చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరిట కాంగ్రెస్ సర్కారు ఏర్పాటుచేసిన తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ సమస్యలతో సతమతమవుతోంది. ఈ వర్సిటీపై రేవంత్ ప్రభుత్వం శీతకన్ను వేయడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ �
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం అన్యాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఖండించారు. తెలంగాణభవన్లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ వి�
నర్సంపేట మాజీ ఎమ్మె ల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని ప్రైవేట్ స్థలం లో ఏర్పాటు చేసినా తొలగించడంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మోటర్లను నడపకుండా పాలమూరును పడావు పెట్టిన ఘనుడు సీఎం రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఆడబిడ్డలకు ఎన్నో ఆశలు కల్పించి �
కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే పేదింటి ఆడబిడ్డకు వరంగా మారిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల రద్దుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్ల�
ప్రస్తుత వానకాలంలో కరువు కళ్లకు కనిపిస్తోం ది.. అయితే ఇదేదో సహజ సిద్ధంగా వచ్చింది కాదు..కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినదేనని స్పష్టం గా అర్థమవుతోంది. బీఆర్ఎస్ పదేండ్ల పాలన లో సూర్యాపేట జిల్లాలో వర్షాభావ �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ కుదించారా? నాలుగు దేశాలకు బదులు రెండు దేశాలకే పరిమితమయ్యారా? దీని వెనుక కారణం ఏమిటి? ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది! కాగితాలపై మాత్రం ర
సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన హస్తినకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 32నెలల కాలంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 76వ సారి. బుధవారం ఢిల్లీలో జరిగే
మేడిగడ్డ బరాజ్ బ్యాక్ వాటర్ ముంపు పరిహారం ఇప్పిస్తానంటూ తమ నుంచి ఓ కాంగ్రెస్ నాయకుడు రూ. 10 లక్షలు వసూలు చేశారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు రైతులు మంగళవారం కన్నెపల్లిలో ప్రెస్మీట్ పెట్టి వివరాలు వెల
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో, ఆ తర్వాత గోవాలో జరిగిన పార్టీ కార్యక్రమంలోనూ వందేమాతరం గేయాలాపనకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్న తరుణంలో పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై దాఖల�
తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్రెడ్డి ప్రభుత్వం మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకుందని బీఆర్ఎస్ వర్కింగ్�
Congress | ఓటర్ల జాబితా (Voters) ప్రత్యేక సమగ్ర సవరణ (List Special Intensive Revision) పేరుతో ఎన్నికల సంఘం (Election Commision) తెలంగాణలో నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు (TPCC chief) మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు.