కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు.
గత యాసంగి సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్ డబ్బులు ఇంకెప్పుడు చెల్లిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించార�
అసెంబ్లీ ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంతు చేస్తున్నదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ధ్వజమెత్
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంలో భాగంగా రొయ్యపిల్లల సరఫరా టెండర్లలో మత్స్యశాఖ అధికారులు అక్రమాలకు తెరలేపారు. మార్గదర్శకాలను తుంగలో తొక్కి అనర్హులకు టెండర్లు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులు... ప్రభుత్వం నుంచి పరిహారం అందక కుమిలిపోతున్నారు. వేధింపులు, దాడులకు గురైన పేద ప్రజలు, ఆర్థికంగా నష్టపోయిన అభాగ్యులు రేవంత్రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరోసారి �
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు కొర్రీలు పెడుతూ లబ్ధిదారులను గోస పుచ్చుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు స్లాబ్ పడ్డాక ఇచ్చే రూ.2 లక్షల్లో రూ.60వేలు కోత పెట్టింది. కోసిన ఆ �
డీసీసీ నియామకాలపై కాంగ్రెస్ పార్టీ మాటతప్పింది. డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో ప్రజాప్రతినిధుల కుటుంబాలకు, వారి బంధువులకు, ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికీ అవకాశాలు ఉండబోవని కాంగ్రెస్ తొలుత ప్
రేవంత్రెడ్డి సర్కారు నిర్లక్ష్యం కారణంగా 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుల్లో రాష్ర్టానికి తీరని అన్యాయం జరుగుతున్నది. నిధుల మంజూరులో భారీగా కోత పడుతున్నది. 2020-21 నుంచి 2025-26 వరకు రూ.9,048 కోట్లు మాత్రమే కేటాయించ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల మధ్య వ్యవహారం ముదిరిపాకాన పడ్డదా? ఇన్నాళ్లూ లోగుట్టుగా సాగుతున్న మనస్పర్థలు, విభేదాలు ఇప్పుడు క్యాబినెట్ సాక్షిగా రచ్చకెక్కాయా? మంత్రివర్గంలో ఏర్పడిన అగాధం రోజురో�
Harish Rao | నేను కేటీఆర్.. కేసీఆర్తో మాట్లాడి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి రావడానికి సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటానని హరీశ్రావు తెలిపారు. ఆరోజు మీరు అడగకపోయినా హైదరాబాద్లో వడ్డెర సంఘానికి కేసీఆర్ ఎక�
Harish Rao | కాంగ్రెస్ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని హరీశ్రావు ఎద్దేవా చేశారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని అన్నారు. మొన్న కొండా సురేఖ బిడ్డ, నిన్న జూపల్లి కృష్ణారావు �
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అధ్వానమైన రోడ్లు, గుంతలు పడ్డ దారులు..వాహనదారుల ప్రాణాలను బలి గొంటున్నాయి. బెంగళూరుకు సమీపంలో గుంతలతో కూడిన రోడ్డు శుక్రవారం బైక్పై వెళ్తున్న ఓ బ్యాంక్ ఉద్యోగిని ప్రాణాలు క�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వ
అధికార కాంగ్రెస్ నేతలు జాబులు నింపుడు వదిలి జేబులు నింపుకొనే పనిలో మునిగి తేలుతున్నారని, పనుల్లో కమీషన్లు, ఫ్యాక్టరీల్లో వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిప