మహానగరం నిషేధిత జాబితాలో చేరింది. 22-ఏ అనే పదం వింటేనే నగర ప్రజలు వణికిపోతున్నారు. జీవితకాలం కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు, స్థలం, ఆస్తిపై హక్కులు కోల్పోయి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.
Endowments | దేవాదాయశాఖలో ఉద్యోగాల నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నిర్వహించిన నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ‘నమస్�
Cheyutha Pensions | కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్.. పింఛన్ల మంజూరు విషయంలో అనేక కొర్రీలు తెరపైకి తీసుకొస్తున్నది. ముఖ్యం గా వృద్ధాప్య పింఛన్ల ప్రస్తావన లేకుండానే కొత్త పి�
Pension | బతికున్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో మరణించినట్టు నమోదు కావడంతో ఓ దివ్యాంగుడి ఆసరా పింఛన్ మూడు నెలలుగా నిలిచిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో వెలుగుచూసింది.
Sridhar Babu |‘నా శాఖలో జరిగే ప్రతి నిర్ణయం నాకు తెలుసు. ఎవరో చెప్తే నేను పనిచేసే రకం కాదు’ అని పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు.
‘రాష్ట్రంలోని యూనివర్సిటీలను స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయికి తీసుకెళ్తాం. విద్యారంగానికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందిస్తాం. ముఖ్యంగ�
Musi Project | మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మార్డీసీ) కొత్తరాగం అందుకున్నది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతో ప్రాజెక్టు డిజైన్ మార్చామని, ఇండ్లు, న�
KTR | సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పగటిపూటే ప్రజాధనాన్ని, రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వయంఉపాధి పథకంలా తన సొంత కుటుంబసభ్యులకు రాసిస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రె
Congress | రాజకీయ ప్రత్యర్థులపై తరచూ నోరుపారేసుకునే కాంగ్రెస్ ముఖ్యనేత.. ఈసారి సొంత శిబిరంపైనే బూతులతో దాడిచేశారు. పార్టీ పెద్ద నుంచి మొదలు ఢిల్లీ దూత వరకు, ప్రభుత్వంలోని ఇద్దరు, ముగ్గురు సీనియర్ల దాకా ఎవరినీ
Land Scam | రాజధాని నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్రోడ్డులో ఉన్న మూడున్నర ఎకరాల భూమిని ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 35 ఏండ్లుగా ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ
ఇక నుంచి వ్యవసాయ రంగానికి 24గంటల విద్యుత్ సరఫరా అంటే మీరు పప్పులో కాలువేసినట్లే. విద్యుత్ శాఖాధికారులు వ్యవసాయానికి ప్రతి రోజూ 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు.
కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి సాధించిన నీటి ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు జరిగే కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచే�
Rahul Gandhi : ఒక బోటులో ఒక మహిళ, పక్కన ఒక బాలుడితోపాటు రాహుల్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు ఇదే అంశంపై రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. ఎక్స్ ఖాతాలో ఆ ఫొటోను షేర్ చేసి..