బీఆర్ఎస్ నేత, సర్పంచ్ అభ్యర్థి భర్త బండారి రవీందర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమార్పేటలో గురువారం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి, బెదిరింపుల వల్లే తన భర్త �
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామీణ పాలన స్తంభిస్తే దేశాభివృద్ధి కుంటుపడినట్టే. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేండ్లు ఎక్కడ ఓటమి చెందుతామోనన్న భయంతో రెండేండ్లు స్థానిక పాలన లేకుండాన�
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్రాల బిల్లులను తొక్కిపెట్టడం అనేది ఇప్పుడు ఓ తెగని సమస్య. రాజ్భవన్లను ఉపయోగించుకొని విపక్ష ప్రభుత్వాలను కేంద్రం వేధిస్తున్నది. తెలంగా
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని బీఆర�
కాంగ్రెస్ను గెలిపిస్తే అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లేనని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా
ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్కు సోయిలేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్క�
హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని, గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని, అయినప్పటికీ 96శాతం రిజర్వాయర్ పనులు పూర్తి చే�
ఆదివాసి గిరిజన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సువర్ణపాక సత్యనారాయణ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు ద
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా, పారిశ్రామిక వాడలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను ఆమ్ముతూ రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎ�
పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హిల్డ్ పాలసీ (HILTP) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతున్నది బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో నవంబర్ 24న ఏడేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు లోతుగా ఆరా తీయగా స్థానికులైన శనిగారపు బాపు (52), ఉపార�
ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్కు ఎలాంటి సోయిలేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద�
గ్రామాల్లో పొద్దున ఊరు నిద్ర లేవక ముందే పంచాయతీ సిబ్బంది విధులు మొదలవుతాయి. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు, తాగు నీటిని సరఫరా చేసే పంప్ ఆపరేటర్లు, పన్నుల వసూళ్లకు బయలుదేరే కారోబ�
మంచిర్యాల జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యంగా బలవంతపు ఏకగ్రీవానికి ప్రయత్నించి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. పోలీసులు, ఎన్నికల అధికారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా నామినేష�