Sabitha Indra Reddy |కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకునే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం అంతా భూముల చుట్టే తిరుగుతుందని అన్నారు.
కోహెడ్ మార్కెట్ స్థలాన్ని అమ్మేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోంని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. మార్కెట్ కోసం కేసీఆర్ ఇచ్చిన స్థలాన్ని డెవలప్మెంట్కు ఇస్తారంట అని మండిపడ్డారు. రి�
Warangal | వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బైక్ వేగంగా నడుపుతున్నావని మందలించినందుకు ఓ వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు.
Civil Supplies | రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ ఒక్క ఏడాదిలో రూ.54వేల కోట్ల అప్పులు చేయడం ఆ శాఖ దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇది ఎవరో చెప్పిన కాకి లెక్కలు
Khanapur Municipal Chairman | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ అహంభావానికి ఎదురుదెబ్బ తగిలింది. అధికారం తన చేతిలోనే ఉన్నదని, తాను ఏది చెబితే అది చెల్లుబాటవుతుందని భావించిన కాంగ్రెస్ ఎమ�
Rythu Bharosa | అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చ�
‘తన వరకు వస్తేగానీ బరువు, బాధ్యత తెలియదు’ అనే నానుడి సీఎం రేవంత్రెడ్డికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. వరి సాగుపై, ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మ�
Ameenpur Lake | ఒకప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు వివిధ రకాల పక్షులు, చేపలు, మొక్కలతో కళకళలాడేది. అరుదైన జీవవైవిధ్య సంపద కలిగిన చెరువుగా పేరుగాంచింది. శీతాకాలంలో సుమారు 100 రకాల విదేశీ పక్షులు వలస వచ్చేవి. విదేశాల ను
తమది ప్రజాపాలన అని చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, క్యాంపు ఆఫీస్లపై దాడులు చేస్తూ రాష్ట్రంలో గూండా పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
Congress Attack | రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాలు అధికార మదంతో చేసిన దాడిని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ పార్టీ బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికార పార్టీ ఒంటెద్దు పోకడలతో అధికారులపై ఒత్తిళ్లు �
కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా, మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్ని కుట్రలకు పాల్పడినా.. క్యాతనపల్లిలో చివరికి ప్రజాస్వామ్యమే గెలిచిందని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమ�
రాష్ట్రంలో కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, పాపపు పాలన చేస్తున్నదని, ప్రజాతీర్పు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నదని ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న రూ.లక్షన్నర కోట్ల అవినీతిని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ‘మూసీ పోరుబాట’ చేపట్టింది. ఈమేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గ�