లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు ఇవ్వడం లో అధికారులు నిరాకరించడంలో ఆంతర్యమేంటని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో మండలంలోని
అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం రెండున్నరేండ్లుగా ప్రజలను దగా చేసిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. కసాయిలా మారిన �
డిక్లరేషన్ల పేరిట హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో గురువారం కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరె�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కుమ్మక్కయి దాడులకు ఎగబడుతున్నాయని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రెండ�
మక్క రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా�
మార్కెట్ యార్డుల్లో రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా నాయకుడు వాకిటి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం వనపర్తి మార్కెట్ యార్డులో ధాన్య�
గ్రేటర్లో 30 నెలల పా టు కాంగ్రెస్ పాలనలో చేసిన ప్రతీ తప్పును ప్రశ్నిస్తామని వరంగల్ తూర్పు నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నరేందర్ ఆధ్వర్యం�
బీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. పనులు సైతం నాటి ఏఎంసీ పాలకవర్గం పర్యవేక్షణలో కొనసాగాయి. పనులు పూర్తయి రె�
ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేతో సంబంధాలను తెంచుకుని విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపడాన్ని ఖండిస్తూ డీఎంకే గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
కోస్గి కాంగ్రెస్లో నాయకుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఏడాదిన్నరకాలంగా నాయకుల మధ్య చెలరేగిన గ్రూప్ రాజకీయాలకు అధికారులు, వ్యవస్థలు బలవుతున్నాయన్న వాదన మండలమంతా విస్తరించింది. బడా నాయకులు ఒక వర్గాన్న
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను ఎండగట్టేందుకు బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతుసంగ్రామ సదస్సు నిర్వహించారు. దీనికి పోటీగా రాష్�
‘రైతుల కన్నీళ్లతో కాంగ్రెస్ సర్కార్ కొట్టుకుపోవాలి’ అని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రైతు గాజుల గోపాల్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్రోడ్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యం
వరంగల్ రైతు డిక్లరేషన్ అమలును విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్రెడ్డి దిగి వచ్చేవరకు రైతులు పోరాటాలకు సిద్ధం కావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హం
నగర నడిబొడ్డున పచ్చని చెట్లు, అరుదైన వన్యప్రాణాలతో అలరారే కేబీఆర్ పార్క్ ఇప్పుడు కాంక్రీట్ కట్టడాల ముప్పును ఎదుర్కొంటున్నది. అభివృద్ధి అనే మసుగులో పార్క్ సహజసిద్ధమైన అటవీ రూపురేఖలను ప్రభుత్వం మార�