రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికతోనే నిలిచిపోయింది. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గతేడాది మే లో దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం రుణాల ఊసే ఎత్తడం లేదు. అప్పట్లో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భా�
సీఎం ప్రాతినిద్యం వహిస్తున్న కోస్గి మండలంలో కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి తోడు అధికారులు కూడా వారి ఆగడాలకే వత్తాసు పలుకుతున్నారు. మండలంలోని సర్జఖాన్పేట గ్రామానికి చె�
Ayatollah Ali Khamenei : ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ అంత్యక్రియలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేక పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
Komatireddy Raj Gopal Reddy | సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు, నూతన కార్యవర�
Harish Rao | రాష్ట్ర రైతాంగానికి ఎవరేం చేశారో నిరూపించేందుకు అసెంబ్లీ సహా ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సవాల్ చేశారు. ర�
‘Extension | విరమణ పొందిన ఉద్యోగులను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగించబోము’ అని సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇతర పెద్దలు పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ, అందుకు విరుద్ధంగా నీటిపారుదల శాఖలో ఎందర�
Telangana Debts | రాష్ట్రంలో పాలన చేపట్టి 30 నెలలు దాటుతున్నా సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విఫలమవుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నది.
Rythu Bharosa | ‘మీ 30 నెలల ముదనష్టపు పాలనలో దాదాపు రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా రేవంత్రెడ్డి?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే త�
రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, కాంగ్రెస్ నాయకులు వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలపై చౌకబారు విమర్శలు చేస్తున్నార�