స్థానిక సంస్థల ఎన్నికల్లో నయవంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ (Ravindra Kumar) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాగ్రెస్ �
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన నయవంచనపై అవగాహన కల్పించేందుకు.. బీఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం’ మేడ్చల్ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంద�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా దగా చేయడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు శుక్రవారం నిరసనలతో హోరెత్తించారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు.
తెలంగాణలో మార్పుపేరుతో ప్రజలను మోసం చేసే అబద్ధపు హమీలతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హమీలను నేరవేర్చడం లేదని, గ్రామాలను అభివృ�
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూ సుకుపోతున్నదని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. స్థిరాస్తి రంగం పతనమైందంటూ కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన నరె
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్కు స్థానిక ఎన్నికలకు వెళ్తే ప్రజాగ్రహం తప్పదని తెలుసు. అందుకే, అతి తెలివితో 22 నెలలుగా తాత్సారం చేస్తూ ప్రజలను, ప్రజాప్రా
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్ల అమలు పై హైకోర్డు స్టే నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు కొనసాగాయి. కాంగ్రెస్ ప్ర�
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధిలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటాపై విడుదల చేసిన జీవో 9 కొట్టుడుపోతదని తెల�
కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా ప్రజలకు బాకీ పడిందని, ఆ బాకీలను ఎప్పుడు తీరుస్తారో చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ విద్యార్థుల బాకీ కార్డును యూనివర్సిటీలో పంపిణీ చేశారు.