స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజ్ అన్నారు. ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో స్థానిక స�
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యంతోనే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధిస్తారని మాజీ జడ్పీటీసీ అరవింద్ కుమార్ అన్నారు.
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని భావిస్తున్న గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అధికార పార్టీని వీడి బీ
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తదుపరి ప్రక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. తొమ్మిది రాజకీయ పార్టీలను గుర్తించింది.
స్థానిక ఎన్నికలు సమీస్తున్న వేళ గద్వాల కాంగ్రెస్లో గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వేషన్లు, ఎన్నికల తేదీల ను ప్రకటిండంతో అభ్యర్థుల వేటలో ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అ
BRS | ఆరు గ్యారంటీల పేరుతో మోసగించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున�
Harish Rao | ఎవరెవరు అధికారులు పోలీసోళ్లు ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళందరి సంగతి చెబుతామని హరీశ్రావు హెచ్చరించారు. పోలీసులు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోయిన పదేళ్లు ఊకున్నాం.. ఈసారి అట్లుండదని అన్న�
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ (KCR) తెలంగాణే తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మా�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు పట్టింపులేనితనం కారణంగా అనుమతులు రాకుండా పోతున్నాయి. రెండేండ్ల క్రితమే ఎక్స్పర్ట్ అప్రయిజల�
మూసీ పరీవాహక నిరుపేదలను భయపెట్టి, వరదలతో తరిమేయాలని రేవంత్ సర్కారు ఎత్తుగడ పారలేదు. నీరు పేదల ఇండ్ల మీదకు వరదను వదలి, జలదిగ్బంధం చేసిన కుట్ర సఫలం కాలేదు. జంట జలాశయాలకు ఎగువన ఉండే పరీవాహక క ప్రాంతాల్లో భా�
నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయ భవన సముదాయం కంపు కొడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి జీ ప్లస్ టూ విధానంలో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించిన భవనాలు నిర్వహణ లేక దుర్గంధం వె�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బాకీ ఉన్న విషయాన్ని తెలపాలని ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త లోలం శ్యాంసుందర్ కార్యకర్తలకు సూచ�