ప్రభుత్వంలోనే కాదు, అధికార కాంగ్రెస్లోనూ ‘ముఖ్య’నేత వర్సెస్ కీలక నేతల పర్వం కొనసాగుతున్నది. తాజాగా పార్టీ అధిష్ఠానం డీసీసీ అధ్యక్ష పదవుల భర్తీ ప్రక్రియను చేపట్టగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కుమ్మ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కుర్చీలాట కొనసాగుతున్నది. సీఎం పీఠంపై రోజురోజుకూ వివాదం ముదురుతున్నది. ఒక పక్క తానే ఐదేండ్లూ అధికారంలో ఉంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటిస్తుండగా, ఆయనను సీఎం కుర్చీలోంచ�
Jubleehills by Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం అధికారికంగా ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార జోరును పెంచింది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం నిర్వహించి బ�
బడికెళ్లడానికి ఇష్టపడని పిల్లలు అప్పుడప్పుడు కడుపు నొస్తుందంటూ మారాం చేస్తుంటారు. నిజమే కావచ్చని తల్లిదండ్రులు వారిని వదిలేస్తారు. పదే పదే అదే కారణం చెప్తూ డ్రామాలు చేస్తే మాత్రం బెత్తం పట్టుకొని మరీ �
ప్రజాస్వామ్యానికి ప్రశ్న ప్రాణవాయువు లాంటిది. ప్రజల తరఫున ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించే గురుతర పాత్రను మీడియా పోషిస్తుంది. పాలకులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారైతే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు.
తన కూతురు చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్రెడ్డికి క్షమాపణలు కోరుతున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇటీవల జరిగిన తన శాఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం, తన కూతురు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు.
మంత్రుల మధ్య వరుసగా జరుగుతున్న వివాదాలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హాట్హాట్గా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో మంత్రులు ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపుతూ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్�
హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీలోనూ క్లారిటీ రాలేదు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సుదీర్ఘ రాజకీయ జీవితం... మంత్రిగా, శాసన సభాపతిగా అనుభవం.. ఏడు దశాబ్దాల వయస్సు గల పెద్దరికం గల బాన్సువాడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు ద
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్లను తిరస్కరించారని తిరస్కరణకు గురైన అభ్యర్థులు విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమార్శించారు. గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth R
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) తొలి విడత ఎన్నికల సమయం సమీపిస్తున్నప్పటికీ విపక్ష మహాఘట్బంధన్లో (Mahaghatbandhan) సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నదనే స్పష్టత రాన�