కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల�
బిహార్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తరహాలో తెలంగాణలో లక్షల ఓట్లు తొలిగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ
మూసీ పునరుజ్జీవనం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నగర ప్రజల ఇండ్లను కూల్చేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ వెనక్కి తగ్గడంలేదు. ఒకవైపు మూసీ పరీవాహక ప్రాంతాల్లో�
Harish Rao | కేంద్రం ఆదేశాల మేరకే పంటలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని, వెంటనే రైతాంగానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.
విధాన నిర్ణయాలు, సాధారణ పరిపాలనలో ఒంటెత్తు పోకడలు ప్రభుత్వానికి, పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదని ముఖ్యమంత్రికి సీనియర్ మంత్రులు హితవు పలికినట్టు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడి 30 నెలల కాలం ముగిసిందని, కాన�
‘ఇప్పటికే మాలో చాలామంది చనిపోయారు. అనారోగ్యాల బారిన పడి ఎందరో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మేము బతికుండగానే మాకు రావాల్సిన బకాయిలు ఇస్తే ఉన్నన్ని రోజులైనా జీవితాన్ని కొంత సంతో షంగా గడుపుతాం’
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అరిగోస పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
: తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీజెండాయేనని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలవుతున్నా నేటికీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఈ దివాలాకోరు సర్కార్పై పోరాటానికి సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి పిలుప
సింగరేణి కాలరీస్లో జరుగుతున్న బొగ్గు అవినీతి, అక్రమాల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. సింగరేణిలో 49శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన�
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మైకాసురులు, భూ బకాసురులుగా మారి చెరువులు, జలాశయాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సభ్యత�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని కొత్తగూడెం క్లబ�
ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని ప్రశ్నించినందుకు నిరుద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమని డాక్టర్ హరికృష్ణ మండిపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘తెలంగాణ నిరుద�