ప్రతినెలా వేతనాలు ఆలస్యమవుతుండడంతో అంగన్వాడీ సిబ్బంది అరిగోసపడుతున్నారు. ఏప్రిల్ నెల ముగుస్తున్నా మార్చి వేతనాలు ఖాతాల్లో జమకాకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఐసీడీఎస్ అధికారుల చుట్టూ తిరిగి వే�
టీచర్ పోస్టుల భర్తీ ఊసేలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకాదు. కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లను మాత్రం ప్రభుత్వం టంచన్గా నిర్వహిస్తున్నది. టెట్ పేరిట నిరుద్యోగులను ఆశలపలకిలోకి నెడుతున్నది.
కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తీసుకొచ్చిన పథకం ఇండ్లులేని నిరుపేదల పాలిట శాపంలా మారింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పైలట్ గ్రామంలోనూ ఇండ్ల నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ఇందిరమ్మ ఇ
చరిత్రను సృష్టించిన మహనాయకుడు కేసీఆర్. ఆ చరిత్రను మలినం చేయాలని, కేసీఆర్ ప్రతిభను తగ్గించాలని చూసిన చరిత్రహీనులు విఫలమయ్యారు. ఒక ప్రజాశక్తితో ఎదిగిన నాయకుడు కేసీఆర్.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే కూలీల వేతనాలు చెల్లించకుండా వారిని మూడునెలలుగా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. భ�
మొక్కజొన్న అమ్ముకోవడం రైతుకు గగనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామగ్రామాన కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పాలన�
బీఆర్ఎస్ హయాం లో రూ.8లక్షల కోట్ల అప్పులు అయ్యాయని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, కేవలం రూ.3.46 లక్షల కోట్ల అప్పు మాత్రమే అయ్యిందని పదేపదే కేటీఆర్, హరీశ్రావు చెబుతున్నా, కాంగ్రెస్ నాయకులు క
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నది. ఆయన ఏ అధికారిక ప్రోగ్రాంలో పాల్గొన్నా బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా �
వృథాగా పోతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాలు పెంచాలనే ఉద్దేశంతో నిర్మించిన చెక్డ్యాంలు అధికారుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతున్నాయి. ఏండ్లు గడుస్తున్నా మరమ్మతులు చేయకపోవడంతో భూగర్భ జలాలు అడ
MPDO Transfers | మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) బదిలీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఇచ్చిన జీవో మేరకు ఎంపీడీవోల బదిలీలు, పోస్టింగ్ కోసం
RTC Strike | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించి, పూర్తిచేసిన ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల తర్వాత తలొగ్గింది. కార్మికుల సమ్మెతో దారిలోకి వచ్చిన ప్రభుత్వం.. విలీన ప్రక్రియకు �
‘రేవంత్రెడ్డీ.. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు. ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు?’ అని మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్యమంత్రిని నిలదీశారు.