Nadargul |నాదర్గుల్లోని రూ.6 వేల కోట్ల విలువైన భూములపై ఒక్కొక్కటిగా ప్రైవేట్ కంపెనీలు గద్దల్లా వాలుతున్నాయి. 373.22 ఎకరాల భూముల చుట్టూ వేసిన రేకుల ప్రహరీ ప్రధాన గేటుపై ఇన్నాళ్లూ కోహినూర్ నిర్మాణ సంస్థ పేరు మా�
Anirudh Reddy | రాష్ట్రంలో ‘పేసా ఫేక్.. తమాషా దేఖ్' సంస్కృతి నడుస్తున్నదని జడ్చర్ల ఎమ్మె ల్యే అనిరుధ్రెడ్డి సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ నియోజకవర్గ పటాన్చెరు ఇన్చార్జి కాట శ్రీనివాస్గౌడ్కు లేదని, ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్త�
తరగతి గదిలో ‘ప్రజంట్ సార్..’ అంటూ హాజరును నమోదు చేసే ప్రక్రియ నుంచి.. వేలిముద్రల ద్వారా హాజరును తీసుకునేలా మార్పులొచ్చాయి. అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు డిగ్రీ విద్యలో విద్య
రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్కు పాల్పడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ సిద్దిపేట జిల
చాలా ఏండ్ల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఎథిక్స్ కమిటీ పేరు వినిపించింది. తెలంగాణ శాసనసభలో ఒక ఎమ్మెల్యేకు మరో శాసనసభ్యుడు సంజ్ఞలు చేశారట. దీనిపై విచారణకు ఎథిక్స్కి అప్పగిస్తున్నట్టు సీఎం రేవంత్
‘ఉమ్మడి పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేస్తున్నది. ఈ ప్రాంతానికి దక్కాల్సిన సాగునీటిని యథేచ్ఛగా ఏపీ తరలించుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. సమైక్య పాలకుల ద�
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, ఉచిత విద్యుత్తు సరఫరా కాంగ్రెస్ పాలనలో ఉత్తదే అయ్యింది. సాగుకు పవర్ కట్స్ మొదలయ్యాయి. 14 గంటలకు మించి కరెంట్ అందడం లేదని అధికార వర్గాలే చెప్తున్నాయి.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేము అందించిన మొదటి ప్రయోజనం ‘స్వేచ్ఛ’. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకొనే వాతావరణం కల్పించాం.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వం భూ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి కుటుంబం భూ కబ్జా
భక్తుల కొంగుబంగారం కొండగట్టు క్షేత్రంపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. భక్తుల సంక్షేమం, ఆలయ ప్రగతిని పూర్తిగా గాలికొదిలేసింది. అంజన్న సన్నిధిలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గత కేసీఆ�
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలకు మందులు సరఫరా చేసిన ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు రూ.300 కోట్ల బకాయిలను పెండింగ్లో పెట్టింది. ఇందులో �