అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిందేమిటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్నదేమిటి? తెలంగాణలో రెండున్నరేండ్లుగా వరుసగా భూభాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ అక్రమాల్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయాలు, స్వార్
మహారాష్ట్ర అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు విజయ్ వడెట్టివార్, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం 44 శాతం కమీషన్ తీసుకుంటున్నదని ఆరోపిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పంచుకున్�
రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి. ఆడ పిల్లల్ని కనాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి అన్నారు.
Secretariat | సచివాలయంలోని మీడియా సెంటర్ వద్ద ఇలా గుర్తు తెలియని వ్యక్తులు అంటించిన పోస్టర్లు కలకలం రేపాయి. ఉచిత పథకాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులు కొలువులు, నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకపోవటంపై నిరసన వ్యక్తం చేస్తూ
Hyderabad Metro | మెట్రో ఫేజ్-2 విస్తరణ కోసం అతి తక్కువకు కేవలం 4శాతం వడ్డీకే రుణం తీసుకొస్తున్నామని, సంస్థను లాభాల బాట పట్టిస్తామంటూ ఇంతకాలం ఊదరగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పుడు నాలుక మడతేశారు.
Hyderabad Metro | నిన్నటిదాకా ప్రభుత్వ ప్రకటనల్లో దూసుకుపోయిన హైదరాబాద్ మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టేకోవర్కు బ్రేక్డౌన్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ నెల 1వ తేదీ నుంచే ఎల్అండ్టీ నుంచ�
దశాబ్దాలపాటు సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్లో రైతులు అవస్థలు పడుతున్నారు. గత కేసీఆర్ హయాంలో అప్పుల కోసం చూడని రైతులు పంట సాగుకోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎర
‘నీ సంగతి చెప్త...ఒళ్లు పగుల్తది..’ అంటూ ఓ కాంగ్రెస్ నేత పోలీసులను బెదిరించిన ఘటన సోమవారం వైరల్గా మారింది. ఆలేరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.
మీనాక్షి రాజకీయ బలిహరణకు ప్రాయశ్చిత్తం జరుగాల్సిందేనని కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ పట్టుబడుతున్నారా? ఎక్కడైతే కోవర్టు రాజకీయాలకు బలైందో అక్కడి నుంచే ఆమెను రాజ్యసభకు పంపాల్సిందేనని అల్టిమేటం జార�
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవించి ఉంటే.. బీజేపీని నిషేధించే వారని, ఆ పార్టీ మతపరమైన గుర్తింపును ప్రోత్సహిస్తున్నదని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.
Resort politics | కర్ణాటకలో మళ్లీ రిసార్ట్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. వారిని రిసార్ట్కు తరల�
అర్హులందరికి ఇందిర్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూలను కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
RS Praveen Kumar | ‘సర్' ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతున్నదని, రాజ్యాంగానికి బీజేపీ నిర్వాకంతో పెనుప్రమాదం సంభవించనున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
School Uniform | స్కూళ్లు తెరుచుకున్నా సిద్ధం కాని యూనిఫాంలు.. 2.36 లక్షల మంది విద్యార్థులకు పాత యూనిఫాంలే దిక్కు!.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, క్షేత్రస్థాయిలో తుస్సుమ�