RS Praveen Kumar | రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతను తగ్గించడంపై ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తానేమీ రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వ్యక్తిని కాదన
మన సీఎం రేవంత్రెడ్డికి ఈ మధ్య కోపం మస్తు ఎక్కువైనట్టుంది. వారం కిందనేమో ’ఆఫీసర్లు నా మాట వింటలేరు’ అని వాళ్ల మీద గింజుకున్నడు. ఇగ మొన్నేమో మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ జూమ్ మీటింగ్లో లైన్ లోకి తెచ్చి ’�
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇంటి శ్లాబ్ ముందు వైపు మూడు అడుగులు, మిగతా వైపులు ఒక అడుగు మాత్రమే ఉండాలని కొత్త కొర్రీ తీసుకొచ్చింది. ఈ మేరకు గృహ నిర్మాణశాఖ శనివారం ఉత
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సర్పై అవగాహన, సభ్యత్వ నమోదు కా
ఉద్యమకాలం నాటి ఐక్యత లోపించడం వల్లనే నేడు రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడే పరిస్థితు లు వచ్చాయని సామాజిక, రాజకీయ విశ్లేషకురాలు ప్రొఫెసర్ దంటు కనకదుర్గ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప�
రాబందు ప్రభుత్వం పోయి.. రైతుబంధు సర్కార్ రావాలని రాష్ట్రంలోని ప్రజలందరూ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర�
ఎన్నికల సమయంలో ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంలో ఆరితేరిన కాంగ్రెస్ సర్కార్, మరో వంచనకు సిద్ధమైంది. టీచర్ల సర్దుబాటు పేరిట స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం చేసింది. విద్యారంగ ప్రక్షాళన మాట పక్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్లు రుణ సమీకరణ చేయగా, రెండో త్రైమాసికంలో అంతకుమించి అప్పు తీసుకోబోతున్నది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు రూ.21,0
నాడు కేసీఆర్ హయాంలో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకొస్తే.. నేడు రేవంత్ సర్కార్ సింగరేణి ఓపెన్కాస్ట్ మైనింగ్ పేరుతో రామప్ప గుడిని, చెరువునూ నామరూపాల్లేకుండా చేసే కుట్ర సాగ�
కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో చేస్తున్న భూకబ్జాలను అడ్డుకుంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కత్తులతో దాడి చేస్తరా? అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ను సీఎం రేవంత్ మెప్పుకోసం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దూషిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత గోసుల శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ప్రకృతి కూడా భయపడుతున్నదని, అందుకే వర్షాలు పడక కరువుఛాయలు అలుముకుంటున్నాయని మాజీమంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు.