Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ను ఖతం చేసి తమ పార్టీలో చేరొచ్చు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇవన్నీ హ�
Operation Meenakshi | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్పై పథకం ప్రకారం కుట్ర పన్నారా? అదను చూసి ఆమె భవితపై దెబ్బకొట్టారా? రాజ్యసభ సీటు చేజారేలా అంతర్రాష్ట్ర ఆపరేషన్ నడిపించారా? వీటన్నింటిక
కాంగ్రెస్ మిత్ర ద్రోహ వైఖరి మరోసారి బట్టబయలైంది. తమిళనాడులో డీఎంకేకు వెన్నుపోటు పొడిచి అధికార టీవీకేతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మమత నేతృత్వంలోని టీఎ�
Rajya Sabha : రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం దక్కింది. మధ్యప్రదేశ్లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ బీజేపీ కైవసం చేసుకుంది. 2026 రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు బీజే�
మాకియవెల్లి తన ‘ది ప్రిన్స్' గ్రంథంలో చెప్పిన అత్యంత దుర్మార్గపు నియమం ఏంటంటే, ఒక సామ్రాజ్యాన్ని శాశ్వతంగా లొంగదీసుకోవాలంటే అక్కడి ప్రజల ఉమ్మడి చైతన్యాన్ని, సంస్కృతిని ముందుగా విచ్ఛిన్నం చేయాలి. చంద్�
రాష్ట్రంలోని భూముల ధరలను ప్రభుత్వం ఒక్కసారిగా భారీగా పెంచడంతో అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గణనీయంగా పెరిగిన మార్కెట్ విలువను చూసి భయపడి క్రయవిక్రయాలకు పెద్దగా ఎవరూ ఆసక్తిచూపకపోవడంతో రి�
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు చేయూత పింఛన్లు పెంచకుంటే ఉద్యమిస్తామ ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్లోని సెర్ప్ కార్యాల యం ఎ
డిండి లిఫ్ట్ స్కీమ్ పనులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నదని, ఇది తగదని సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అవ్వారు వేణుకుమార్ పేర్కొన్నారు. డెడ్లైన్ దాటినా ప్రాజెక్�
తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ నిర్మాణం అసాధ్యమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తేల్చిచెప్పారు. తమ్మిడిహట్టిని మొదట వ్యతిరేకించింది ఆనాడు కేంద్రంలో, మహారాష్ట్రలో అధిక