‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని అని పెద్దలు ఎప్పుడో అన్నారు. ఒడ్డున కూర్చుండి ఎన్నయినా మాట్లాడవచ్చును. పగ్గాలు చేతపుచ్చుకొని బండి నడిపించినప్పుడే ఆ మాటల పస ఏంటో తేలిపోతుంది. తెలంగాణ తొల�
Health Department | వైద్యారోగ్యశాఖలో లాంగ్ స్టాండింగ్ అధికారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. డిప్యూటేషన్లు, బదిలీలు, ప్రమోషన్లు.. ప్రతి పనికో రేట్ ఫిక్స్ చేసి ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్
రాష్ట్రంలో రెండేండ్లుగా బ్రాహ్మణ సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో ఆ సామాజిక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తున్నదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది.
Telangana | రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ భూదాహం ఇప్పట్లో తీరేలా లేదు. లగచర్ల మొదలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పేదల భూములే లక్ష్యంగా ప్రభుత్వం భూపంజా విసురుతూ వస్తున్నది. తాజాగా చేవెళ్ల మండలం ఆలూరు రైతుల న�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి రైతు సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. తమది రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్.. ఆ రైతులపైనే వివక్ష చూపటంపై అన్నదాతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, స్కీంలకు గండి కొట్టి.. స్కాంలను ప్రోత్సహిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తున్నదని, అన్ని వర్గాలనూ మోసం చేసేలా ఉన్నదన�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి వరి సాగుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సాగు లాభసాటి కాదని, అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కాబట్టి వరి సాగు చేయొద్దని రైతులకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతున్నదా? ముగ్గురు మంత్రులను తొలగించడం ఖాయమైందా? ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు బడుగు మంత్రులపై తొలగింపు కత్తి వేలాడుతున్నదా? అంటే, అధికార పార్టీ నుంచి అవును �
Jeevan Reddy | Reఆత్మగౌరవానికి విలువలేని కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేయడం సాధ్యం కాదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్రెడ్డి స్పష్టంచేశారు.
పేదల భూములు, ఇండ్ల స్థలాలపై కాంగ్రెస్ సర్కారు కన్నేసింది. దశాబ్దాలుగా ఉన్న ఆస్తులను ఒక్క సంతకంతో ఆగం చేసింది. ఉన్న పళంగా నిషేధిత జాబితాలో చేర్చి దెబ్బకొట్టింది. కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా వేలాది �
ప్రజల కోసం పనిచేయాల్సిన కొందరు ఖాకీలు ఖద్దర్ గుప్పిట్లో నలిగిపోతున్నారు. అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులు చెప్పింది వింటేనే పూర్తిస్థాయి గడువు వరకు పనిచేస్తున్నారు. లేదంటే వారి పోస్ట్ పోగొట్�
కొల్లాపూర్లో సాగునీటి కోసం కొట్లాట మొదలైంది. కొల్లాపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ కృతిమ కరువును తీసుకొని వస్తోంది. సమాఖ్య పాలనలో కళ్ల ముందర నీళ్లు ఉన్నా పొలాలను బీడుగా పెట్టుకున్న రైతులు మళ్లీ కాంగ్రెస్