Sarpanch Elections | ‘నేను ఎమ్మెల్యేను.. అధికారం మాచేతుల్లో ఉన్నది.. మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తది.. పోలింగ్ డబ్బాలో చూస్తా’ అంటూ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘
Congress | ముఖ్యమంత్రిని నియమించాలంటే కాంగ్రెస్ పార్టీలో భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారుతుందని సూచిస్తూ పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవ్జోత్ సింగ్ సిద్ధూ భార్య, మాజీ ఎమ్మెల్యే నవ్జోత్ కౌర్ సిద
గ్రామ గ్రామాన బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించి బీఆర్ఎస్ జెండాను ఎగరేయాలని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా మ�
ఆ బెదిరింపు లేఖ వెనుక కాంగ్రెస్లోకి ఫిరాయించిన కార్పొరేటర్ హస్తం వెలుగుచూసింది. ప్రాణాలు తీస్తామంటూ తానే లేఖ రాయించి తన ఇంట్లో వేయించుకున్న ఆ కార్పొరేటర్ ఆడిన దొంగ నాటకం బట్టబయలైంది. నగరంలో ఎక్కవ శా�
ఎంఎన్జే దవాఖానను నిర్లక్ష్యపు క్యాన్సర్ పట్టి పీడిస్తున్నది. ప్రభుత్వం పట్టింపులేమికి దవాఖాన పరిపాలనా యంత్రాంగం తోడవడంతో రోగుల ఆరోగ్య పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు
ఆర్భాటం తప్ప ఆలోచన లేని ప్రభుత్వ తీరుకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకమే నిదర్శనమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
రాష్ట్రంలో పర్యాటక రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే టూరిజం పాలసీ పేరుతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి చేసుకున్న ఎంవోయూల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేద�
స్వరాష్ట్రం సిద్ధించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా ప్రగతి బాట పట్టి కళకళలాడిన పల్లె, పట్టణాలు నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో అధ్వానంగా మారాయి.
పదేండ్లలో దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని, కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని, రేవంత్ అంటే దందాలు, కమీషన్లు అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడ�
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల (Panchayathi Elections) సందర్భంగా యువత గులాబీ జెండాకు జై కొడుతున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో �
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణ ఏకపక్షంగా కొనసాగుతున్నది. ప్రజలు, పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండా, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా 27 పురపాలికలను కలిపిన సర్కారు విక�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని, సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రా�