రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శంకర్పల్లి మున్సిపల్, బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్
తాండూరులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ వేసినప్పటి నుంచే పలు రకాలుగా దౌర్జన్యాలకు దిగారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. తాండూరులోని తన క్యాంపు కార్య�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులను నట్టేట ముంచింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలు సాయం అందిస్తామని అబద్ధపు హామీనిచ్చి రూ.12 వేలకు తగ్గిస్తూ ఏడాదికి నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కా
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాన్ని తలపిస్తున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత మండలంలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. పొద్దుపోయే వేళ రోడ్డు ప్రమాదానికి �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. ఆదిలాబాద్ జ�
కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ‘మన ఊరు-మన బడి’ కింద పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లపై కక్ష సాధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో చోటుచేసుకున్న అగ్రకుల పెత్తందారుల దాడిపై రాష్ట్రంలోని బీసీ కులసంఘాల నేతలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డి సర్కార్ తీరుపై, పోలీసుల ఉదాస�
కుమ్మెర జాతరలో పసిబిడ్డను పోగొట్టుకున్ను బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా, అక్కడి పోలీసులు నిందితుల పక్షాన కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కులం, మతం పేరుతో,
యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండిచేయి చూపించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటారని అంతా భావించినా.. ఎలాంటి చర్చ ల
రైతుబంధు కింద కేసీఆర్ ఇస్తున్నది రూ.10 వేలు మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తాం. రెండు పంటలకే ఎట్ల ఇస్తరు. మేము వచ్చాక మూడు పంటలకు ఇస్తాం”.. ఇవి ఎన్నికలకు ముందు �
‘ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడుతాం’ అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నినాదంగా కూడా ఉండేది. వాస్తవానికి ఇప్పుడు ప్రజాభవన్ ఉన్న స్థానంలోనే ఉమ్మడి రాష్ట్రంలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉండేది. వైఎస్సార్ అ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ దుష్ట రాజకీయం మరోసారి బట్టబయలైంది. ‘ప్రాజెక్టు కుప్పకూలింది.. లక్షకోట్లు వృథా’ అంటూ ఇప్పటివరకు చేసిన ప్రచారమంతా వట్టిదేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే స్వయంగ
Siddaramaiah | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ పాలన ఎంత అధ్వానంగా ఉందో సాక్షాత్తు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య మాటలే చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి నెట్వర్క్ నెలకొందనే విషయాన్ని ఆయన స్వయంగా అంగీ�
గాంధీ సరోవర్ కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వీడియో రిలీజ్ చేశారు. మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లు బఫర్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి అపార�