KTR | మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు సిరిసిల్ల కార్మికక్షేత్రం బ్రహ్మరథం పట్టింది. ప్రచారంలో భాగంగా ఓ సాధారణ వ్యక్తిలా పలు వార్డుల్లో కలియదిరిగిన రామన్నకు అడ�
Congress | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకానికి పరాకాష్ట. చట్టాలను తుంగలో తొక్కి, ధర్మాన్ని పక్కనబెట్టి, దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ�
Rythu Bharosa | మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి మాటలు నమ్మశక్యమేనా? అనే చర�
Municipal Elections | పంచాయతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకొన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్
విద్యాశాఖ అంటే సర్కార్ బడులను బలోపేతం చే యాలి. విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి. కానీ, ఈ బాధ్యతల నుంచి ఆ శాఖ తప్పుకొన్నదన్న విమర్శలున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రే విద్యాశాఖ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తుం�
గత రెండేండ్లుగా తెలంగాణలోని రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో దాదాపు 793 మంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిరోజూ తెలంగాణలోని ఏదో �
కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణపై విద్వేషపు తూటాలను పేలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదేమోనని అంతా విభ్రమలో ఉన్నప్పుడు.. అందరినీ తట్టిలేపి.. అందరి గొంతును తనగొంతుగా చేసుకొని.. అందరి చే
నడిమంత్రపు పాలకులు తమ అధికారం శాశ్వతం అనుకున్నట్టుగానే తాము చేపట్టిన నిర్మాణాలు చిరకాలం ఉంటాయని భ్రమ పడతారు, భ్రమ పెడతారు. ఇందుకు మేడారంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన గద్దెల నిర్మాణం దీనికి ఉదాహరణ. ప్�
నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గురువారం ఏకంగా కాంగ్రెస్ కరపత్రాలను ఇంటింటికీ పంచారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సూ ర్యాపేటలోని 48వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతున్నది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన మోసాలను పట
నందికొండ, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. నందికొండ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ (MLA Nomula Bhagath Yada) అన్నారు.
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు కోతలకే, ఉత్తుత్తి మాటలకే పరిమితం అవుతున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా
కాంగ్రెసోళ్ల మాయ మాటలు నమ్మితే పెద్దపల్లి పట్టణ ప్రజలు మరో ఐదేండ్లు గోస పడుతారని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన ప్రజలకు ఓరగబెట్టిందన�
కాంగ్రెస్ పార్టీది బాగు చేసే పని కాదని చెడగొట్టే పని అని, కేసీఆర్ వస్తే బాగుండని ప్రజలంతా బలంగా అనుకుంటున్నారని, పదేళ్లలో చేసిన అభివృద్ధిని కొనియాడుతున్నారని, పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం