మరీ ఇంత దుబారానా? డబ్బులు మంచినీళ్లు లెక్క ఖర్చు చేయడమా? ప్రజాధనం అంటే పట్టింపే లేనట్టున్నది. లేకపోతే.... గేట్ల దగ్గర నీడ కోసం రూ.31లక్షలేంటి., కిటికీ కర్టెన్లకు రూ.33లక్షలేంది.? ఎన్నో గెస్ట్ హౌస్లు ఉన్నా మరోక�
రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కేసీఆర్ రామరాజ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో బీఆర్ఎస్ బలపర్చిన చెన్నబోయిన ధనలక్ష్మీ అ�
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి నోటిదురుసుతో కొత్త సర్పంచులు నొచ్చుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచే సర్పంచులు తన ఇంటి గేటులోకి వస్తే గెంటేస్తానని హెచ్చరించడం తీవ్రచర్చకు దారితీసింది. వనపర్తి జిల్ల�
గడిచిన రెం డేండ్ల కాంగ్రెస్ సర్కార్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, సర్పం చ్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మూడో విడత పంచాయతీ ఎ
పంచాయతీ ఎన్నికల నుంచే కాంగ్రెస్ పతనం మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్పై ప్రజలు తిరగబడ్డారని, రెండేండ్లలోనే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరే�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది. కాంగ్రెస్ గద్దెనెక్కగానే ఆ పార్టీ నేతలు పచ్చని పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతల రక్తం కండ్ల చూశారు.
జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందడం.. సొంత ఊర్లో కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలువకపోవడంతో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుండగా కాంగ్రె స్ నాయకులు గొడవకు యత్నించారు. బీఆర్ఎస్ నాయకులను తోసేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కుట్ర మరోసారి బట్టబయలైంది. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఎలాగైనా గెలిచి, మాజీ సీఎం ఆనవాళ్లు చెరిపేయాలని కంకణం కట్టుకున్నట్టు తేటతెల్లమైంది.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కదిరవన్ పలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం డీఆర్వో వెంకటాచారితో కలిసి ఆయ�
కాంగ్రెస్ సర్కారు సంక్షేమాన్ని గాలికొదిలేసిందని, రెండేళ్ల పాలనలో ఒక్క పథకం అ మలు చేయలేదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. సీరోలు మండలం చింతపల్లి, కురవి మండలం పెద్ద తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర�
Sarpanch Elections | యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఎన్నికల అధికారుల తీరుతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. వాసాలమర్రిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓటు మిస్ అయ్యింది.
KTR | నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వారి కోసం ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సిరిసిల్లలో జరిగిన నూతన సర్పం
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసి, ఓటు వేయలేదనే కారణంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ను ప్రజల మీదికి ఎక్కించడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎల్లారెడ్డి
KTR | రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ