US Tour | ‘నమస్తే తెలంగాణ’కూ ఇదే సందేహం వచ్చింది. దీంతో వారంరోజులపాటు లోతైన పరిశోధన జరిపింది. ఈ క్రమంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యనేత అమెరికా పర్యటన రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం కాదని, బిగ్
చేయూత పింఛన్లకు దరఖాస్తులు ఈనెల 9న ప్రారంభం కాగా, ఆఖరి గడువు సోమవారంతో ముగియనున్నది. పింఛన్ల కోసం ఇప్పటి వరకు 3,03,066 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 1నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత అర్హులన�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగట్టేందుకు సెప్టెంబర్ 1 నుంచి చేపడుతున్న నిరసన కార్యక్రమాల రూపకల్పనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఉదయం
V Srinivas Goud | ఎంత జనాభా ఉంటె అంత రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పి నోరుమెదపడం లేదని.. సెన్సస్ లో బీసీ జన గణన చేస్తామని బీజేపీ ఆచరించడం లేదన్నారు. భారత దేశంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే మెజ�
Konda Surekha | కాంగ్రెస్లో రేగిన చిచ్చులో మంత్రి కొండా సురేఖపై ఇంకా వేటు పడకముందే, క్యాబినెట్లో ఆమె బెర్తును దక్కించుకునేందుకు కొందరు నేతల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
Nadergul Lands | నాదర్గుల్ భూముల వ్యవహారంలో తెరవెనుక సర్కార్ పెద్దల అండ, రెవెన్యూ శాఖ ఉద్దేశపూర్వక మౌనముద్ర, ప్రైవేటు భూములు అంటూ హైడ్రా ధ్రువీకరణ.. ఇన్ని అనుకూలతలు ఉన్నా రికార్డుల తారుమారు ఎలా? అనే దానిపై కార్ప
పటాన్చెరు నియోజకర్గంలో ప్రజల కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కబ్జా చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న 50,565 ఎకరాలను తొలగించకపోతే కలెక్టరేట్ను ముట్టడించి అక
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వ్యంగ్యాస్ర్తాలు పేలుతున్నాయి. ఒక అంశంపై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ�
‘రేవంత్రెడ్డి హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఆటవిక, అరాచక పాలన కొనసాగుతున్నది’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. డీజీపీ మాత్రం శాంతిభద్రత
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. శనివారం బోథ్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. డీసీసీ అధ్య�
Civil Supplies | మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిల వసూళ్లకు పౌరసరఫరాల శాఖ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ సప్లయ్ శాఖ అసలు లక్ష్యం.. మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడమా? లేదా కేసులు పెట్టడమా?
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్నగర్ మండలం)లోని సర్వే నంబర్ 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి కథ కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికీ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నా.. ప్రైవేట్ కంపెనీ స
Konda Surekha | సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కొండా సురేఖ ఎదురుపడుతరా? రాఖీ పండుగ రోజు సీఎంకు రాఖీ కడుతరా? అనే ఉత్కంఠకు శుక్రవారం తెరపడినా.. ఆవెంటనే కొత్త చర్చ మొదలైంది.
వైద్యానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలకు.. ప్రభుత్వ దవాఖానల్లో వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదు. ఇప్పటికే చాలా చోట్ల మందుల్లేక రోగులు ఇబ్బందులు ఎదుర్క�