కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఆమెకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు అందింది. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వా�
Harish Rao : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) మరోసారి ఫైరయ్యారు. నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన 22A గురించి బీఆర్ఎస్ లేవనెత్తిన ఒక్క ఆరోపణకు కూడా పొంగు
Mock Assembly | తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా సీఎం పాత్ర పోషించిన తలసాని శ్ర�
RTC Bus Fare | పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా బాదుడు మొదలుపెట్టింది. వినాయక చవితి సందర్భంగా టికెట్ ధరలను దాదాపు 40 శాతం పెంచేసిందని ప్రయాణికులు ఆవేదన వ్య�
Konda Surekha | మంత్రివర్గం నుంచి బర్త్ఫ్ అయిన కొండా సురేఖకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ ఫోన్ చేసి మా ట్లాడారు. అంతర్గత విభేదాలు, వ్యక్తిగత కారణాలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమా�
Congress Scam | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో స్కామ్ వెలుగు చూసిందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సంచలన వివరాలు వెల్లడించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పవర్ పాయింట�
Congress 1000 Days | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగానికే కాదు.. దాని అనుబంధ రంగాలకూ గడ్డుకాలం మొదలైందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Real Estate | ‘భూమిని నమ్ముకున్నోళ్లు ఎప్పుడూ చెడిపోరు. ఎన్నేండ్లయినా భూమి ఉంటే భరోసా. భూమి విలువ పెరుగడమే తప్ప తగ్గడం ఉండదు’.. మూడేండ్ల కిందటి వరకు అందరి నోటా ఇదే మాట!
Harish Rao | కేసీఆర్ పాలన ప్రజల చుట్టూ తిరిగితే..రేవంత్రెడ్డి పాలన భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. హైడ్రా, మూసీ, ఫ్యూచర్సిటీ ప్రాజెక్టు ఏదైన
అసెంబ్లీ పరిణామాలను అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై దళిత వ్యతిరేక ముద్ర వేయాలని చూస్తున్నారని, వాస్తవానికి దళితులు, దళిత క్రైస్తవులను రాజకీయంగా వాడుకొని మోసం చేసిందే రేవంత్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ. 18వేలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్టీయూ అనుబంధ ఆశ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తతకు దారితీసింది. సుందరయ్య విజ
దళితుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని వేములవాడ నియోజకవర్గంలో దళితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రామచందర్ మండిపడ్డారు.
Vande Mataram : జమ్మూ కాశ్మీర్లో వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించబోమని కాంగ్రెస్ చెబుతుంటే.. తాము మాత్రం మొత్తం గేయాన్ని ఆలపిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) ప్రకటించింది.