ప్రజావ్యతిరేకత ఉప్పెనలా ముంచుకొస్తుంటే... అధికార కాంగ్రెస్లో అసహనం పెరిగిపోతున్న ది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పల్లెపల్లెన్ల ఎగిసిపడుతున్న గులాల్.. కాంగ్రెస్కు కంటగింపుగా మారింది. ప్రజల ఛీత్క�
‘ఆడలేక మద్దెల ఓడు’ సామెత చందంగా రైతులకు యూరియా కొరత తీర్చలేని కాంగ్రెస్ సర్కారు.. కొరతను కప్పిపుచ్చేందుకు కోతలు పెడుతున్నది. రెండేండ్లుగా రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయలేక వారిని రోడ్డెక్కెలా చేసిన �
మూడోవిడత ఎన్నికల ఫలితాల్లోనూ ఖమ్మంజిల్లా ఓటర్లు కాంగ్రెస్కు షాకిచ్చారు. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు విజయాన్ని అందించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వె
రాష్ట్రంలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు షాక్ ఇచ్చారు. పలువురి స్వగ్రామాలతో పాటు పైలట్, దత్తత గ్రామాల్లోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారు.
మంచిర్యాల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని కాంగ్రె స్ సర్వశక్తులు ఒడ్డుతున్నది. బీఆర్ఎస్ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకోవడానికి అరాచకాలకు తెగబడుతున్నది
KTR | రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ పార�
KTR | ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలు�
Harish Rao | కేసీఆర్ సీఎం కావాలని.. బీఆర్ఎస్ మళ్లీ రావాలని పల్లె ప్రజలు తీర్పునిచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల్లో వివ్వసనీయత కోల్పోయాని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections ) చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. పోలింగ్ బూత్లో ప్రచారం చేస్తున
వికారాబాద్ (Vikarabad) జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections) చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ (Congress) నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగుతుండగా, మరికొంద�
పంచాయతీ పోరు తుది అంకానికి చేరుకున్నది. ఇప్పటికే రెండు విడుతల ఎన్నికలు పూర్తి కాగా, నేడు ఆఖరి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1226 పంచాయతీలుండగా, కోర్టు కేసు కారణంగా మూడు విడుతల్లో కల�
‘నీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నేను కోరుట్లలో రాజీనామా చేసి జగిత్యాల నుంచి పోటీ చేస్తా’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్కు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స�
రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన కరప్షన్.. కలెక్షన్.. క్రైమ్లాగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణభవన్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్�
కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి అనేక కష్టాలొచ్చాయని, యూరియా కోసం అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అసలు రైతులకు శిక్ష విధిస్తున్నదని, కౌలురై�