అవ్.. అన్నా.. హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యింది. ఏం కావాలన్నా ఇక్కడే దొర్కుతాంది. బిహార్, లేదంటే ఇంకేదో రాష్ర్టానికో పోవాల్సిన అవసరం లేదు. వస్తారు, పని కానిచ్చేస్తారు, పోతారు. అంతే... ఇది ఓ సినిమాలో డైలాగ్. అ�
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని డ్రామాలు ఆడుతున్నదని ఎస్ ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపా
రాష్ట్రంలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమ�
Bakka Judson | ఒక మైనర్ అమ్మాయిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కౌరవుల్లా వేధిస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నాడని ఆరోపించారు.
Pensions | చేయూత పింఛన్లలో కోతపెట్టేందుకు ప్రభుత్వం రోజుకో విధానం తెరపైకి తెస్తున్నది. అధికారంలోకి రాగానే పింఛన్ రెట్టింపు చేస్తామని, కొత్తవి మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, రెండున్నరేండ్ల�
Bandi Sai Bhageerath | రేవంత్రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికీ నిందితుడిని అర
Congress | ‘అంతన్నడు ఇంతన్నాడే గంగరాజు..’ అన్నట్టుగా తయారైంది ముఖ్యనేత పరిస్థితి. కేరళలో కాంగ్రెస్ విజయానికి తానే ప్రధాన కారణమని, ముఖ్యమంత్రి ఎంపికలో తన మాటే నెగ్గుతుందని ఊదరగొట్టిన ముఖ్యనేత పరువు పోయిందని ప
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉతంఠ పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది.
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం గత రెండున్నర ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర పోలీస్ విభాగంలో 17 వేల ఖాళీలను భర్తీ చేయాలని మాజీ డీజీ�
బండి భగీరథ్ లైంగిక నేరారోపణ కేసు వ్యవహారంతో గొంతువిప్పిన ఏకైక కాంగ్రెస్ మంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఆయన నోటి దురుసుతనం, వివాదాస్పద వ్యాఖ్యలతో త రచూ కాంగ్రెస్ పార్టీని �
కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుపై తీవ్ర చర్చ సాగుతున్నది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ వర్గాల మధ్య పో�