Reavnth Reddy US Tour | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటననకు కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు అనుమతి నిరాకరణపై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ ప్ర
Revanth Reddy | ‘రాజకీయ దురంధరులను తొక్కుకుం టూ వచ్చిన’ అంటూ గొప్పగా చెప్పుకొనే సీఎం రేవంత్రెడ్డి ఓ రాజకీయ పసికూన విసిరిన రాజకీయ పాచికకు విలవిల్లాడుతున్నారా? సుస్మిత పెట్టిన కుంపటితో పదవీ భయం పట్టుకున్నదా?
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డిపై ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. తనపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు గట్ట
Revanth Reddy | కాంగ్రెస్ పార్టీ వేరు.. రేవంత్రెడ్డి వేరు.. అన్నట్టు సాగుతున్న హస్తం పార్టీ రాజకీయాలు పరాకాష్టకు చేరినట్టు కనిపిస్తున్నది? అధిష్ఠానం ఇప్పటికే దూరం పెట్టిందని జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చే
Revanth Reddy | మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర కాంగ్రెస్లో తన పట్టును చాటిచెప్పేందుకు రేవంత్రెడ్డి వర్గం పన్నిన ‘బల ప్రదర్శన’ పాచిక ఘోరంగా బెడిసికొట్టింది.
వర్గపోరు, అసమ్మతి గొడవలకు కాంగ్రెస్ మారుపేరుగా నిలుస్తున్నది. పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటున్న పరిస్థ�
జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు గురువారం కదం తొక్కారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, ప్రధా న రహదారులు, కాలేజీల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశా
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దిగజారింది. కాం గ్రెస్ సర్కార్ నిర్ణయాలతో ఇప్పటికే ఈ రంగం కుదేలైంది. ప్రస్తుతం తెచ్చిన 22ఏ నిషేధిత జాబితాతో ఈ రంగంపై కాంగ్రెస్ సర్కార�
ఒక సామాన్యుడికి ఇల్లు లేదా స్థలం అంటే కేవలం నాలుగు సరిహద్దుల భూమి కాదు. జీవితకాల శ్రమ, భవిష్యత్తు కలల సమాహారం. చేతిలో రిజిస్టర్డ్ దస్తావేజులు, మున్సిపల్ పన్ను రసీదులు, ప్రభుత్వమిచ్చిన పట్టాదారు పాస్ప�
ప్రజల వద్ద డబ్బులు గుంజాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ 22ఏను తెరమీదకు తీసుకొచ్చిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. గురువారం కూకట్పల్లి శేషాద్రినగర్లోని తన కార్యాలయంలో బ�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కార్ తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 57శాతం అప్పులు సమీకరించింది. నిర్దేశిత వార్షిక రుణ సమీకరణలో పరుగులు పెడుతున్న ప్రభుత్వం.. రాష్ట్ర సొంత ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో మాత్రం చత
కాంగ్రెస్ పార్టీలో ఒక విధానమంటూ ఉంటు ంది.. దాని ప్రకారమే నడుస్తుంది.. ఎమ్మెల్యే టికెట్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించినా చెల్లదని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ స్పష్టంచేశారు. ఎన్నికల కమిటీ, స�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్