మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేశాయని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ధ్వజమెత్తారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అన్న విషయం మ�
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తోపాటు పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు జరిపిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. బీఆర్ఎస్ నే
‘నా 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాం టి నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదు.. బీఆర్ఎస్పై తొర్రూరు పట్టణ ప్రజలు నమ్మకంతో 9 మంది కౌన్సిలర్లను ఎ న్నుకుంటే.. రాజ్యాంగ విరుద్ధంగా కాం గ్రెస్ దుర్మార్గం చేసింది’ అని మాజీ
మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలు అదే పాట మళ్లీ పాడతాయి. బీఆర్ఎస్ పని అయిపోయిందని, కారు షెడ్డుకు వెళ్లిందని, ఆ పార్టీకి సమాధి కట్టామని, పోటీలు తమ ఇద్దరి మధ్య మాత్రమేనని, కాంగ్రెస్కు ప�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాయి. తమ పాలన బాగుంది.. జనం సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఒలకబోస్తున్న మేకపోతు గాంభీర్యం ఒట్టిదేనని తేలిపోయింది. రెండేండ్ల పదవీకాలం పూర్తి�
Navjot Kaur Sidhu : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ పార్టీకి చెందిన పంజాబ్ మాజీ నాయకురాలు నవజోత్ కౌర్ సిద్ధు ఫైరయ్యారు. రాహుల్ గాంధీ మాటలకు, చేతలకు సంబంధం లేదని విమర్శించారు.
మంచిర్యాల జిల్లా క్యాథన్ పల్లి మున్సిపాలిటీ లో బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీలు సంయుక్తంగా 14 మంది కౌన్సిలర్లు విజయం సాధించి సంపూర్ణమైన మెజారిటీ సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుక�
Indresham Municpality | సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా కిషంగుల ప్రమీల, వైస్ చైర్మన్గా పటోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు.
Kyathanapalli | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్�
Thorrur | తొర్రూరు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్కు దక్కకుండా ఉండాలని కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
Retirement Extension | రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో అవినీతి పరాకాష్టకు చేరింది. ఇప్పటికే ఉద్యోగ నియామకాలు, బదిలీలు, డిప్యుటేషన్లు, బిల్లుల చెల్లింపుల్లో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్న ఆ శాఖలో తాజాగా వైద్యుల రిటైర్మెంట�
Amanagallu | రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఆ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వకున్నా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నద