తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర నిర్మాణంలోనూ వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు హక్కుగా అందాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందించక కాంగ్రెస్ సర్కారు మానసిక వేధింపులకు గురిచేస్తున�
ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ పంచాయతీ వరకు కార్యనిర్వహణలో వెన్నెముకగా పని చేస్తున్న వారి సేవలు గుర్తింపునకు నోచు�
కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్థతతోపాటు కేసీఆర్పై ఆక్రోశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గత రెండు యాసంగి సీజన్లలో సూర్యాపేట జిల్లాలోని గోదావరి ఆయకట్టుకు నీళ్లందక వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయిన వి�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ సంఖ్యలో ఇండస్ట్రియల్ పార్కులు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే గత రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ కొత్త వాటిని అభివృద్ధి చేసే విషయంలో అలసత్వం ప్రదర�
Trinamool MP Mausam Noor | పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మౌసమ్ నూర్ గుడ్ బై చెప్పారు. శనివారం కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు.
Vijay TVK: తాజా సమాచారం ప్రకారం టీవీకే.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై టీవీకే జాతీయ ప్రతినిధి గెరాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Harish Rao | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఆడియో, వీడియో ప్రజెంటేషన్ నిర్వహిస్తే సభకు హాజరుకాబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాసిన లేఖ గుర్తుంద�
KTR | రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకువస్తామన�
Revanth Reddy |ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓటమి తప్పదని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారా? అందుకే స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో రాజీనామా చేయించేందుకు వెనుక�
ముగ్గురు తోటి విద్యార్థినులు, ఒక ప్రొఫెసర్ చేసిన ర్యాగింగ్, లైంగిక వేధింపులు తాళలేక డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థిని మృతి చెందిన ఘటన కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో వెలుగుచూసింది.
Gali Janardhana Reddy | తనపై జరిగిన హత్యాయత్నంపై గాలి జనార్దన్ రెడ్డి స్పందించారు. బళ్లారిలోని హవంబావీ సమీపాన బ్యానర్ విషయంలో ఘర్షణ జరిగిందని తెలుసుకుని వచ్చానని తెలిపారు.
Hyderabad Metro | ఓల్డ్ సిటీ మెట్రో మరింత జాప్యం కానున్నది. ప్రాజెక్టును ప్రకటించి ఏడాది, భూసేకరణ పనులు మొదలుపెట్టి 8 నెలలుగా గడుస్తున్నా... ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి
Urea | ఎరువుల షాపుల ముందు వ్యవసాయ శాఖ కుర్చీలు వేయిస్తున్నది.. టెంట్లు ఏర్పాటు చేస్తున్నది! అయితే ఇదంతా రైతులపై ప్రేమతో అనుకునేరు.. కాదు కాదు.. రైతుల క్యూలు కనిపించకుండా చేసే తండ్లాట! యూరియా కొరతతో రైతులు ఎరువు
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమ నం దిశగా సాగుతున్నదని, క్యాలెండర్లు మారుతున్నా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించ�
రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి బదులు వారి మధ