కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సరఫరా చేసే విద్యుత్తు పరిస్థితి మళ్లీ పాత రోజులకు చేరిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవస�
రాష్ట్రంలో కూల్చివేతలు, ఆత్మహత్యలే కాంగ్రెస్ సాధించిన ప్రగతి అని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనలో ప్రజలు దారుణంగా మోసపోయారని శనివారం ఒక ప్�
వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్తున్నారని, ప్రస్తుతమున్న 64 సీట్లు కూడా కాంగ్రెస్కు దకవని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు, మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వ్యాఖ్యానిం
రాష్ట్ర శాసనమండలి, శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్, స్పీకర్ శనివారం అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో సుమారు రూ.18,250 కోట్ల అంచనా విలువతో చేపట్టనున్న వానకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్క
Puvvada Ajay Kumar | అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తమకు ఓటేసిన నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివా�
KTR | హైదరాబాద్లోని దుర్గం చెరువు చెత్త కుప్పగా మారడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో బిజీగా ఉన్న ప్రభుత్వం ప్రస్తుత హైదర�
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని, తమను ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదని ఆమె పేర్కొన్నారు.
Revanth Reddy | ఒకే పార్టీ.. రెండు పొరుగు రాష్ర్టాలు.. కానీ నాయకత్వ శైలిలో నకకూ.. నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. కర్ణాటకలో అసమ్మతి గళం విప్పిన ఎమ్మెల్యేలకు అధిష్ఠానం అండతోనే గట్టిగా బుద్ధి చెప్తూ.. ‘వెళ్లేవాళ్లు వెళ
Gurukul Schools | కేంద్రీకృత విధానం వల్ల అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందుబాటులోకి వస్తాయని, జవాబుదారీతనం ఉంటుందని కాంగ్రెస్ సర్కార్ ఊదరగొడుతున్నది. కానీ ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది.
Transco | నిన్నటివరకు నిరంతర విద్యుత్తు వెలుగులతో దేశాన్నే నివ్వెరపరిచిన తెలంగాణ.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అదే కరెంటు వ్యవస్థచుట్టూ కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. విద్యుదుత్పత్తి మందగించడం, తగినంత సరఫరా ల�
మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడం బాధాకరమైన విషయమని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సురేఖ బర్తరఫ్ అంశంపై శుక్రవారం ఆయన స్పందించారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అధ�