‘తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రేవంత్ రాజ్యాంగం నడుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది’ అని భూపా�
అసలు కాంగ్రెస్ నేతలకు ముఖ్యనేత మరోసారి మొండిచేయి చూపబోతున్నారా? రాజ్యసభ ఎన్నికల్లో వలస కాంగ్రెస్ నేతలకు పట్టంకట్టి, అసలు కాంగ్రెస్ నేతల ఆశలను అడియాసలు చేయబోతున్నారా? ఇక పార్టీలో అసలు కాంగ్రెస్ నేత�
మంచిర్యాల జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా
Hyderabad | రోడ్డెక్కాల్సి వస్తున్నది’.. మూసీ బాధితుల ఆవేదన ఇదీ.. మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కేవలం పేదల భూములే లక్ష్యంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట�
Hyderabad | తెలంగాణలో విద్యుత్శాఖకు సంబంధించిన కీలక విభాగానికి అధికారి ఆయన. ఆ పోస్టు కోసం చాలా మంది పోటీపడినా చివరకు అనేక పైరవీల మధ్య ఆ పోస్టును గత సంవత్సరం ఆ అధికారి దక్కించుకున్నారు.
Panchayati raj | ప్రభుత్వ నిర్ణయంపై మండిపాటుదేవాదాయ శాఖలోకి ఇతర శాఖల ఉద్యోగులను డిప్యుటేషన్పై తీసుకోవడాన్ని ఆ శాఖ ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు ప్రమోషన్లు ఇచ్చి ఖాళీలను భర్తీ చేయకుండా వేరే శా�
Musi | మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. తాజాగా మూసీ బాధితులు ఒకే వేదికపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలను ఎండగడుతూ ఇటీవల చర్చా వేదిక నిర్
Medak | మెదక్ పట్టణంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఆగడాలు మితిమీరాయి. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అండతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Telangana Congress | కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ అవమానమే ఎదురవుతున్నది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినట్టే రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఇక్కడి రేవంత్ క్యాబి�
Telangana | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, మంత్రుల మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. వివాదాలు, విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో గురువ
KTR | క్యాతనపల్లిలో ప్రజలు బీఆర్ఎస్ను గెలిపిస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చినా అధికార పార్టీ అడ్డదారిలో గెలిచేందుకు యత్నిస్తున్నది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్ అధికారులు, పోలీసులు కాంగ్రె�
Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలనే దుర్బుద్ధితో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బా
నేను రాజు, నేనే మంత్రినని తనకు తాను ప్రకటించుకున్న రేవంత్రెడ్డి.. అటు ముఖ్యమంత్రిగా, ఇటు మున్సిపల్శాఖ మంత్రిగా ఘోరంగా ఫెయిలయ్యారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, విప్ వివేకానంద్ తీవ్రస్థాయిలో విరుచుకు