పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా గత కేసీఆర్ ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి కాంగ్రెస్ పాలనలో పైరవీకారుల పాలవుతున్నాయి. కేసీఆర్ హయాంలో లబ్ధిదా�
తమ వార్డు అభివృద్ధి విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కౌల్సిలర్ భర్త, ఎంఐఎం నాయకుడు చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు.
ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.802.92 కోట్లు అవసరమంటూ నిపుణుల కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను గురువారం సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రస్థాయి సమగ్ర కార్యాచరణ నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్�
బీజేపీ పాలిత గుజరాత్లోని ఆయుర్వేద యూనివర్సిటీలో ఒక పరీక్ష పేపరు లీకైనట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సుకు చెందిన శల్య తంత్ర-1 (శస్త్రచికిత్స పద్ధతుల�
ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోనే స్వర్గధామం. ఐదారేండ్ల క్రితం వరకూ గ్లోబల్ మ్యాప్పై అగ్రస్థానంలో నిలిచిన సిటీ రియల్టీ ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షిలా మారింది.
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ మోసాల పరంపర కొనసాగిస్తున్నది. ఉద్యోగాలివ్వండి.. నోటిఫికేషన్లు జారీచేయండి మహాప్రభో అంటూ నిరుద్యోగులు మొత్తుకుంటుంటే నిమ్మకు నీరెత్త
Congress | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై అధిష్ఠానం పట్టు మరింత బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి, సమన్వయ లోపాలపై వరుసగా ఫిర్యాదులు
Krishna Water | కండ్ల ముందే కృష్ణా నదిలో వరద నీరు వచ్చినట్టే వచ్చి దిగువకు వెళ్తుంటే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో పంట పొలాలకు నీరు పారని దైన్యం ఉమ్మడి పాలమూరు జిల్లాను వెంటాడుతున్నది.
రాష్ట్రంలో మహాలక్ష్మీ ఉచితబస్సు పథకం ద్వారా తీవ్రంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్ల దీనస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వంలో వినేవారే లేరు. ప్రతిపక్షంలో ఉండగా ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1,000 చొప్పున ఏడాదికి రూ.12వేల ఆర్�
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి క రెంటు సరిగా ఉంటలేదని మెట్పల్లి మండ లం వెల్లుల్ల కాంగ్రెస్ సర్పంచ్ గూడూరు తిరుపతి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మె ట్పల్లి మండల పరిషత్ సమావేశ మందిర�
రాష్ట్రంలోని పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో దాదాపుగా 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంస్థలో ఒక కార్మికుడు దిగిపోతే అతని స్థానంలో ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ 1996 వరకు కొనసాగింది. ఆ తర్వాత సిం�
రాష్ట్ర ప్రభుత్వానికి తనపై కోపముంటే తనపైనే తీర్చుకోవాలని, తన నియోజకవర్గంలోని పేద దళితులపై చూపకూడదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు. దళితబంధు రెండో విడుత నిధుల విడుదలపై ప్రభుత్వం ఈ
Rahul Gandhi : కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని ప్రధాని మోదీ నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రహ్లాద్ జోషి నియామకంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రహ్లాద్ జ
HMDA | హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో పరిశ్రమలకు కేటాయించాల్సిన భూములు వేగంగా కనుమరుగైపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, హెచ్ఎండీఏలోని కొందరు అధికారుల ధనదాహం