్యారు. తన శాఖలో ఆయన పెత్తనం ఏంటని నిప్పులు చెరిగా రు. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఏకంగా సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గతంల
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతోపాటు డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ప్రజల నుంచి సేకరించి, పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ సామాన్య జనాన్ని ఆందోళకు గురిచేస్తున్నది. ఫారాల భర్తీలో కనీస అవగాహన లేకపోవడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫారాల్లో తప్పులు దొర్లితే తమ ఓట్లు ఎక్కడ గల్లంత
విషయ పరిజ్ఙానం లేదు, కనీసం మంత్రిగా పని చేసిన అనుభవం లేదు, నేర్చుకుందాం అనే ఆసక్తి లేదు, బూతులను నమ్ముకొని రాజకీయం చేస్తూ లాటరీ తగిలినట్టు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కనీసం ఇప్పుడైనా పాలన గురించి అవగాహన పె
Congress | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, కొంతమంది మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా విభేదాలు కొనసాగుతున్నాయి.
Congress | తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డిపై నలుగు మంత్రులు తిరుగుబాటు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.
Jupally Krishna Rao | పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సీఎం రేవంత్రెడ్డి లెక్కచేయడం లేదా? ఆయన్ను పక్కపెట్టాలని భావిస్తున్నారా? ఇటీవల అప్పులపై జబ్బలు చరిచి.. ‘విషయం’ లేకుండానే సవాల్ చేసిన జూపల్లి.. అటు పార్టీ�
గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా పేరుగాంచింది. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు. ఏండ్ల తరబడిగా ఉంటూ.. ఉద్యోగ, ఉపాధి పొందుతూ జీవిస్తున్నారు. కొంతమంది ఇండ్లు నిర్మించుకొని శాశ్వతం�
ఉద్యమనేతగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు మహోన్నతమైనవని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో వక్తలు కొనియాడారు. తెలంగాణ అమరజ్యోతి కార్యాలయంలో కమిటీ తొలి సంప్రదింపుల సమావేశం రాష్ట్ర �
కాళేశ్వరం ప్రాజెక్టు మీద, తెలంగాణ అప్పుల మీద కాంగ్రెస్ చేసిన, చేస్తున్న దుష్ప్రచారం అంతాఇంత కాదు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు గుప్పించి గోబెల్స్ను మించి అబద్ధాలను వల్లెవేశారు. అదే నిజమని కొందరు ప్రజలు ఆశప�