గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం తెల్లవారేసరికి చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం (Khammam) జిల్లా పాలేరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు (Congress Leaders) ఓటమిని తట్టుకోలేక తమ అక్కసును ఓటర్లపై చూపుతున్నారు.
తెలంగాణ రాష్ర్టానికి జరుగుతున్న జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగానే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ బీసీల నోట్లో మట్టికొడుతున్నదని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. �
మోసపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులకు పంచాయతీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్ర
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిపై కాం గ్రెస్ నాయకులు దాడి చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్లో కాంగ్రెస్ అభ్యర్థి కత్తి సుధీర్పై బీఆర్ఎస్ అభ్యర్థి ఉస్మాన్అలీ షేక్ 148ఓట్ల మెజారిటీతో గెలుప�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తాచాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, పె
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్వగ్రామం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. జుట్టు(కవ్వంపల్లి) అశ్విని 95
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి మోత్కు సుమలతాశంకర్ ఘన విజయం సాధించారు. 2,045 ఓట్లు పోలు కాగా, సుమలతాశంకర్ 850 ఓట్ల మెజార్టీతో �
ఖమ్మం జిల్లాలోని ఇద్దరు కీలక మంత్రులకు పల్లె ఓటర్లు షాకిచ్చారు. బీఆర్ఎస్, సీపీఎం కూటమికి జైకొట్టి ఖమ్మం చైతన్యాన్ని చాటిచెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సైనికుడిగా దేశ రక్షణ కోసం శ్రమించిన గిరిజన యువకుడు ఆర్మీ రవి అలియాస్ బానోత్ రవి సర్పంచ్గా విజయం సాధించాడు. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ముజాహిద్పుర�
ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ పోరులోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడ్డారు. తొలి విడత ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్ ప్
సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ విజయదుందిభి మోగించింది. అధికార పార్టీ కాంగ్రెస్కు ప్రజలు గట్టి షాకిచ్చారు. కారు దెబ్బకు కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుత విజ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక స్థానాల్లో కాంగ్రెస్కు చుక్కెదురైంది. ఆ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సొంతూరులో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉన్న పంచాయతీలో హస్తం పార్టీ ఓటమిపాలైం�