Congress Failure | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. కానీ, కొత్త ప్రగతి కార్యక్రమాలు చేపట్టిందీ లేదు. పాతవి పూర్తిచేసిందీ లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక నిర్మాణాలను మధ్యలోనే వద�
Congress Failure | 1000 రోజుల రేవంత్ ప్రభుత్వ పాలనలో ఏమైంది? రాష్ట్రంలో ఎక్కడా తట్టెడు మట్టి ఎత్తలే. ఒక్క ఇటుకా పేర్చలే. కొత్త ప్రాజెక్టులు దేవుడెరుగు.. ఉన్నవాటినే పడావు పెట్టింది.
Revanth Reddy | ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగానే తలంటినట్టు తెలిసింది. సొంత ప్రభుత్వంలోని బీసీ మహిళా మంత్రిపైనే ప్రతాపం చూపిస్తూ.. 17మంది ఎమ్మెల్యేలతో ఎవరి మీద మీ బలప్రదర్శన అని �
Meenakshi Natarajan | కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ బాధ్యతల నుంచి మీనాక్షీనటరాజన్ త్వరలోనే తప్పుకోనున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యే�
Congress | రాష్ట్రంలో ఓవైపు వివిధ వర్గాల వారు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళన బాట పడితే.. పరిపాలన గాలికి వదిలి సీఎం సహా మంత్రులు మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. పెండింగ్ డీఏల కోసం ఉద్యోగులు న�
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టనున్నది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుం డా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్
నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు పూర్తయినా ఏ ఒక హామీని సక్రమంగా అమలు చేయకు�
తెలంగాణ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించిన రేవంత్రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు అభివృద్ధి పండుగలుగా కనిపించాయా? లేదా అసంతృప్తులు, నిరసనలు, ఉద్యోగుల ధర్నాలు, రైతుల ఆవేదనలు, విద్యార్థుల ఫీజు బకాయిల�
ముసలి పులి బంగారు కడియాన్ని చూపి అమాయకులను మింగడం పాత కథ కాదు, సరికొత్త కథ. అధికారం కోసం అడ్డదారులు తొక్కే ‘హస్త’వాసి. వెయ్యిదేమున్నది? కాలరేఖపై ఓ చిన్న చుక్క. సాధించింది ఏమున్నది? అనేది తేలాల్సిన లెక్క. కా
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 97ను తక్షణమే రద్దు చేయాలని మ�
ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగడదామని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్ �
భువనగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు.