గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో ములుగు ప్రత్యేక జిల్లా కోసం ఈ ప్రాంత వాసులు చేసిన పోరాటం ఫలించిన విషయం తెలిసిందే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల్లో మాదిరిగానే సమీకృత కలెక్టరేట్ భవనానిక�
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేట�
బీఆర్ఎస్ను నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భరోసానిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరం 8వ డివిజన్ పరిధి గోపాలపురంలో ఖానాపురం హవేలీ పరిధిలోని 15 డివిజన్లకు చెందిన
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలను నీరుగార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సర్కార�
సీతారామ ప్రాజెక్టులోని ‘వైరా రాజీవ్ లింక్' కాలువలో మరోసారి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం బయటపడింది. కుటిల బుద్ధితో గత ప్రభుత్వ ఉద్దేశానికి విరుద్ధంగా చేపట్టిన వైరా రాజీవ్ లింక్ కాలువలోని సైడ్ బ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏఐ యుగంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ‘క్షుద్ర పూజలు’ వంటి మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు విమర్శించారు.
Sonia Gandhi : వందేమాతరం గేయాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేసు నమోదైంది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీజేపీ నాయకుడు వికాస్ పుట్టూర్.. స్థానిక ఉర్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
‘తొండలు గుడ్లు పెట్టని ఈ భూముల్లోకి నేను పారిశ్రామికవాడ తీసుకొచ్చి, పరిశ్రమలను తెస్తే, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నా ప్రాంతం అభివృద్ధి జరుగుతది. ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినందుకు కృతజ్ఞతగా ఈ పని �
బొంరాస్పేటలో వేలాది ఎకరాల భూ వ్యవహారం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో 22-ఏ నిషేధిత జాబితా సామాన్యుడికి ముచ్చెమటలు పట్టిస్తున్న వేళ బొంరాస్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి నీళ్లు వదులుతూ పాలమూరుకు కన్నీళ్లు మిగుల్చుతున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించా రు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 30 టీఎంసీలు మాత్రమే ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ కేఆర్ఎం�