కాంగ్రెస్ పార్టీలో మేడారం జాతర పనుల (Medaram Jathara) చిచ్చు రగులుతూనే ఉన్నది. తన శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అతిగా జోక్యం చేసుకుంటున్నాడని, మేడారం అభివృద్ధి పనులను ఆయన కంపెనీకి దక్కేలా చే
బీహార్లో ఓట్ చోరీ అంటూ దేశవ్యాప్తంగా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న కాంగ్రెస్ చివరకు తెలంగాణలో అదే ఓట్చోరీ అంశంలో అడ్డంగా దొరికిపోయి ముద్దాయిగా నిలిచింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడిక�
మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ, ఆమె కూతురు సుస్మిత మండిపడ్డారు. వారిలో మహిళా పోలీసులు కూడా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైడ్రామా కొ�
‘ఆవు కంచె మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?’ అనే సామెత ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యనేత మొదలు ఎమ్మెల్యేల వరకు అత్యధిక శాతం మందిపై అవినీతి ఆరోపణలు వెల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తే అది వేస్ట్ అవుతుందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ దక్కడం కూడా కష్టమేనని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్ర�
గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో సర్కిల్ కార్యాలయానికి సొంత భవనం హుళక్కేనా?అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలేవైనా యూ�
మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు అసంతృప్త ఎమ్మెల్యేలు ఒకేసారి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం హాట్టాపిక్గా మారింది. సీఎం రేవంత్పై అసంతృప్త ఎమ్మెల్యేల
తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్య�
సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఆ మాటను నిలబెట్టుకోలేకపోతున్నది. పోయిన యాసంగి సీజన్లో కొన్న ధాన్యానికి సంబంధించి నేటికీ బోనస్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. కరీం
‘పెండ్లి చెయ్యడమంటే చాతకాదు గానీ, చెడగొట్టమంటే అదెంత పని’ అంటుంది మాయాబజార్ చిత్రంలో ఓ పాత్ర. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. స్వరాష్ట్ర సాధన తర్వాత సుమారు దశాబ్ద
కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పటికీ నది జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక మహిళలకు నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అన్నారని హరీశ్రావు గుర్తుచేశారు. ఈ లెక్కన ప్రతి అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 55,000 బాకీ పడిందని తెలిపారు. జూ�
‘సంపూర్ణ పౌష్టికాహారంతోనే చిన్నారుల్లో శారీరక వికాసం కలుగుతుంది. సరైన సమయంలో బలవర్ధకమైన ఆహారం అందిస్తే ఎదుగుదల బాగుంటుంది. పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది.
‘మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు లాబీయింగ్ చేస్తున్నారు’ అని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుండబద్దలుకొట్టారు. తాము ఏదిచేసినా నేరుగా పార్టీ అధిష్ఠానానికి చెప్పే చేస్తామని తేల్చిచెప్పారు.