నగరంలో మెట్రో వ్యవస్థ కాంగ్రెస్ చేతిలో నలిగిపోతున్నది. ఎల్ అండ్ టీ నుంచి తెగదెంపులు చేసుకునేందుకు మెట్రో సంస్థ ఆర్థిక వనరుల కోసం వెదుకులాడుతోంది. మార్చి నెలాఖరులోగా స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదన ఇ
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర పనులకు వినియోగించే హాస్పిటల్ డెవలప్మెంట్ స్కీమ్ (హెచ్డీఎస్) ఫండ్స్�
కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ నాయకత్వ పోరు ముదిరింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కనీసం 80 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు �
సీనియర్ సిటిజన్లు ఈ రాష్ట్రానికి మార్గదర్శకులు. వారి సేవలు అమూల్యం మలిదశలో వారికవసరమైన సేవలందించటంలో తమ ప్రభుత్వం ముందుంటుంది అంటూ సీఎం రేవంత్రెడ్డి ఆర్నెల్ల క్రితం చేసిన వ్యాఖ్యలు కాగితాలకే అన్నట్�
కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని, మళ్లీ ఆ పార్టీని నమ్మి ఓటు వేయవద్దని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనల�
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కింది. నమ్ముకున్న ప్రజలను నిండా ముంచింది. రాష్ట్రంలో రెండేండ్లుగా అరాచకాలు తప్ప అభివృద్ధి లేదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో
అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, నమ్ముకున్న ప్రజలను నిండా ముంచిందని రెండేండ్లుగా అరాచకాలు తప్ప అభివృద్ధి చేసింది లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్ల�
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జీవంలేని రాయిగా ఉండిపోయిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో భాగంగ�
అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ కాంగ్రెస్తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన కమ్యూనిస్టులు క్రమంగా దూరం జరుగుతున్నారు. కమ్యూనిస్టులు తమతో కలిసే ఉన్నారని అధికార పార్టీ నేతలు బహిరంగ సమావేశాల్లో చెప్తున్నా.. క�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అరవై ఏండ్లపాటు తెలంగాణ మత్స్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, అణచివేతకు, విస్మరణకు గురైంది. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో దాదాపు పదేండ్లలో గుణాత్మక అభివృద్ధి నమూన�
తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నది. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో మొత్తం 52 లక్షల మంది ఓటర్లు గల ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్నాయి.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఇష్టారీతిన మాట్లాడేందుకు, ఇతరులు మాట్లాడకుండా అడ్డుపడేందుకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బడ్జెట్ చర్చలో పాల్గొనేందుకు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), తృణమూ�
కాంగ్రెస్ పాలనలో అన్నీ అరాచకాలే జరుగుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివ�
Zaheerabad | మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ వార్డులోని ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు.. ఎవరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఆరా తీస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.