కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణలోని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలేవీ? ఆ ఉద్యోగాలు �
కేసీఆర్ పాలనలో కళకళలాడిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమ, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో సంక్షోభంలో కూరుకుపోయింది. బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వక.. పాత బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చూపడంతో నేతన�
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఇండ్లను కూల్చాలని చూస్తే సహించబోమని, బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేద ప్రజల ఇండ్లను కాదు కదా..
‘ఇదేం రాజ్యంరో.. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యంరో.. నీ రాజ్యం కూలిపోను కదరో.. మూడు రోజులుగా ఇక్కడే పడి ఉన్నా ఎన్నడూ పట్టించుకోలేదు కదారో.. పోలీసుల దెబ్బలకు నా కాలు, చెయ్యి విరిగినయిరో.. మీ వల్ల మా ఇండ్లు, మా వాకిళ్�
మండలంలోని గాండ్లపేట్లో అక్విడెక్ట్ వద్ద వరదకాలువకు ఏర్పడిన గండికి మరమ్మతులు ప్రారంభించారు. అక్టోబర్ 9న వరదకాలువకు గండిపడగా, ఇప్పుడు పనులు ప్రారంభించడం గమనార్హం. నాలుగు నెలల తర్వాత మరమ్మతులు చేపడితే
ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోక�
ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిపోగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రూపురేఖలే మారి పోయాయి. నాటి సీఎం కేసీఆర్ సారథ్యంలో.. ఆల వెంకటేశ్వర్రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. దీంతో సంక్షేమం, అభివృద్ధిలో ఊహించని స్థా�
బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల కుట్రలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిడి మేరకు కేసులు తిరగదోడి అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్నారు. తాజాగా మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ను శనివా
Harish Rao | కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో హరీశ్రావు హుటాహుటిన
Harish Rao | మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వరుసగా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
Retirement Benefits | ‘నా డబ్బులు నాకివ్వండి’ అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు ఓ రిటైర్డ్ ఎస్సై. పోలీస్శాఖలో 38 ఏండ్లపాటు విధులు నిర్వర్తించి, ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ బెన్ఫిట్స్ రూ.60 లక్షలు రాకపోవడంతో ఆర�