ఖమ్మం జిల్లా వంగవీడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ అభ్యర్థికి వత్తాసు పలికాడని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దొండపాటి నాగమణి ఆరోపించారు.
Dasoju Sravan | నాలుగు కోట్ల మంది ప్రజలున్న తెలంగాణలో రెండు కోట్లకు పైగా బీసీలు ఉన్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. మెస్సీతో కాదు.. గుంపు మెస్త్రీ బీసీలతో ప్రతిరోజూ ఫుట్బాల్ ఆడుతున్నాడని విమర్శించారు.
Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు అవమానానికి గురయ్యారని రాజ్యసభ ఎంపీ, , బీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ �
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రెండేళ్ల సమయం పట్టిందని విమర్శించారు.
Jagadish Reddy | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరో
పాలకవీడు మండలం రాఘవపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బచ్చలకురి శ్రీను ఆ పార్టీని వీడి శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ హుజుర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్ద�
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మండలంలోని బేగంపూర్ తండావాసులు ఎమ్మెల్యేను అడ్డుకొని నిలదీశ
బీఆర్ఎస్ అంటే వికాస్ అని, బీజేపీ, కాంగ్రెస్ అంటే బక్వాస్ అని బీఆర్ఎస్పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులన
తెలంగాణ పల్లెలు చైతన్యం ప్రదర్శించాయి. అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేశాయి. రెండేండ్ల క్రితం ఆరు గ్యారెంటీల పేరిట ఆశ పెట్టి గద్దెనక్కిన కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసంపై రగిలిపోతున్న గ్రామీణ ఓటర్లు �
ఆరు గ్యారెంటీలపై ఉదయం 6 గంటలకే సంతకం చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసంపై ప్రజలు మేల్కొని నిలదీయాలని మాజీమంత్రి జోగు రామన్న డప్పుకొట్టి దండోరా వేస్తూ ప్రచారం చేశారు.
బీసీల అస్తిత్వంతో చెలగాటమాడిన ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల భావోద్వేగాలతో చెలగాటమాడుతున్నని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ సర్కార్పై బీసీలు తిరుగుబాటు జెండాఎత్తారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీపై ఇచ్చిన రేవంత్రెడ్డి సర్కారు తమకు తీరని ద్రోహానికి పాల్పడిందని ఆ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్�
అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కి వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని రాష్ట్ర మాజీ �
ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్య దళ్ సింగ్ నాయక్, ఆయన భార్య చుక్కల బోడు, మాజీ సర్పంచ్ గంగాబాయి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం టేకులపల్లి మండల కేంద్రంలోన