జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోటీకి నిరుద్యోగ జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా 30 మందికి పైగా నామినేషన్లు వేయించాలని జేఏసీ కమిటీలు నిర్ణయించాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమం ఊరూరా సాగుతున్నది. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ పంపిణీ చేసి కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతుండగా, అన్ని �
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతి రాజ్యమేలుతున్నట్టు వెలుగులోకి వస్తున్నది. నిరుపేదల నుంచి పెద్ద మొత్తంలో దండుకుంటున్నట్టు బయటపడుతున్నది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నుంచే డబ్బులు తీసుకొని అనర్హులకు ఇండ్ల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ ఎన్నిక కాదు. తెలంగాణ రాష్ట్రంలో గత 22 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలిచ్చే తీర్పుగా చూడాలి. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎ
పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు ఢిల్లీలో అధిష్ఠానం సీరియస్ క్లాస్ పీకినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జో రుగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో పార్టీలో, ప్రభుత్వంలో పూర్తిగ
మునుగోడులో వైన్స్ల కోసం టెండర్లు వేసే నేతలకు నియోజక వర్గ కాంగ్రెస్ నేతల ఝలక్ ఇచ్చారు. వైన్స్ల కోసం టెండర్లు వేసే వారు ఇక నుంచి ఊరిబయటే వైన్స్లు ఏర్పాటు చేసుకోవాలని, అది కూడా సాయంత్రం నాలు గు గంటల నుం
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజలను నిలువునా దగా చేసిందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చి మోసం చేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక కాంగ్రెస్ నాయకులు �
రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేంతవరకు బలమైన ఉద్యమాలు చేయాలని తెలం గాణ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకట్రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలు�
Sonia Gandhi | కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ హిమాచల్ప్రదేశ్లో పర్యటించారు. ఆ రాష్ట్రానికి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వీరభద్ర సింగ్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.
గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యర్యంల�
Adluri Laxman | మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో.. ఆ వివాదం సద్దుమణిగినట్టేనని భావిస్తున్న నేపథ్యంలో ఇదే వివాదంతో సంబంధం ఉన్న ఉన్న మంత్రి గడ్డం వివేక్ వె�
Telangana | గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లను కాంగ్రెస్ సర్కారు మరోసారి అవమానించింది. టీజీటీ, పీజీటీ వేతనాలను ప్లంబర్, ఎలక్ట్రీషియన్ల కన్నా తక్కువగా నిర్ధారించి కించపరిచింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బీ-బ్లాక్లో బూత్ నంబర్ 246లోని ఓటరు జాబితాను బీఆర్ఎస్ బూత్ ఇన్చార్జీలు పరిశీలించారు. ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా? లేరా? అని త�