KTR | పుష్కర తెలంగాణ.. నేడు ముష్కరుల పాలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. దేశమంతా వదిలించుకున్న దరిద్రపు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, విష ప్రచారాలతో ఇక్కడ అధికారంలోకి వ
Ponguleti Srinivas Reddy | ‘పేదలకు ఇండ్లు ఇయ్యలేదు.. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో మాకు న్యాయం చేయలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ హనుమకొండలోని కళాక్షేత్రం వద్ద పేదలు నిరసన తెలిపారు.
Adluri Laxman | రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అమరవీరుల కుటుంబాల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
Singur Lands | సింగూరు ముంపు భూముల్లో మంత్రి బామ్మర్ది కబ్జాపర్వం ఆగడం లేదు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ యథావిధిగా ఆక్రమణ పనులు కొనసాగాయి. మంత్రి అండదండలతోనే యథేచ్ఛగా ముంపు భూముల్లో పనులు సాగుతున్నట్టు త�
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు తెలంగాణపై, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులపై కనీస గౌరవం లేదని మరోసారి నిరూపితమైంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలుచేయాలని అడ్వకేట్ జేఏసీ నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర డిమాండ్ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలోనే దిక్కులేదంటున్నారని.. ఇక తెలంగాణలో ఏం పొడుస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యల
కాంగ్రెస్తో ఫిక్సింగ్ చేసుకొని పవన్కల్యాణ్ కొత్త డ్రామాలకు తెరలేపారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం పార్టీ యువనేత �
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణలో నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింద�
Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపివేశారు. ఇంకా ఐదు పేజీల ప్రసంగం మిగిలి ఉన్నప్పట�
Bhatti Vikramakra | పదవీ గండం వెంటాడుతుండటంతో డిప్యూటీ సీఎం భట్టి విర్కమార్క ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు. సోమవారం ఆయన మరోసారి ఢిల్లీ వెళ్లారు. 15 రోజుల్లో ఆయన ఢిల్లీకి ప్రయాణం కట్టడం ఇది రెండోసారి.