Jamba Lakidi Pamba | సాధారణంగా నిరసనలు, ధర్నాలు, హర్తాళ్లు జరిగినప్పుడు పోలీసులు అడ్డుకుంటారు. వారిని కట్టడిచేసే ప్రయత్నం చేస్తారు. మగవాళ్లు ఉంటే మగ పోలీసులు, మహిళలు ఉంటే ఆడ పోలీసులు అక్కడ డ్యూటీ చేస్తారు. అది చట్టం. క
KCR | రేవంత్రెడ్డి బలగం మరో దారుణానికి ఒడిగట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేండ్లపాటు ప్రగతి పథంలో నడిపించిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి తెగబడే దుస్సాహసం చే
వెయ్యి రోజుల నిర్లక్ష్యపు విఫల పాలనలో ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస సర్కార్కు కనువిప్పు కలగాలని బీఆర్ఎస్ శ్రేణులు గ్రేటర్ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. ఆరు గ్యారెంటీ�
రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ చావు కోరుతూ రేవంత్రెడ్డి చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస�
రేవంత్ సర్కార్ కుట్రలకు తెరలేపింది. బీఆర్ఎస్ అధినేత, తొలి సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా.. ప్రధాన గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు.. 24 గంటలైనా గడువకముందే గూండాలకు మాత్రం అండగా నిలిచారు. మంగళవారం కేసీఆర్ నివాసంపై దాడి చేసేందుకు వచ్చిన మూకకు పూర్తి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దుర్మార్గపు, పిరికిపంద పాలన కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ మీడ
మాజీ సీఎం కేసీఆర్ ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడి సిగ్గుమాలిన చర్య అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ గూండాలకు పోలీసుల ఎసార్ట్ ఇచ్చి మాజీ సీఎం కేసీఆర్ ఇంటి�
BRS : అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు అనుచిత ప్రవర్తన, అక్రమ అరెస్టులకు నిరసనగా గులాబీ నాయకులు మెరుపు ధర్నా నిర్వహించారు. అనంతరం.. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Madhusudhana Chary : తెలంగాణ చట్ట సభల్లో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చీకటి అధ్యాయమని మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూధనా చారి (Madhusudhana Chary) అభివర్ణించారు.
‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం.. దొంగల రాజం..’ ఈ నినాదాలు ప్రతిపక్షాలు చేసింది కాదు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిందే. వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన సిరిసిల్లలో జరిగిన అక్షర సత్యం ఇది.
ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ గూండాగిరితో బరితెగింపు రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ సారపాక పట్టణాధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతి�
Harish Rao | బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి, ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా చేయడమే మీ కుట్రా అని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు.