Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు.
బాదేపల్లి పీఏసీఎస్లో గత యాసంగిలో జరిగిన మక్కజొన్న కొనుగోళ్ల అవకతవకలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలకు ఉన్నతాధికారులు స్పందించి గురువారం బాదేపల్లి పీఏసీసీఎస�
Congress | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం లో వింత పోకడలు నడుస్తున్నాయి. ప్ర భుత్వ కార్యక్రమాల సమాచారాన్ని మీడి యాకు చేరవేసే ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులు షేర్ �
కాళేశ్వరం తెలంగాణకు జల ప్రాణేశ్వరం. కానీ దాని మీద కేసీఆర్ సంతకం ఉన్నది. కనుక ప్రాజెక్టును పండబెట్టాలి. తెలంగాణ పొలాలను ఎండబెట్టాలి. మన నీళ్లు పొరుగుకు పారాలి. మన పొలాలు బీడుగా మారాలి. అటు బడేభాయ్ని ఖుషీ �
ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో ఆటో కిరాయిలకు గిరాకీ లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ర్యాపిడో సర్వీస్ ద్వారా జీవనోపాధి పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించి �
ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో సాగునీరు ఇవ్వకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి విమర
ఆయన ఓ కాంగ్రెస్ నేత.. ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘానికి చైర్మన్. రైతులకు సహకారం అందించాల్సింది పోయి పీఏసీఎస్ను తన జేబుసంస్థగా మార్చేశారు. సొసైటీ సొమ్ముతో దర్జాగా నగానట్ర కొన్నారు. అడ్డగోలుగా లక్షలు ఖర్�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి..నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పండబెట్టి... రెండున్నరేండ్లలో ఏటేటా పంటలను ఎండబెడుతూ ఈ సారి వంద శాతం ముంచింది. ఉమ్మడి ర
Akhilesh Yadav | నీట్ పేపర్ లీక్, యువత నిరసనల అణచివేతపై తాను మాట్లాడేందుకు అనుమతించకపోవడంపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ అంశంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ
Maize Procurement Scam | పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను సర్కార్ ఇబ్బందులు పెడుతున్నది. ఇదే అదునుగా తాము చెబితే ప్రభుత్వం కొంటుందని నమ్మించి రైతుల వద్ద బలవంతంగా రూ.కోట్లల్లో కమీషన్ వసూలు చేసి పంచుకున్న కా�
Congress | నిరుద్యోగులు, విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలంగాణ నిరుద్యోగ యువత తీవ్రస్థాయిలో నిరసిస్తున్నది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ స్వయంగా ఇచ్చిన హామీలు అమలుచేయని వైనంపై నిరుద