రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రతిభావంతులైన పేదబ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత చదువుకు కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
రాగాలు తీసిన రైతన్న నేడు గాయాలపాలాయెనే/ రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయెనే/ నాడు పచ్చాని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న/ వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా/ దేశానికి తిండి పెట్టేటి ర�
‘తెలుగుదేశం ఒక అద్భుతమైన పార్టీ. అలాంటి పార్టీని తెలంగాణలో లేకుండా చేశారు’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించింది.
రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నదనీ, రికార్డు స్థాయిలో రుణాలు తీసుకుంటూ ప్రజలపై అప్పు భారం మోపుతున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22నెలల్లోనే రూ. 2లక్షల 50వేల కోట్లకు పైగా �
Former MLA Jeevan Reddy | లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన తెలంగాణ జల స్ఫూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అపకీర్తి తెస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడంపై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టిపెట�
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం కాడి పడేసిందా? బీసీ రిజర్వేషన్లకు బీహార్లో అనుకున్నంత స్పందన రాలేదా? అందుకే అక్కడ బీసీ నినాదం వదిలేసి ఓటు చోరీని అందుకున్నదా? బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు �
లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కోట్లాది ప్రజలకు తాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ఇదికాదా అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరి ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం స
రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు యోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మ్రైక్రో బ్రూవరీస్ పేరిట ఊరూరా బీర్ షాపులు ఏర్పాటు చేసి యువ�
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడిగ ఎర్రయ్య, గన్నెబోయిన వెంకటాద్రి మండిపడ్డారు.
ఒకప్పుడు సీబీఐ నిబద్ధతకు మారుపేరు. నిజాయితీకి నిలువుదట్టం. వృత్తి పట్ల అంకితభావానికి నిదర్శనం. ఎందరో వర్ధమాన పోలీసులు సీబీఐని ఆదర్శంగా తీసుకునేవారు. సీబీఐ కేసులు, దర్యాప్తు విధానాలపై ఎన్నో సినిమాలు వచ్�
జీఎస్టీ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన రేట్ల కోతను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఇది పాక్షిక కోత మాత్రమేనని, దీన్ని జీఎస్టీ 1.5గా అభివర్ణించింది. పూర్తి స్థాయి జీఎస్టీ 2.0 కోసం నిరీక్షణ కొనసాగుతోందని కాంగ్రెస�
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా.. ఖబర్దార్, బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు.