సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జననేతగా జీవన్రెడ్డికి పేరుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఆయన బీఆర్ఎస్తో కలిసి ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని, స�
ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్తోపాటు ఢిల్లీ పెద్దలకు కూడా ‘నంబర్ 2’ మంత్రి గుబులు పట్టుకున్నదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఆయనతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోవడం ఎంతవరకు సురక్షితం అనే చర్చ జరుగుతు
బ్యాంకు అధికారులు తమ ఖాతాలను ఫ్రీజ్ చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఖాతాల్లో జమ అవుతున్న రైతు భరోసా, ఉపాధి హామీ డబ్బులను డ్రా చేసేందుకు బ్యాంక్కు వెళ్తే వ్యవసాయ రుణాలు చెల్లిస్తేనే నగ
Sunetra Pawar : బారామతి బైపోల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకున్నది. దీంతో సునేత్ర పవార్ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం కానున్నది. మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో �
రైతుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై దాస్యం వినయ్ భాస్కర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అని నమ్మించి.. ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలే�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు బయల్దేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్నారు.
Assembly Elections | అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద క్యూ కట్టారు. రెండు రాష్ర్టాలు, ఒక యూటీలో ఒకే దశలో చేపడుతున్న పోలింగ్లో.. దాదాపు 5.3 కోట్లమంది �
Anganwadi | రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలపై ప్రీ ప్రైమరీ స్కూళ్ల కత్తి వేలాడుతున్నది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి వెయ్యి పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటుచేయాలనే ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారనున్నది.
పార్టీ ఏదైనా సరే ఆయనది ప్రశ్నించే గొంతు.. ప్రజలపక్షాన నిలిచే నైజం.. అధికారంలో ఉన్నా లేకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయన శైలి.. ప్రజలతో మమేకం కావడం ఆయన నిత్య కార్యక్రమం.. రాజకీయ రంగంలో ఎన్నో పదవులు వరించిన�
ఏ ప్రభుత్వంలో లేని వింతలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కనిపిస్తాయి. అసలే కిరాయిలు లేక నానా ఇబ్బందులు పడుతున్న వాహనదారులను స్టిక్కరింగ్ పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నది రాష్ట్ర సర్కార్. వాహనాలు ఫిట్న�
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు కాంగ్రెస్ నేతకు రాసిచ్చిన వ్యవహారంపై కలెక్టర్ గరిమా అగ్రవాల్ సీరియస్ అయ్యారు.
Koheda Fruit Market | కేరళ ఎన్నికలకు మూటల కోసం కోహెడ మార్కెట్ను బలిపెట్టారా? ఎన్నికలకు నిధులు సమకూర్చినందుకు బదులుగా కోహెడ మార్కెట్ స్థలాన్ని ఓ ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసే కుట్ర జరుగుతున్నదా.
రాష్ట్రంలో విద్యుత్తు కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ట్రాన్స్కో, జెన్కో, దక్షిణ డిస్కమ్, ఉత్తర డిస్కమ్ కంపెనీల పరిధిలోని 20 వేల మంది కార్మికులు సమ్మెకు దిగనున్నారు. విద్యుత్తు, ఆర్టిజన్, అన్మ్యా
‘మాట తప్పను, మడమ తిప్పను’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్రెడ్డి ఇచ్చే హామీలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనని, ఆయన మాటమీద నిలబడే రకం క�