తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ సత్తా చాటింది. బీఆర్ఎస్ దెబ్బకు అధికార పార్టీ సగం స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది. ములుగు జిల్లాలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన ఏటూరు నాగారం (
రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ రహస్య స్నేహంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు వందశాతం నిజమని తేలాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాన్ని సాక్షాత్తు ప్రధాని మోదీ బట్టబయలు చేశారట! ఈ అక్రమ బంధంపై ఆగ్రహం వ�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల అధికారాన్ని పూర్తి చేసుకున్నది. ఈ ప్రభుత్వం సాధించిన ఘన విజయం ఏదైనా ఉన్నదా? అంటే కర్ణాటకలో మాదిరిగా సగం అధికార కాలం పూర్తి కాగానే ముసలం పుట్టలేదు. అదే వీరి ఘన విజ�
Panchayat Elections : తెలంగాణలో తొలి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. 45,15,141 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా మొదటి దఫా ఎలక్షన్స్లో 84.28 పోలింగ్ నమోదైంది.
కాంగ్రెస్ గూండాల దాడిలో మరో బీఆర్ఎస్ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందనే భయంతో కాంగ్రెస్ గూండాలు ఈ దారుణానికి ఒడిగట్టారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్ర
అవినీతి పద్ధతుల ద్వారా ఇకపై ఎన్నికల్లో గెలవలేనందున కాంగ్రెస్ ‘సర్' వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలో, ఓట్ల చోరీయో కారణం క�
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామస్తులు కొండను తవ్వి రోడ్డు వేసుకున్నారు. కొండపై ఉన్న రత్నాపూర్లో 150 గడపలు ఉండగా.. 400 పైగా ప్రజలు నివసిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మఠంపల్లి మండలం చన్నాయపాలెంకి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు
KTR | సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం ల�
Suryapet | సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహిత�
Kadiyam Srihari | సీపీఎం శ్రేణులకు పూటకు ఇంత తిండి, రాత్రికి ఇంత మందు కావాలి తప్ప మరొకటి అవసరం లేదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు చేశారు.