Transfers in Excise | ఒక తప్పును సరిదిద్దుకోవడం కోసం ఎక్సైజ్ శాఖ తప్పు మీద తప్పు చేస్తున్నది. ఎక్సైజ్ శాఖలో అతి సాధారణ ఒక సెక్షన్ అధికారి రూపొందించిన 8-ఎఫ్ నిబంధన మీద ఎటువంటి కసరత్తు చేయకుండా యథాతథంగా ఆమోదించిన ప్�
Congress Scam | తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేచింది. ఎల్ నినో కరువును అదునుగా చూపి ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి ప్లాన్ సిద్ధమైంది.
‘సీతారామ ప్రాజెక్టు రూ పకల్పన చేసిందే కేసీఆర్.. ఆయన హయాంలోనే కా లువలు, ప్రాజెక్టు పనులు 70% పూర్తయ్యాయి‘ అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం బీఎల్ఏలతో �
ఆకాశం పెద్ద గాడుపు దుమారంతో తేటగైనట్టు, అగాధంలోకి అడుగేసిన వారికి మిణుగురు మెరుపేదో అర్థం చేయించినట్టు సమస్త తెలంగాణ యువతరానికి నేడొక నిశ్చితాభిప్రాయం ఏర్పడిపోయింది. చరిత్ర చదివినా, పెద్దలు వివరించిన�
ఎంబీబీఎస్ సీట్లను పెంచుతూ ఇటీవల జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరానికి విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం.. రాష్ట్రంలో 810 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి.
PM Ekta Unity Malls | సాధారణంగా ఒక భూమిని డెవలప్మెంట్ కింద ఇచ్చేటప్పుడు భూ యజమానికి, డెవలపర్కు వాటా సగం సగంగా నిర్ణయిస్తారు. భూమి విలువ ఎక్కువగా ఉన్నచోట భూ యజమాని వాటా మరింత పెరుగుతుంది.
వ్యవసాయ యూనివర్సిటీలో అక్రమ వసూళ్ల పర్వానికి ఓ కీలక అధికారి తెరలేపినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ నేతలకు సన్మానం పేరుతో టార్గెట్ పెట్టి మరీ ప్రొ ఫెసర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నట్టు ఆ రో�
‘ఇప్పటి వరకు మా రాష్ట్ర ప్రతిపత్తి కోసమే ఉద్యమం జరిగింది. అది ఎవరి మీదనో కోపంతోనో, కక్షతోనో కాదు. తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రులు నిర్భయంగా ఉండవచ్చు. వారు తెలంగాణ ప్రజలతో సమానంగా పరిగణింపబడుతారు. ఇక మీదట మన �
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ బడులను కేవలం 4 వేలకు కుదించాలని సర్కార్ నిర్ణయించడం రాజకీయంగా మాత్రమే కాదు, నైతికంగానూ తీవ్ర వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తున్నది. విద్యార్థుల నమోదు తగ్గిందని, ప్రతి గ్రామంలో పాఠ�
భూమి లేకున్నా.. కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు �