Hyderabad Real Estate | రాష్ట్ర రాజధానిలో రియల్టీపై కాంగ్రెస్ సర్కార్ ‘నిషేధిత’ భూతాన్ని వదిలింది. 22ఏ నిషేధిత జాబితా కారణంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని ఉన్న వేలాది కుటుంబాల భవిష్యత్తుపై అంధకారం అలుముకుంటు�
Congress | తెలంగాణ కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత సంక్షోభంపై ఏఐసీసీ అధిష్ఠానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వద్ద ఉన్న నివేదికను ఇవ్వబోగా, దానిని తీసుకోవడానికి కూడా ఏఐసీసీ నాయకత్
బీఆర్ఎస్ కోసం పనిచేసే కార్యకర్తలను పార్టీ గుండె ల్లో పెట్టుకొని కాపాడుకుంటుందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో బీఆర్�
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. హస్తం సర్కారు పాలనలో నిబంధనలు, నియమాలు ఏమీ పాటించడం లేదు. కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. మరోవైపు గోపాలమిత్రగ
Revanth Reddy Delhi Tour | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 74వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సోమవారం ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన జరిగే ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యనేత నాయకత్వం మధ్య ఆధిపత్య పెనుగులాట జరుగుతున్నదా? వలస వ్యూ హాన్ని కట్టడి చేసి, ముఖ్యనేత చుట్టూ కేంద్రీకృతమైన శక్తి కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు ఏఐసీసీ ‘ఆపరేషన్ తెలంగాణ క�
KTR | రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఆర్' ఉద్యమం రాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు ప
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కార�
రాష్ట్రంలో కార్పొరేషన్లకు కాంగ్రెస్ సర్కార్ రూపాయి ఇవ్వకుండా నిర్లక్ష్యం చూపుతున్నది. ఏటా బడ్జెట్లో ఆయా కార్పొరేషన్లకు నిధులను ప్రతిపాదించడం, ఆపై రూపాయి విదల్చకపోవడం పరిపాటిగా మారింది. కార్పొరేషన
విద్యార్థుల ఉద్యమంతో మోదీ కుర్చీ కిందికే మంటస్తుందని భయపడినట్టు కనవడ్తాంది. నీట్ పేపర్ లీక్ మీద గొంతెత్తి రోడ్లెక్కిన విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు చేసిన లాఠీచార్జ్ చూస్తే.. పగపట్టినట్టు పడ్డారు
Maize Procurement Scam | బిడ్డర్ల నెత్తిన మార్క్ఫెడ్ ‘మక్కల’ వర్షం కురిపించింది. ఒకేఒక్క దెబ్బతో బిడ్డర్లు తక్కువలో తక్కువగా రూ.76 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది గరిష్ఠంగా రూ.120 కోట్ల వరకు ఉంట
Komatireddy Raj Gopal Reddy | ‘తుంగతుర్తిలో ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించాను. నా పిలుపు మేరకు మందుల సామేల్ను ఎమ్మెల్యేగా గెలిచిపించిన కార్యకర్తలు, అభిమానులకు క్షమాపణలు కోరుతున్నా’ అని మునుగోడు ఎమ్మెల
Mandula Samuel | ‘దళిత ఎమ్మెల్యేలపై వేలెత్తి చూపే నువ్వు ముందు నీ మునుగోడు మురికిని కడుక్కో.. మునుగోడులో అభివృద్ధి జరుగలేదని నాకు కూడా రిపోర్ట్ వచ్చింది. దీనిపై రాజగోపాల్రెడ్డి సమాధానం చెప్పాలి’ అని మునుగోడు ఎమ
Operation Telangana Congress | రాష్ట్రంలో ముఖ్యనేత నేతృత్వంలోని వలస నేతలతో తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధికార కేంద్రంగా మారిదా? పార్టీలో శరవేగంగా తమ పట్టు విస్తరించుకొంటున్నారా? భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎ�