కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి అనేక కష్టాలొచ్చాయని, యూరియా కోసం అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అసలు రైతులకు శిక్ష విధిస్తున్నదని, కౌలురై�
తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్, ప్రధాని మోదీ క లిసి కుట్రకు తెరలేపారని చెప్పారు. సోమాజిగూ�
అవసరమైన యూరియా ఇవ్వలేక రైతులను హింసిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ‘యాప్' డ్రామాను తెరమీదికి తెచ్చింది. రైతులు రెండేండ్లుగా యూరియా కోసం ఎరువులు దుకాణాల వద్
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువలను జోడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు నేటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ముందుకు సాగడం
రైతుల ఆత్మహత్యల్లో కాంగ్రెస్ పాలిత కర్ణాటక దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు కర్ణాటకలో 2,809 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ చె�
Errolla Srinivas | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతా అవినీతిమయం అయ్యిందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ అంటే క్రైమ్ అ�
KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలను మరియు ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ
పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక అధికార పార్టీ (Congress)నేతలు దాడులకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా కాంగ్రెస్ తరపున గీట్ల శంకర్ రెడ్�
గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల�
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లి గ్రామంలో అబ్బాయి.. బాబాయ్ మధ్య సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) పోటీ పెట్టా యి. వారిరువురు నువ్వా.. నేనా.. అన్నట్టు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మూడో విడతలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయి.
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జెర్రిపోతుల రంగన్నగౌడ్పై డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చింతపల్లిలో 1128 ఓట్లు ఉండగా క�
‘రాష్ట్రంలో జరిగిన రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో కూడా కాంగ్రెస్ గెలువని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో ఏం చ�
‘బీసీలకు 42 రిజర్వేషన్ల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాం. బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాంగ్రెస్, బీజేపీలు మద్దతుగా కలిసిరావాలి’ అని బీఆర్ఎస్ పార�
మ్యానిఫెస్టోలో హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడమే నిజమైన ‘ఓటు చోరీ’ అని బీఆర్ఎస్ రాజ్యసభాపక్ష నేత కేఆర్ సురేశ్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. రాజ్యసభలో సోమవారం ‘ఎన్నికల సంస్కరణలు’ అనే అంశ�