రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ కాల్వ శ్రీరాంపూర్లో బీఆర్ఎస్ (BRS) శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్
గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర�
దేశ రాజకీయాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరం�
ఇంకా రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటీకీ తన పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామ చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు (Vice President Elections) అనివార్యమయ్యాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP), విపక్ష కాంగ్రెస్ (Congress)కూటములు ద
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. భద్రత లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారడానికి పోలీసుశాఖ ‘నమస్తే తెలంగాణ’కు వివరణ రూపంలో ఇచ్చిన గణాంకాలే అద్దం పడుతున్నాయి. ‘నమస్తే తెలం
ఓ అధికారితోపాటు కాంగ్రెస్ కార్యకర్తల వేధింపులు భరించలేక తహసీల్ కార్యాలయ జూనియ ర్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిం ది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్న
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్భాస్కర్కు కేసులు, ఉద్యమాలు కొత్త కావని, ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్న
పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అక్కడితో ఆగకుండా రాత్రి వేళ ఇండ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున�
రాజకీయాలలో ఒక థియరీ ఉన్నది. ముఖ్యంగా కొత్తగా పరిపాలనను చేపట్టిన వారి కోసం. ఇంగ్లీషులో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగానే కొత్తగా అధికారానికి వచ్చినవారి పరిపాలన గురించి ప్రజలకు త�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 13న గద్వాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా ఒక అధికారిక సమావేశానికి హాజరు కావడం రాజకీయ వివాదానికి దారి తీసింది. షాలిమార్ నియోజకవర్గ అభివృద్ధి ప్రాజెక్టులపై ఆదివారం రేఖా గుప్తా సమీక్ష సమావేశం నిర్వహించ�
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అ
KTR | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారని.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రైతులను వేధిస్తున్�