మంత్రివర్గ విస్తరణపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మేరకు శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఉచిత బియ్యాన్ని క్షేత్రస్థాయిలో పంపిణీ చేసే రేషన్ డీలర్లకు ఐదు నెలలుగా కమీషన్ రావడం లేదు. అప్పులు చేసి అద్దెలు చెల్లిస్తూ, దుకాణాలు నిర్వహిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం �
రాజకీయ ఉద్దేశంతోనే జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు పెట్టారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. మొత్తం తంతు చూస్తుంటే జగన్నాటకం లాగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. నివేది�
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక మొత్తం చట్టానికే విరుద్ధంగా ఉన్నదని నీటిరంగ నిపుణులు, న్యాయకోవిదులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి అసంబ
పంటలకు ఇన్సూరెన్స్ చేయిస్తామని, మంచి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. రైతు డి�
బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు శాసనసభ ఆవరణలో అవమానం ఎదురైంది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడం కోసం పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్లారు. కమిటీ హాలుకు వెళ్లేందుకు ఆవరణలో రెండు లిఫ్టులున్�
కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చకుండా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అసాధ్యమని ప్రభుత్వం నడిపే ప్రతి ఒక్కరికీ తెలుసు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దాని ప్రమేయం లేకుండా పార్లమెంటులో బిల్లుకు ఆమో�
ఎన్నికలు వచ్చాయంటే ఏదో ఒకటి చెప్పి ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని.. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ఎన్నికల స్టంట్ అని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డా�
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. సాగునీటిపారుదలశాఖ మంత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు గల అత్యవసర అధికారాల కింద విధించిన చాలా సుంకాలు చట్టవిరుద్ధమని ఫెడరల్ అప్పీళ్ల కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. తన వాణిజ్య విధానానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ త�
‘మాది యంగ్ ఇండియా బ్రాండ్' అంటూ పదేపదే చెప్పే కాంగ్రెస్ సర్కారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం తంటాలు పడుతున్నది. యంగ్ గురుకుల భవనాల నిర్మాణానికి నిధులు సమీకరించేందుకు ఆపసోపాలు �
రాజధాని హైదరాబాద్ పరిధిలోని ఓ పోలీస్ కమిషనర్పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధమైనట్టు సమాచారం. హైదరాబాద్లో�