Anganwadi Posts | రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీచేస్తామని మంత్రి సీతక్క ప్రకటించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఆ ప్రక్రియ మాత్రం పట్టాలెక్కలేదు. రేపు, మాపు అంటూ ఊరించడం తప్ప సర్కార్ ఆ దిశగ�
Telangana Debts | రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులకుప్పగా మారింది. గడిచిన పది నెలల్లో రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కాగ్ లెకల ప్రకారం.. మొత్తం రాష్ట్ర ఆదాయం భారీగా కనిపిస్తున్నా, అందులో సింహభాగం అప
KTR | సూర్యాపేట జిల్లాలోని సున్నపురాయి మైనింగ్ బ్లాకుల ఈ-వేలం ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. ఈ వ్య�
Pinarayi Vijayan | తెలంగాణలో ‘బుల్డోజర్ రాజ్' నడుస్తున్నదని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదలకు చెం దిన సుమారు 700 ఇండ్లను నేలమట్టం చేసి, మూడు వేల మంద
TPVV | రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో అవినీతి తారస్థాయికి చేరింది. ప్రతి ఫైలుకూ ఓ రేటు ఫిక్స్ చేసి డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది. ఎదుటి వారి అవసరమే తమ పెట్టుబడిగా కొంత మంది అధికారులు రెచ్చిపోతున్నారు. వైద�
Congress | రాష్ట్రంలో పాలన మొత్తం ‘షాడో సీఎంవో’ గుప్పిట్లో ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, శాఖల కార్యదర్శుల కన్నా ‘షాడో’లే పవర్ ఫుల్ అనే చర్చ జరుగుతున్నది.
Annaram Barrage | అన్నారం బరాజ్ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారనే వార్తలు అవాస్తమని సాగు నీటిపారుదల శాఖ సోమవారం ఒక ప్రకటన ద్వారాస్పష్టంచేసింది.
Kaleshwaram | మరమ్మతుల మాటున కాళేశ్వరంలో ఇసుక దందా మొదలైంది. ప్రాజెక్టు అడ్డాగా ఇసుకాసురులు తిష్టవేసి బరాజ్లను ఆనుకుని వేసిన ఇసుకమేటలను మింగేస్తున్నారు.
HCA Funds | భూ కబ్జాలు, పోస్టింగ్లు, సెటిల్మెంట్లు దాటి ఇప్పుడు అధికార పార్టీ నేతల కన్ను నగదు నిల్వల మీద పడింది. ఎక్కడ ఖజానాలో నగదు ఉందని తెలిస్తే, అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు.
Rahul Gandhi | ‘మీరంతా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. మార్షల్ ఆర్ట్స్ను వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోండి’ ఇదీ కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన పచ్చి అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్వైపు పరుగులు పెడుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మున్సిపల్ కార్మికులు భగ్గుమన్నారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో జి�
మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం డబ్బులు చెల్లించి ప్రయాణం చేసేవారి నడ్డి విరుస్తున్నది. ఉచిత బస్సు నష్టాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులు, �
రైతులకు రైతుభరోసా అందించకుండా రేవంత్రెడ్డి సర్కారు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నది. సీజన్ దాటిపోతున్నా వరి పంట ఈనే దశకు వచ్చినా నేటికీ రైతులకు పంట పెట్టుబడి సాయం అందనేలేదు. నిన్న మొన్నటి వరకు ఎన్నిక�
30 రోజులు పని కల్పించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పీస్ రేట్ మీటర్ రీడింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వారు సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించా�