మినీ ట్యాంక్ బండ్.. ఆ పక్కనే ఆహ్లాదం.. మంచి వాతావరణం.. ప్రజలు సాయంత్రం వేళలో కుటుంబంతో కలిసి ఆటపాటలకు.. నిలయమైన శిల్పారామం పాలమూరు జిల్లా కేంద్రానికి తలమానికంగా మారింది. హైదరాబాద్లోని శిల్పారామానికి దీ�
జార్ఖండ్లో జరిగిన రెండు రాజ్యసభ సీట్ల ఎన్నికల్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. తగినంత మెజారిటీ ఉన్నా తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. జార్ఖండ్లో మొత్తం 81 ఎమ్మెల్యే సీట్లున్నాయి. బీజేపీ నేతృత్వంల�
MLC Election : కర్ణాటకలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. రెండు బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం కర్ణాటక శాసన మ
Farmers | రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు పైసలియ్వకుండా కాంగ్రెస్ సర్కార్ వారిని గోస పుచ్చుకొంటున్నది. పంటలుకొని నెలలు గడుస్తున్నా.. రైతులకు నయాపైసా ఇవ్వడంలేదు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తయినప్పటిక
EHS Trust | రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్యభద్రత పథకంపై కీలక ముందడుగు పడింది. ఎట్టకేలకు ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్టును సర్కార్ ఏర్పాటు చేసింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను నియమిస్తూ బుధవ�
Alind Lands | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) ఏర్పడక ముందే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి గ్రామ పరిధిలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఏర్పాటైంది.
Revanth Reddy | ముఖ్యమంత్రి కర్ర పెత్తనంపై మంత్రులు మండిపడుతున్నారా? కీలక ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాలు, సాధారణ పాలనాపరమైన వ్యవహారాలలో మంత్రులను కాదని సీఎం ఒంటెత్తు పోకడతో పోతున్నారా? తన దగ్గర పెట్టుకున్న 11 కీలక �
గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి ట్రయల్ రన్ సైతం చేసి గోదావరి నీళ్లను మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్కు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని, మిగులు పనులు పూర్తయితే పార్టీకి పేరొస్తదనే కుట్రలతో పనులన�
ప్రాజెక్టుల్లో పూడికతీత పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో చేపట్టిన పూడికతీత పనులపై బుధవారం సచివాలయం�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎగవేతలు, కోతలు సర్వసాధారణమమైపోయాయి. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు అటకెక్కాయి. పెట్టుబడి సాయం దాగుడుమూతలు ఓ పక్కన, విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకపోవడం మరోపక్కన.. రైతును ముప్పుత
కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తోందని బీఆర్ఎస్ నాయకుడు, మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకట్రాంరెడ్డి విమర్శించారు. మంగళవారం రాజా�
పచ్చి అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, ముప్పైనెలల పాలనలో అన్ని వర్గాలను నిలువునా ముంచిందని, మోసమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలనలో స్
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ మిత్రుడు రాహుల్ గాంధీపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తీవ్ర పదజాలంతో ద్విముఖ దాడిని ప్రారంభించింది. డీఎంకే ఐటీ విభాగం రాహుల్ గాంధీని ఒక పెద్ద జోక్గా ఎద్దేవా చే�
రాష్ట్ర రాబడులను పెంచడంలో ఘోరంగా విఫలమై అప్పులతో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సమీకరించినట్టు రిజర�