రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకోవడం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో రూ.2.43 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్�
136 ఏండ్లకు పైగా చరిత్ర గల సింగరేణి సంస్థను కాంగ్రెస్ సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. సంస్థను వాడుకుని వదిలేస్తున్నది. సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడంలేదు. కార్మిక సంఘాల కథనం ప్రకారం ఈ బకాయి�
స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తున్నారు. ములుగు జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లోపంతో రాజకీయ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రెండు రోజులైనప్పటికి జిల్లాలోని �
గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి శ్రే�
బీఆర్ఎస్ పార్టీలోకి యాదగిరిగుట్ట పట్టణంలో భారీ చేరికలు జరిగాయి. ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజారం రవి గౌడ్, మాజీ సర్పంచ్ బెంజారం రజిని, కాంగ్రెస్ నాయకులు
బెంగళూరు నగర రోడ్ల దుస్థితిపై విసుగెత్తిన ప్రజలు తమ కష్టాలు తీర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లభించడం లేదు. దీంతో నగరంలోని భారతీనగర్ పౌరులు తమ నిరసన తెలియచేసేందుకు వినూత్న
మెట్రో రవాణా వ్యవస్థ పేరుకే ఆధునాతనమైనది. ఆచరణలో అన్నీ అతుకుల బొంతలే. రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నా.. అందుబాటులోకి వచ్చే నాటికి పడే ఆర్థిక భారం మెట్రో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేసిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని స్పీకర్కు స్పష్టంగా చెప్పినట్టు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర�
బతుకమ్మ... తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి చిహ్నం. తరతరాలుగా బతుకమ్మకు ఓ రూపం కొనసాగుతున్నది. కానీ అలాంటి బతుకమ్మ రూపాన్ని కాంగ్రెస్ సర్కారు మార్చేసింది. ప్రచార యావలో పడిన స�
‘మోసపోతే గోసపడతాం. మళ్లీ కాంగ్రెస్ వస్తే అదే గతి పడుతుంది. మళ్లీ చెప్పుల లైన్లు, కరెంటు కోతలు వస్తయి’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2023లో ఒక సభలో ప్రజలకు చెప్పారు. ఆయన చెప్పినట్టే తెలంగాణలో నేడు అచ�
పొద్దున లేస్తే నాటి నిజాం రాజులను విమర్శించడం ఇప్పుడొక ఆచారం. దాని సంగతి సరే, నేటి కాంగ్రెస్ పాలకులు సాగిస్తున్న అనాచారాల మాటేమిటనేది అసలు ప్రశ్న. వందేండ్ల క్రితం వరదలతో మూసీ ప్రళయ తాండవం చేస్తే ప్రజలు �
Harish Rao | గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని హరీశ్రావు విమర్శించారు.
Yamini Sharma | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బీజీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శలు గుప్పించారు. ప్రజలపై అంత ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం సమాజానికి ఇవ్వాలని షర్మిలకు యామినీ సూచించార�