పంచాయతీ ఎన్నికల వేళ.. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు రంగం లోకి దిగారు. ఊర్లలో ఇంటింటికీ తిరుగుతూ కేసీఆర్ హయాం�
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సోమవారం నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం జీడికల్లో ప్రచారంలో భాగంగా ‘కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ప్రజలకు మేలు జరిగింది.. పట్టుచీరలను పోల
క్యాన్సర్ పేరు చెప్తేనే రోగులు హడలిపోతుంటారు. కుటుంబాలు అల్లాడిపోతుంటాయి. చికిత్సకు అయ్యే ఖర్చును తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. నిరుపేదలైతే ఇక వారి పరిస్థితి వర్ణనాతీతం. అలాంటివారిని ఎంఎన్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది 10 కోట్ల రొయ్య పిల్లలను మంచినీటి వనరుల్లో విడుదల చేయాలని నిర్ణయించి రూ.28 కోట్ల నిధులు కేటాయించింది. వీటిని కూడా చేప పిల్లలను పంపిణీ చేసేటప్పుడే మత్స్యకారులకు అందజేయాలి. రెండు �
‘పల్లె పోరు’ ప్రచారంలో కాం గ్రెస్ నేతలకు అడుగడుగునా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. తమ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను ‘రెండేండ్ల కాంగ్రెస్ వై
‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అన్న ఏకైక నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన కేసీఆర్ డిసెంబర్ 9 రాత్రి దీక్ష విరమించిన రోజు నేడు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా త�
బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు సోమవారం మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎ
కాంగ్రెస్ పార్టీ గట్టుప్పల్కు చేసిందేమి లేదని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే గట్టుప్పల్ నూతన మండలంగా ఏర్పడిందని, మండల కేంద్రం ఏర్పడిన తర్వాత గట్టుప్పల్ అభి�
రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చే
పట్టపగలే హత్యలు,కాల్పులు, దోపిడీలు,దొంగతనాలు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదా లు,ప దుల సంఖ్యలో మరణాలు,ఎటు చూసినా ఘోరకలి, అసలు ఏమైంది ఈ నగరానికి..రెండేండ్లలో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయాయి. శాంతి భ�
ఓ మహిళ మూడు చోట్ల పోటీచేస్తున్నది. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు స్థానానికి, మరో మండలంలో వార్డు స్థానానికి నామినేషన్ వేసిన విచిత్ర ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. మహబూబాబాద్ మండల�
బడికి వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ దట్టమైన అడవి గుండా ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దుస్థితి కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని చామరాజ్నగర్ జిల్లాలో నెలకొంది.