Revanth Reddy |‘మేము అడిగినంత ఇవ్వండి. లేదంటే మీ ఇల్లు రోడ్డు విస్తరణలో పోతుంది. మీ ఇంటి మీదికి బుల్డోజర్ వస్తుంది జాగ్రత’ అంటూ సిద్దిపేట జిల్లాలో పలువురికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ‘రేవంత్రెడ్డి ఫోర్స్�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ నేత నవీన్యాదవ్ ఇటీవల పంపిణీ చేసింది అసలు ఓటరు కార్డులేనని తేలింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యథేచ్ఛగా సుమారు 200 నుంచి 300 మ
Adluri Laxman | మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మంగళవారం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల్ల పురోగతి గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఆరా తీశారు. నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు అం�
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సోమవారం భద్రాచలంలోని ఓ సత్రంలో జరిగిన పార్టీ స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యత�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై బుధవారం హైకోర్టులో జ రగనున్న విచారణలో ప్రభుత్వ ప రంగా సమర్థంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ సూచించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగా మిత్రధర్మం పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐకి బలమున్న చోట సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. మంగళవారం హైదరాబాద�
‘నేర ప్రవృత్తి, హింసాత్మక ప్రవర్తన ఉన్న నవీన్యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వవద్దు. ఎమ్మెల్యే వంటి ఉన్నత పదవుల్లో అతను ఉంటే మహిళలకు భద్రత ఉండదు. అతని వంటి హింస, బెదిరింపు, చట్టవిరుద్ధ కార్యకలాపా�
బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్పై తాజాగా మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ఇది 26వ కేసు కావడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్�
ఫేక్ ఓటర్ ఐడీ వివాదం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నేత నవీన్యాదవ్ కోల్పోనున్నట్టు న్యూస్ మీ టర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కనిజా గారారి వ్యాఖ్యానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎంపీపీ, జడ్పీటీ�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహ ణ ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉండగా..పలు రాజకీయ పార్టీల నేతల్లో మాత్రం అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించడంతో కాంగ్రెస్, బీజీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీని ఎదుర్కోవడం కష్టమనే నిర్ణయానికి ఆ రెండు పార్టీలు వ