Future City | ఫ్యూచర్సిటీ కోసం మరికొంత భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో 1,800 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసీ (తెలంగాణ పరిశ్ర�
Jeevan Reddy | పదేండ్లు జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇవ్వాలి, అలా కాకుండా ఎవరైనా అడ్డుపడితే వారిని నరికి పారేస్తం.
KTR | బేసిన్లు తెలియని, నీళ్ల బేసిక్స్ తెలియని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే ముమ్మాటికీ తెలంగాణ జలద్రోహి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నాటి నుంచి నేటి వరకు తరతరాలుగా తెలంగ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9, 10వ వార్డులు పుల్లూరిరామయ్యపల్లి, మహబూబ్పల్లి కాలనీలకు చెందిన 600 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర నిర్మాణంలోనూ వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు హక్కుగా అందాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందించక కాంగ్రెస్ సర్కారు మానసిక వేధింపులకు గురిచేస్తున�
ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ పంచాయతీ వరకు కార్యనిర్వహణలో వెన్నెముకగా పని చేస్తున్న వారి సేవలు గుర్తింపునకు నోచు�
కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్థతతోపాటు కేసీఆర్పై ఆక్రోశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గత రెండు యాసంగి సీజన్లలో సూర్యాపేట జిల్లాలోని గోదావరి ఆయకట్టుకు నీళ్లందక వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయిన వి�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ సంఖ్యలో ఇండస్ట్రియల్ పార్కులు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే గత రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ కొత్త వాటిని అభివృద్ధి చేసే విషయంలో అలసత్వం ప్రదర�
Trinamool MP Mausam Noor | పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మౌసమ్ నూర్ గుడ్ బై చెప్పారు. శనివారం కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు.
Vijay TVK: తాజా సమాచారం ప్రకారం టీవీకే.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై టీవీకే జాతీయ ప్రతినిధి గెరాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Harish Rao | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఆడియో, వీడియో ప్రజెంటేషన్ నిర్వహిస్తే సభకు హాజరుకాబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాసిన లేఖ గుర్తుంద�
KTR | రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకువస్తామన�
Revanth Reddy |ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓటమి తప్పదని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారా? అందుకే స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో రాజీనామా చేయించేందుకు వెనుక�
ముగ్గురు తోటి విద్యార్థినులు, ఒక ప్రొఫెసర్ చేసిన ర్యాగింగ్, లైంగిక వేధింపులు తాళలేక డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థిని మృతి చెందిన ఘటన కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో వెలుగుచూసింది.