చనిపోయిన పాత నళినిని ఎక్యుమేషన్ చేసి బయటకు తీసి, తన ప్రశాంత జీవితంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మళ్లీ తుఫాన్ సృష్టించారని, తనకు ఏమైనా జరిగితే ఆయనదే పూర్తి బాధ్యత అని మాజీ డీఎస్పీ దోమకొండ నళిని (DSP Nalini) ఆరోపించా
కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ కూడా కాంగ్రెస్ ఎన్నికల హామీలాగే మారిపోయిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. అరచేతిలో వైకుంఠం చూపిన చందంగా భారీగా రాయితీలు ప్రకటించిన సర్కారు.. వాటిన
రాష్ట్రం నుంచి మరో ప్రపంచ దిగ్గజ కంపెనీ తప్పుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో పలు కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ఎల్అండ్టీ చేరి�
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్పు వద్దే వద్దని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్పారు. సర్కారు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధిత రైతుల పక్షానా తెగించి కొట్లా�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే దాదాపు రెండేండ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి, మంత్రివర్యులు ఉత్తమ్కుమార్రెడ�
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగకు కాంగ్రెస్ పాలనలో తీవ్ర అవమానం జరుగుతోందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణతల్లి విగ్రహం చేతిలో బ
రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనూహ్యంగా విజయం సాధించింది. ఎన్టీపీసీ ఎన్నికల్లో ఎప్పుడైనా తమదే విజయం అంటూ విర్రవీగిన అధికార కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి ఈసారి చుక్కెదురైంది. గ�
గాయత్రి ప్రాజెక్ట్స్ బెయిలౌట్తో బీజేపీ-కాంగ్రెస్ బంధం మరోసారి బట్టబయలైంది. అధికారం ఎవరిదైనా అంతిమంగా మనదే రాజ్యం అన్నట్టు ఈ సంప్రదాయ రాజకీయ ప్రత్యర్థుల మధ్య లోపాయికారి ఒప్పందాలు నడుస్తున్నాయి. ఓ కా
తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పోలీసుల చిత్రహింసలకు గురైన యువకుడు ధనావత్ సాయ
‘299:512 టీఎంసీల నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ సంతకం పెట్టిందని సీఎం, మంత్రి చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలు. తాత్కాలిక, శాశ్వత ఒప్పందానికి తేడా తెలియని అజ్ఞానుల నోటి నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. అప్ప
పండుగంటే ఇంటిల్లిపాదికి సంతోషం. అందులోనూ తెలంగాణలో బతుకమ్మ పండుగంటే ఆడబిడ్డలకు సంబురమే. అయితే, ఈ సంబురమంతా గత వైభవంగా మార్చేసింది ప్రస్తుత సర్కారు. ఆరు గ్యారెంటీలంటూ, అందులో సింహభాగం మహిళలకే అంటూ ఊదరగొట
రైతుల నుంచి కొన్న వడ్లకు క్విం టాకు రూ.500 ఇస్తామన్న బోనస్ ఏమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్న�
కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తి చెందారని.. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తగిన బుద్ధి చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం పెద్దవంగరలోని బీఆర్ఎస్ పార్ట�