నేత కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్ టు ఓనర్ స్కీమ్కు కాంగ్రెస్ తూట్లు పొడుస్తున్నది. షెడ్లను నేత కార్మికులకు అందించకుండా 30 నెలలుగా చోద్యం చూస్తూ తాజాగా ధాన్యం బస్తాలను నిల్వ చేస్తున్నది.
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగనున్నారు.
Aam Aadmi Party : దేశంలో అనేక చోట్ల ఇటీవలి కాలంలో ఓటములు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరట కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇటీవల పంజాబ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. నేతాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
Rythu Discom | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్ పై విద్యత్తురంగ నిపుణలు, రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న క్రమంలో దానికి విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిస్తుందా? కొత్త డిస్�
Indiramma Illu | ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నాం. ఇప్పటికే లక్షకుపైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయి గృహప్రవేశాలు జరుగ�
Dharmapuri | ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఒకసారి సమై క్య రాష్ట్రంలో కూడా విస్తరించారు. నాటి పాలకులకు పక్కా ప్రణాళిక లేకపోవడంతో కూల్చివేసిన ఓ ఆలయం స్థానంలో ప్రస్తుతం చెప్పుల స్టాండ్ కొనసాగుతున్�
కర్ణాటకలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేసి తన బద్ధ శత్రువైన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ము�
ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం(నకిరేకల్) సతీమణి వేముల పుష్ప ఇటీవల ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ది చేతగాని పాలన నడుస్తున్నదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. పంట కొనుగోలు రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్ల�
‘శిలాఫలకాలు కూల్చడం కాంగ్రెస్ సంస్కృ తా? మా ఓపికకూ ఓ హద్దుంటుం ది. గులాబీ సైన్యానికి సహనం నశిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
Rahul Gandhi : సీబీఎస్ఈ ఓఎస్ఎం అంశంపై ప్రశ్నించినందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనపై చేసిన విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. తనపై మాటల దాడి చేసినంత మాత్రాన �
కేరళ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య అపవిత్ర కలయిక బహిర్గతమైందని సీపీఎం బూర్గంపహాడ్ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. కేరళలో మాజీ సీఎం పినరయి విజయన్, సీపీఎం నేతల ఇళ్లలో ఈడీ సోదాల