ఉన్న భూమి కోల్పోతున్నాం.. మాకు సరైన నష్ట పరిహారం చెల్లించాలంటున్నారు మూసీ భూ బాధితులు. గాంధీ సరోవర్, మూసీ అభివృద్ధి మొదటి దశ పనుల్లో భాగంగా రాజేంద్రనగర్ మండలం పరిధిలోని హైదర్గూడ గ్రామానికి చెందిన సుమ�
యాదాద్రి కలెక్టరేట్.. జిల్లాలోనే పెద్దాఫీసు. అన్ని విభాగాల బాస్లు ఉండే సమీకృత కార్యాలయం. పెద్ద సార్.. కలెక్టర్ ఉండేదీ ఇక్కడే. ఎలాంటి సమస్య అయినా ఇక్కడే పరిష్కారం అవుతుందనేది జనం నమ్మకం. మండలాల్లో అధిక�
పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించి ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సరార్.. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతున్నది. ఈ నెలలో ఇప్పటికే ఏకంగా రూ.12,500 కోట
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ద్వేషానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ర�
కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరపూరిత చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్ నినో లాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో�
Vemula Prashanth Reddy | ప్రభుత్వానికి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ అభివృద్ధి పనులను నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేస్తామని అధికారికంగా స్పష్టమైన హామీ ఇస్తే తాను తక్షణమే ఈ ఒక్కరోజు చేపట్టిన దీక్ష విరమిస్తానన�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపా�
Vemula Prashanth Reddy | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పోలీసుల దమనకాండ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్దంగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కా�