Revanth Reddy | కృష్ణా నదిలో మన వాటాను వినియోగించుకోకుండా నీటిని ఏపీకి ధారాదత్తం చేయడం, తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేయకుండా సొంత జిల్లా పాలమూరును పడావు పెట�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటినా రూ.2 వేల పింఛన్ రూ.4 వేలు చేస్తామన్న మాట దేవుడెరుగు.. కనీసం కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జూ
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్లో మొలకెత్తిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు.
‘సీఎం రేవంత్రెడ్డి హోదాను మరచి, విచక్షణ కోల్పోయి చిల్లర రాజకీయం చేస్తున్నరు. రాజే శ్ ఎక్సోపోర్ట్స్ విషయంలో బీజేపీని వదిలిపెట్టి కేటీఆర్ను బద్నాం చేస్తున్నరు. తన అనుకూల మీడియా, సోషల్ మీడియా వేదికల ద
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉన్నది. ఆరు గ్యారంటీలు, రైతులకు, యువతకు, ఎస్సీ, ఎస�
జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయ విస్తరణలో భాగంగా పరిహారం పెంపు విషయంలో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాల కోల్పోతున్న నిర్వా�
PM Modi : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మనిర్భర భారత్’ పథకంపై కాంగ్రెస్ పార్టీతోపాటు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే విమర్శలు చేయడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. దేశ సంకల్పాన్ని కాంగ్రెస్ నేతలు
Registration Charges | రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి భూముల రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచే పెంచిన భూముల ధరలు అమల్లోకి వచ్చాయి.
KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సింగరేణిలో జరుగుతున్న భారీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని బీఆర్ఎస్ వ
Komatireddy Venkat Reddy | ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వబోమంటూ, అందుకోసం ఎలాంటి చట్టమైనా తేవడానికి వెనుకాడబోమని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్�
Farmers | ‘బోనస్ ఎగవేతకు కాంగ్రెస్ సర్కార్ మరో కుట్ర చేస్తున్నదా? అందులో భాగంగానే కొర్రీలు పెడుతున్నదా?’ అంటే అవుననే అంటున్నారు రైతులు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. రైతుభరోసా సక్రమంగా వేయకుండా.. పండించిన ధా
అమరావతి బ్రహ్మాండం.. ప్రపంచంలోనే అంత మంచి రాజధాని లే దని చెప్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్తోపాటు కూ టమి నేతలంతా తమ కుటుంబ సభ్యులతో హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారని తెలంగాణ శాసనమండ