BRS | బీఆర్ఎస్ నాయకత్వం సామాన్య కార్యకర్తలకు భరోసాగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను గుర్తు చేస్తూ.. సుప్రీంకోర
Andhra Employees | ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వేచిచూస్తున్న నిరుద్యోగ యువతకు మరో పిడుగులాంటి వార్త. కొత్త నోటిఫికేషన్లు జారీ చేయని కాంగ్రెస్ సర్కార్.. ఉన్న ఉద్యోగాలను ఏపీ వారికి కట్టబెట్టేందుకు రెడీ అవుతున్నది. మన
Revanth Reddy | ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదని.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, దక్షిణ తెలంగాణలో ఉమ్మడి మెదక్, నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉన్నదని ముఖ్యమంత్రి రేవ�
Teacher Posts | సర్కార్ బడులను మరింత నిర్వీర్యం చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులేస్తున్నది. పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను దూరం చేయబోతున్నది. దీంట్లో భాగంగా సర్కార్ బడుల రేషనలైజేషన్కు ప్రభుత్వం ఇటీవలే పచ్
కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ రెండేళ్లలో చేసింది ఏం ఉందని మాజీ ఎంపీ వినోద్కుమార్ ప్రశ్నించారు. మంగళవారం రేకుర్తిలోని 20వ డివిజన్, 28వ డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ �
రెండేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్ను పూర్తిగా విధ్వంసం చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం నగరంలోని 40, 4 డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట�
మున్సిపల్ ఎన్నికలవేళ జాతీయ పార్టీల్లో టికెట్ల మంట రాజుకున్నది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో కార్చిచ్చులా రగిలింది. కాంగ్రెస్లో కల్లోలం.. బీజేపీలో విలాపాన్ని సృష్టించింది. ప్రధానంగా జగిత్యాల జిల్�
హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆమ�
‘కల్యాణ లక్ష్మికి కాలంచెల్లిందంట!’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో కథనం ప్రచురితంకాగా, తమకు కూడా కాలంచెల్లిన చెక్కులు ఇచ్చారంటూ మంగళవారం మరో ఆరుగురు లబ్ధిదారులు తమగోడు వెల్లబోసుకున్నారు.
అధికారం చేపట్టిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి రెండేండ్లయినా రేవంత్రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మాట తప్పిన ము�
కేసీఆర్ హయాంలో దేశానికి తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు.. రేవంత్ సర్కార్ అసమర్థ పాలనతో కుంటుపడి తిరోగమన స్థాయికి పడిపోయాయి. నిండా విద్యార్థులతో కళకళలాడుతూ ఓ వెలుగు వెలిగిన చోట ప్రస్తుతం వరుస ఫ�
రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జనం విసిగిపోయారని దీంతో మళ్లీ ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా.. అని ఎదురు చూ స్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళ
కాంగ్రెస్ నమ్మించి గొంతు కోసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్సారథి మండిపడ్డారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో తమకు 10 నుంచి 12 సీట్లు ఇస్తామని హామీ ఇచ్చి.. తీరా నామినేషన్ల ఉపసంహరణ చివరి నిమిషంలో సీపీఐతో �
నైని బొగ్గు గనుల వ్యవహారంలో మంత్రులు రెండు వర్గాలుగా వి డిపోయి గొడవలు పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ.. కాంగ�