రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో శానిటేషన్ పనులకు సంబంధించిన బిల్లులను ఇవ్వడం లేదు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఎలుకలు, పాములు, విషపురుగులు స్వైరవిహారం చేస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. బహుశా, దేశంలో ఈ ప్రాజెక్ట్ మీద జరుగుతున్నంత రాజకీయ ప్రేరేపిత చర్చ ఏ ప్రాజెక్టుపైనా జరుగలేదేమో! ఇలాంటి చర్చకు దగ్గరలో ఉన్నది సర్దార్ సరోవర్ ప్ర�
‘ప్రజల్లో కాంగ్రెస్ అంటే గౌరవం పోతోంది. జాతీయ పార్టీ అన్నాక కొన్ని విలువలుంటా యి. ఆ విలువలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి చేర్చుకునుడు ఎం దుకు? ఇతర పార్టీల వాళ్లు మనకు ఎందుకు? ఇట్లాంటివన్నీ మాట్లాడితే..
‘కాంగ్రెస్కు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం, సీపీఐ మద్దతు ఉండనే ఉన్నది. బయటి వాళ్లను ఎందుకు తీసుకొన్నట్టు. గతంలో కాంగ్రెస్ను ఇబ్బందులు పెట్టిన పోచారంను ఎట్లా పార్టీలో చేర్చుకుంటరు. అసలు ఆయన్ను ఎవరు �
మంచిర్యాలలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. మొన్నటి వరకూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ఉన్న మంతెన జగన్మోహన్రావు మంత్రి వివేక్తో చీకటి ఒప్పందం నడిపిస్తున్నారని ‘నమస్తే తెలంగాణ’ వ
Vande Mataram : ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర దిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల సందర్భంగా జరిగిన ఒక ఘటనపై స్వల్ప వివాదం మొదలైంది. వందేమాతరం గేయానికి ఇటీవల పూర్తిస్థాయ
Raj Gopal Reddy | సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో తె లంగాణలోని కాంగ్రెస్ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ నడువొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోరారు.
Karnataka Parking Tax | పాలనా వైఫల్యం కారణంగా కాంగ్రెస్పాలిత రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు గ్యారెంటీల పేరిట అడ్డగోలు హామీలు ఇచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు ఆ వాగ్దానాలను అ�
Mahesh Kumar Goud | ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని, ముఖ్యమంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని, పార్టీ �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం మంచిర్యాల నుంచి హాజీపూర్ వరకూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ స�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్న�