రైతులు, సామాన్యుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ను, రేవంత్రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిషేధ జాబితాలో పెట్టి ఓడించడం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శా
Chinna Reddy | వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మాజీ మంత్రి , ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంది.
చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ బుధవారం రాత్రి గుండెపోటుతో చెందాడు. చాతిలో నొప్పి రావడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద�
ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలను విస్మరించిందని మధిర నియోజకవర్గ బీఆర్ఎస
తెలంగాణ లో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ యాదాద్రి జిల్లా రాజాపేట, ఆత్మకూరు (ఎం) మండలాల్లో సబ్ స్టేషన్ల ఎదుట బీఆర్ఎస్ నాయకుల ధర్నా చేపట్టారు.
మంత్రి వర్సెస్ ముఖ్యమంత్రిగా ఉన్న విభేదాలు పీఠాలు కదిలే స్థాయికి చేరాయి. క్రమశిక్షణ పేరుతో తనను బలిపశువును చేసేందుకు అధిష్ఠానం వద్ద సీఎం రేవంత్రెడ్డి వేసిన ఎత్తులకు మంత్రి కొండా సురేఖ దిమ్మతిరిగే లే
ఢిల్లీలోనే మంత్రి కొండా సురేఖ ఢీ అంటే ఢీ అంటున్నారు. నేరుగా సీఎం రేవంత్రెడ్డిపైనే విమర్శనాస్త్రం సంధించారు. ఆయన సంగతి తేల్చిన తర్వాతే తనపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి అల్టిమేటం జారీచేశారు. సీఎం �
తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేకపోయామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంగీకరించారు. నిధులు లేవని, అందుకే చేయలేకపోయామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం వెయ్యి రోజు�
మంత్రివర్గంలో ఐదుగురు బీసీలు ఉండాల్సిందేనంటూ నిన్నటిదాకా నినదించిన పార్టీ పెద్దే, తాజాగా మంత్రి పదవి ఎరకు లొంగిపోయి జీహుజూర్ అనడంతో సురేఖ తొలగింపునకు మార్గం మరింత సులువైనట్టు తెలుస్తున్నది. సీఎం క్య�