కార్పొరేట్ల గుత్తాధిపత్యం దేశానికి ప్రమాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లపై తెలంగాణ నుంచే పోరాటం మొదలు పెడుతామని, బోధించు, సమీకరించ�
రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లుగా కాంట్రాక్టర్లకు అరకొరగా బిల్లులు చెల్లిస్తుండడంతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల్లో రోడ్ల పనులు నిలిచిపోయా�
‘గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలవికాని హామీలతో ఓట్లు వేయించుకొని నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ ఓ ఢోకాబాజీ. కాంగ్రెస్ బోగస్.. బ్రోకర్ మాటలు మాట్లాడుతోందని ప్రజలు గుర్తించారు’ అని మాజీ మంత్రి, సూర్య�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు. కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదని.. అలాగే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర�
KTR | ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారని.. అలాగే అత్యంత పేదరికం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'ప్రపంచమే కుగ్రామం' అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస�
Harish Rao | రాష్ట్రంలో యూరియా కష్టాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారూ.. నిన్ననే మీరు పర్యటించిన నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం ధర్
మునిపల్లి మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కంరోద్దిన్ (బాబాపటేల్) అన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ�
హైదరాబాద్లోని వేలాది ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని తక్షణమే రద్దు చేయకుంటే తెలంగాణ ఉద్యమం తరహాలోనే మరో ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్�
అభ్యర్థిని నిర్ణయించడంలో కాంగ్రెస్ స్థానిక నాయకుల నిర్వాకం బెడిసికొట్టింది. ధర్మచిట్టీతో నిర్ణయించడంతో వ్యతిరేకంగా వచ్చిన అభ్యర్థి దవాఖాన పాలైన ఘటన చోటుచేసుకున్నది.
పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో, కేంద్రంలోని బీజేపీ పాలనా వైఫల్యాలపై ఆ పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర �
దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే నల్లమోత భాస్కర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం పట్టణంలో�
రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం భూతద్దం పెట్టి వెతికినా నల్లగొండ జిల్లాకు చేసిన పని ఒక్కటంటే ఒక్కటి కనిపించడం లేదు. జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగ మార�