Mallu Ravi | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదని తెలిపారు. ఫిర్యా
Harish Rao | రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంత్ సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్
Konda Surekha | వరంగల్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. అద
బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ (Mahagathbandhan) కూటమిలో గందరగోళం నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఆర్జేడీ (RJD) పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత తేజస్వీ య�
గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన గద్వాల గర్జన సభ సక్సెస్తో బీఆర్ఎస్లో జోష్ కనిపించింది. జిల్లా కేంద్రం ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైంది. సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప
‘సీఎం రేవంత్రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమయితది. అయినా అట్లాంటి భాష మనం మాట్లాడలేం. కానీ, తప్పదు.. ఆయన కోసం మాట్లాడాలి. రేవంత్ నువ్వు మొగోడివైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. ఉప ఎన్నికలకు పోద�
భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్�
రైతులకు ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. మండలంలోని గోపాల్రావుపేటలో గల మన గ్రోమోర్ కేంద్రం వద్ద శనివారం యూరియా కోసం ఎదురు చూస్�
బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను శనివారం సిరిసిల్లలోని నేతన్న చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో దహనం చేశారు.
కడియం.. నీకు సిగ్గు, శరం ఉందా? బీఆర్ఎస్ నుంచి గెలిచిన నీవు అధికార దాహంతో కాంగ్రెస్లో చేరినవ్.. వెంట నే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్' అని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తా�
ప్రజా పాలన అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 21 నెలల పాలనలో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.
దేశ రాజకీయాల్లో బంధుప్రీతి నానాటికీ పెరుగుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉండగా, బీజేపీ దానిని అనుసరిస్తున్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్ల
వరంగల్ జిల్లా కాంగ్రెస్లో (Congress) వర్గ విబేధాలు మళ్లీ ముదురుదుతున్నాయి. భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ విషయంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) మధ్య చిచ్చుర�