ప్రాంతీయ ఆకాంక్షల మీద ఏమాత్రం గౌరవం లేని జాతీయ పార్టీలను రాష్ర్టాల నుంచి తరిమికొట్టాలని, ఇందుకోసం ప్రాంతీయ పార్టీలు ఏకమై కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పు�
చిరకాలంగా మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను ఎన్నికలైన వెంటనే వీడిన కాంగ్రెస్ వైఖరిని అదే పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ తీవ్రంగా తప్పుబట్టారు.
కేరళ ముఖ్యమంత్రి రేసులో కేసీ వేణుగోపాల్ ముందంజలో ఉన్నారు. పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లు తమ రిపోర్టును పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించిన దరిమిలా ఈ విషయం వెల్లడ
KTR | దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ దరిద్రాన్ని నెత్తిపై రుద్దుకున్నారని పేర్కొన్నారు.
Harish Rao | రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత ఈ రేవంత్ సర్కా
Congress : తమిళనాడులో తాజా అసెంబ్లీ ఎన్నికలు కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తున్నాయి. 22 ఏళ్లుగా కలిసున్న డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు విడిపోయాయి. ఇకపై కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తూ లేదని డీఎంకే ప్రకటించ�
Vijay's Cabinet | తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్క్ తమిళగ వెట్రి కజగం (టీవీకే)కు లభించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస రాజ్యం నడిపిస్తోందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి విమర్శించారు. రైతుల పక్షాన వరంగల్ లో కేటీఆర్ ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు.
రెండున్నరేండ్ల్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం ఫొటోలకు పోజులిస్తూ కాలం గడుపుతున్నారని ప్రభుత్వ మాజీ
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లకు మేలు చేస్తూ రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఫైర్ అయ్యారు. గురువా రం ఆయన నల్లగొండ సమీపంలోని మర్రిగూడ బ�
సకల సౌకర్యాలు అనుభవిస్తూ, ప్రభుత్వానికి బకాయి పడిన రూ.4 లక్షల పన్ను వసూలు కోసం వెళ్లిన అధికారులపై యూపీలోని ఒక కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యానికి దిగాడు. దీంతో అతనికి బుద్ధి చెప్పేందుకు వారు పెద్దయెత్తున చ�
కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ అమలులో వైఫల్యాన్ని ఎంగట్టేందుకు బీఆర్ఎస్ వరంగల్లో చేపట్టిన రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా ప్రభుత్వం పెట్టిన మెగా రైతు మేళా నిర్వహణా వైఫల్యంతో ఆగమాగంగా ముగిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నేత రాజేంద్రకుమార్ ఇంటికి వెళ్లి గొడవ చే�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని, కొనుగోలు కేంద్రాల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కనికరం లేదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్�
‘తిట్ల పురాణానికి ఆది పురుషుడు సీఎం రేవంత్రెడ్డి. కాంగ్రెస్ పాలనలో డిస్ట్రక్షనే కానీ కన్స్ట్రక్షన్ లేదు.. ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు. తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రా జయ్య వి�