రెండు దశాబ్దాల క్రితం వరకు ఉన్నత విద్య చదవడం అనేది పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు తీరని కల. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్య కోర్సులు చదవాలంటే కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా కు�
KTR | రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Aasara Pensions | ‘కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పింఛన్ అత్తకే ఇస్తున్నది.. కోడలుకు ఇస్తలేదు. మేము అధికారంలోకి వస్తే అత్తాకోడలు ఇద్దరికీ ఇస్తాం. ఇచ్చే రూ.2 వేల పింఛన్ రూ.4వేలకు పెంచుతాం.
Harish Rao | హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మాడల్) రోడ్ల టెండర్లలో భారీగా అవినీతి జరుగుతున్నది. ఎక్సెస్ టెండర్లతో రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నది’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్�
Indiramma Atmiya Bharosa | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అభాసుపాలవుతున్నది. రెండున్నరేండ్ల క్రితం అధికారంలోకి వస్తే భూమిలేని నిరుపేదలకు రైతు భరోసాలాంటి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చేసిన అభివృద్ధి ఏమీ లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
మక్క రైతుపై కాంగ్రెస్ కత్తిగట్టింది. మొన్నటిదాకా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి ఇబ్బందులు పెట్టిన సర్కారు, ఇప్పుడు మూడు మండలాలకు చొప్పదండిలో ఒకే మార్కెట్ పెట్టి చుక్కలు చూపుతున్నది. ఇది చాల�
పల్లెల అభివృద్ధిపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో పల్లెలకు నిధులు ఇచ్చి జాతీయ స్థాయిలో తీర్చిద్దారన�
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు శుక్రవారం సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ భుయాన్ శర్మ దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదు విషయంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు నిధుల్లేక చతికిలబడిన కాంగ్రెస్ సర్కార్.. సొంత రాబడుల పెంపునకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా పన్ను రాబడులతోపాటు పన్నేతర రాబడులను పెంచుకోవడంపై దృష్టి సారి
రాష్ట్రంలో నిరుడు బడ్జెట్ సమావేశాల వేదికగా తెలంగాణ టూరిజం పాలసీ 2025-30 పాలసీని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పు డా విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది. ఆ పాలసీ ద్వారా మొత్తం రూ.15,000 కోట్ల ప్రైవేటు పెట్టు�
LPG Price Hike : కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసిన రెండు రోజుల్లోనేన ఇలా గ్యాస్ ధరలు పెంచినందుకు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
LRS Scheme | కాంగ్రెస్ ప్రభుత్వ పిలుపు కు ప్రజల నుంచి స్పందన కరువవుతున్నది. ఎన్నిసార్లు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంచినా ప్రజలు ముందుకు రా వడంలేదు. ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న హామీని అమలుచేయాలనే డి మాండ్లు
Telangana | కాంగ్రెస్ సర్కార్ చేతిలోపడి, తెలంగాణ ఆర్థికం ఆగమవుతున్నది. కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్వన్గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు క్రమంగా దిగజారిపోతున్నది. కేంద్ర ప్రభుత్వ అర్థ్ధగణాంక శాఖ వి�