రైతు బాంధవుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కొనియాడారు. దుబ్బాక నియోజకవర్గాన్ని మల్లన్నసాగర్ప్రాజెక్టుతో సస్యశ్యామలంగా మార్చిన ఘనత గు�
కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు దేవీప్ర�
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం బేస్మెంట్ లెవల్ పూర్తయి రెండు నెలలవుతున్నా బిల్లు రాకపోవడంతో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఓ లబ్ధిదారు కుటుంబ సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు. వరంగల్-ఖమ్మం ప్ర
ఎన్నికల సమయంలో అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తామంటూ ఆర్భాటపు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను మోసం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ఇంటి కలను నెరవేర్చుతామంటూ అ
కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మకై సీబీఐ పేరుతో డ్రామాలాడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ‘యూరియా ఇవ్వండి మహాప్రభో..’ అంటూ పాలకులను వేడుకుంటున్నారు. అయినా, వారు కనికరించడం లేదు. కళ�
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో మాట చెబుతూ పబ్బం గడుపుతున్నారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ �
Urea Shortage | ధర్మారం, సెప్టెంబర్ 3: పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలో రైతులకు యూరియా వెతలు తీరడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీ కోసం క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ స్థాయిలో రైతులక
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 2: తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ను టచ్ చేస్తే రణరంగమేనని, రాష్ట్రం అగ్నిగుండమైతదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హెచ్చరించారు. ఎ
కేసీఆర్ ను బద్నాం చేసి కేసుల్లో ఇరికించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి కేసు అప్పగిస్తుందని మంచిర్యాల జిల్లా నెన్నెల మండల బీర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పంజాల విద్యాసాగర్ గౌడ్ విమర్శించారు.