త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకెళ్తున్నది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లోనూ జిల్లా పరి�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజావ్యతిరేఖ విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను చిత్తుగా ఓడించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పడగాల యాదయ్య పిలుపునిచ్చారు.
BC Reservations | బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ మరో కొత్త నాటకానికి తెరలేపింది. రిజర్వేషన్ల పెంపుపై సరైన కసరత్తు చేయని రేవంత్రెడ్డి సర్కార్.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హడావుడి మొదలుపెట్టింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలను గుప్పించిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే వాటిని విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేం�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైంది. గత రెండేండ్లుగా ఈ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. గతంలో రియల్ ఎస్టేట్ రంగం లో తెలంగాణ దూసుకుపోయిన
ఈ ప్రాంత నాటి ముఖ్యమంత్రి కూడా మాటమార్చడంతో తెలంగాణ అంతటా నిరసనలు మొదలయ్యాయి. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో మొత్తం 105 మంది ప్రతినిధులు ఉండగా, వారిలో 73 మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును క�
కేసీఆర్ పాలన (KCR) గురించి నోరు పారేసుకునే వారికి జాతీయ నేర గణాంక విభాగం నివేదిక చెప్పపెట్టు సమాధానమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14
రాష్ట్రంలో అంతులేని అరాచకత్వమూ, అపరిమితమైన అజ్ఞానమూ రాజ్యమేలుతున్నాయని రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ సర్కార్ కాదిది.. సర్కస్ అ�
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి తన అక్కసును వెళ్లగక్కరు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి నుంచి అధికార �
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పిండడంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని మించిపోయింది. గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటి �
మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఓ నియోజకవర్గానికి సంబంధించి రెండు మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో నాలుగు ప్రధాన పదవులు ఉండగా, పదేండ్లుగా మూడు పదవులు (రెండు జడ్పీటీసీ, ఎంపీ�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హుజూరాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకోవడం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో రూ.2.43 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్�
136 ఏండ్లకు పైగా చరిత్ర గల సింగరేణి సంస్థను కాంగ్రెస్ సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. సంస్థను వాడుకుని వదిలేస్తున్నది. సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడంలేదు. కార్మిక సంఘాల కథనం ప్రకారం ఈ బకాయి�