Fee Reimbursement | బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ఇక చదువు ‘కొనాల్సిందే’. ఇన్నాళ్లు ఎస్సీ, ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం ఆర్థికంగా ఎంతో మేలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ క్రమంగా ఎగ్
రైతులు పెద్ద దిక్కను కోల్పోతే ఆ కుటుంబం ఆగం కావద్దన్న ఉద్దేశంతో కేసీఆర్ రైతుబీమా పథకాన్ని ప్రారంభించారు. గుంట భూమి ఉన్న రైతు కూడా కాలం చేస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
గాంధీభవన్ వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్నది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని గాంధీభవన్ ఎదుట తెలంగాణ ఉద్యమకారులు మెరుపు ధర్నా నిర్వ హించారు.
ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చెక్డ్యాంలను నిర్మిస్తే నేటి కాంగ్రెస్ సర్కార్ రైతుల సంక్షేమాన్ని విస్
యాసంగి సీజన్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం చూపుతూ రైతులను అరిగోస పెడుతోంది. ప్రభుత్వ అలసత్యం, పట్టింపులేని తనంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున�
రైతుల సంక్షేమంతోపాటు వారి భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటివరకు పీఏసీఎస్లు కేవలం ఆ స�
ధాన్యం కొనుగోలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని గోపాల్రావుపేట బస్టాండ్ కూడలిలో రైతులు మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిర�
KTR | ఆమనగల్ మున్సిపల్ పీఠం ఓటమి విషయంలో ఎవరి పేరు నేను చెప్ప కానీ మన నాయకుల అనైక్యత వల్లే ఓడిపోయినం అండ్ల అనుమానం ఏం లేదు.. ఇందులో సిగ్గుపడేది ఏం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చ
కరీంనగర్ కాంగ్రెస్లో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు ప్రభుత్వ, పార్టీ పదవుల్లో ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకుండా.. కొత్తగా చేరిన వారికే పదవులు ఇస్తే ఎలా అంటూ పలువ�
జొన్న రైతుల కష్టాలపై కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేనితనం ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర గోస పడుతున్నారు. ‘జొన్నలు కొనుగోలు చేయండి మహాప్రభో..’ అంటూ రైతులు వేడుకొ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.4వేల పింఛ న్ హామీ సంగతేమో కానీ, పెండింగ్లో ఉన్న రూ.2వేల పింఛన్లు మంజూరు చేయాలనివి తంతువులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.