KTR | ‘వీరప్పన్ అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు అలాగే ఉంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాకమ�
Komatireddy Raj Gopal Reddy | రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తున్న ఆర్థిక సాయం రూ.5 లక్షలు సరిపోవడం లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
Congress 1000 Days | భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది ఎంత నిజమో.. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన ఆద్యంతం భూ దందాల చుట్టూనే తిరుగుతుందనేది కూడా అంతే నిజం.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామస్తులు పేర్కొన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై డప్పు చప్పుళ్లతో గురువారం నిరసన తెలిపారు. స్పీకర్ను శాసనసభలో పదేపదే దళితుడని పేర్
KTR | బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అప్రజస్వామికంగా సస్పెండ్ చేయడంతో ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలు, శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల చర్యలు, కేసీఆర్ నివాసంపై దాడి వంటి అంశాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా దృష్ట
గత ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తన కేంద్ర ప్రధాన కార్యాలయంలోనే దాదాపు రూ.1,473 కోట్ల నిధులను పొందింది. ఇది కాంగ్రెస్ పార్టీ తన కేంద్ర, రాష్ట్ర విభాగాల వ్యాప్తంగా పొందిన రూ.207 కోట్ల కన్నా ఏడు ర�
వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, విపక్ష బీఆర్ఎస్ నిలదీతలను తప్పించుకునేందుకు కాంగ్రెస్ మళ్లీ కపట నాటకాలకు తెరతీసింది. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ అడుగడుగునా దళిత విద్�
శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి అబద్ధ్దాలను వల్లెవేస్తున్నట్టు మరోసారి నిరూపితమైంది.బీఆర్ఎస్ పార్టీని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను బదనాం చేయడమే లక్ష్యంగా బుధవారం మరో విషప్రచారానికి ఒడిగట్టారు.
చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సహా దళితులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. దళిత అభ్యున్నతికి గత కేసీఆర�
‘అవునూ.. మేం కేసీఆర్ చావును కోరుకుంటున్నాం’ అంటూ నోటిదురుసు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇప్పుడు ఆ వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఉద్యమకారుడు, తె లంగాణ రాష్ర్టాన్�