రాష్ట్ర వైద్యశాఖలో కాంగ్రెస్ మార్క్ ముందస్తు ప్రణాళికా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఓ వైపు విభాగాధిపతులు వరుసగా ఉద్యోగ విరమణ పొందుతున్నా.. కొత్తవారిని నియమించడంలో జాప్యం కారణంగా పాలన అ స్తవ్
కాంగ్రెస్ ప్రజా పాలనలో బడా వ్యాపారులకే బిల్లులు మంజూరు అవుతున్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి ఆరోపించారు. బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర�
తెలంగాణలో సాగిన నిజాం వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటానికి ‘బండెనక బండి గట్టి’ పాట నిలువుటద్దం పడుతుంది. ఆ పాట పల్లవిలోనే నిజాం రాజు పోలీసు, మిలిటరీ దాడులను ఖండిస్తూ ‘నాజీల మించినవురో’ అనే మాట ఉంటుంది.
Breakfast | రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న బ్రేక్ఫాస్ట్ పథకానికి బాలారిష్టాలు తప్పడంలేదు. రాష్ట్రమంతటా ఒకేసారి ఈ పథకం అమలయ్యే పరిస్థితులు కనిపించడంలేదు.
Rythu Discom | ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి రైతు డిస్కమ్ ప్రారంభిస్తాం’ ఇది సీఎం రేవంత్రెడ్డి ప్రకటన. ఆయన చెప్పిన తేదీ గడిచింది. గడువు పూర్తయ్యింది.
Yarn Depot in Vemulawada | కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమవుతున్నది. బతుకమ్మ చీరలను బంద్ పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు నూలు అందించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నది. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో కా�
Srisailam | పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ విస్తరణపై ఏపీ సర్కార్ దుందుడుకుగా వ్యవహరిస్తున్నది. గుట్టుగా పనులు కొనసాగిస్తున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఇరిగేషన్శాఖ ఇంజినీర్లలో కలవరం మొదలైంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నీటిహక్కులపై ఇష్టారాజ్యంగా రాజకీయ ప్రకటనలు చేస్తుండటం వారిని ఆందోళనలోకి నెట్టేసింది.
Dasoju Sravan | హిట్లర్ తనకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. హిట్లర్ను అనుకరిస్తూ తెలంగాణలో హైడ్రా ఏర్పాటు చేయడం, నివాస గృహాలను అక్రమంగా క�
KTR | ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంతగా ముద్రపడిన అడాల్ఫ్ హిట్లర్ తనకు ఆదర్శమని, ఆయన కోర్ టీమ్ పేరు మీదుగానే హైడ్రా ఏర్పాటుచేశానని చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్�
Telangana | పల్లెల ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులు అట్టడుగు స్థాయికి చేరడం లేదు. పంచాయతీ సెక్రటరీలు, స్థానిక పాలకవర్గాలు (సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు) కలిసి ఆ సొమ్మును విచ