ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అధికారపార్టీ నేతల అధికార దర్పానికి అడ్డాగా మారింది. తాము చెప్పిన మాట వినలేదంటూ అధికారులు, సిబ్బందిని టార్గెట్గా చేసుకున్న హస్తం నేతలు ఆలయంలో హల్చల్ చేస్తున్నారు. గతన�
Tirumalagiri | నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అర్దరాత్రి మున్సిపల్ సిబ్బంది సహాయంతో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు.
KTR | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ సర్కార్ పేదల ఇళ్లను కూల్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల ఇళ్లను కూల్చకుండా కూడా అభివృద్ధి చేయడం సాధ్యమేనని ఆయన తెలిపారు.
Rahul Gandhi | వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజామునుంచే ప్రయా ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నార
అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బయటకు రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. ఇప్పటికే ఆయన కస్టడీ పిటిషన్ను మంచిర్యాల కోర్టు కొట్టివేసినప్పటికీ ఎలాగైనా ఆయన్ను ఇబ్బ�
Mancherial | ‘తమకు సరిపడా తిండి పెట్టడం లేదు. పనులన్నీ మాతోనే చేయిస్తున్నరు’ అంటూ ఆదివారం ఉదయం మంచిర్యాలలోని సాయికుంట ప్రభుత్వ బీసీ సమీకృత బాలుర వసతిగృహంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
KTR | తనకు శాడిస్టిక్ ప్లెజర్ ఉన్నదని స్వయంగా సీఎం రేవంత్రెడ్డే ఒప్పుకొన్నాడని, ఆ శాడిస్టిక్ ప్లెజర్తోనే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థ�
HCA | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే హెచ్సీఏపై ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి కన్నుపడిందనేది బహిరంగ రహస్యం. ఎన్నో ప్రయత్నాల తర్వాత.. ఎట్టకేలకు దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని క్రికెట్ అభిమా
Rythu Bharosa | యాసంగి పంట వేసి నెల రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎందుకు విడుదల చేయలేదు? రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు ‘కేరళ ఎన్నికల పన్�
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సోమవారం వికారాబాద్ జిల్లాకు రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో జరుగుతున్న ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణ ముగిం
Congress | రాజ్యసభ ఎన్నికల్లో అంతా అనుకున్నట్టే జరుగుతున్నది. పదవుల పందేరంలో అసలు కాంగ్రెస్ నేతలు వెనుకబడిపోగా.. వలస కాంగ్రెస్ నేతల పేర్లే తెర మీదికి వచ్చాయి.
Khammam | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులపై పోలీసులు ఆదివారం లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలు, పిల్లలు, వృద్ధులని కూడా చూడకుండా దొరికినవారిని దొరికినట్టు కొట్టారు.
కరీంనగర్-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు నదిపై తనుగుల వద్ద 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19 కోట్లతో నిర్మించిన చెక్డ్యామ్ కూలి మూడు నెలలు గడిచినా దర్యాప్తు ముందుకు సాగడంలేదు. గతేడాది నవంబర్ 21న ర�