రాష్ట్రం దోపిడీదారుల చేతుల్లో బందీ అయ్యిందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆరోపించారు. చిన్న సంతకంతో అయ్యేపని చేయకుండా వీఆర్ఏలు రోడ్డుమీదికి వచ్చే పరిస్థితి తీసుకువచ్చింది కాంగ�
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకోవడానికి మొహబ్బత్ యాత్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్వేష యాత్ర సా�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ �
అసెంబ్లీలో ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాదని, ప్రజా సమస్యలపై మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా
తమిళనాట టీవీకే విజయ్-కాంగ్రెస్ పార్టీ కూటమికి పేరు ఖరారైంది. ఇక నుంచి తమ కూటమిని ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ’ పేరుతో పిలువబోతున్నట్టు కూటమిలోని ప్రధాన పార్టీల నాయకులు బుధవారం సంయుక్తంగా ప్రక
రాజస్థాన్లోని అల్వర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఓటర్లకు పంచడానికి కలాకండ్(స్థానిక స్వీటు) బాక్సులో రూ. 500 నోట్లు పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రపంచ స్థాయి మేధావిగా, న్యాయ కోవిదునిగా, రాజ్యాంగ నిర్మాతగా దేశం యావత్తు గౌరవించే బీఆర్ అంబేద్కర్ మహనీయునికి అడుగడుగునా అపచారం తలపెట్టిన చరిత్ర కాంగ్రెస్దే. భారత తొలి ప్రధాని నెహ్రూ క్యాబినెట్లో �
విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ను వెంటనే విడుదల చేయాలని జనగామ జిల్లా బీజేపీ స్టేషన్ ఘనాపూర్ మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణగౌడ్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ చస్తేనే తెలంగాణ పట్టిన పీడ పోతుందంటూ అవమానించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్ ఘనపూర్ ఏసీపీ భీమ్ శర్మకు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే టి.రాజయ్య వ�
Lok Bhavan | అసెంబ్లీ ముందు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడిపై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్భవన్కు బయలుదేరారు.
High Court | నల్ల టీ షర్టులు ధరించడే కారణమైతే, మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.