Karnataka CM : సీఎం సిద్ధరామయ్యను ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. ఈ పరిణామాలను బట్టి కర్ణాటక సీఎంను మార్చడంతోపాటు మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ తన నిజస్వరూపాన్ని ఏనాడు విస్మరించలేదని, ఆ పార్టీకి ఎప్పుడూ వెలుగులు వస్తే అప్పుడు సమాజానికి చీకటే అలుముకుంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-3 డివిజన్ ఓస
KTR | కేసీఆర్ ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికీ మంచినీటి గోస తీర్చారని కేటీఆర్ తెలిపారు. ఏడాదిన్నరలోనే కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారని పేర్కొన్నారు. 2028లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీ�
KTR | పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదలు సుఖంగా జీవించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తమ హయాంలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. పేదలు తెలియక ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుంటే జీవో 58, 59
Harish Rao | వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. రెండు రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే.. నేనే స్వయంగా వేలాది మంది రైతుల
Shadow Minister | రాష్ట్ర మైనారిటీ శాఖలో షాడో మినిస్టర్ హల్చల్ చేస్తున్నారనే ప్రచారం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పోస్టులో ఉన్న ఓ నాయకుడు మైనారిటీ శాఖను తన గుప్పిట్లో పెట్టుకుని పెత్
KTR | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో ఈ ఒక్క ఘటననే చూస్తే అర్థమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బతికున్నప్పుడు అండ దొరకలేదు.. చనిపోయిన తర్వాత కనీస గౌరవం కూ�
Karimnagar Farmers | కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మక్క రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేక ఆందోళన బాట పట్టారు.
Farmers | ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. వారు పెట్టే కొర్రీలను భరించలేక.. ధర తక్కువైనా సరే బయటే అమ్ముకున్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామ ర�
యాదగిరిగుట్ట ఆలయం లోపలికి ఫోన్ తీసుకెళ్లడం నిషిద్ధం. కానీ శనివారం సీఎం పర్యటన సందర్భంగా ఆలయం లోపల ఏకంగా వీడియో తీశారు. గర్భాలయం, స్వయం భూ లక్ష్మీనరసింహస్వామి స్పష్టంగా కనిపిస్తున్న వీడియో సీఎం రేవంత్�
మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతున్నదని, రూ. 1.5 లక్షల కోట్ల ప్రాజెక్టు కేవలం పెద్ద కుంభకోణమని, కేవలం రూ. 16 వేల కోట్లతో పూర్తయ్యే పనులకు భారీ మొత్తాన్ని ఎందుకు తగలేస్తున్నారని
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెత్తనంపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేం�
పేదలకు డబుల్ బెడ్రూ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో వేయి కండ్లతో ఏండ్లుగా ఎదురు �