‘రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసి, తెలంగాణను దేశంలోనే పామాయిల్ హబ్గా మారుస్తాం’.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్భాటపు ప్రకటన ఇది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల�
గత బీఆర్ఎస్ పాలనలో రోగులకు వరంగా ఉన్న భూపాలపల్లిలోని ప్రభుత్వ దవాఖాన కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇటీవ ల ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకే పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది. కొత్తవాళ్లే కా కుం
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ల నియామకం పూర్తయినప్పటికీ మంచిర్యాల జిల్లాలో మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా, కాంగ్రెస్లో �
కల్లుగీత వృత్తిదారుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ విమర్శించారు.
రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్న వేళ.. మంచిర్యాల జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో ఏ
Komatireddy Venkat Reddy | రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉండదంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది.
Family Register Certificate | ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. పోర్టల్ ప్రారంభమై ఆరు రోజులు దాటినా సాంకేతిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధార్కార్డు, ఫోన్ నంబర్ ఎంటర్ �
Police Recruitment | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నరేండ్ల తర్వాత విడుదల చేసిన తొలి పోలీసు నోటిఫికేషన్తో పోలీసు కొలువుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిరుద్యోగుల మధ్య తీవ్రమైన పోటీ పెట్టింది.
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 70-90 వేల ఆస్తులను రెవెన్యూ రికార్డుల ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రజలు కష్టార్జితంతో, అన్ని పక్కా అనుమతులతో కొనుక్కున్న ఆస్�
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయిన సగానికిపైగా గృహాలను అర్హులకు ఉచితంగా పంపిణీ చేశారు. కానీ �
’ఇంట్లో ఈగలు తోలలేనోడు.. పొరుగూరికి పోయి పొలిమేరలు దాటిస్తానన్నట్టు’ ఉన్నది సీఎం యవ్వారం. సదువు శారెడు.. బల్పాలు దోశెడు అన్నట్టు.. ఇక్కడ పాలనను గాలికొదిలేసి సీఎం, మంత్రులు ఢిల్లీ విమానాలు ఎక్కడం, దిగడమే పన�
Gram Panchayats | స్టేట్ ఫైనాన్స్ నిధులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు ‘కరెంట్' షాక్ తగిలింది. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామ పంచాయతీల ఆరు నెలల కరెంట్ బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మానసిక ఒత్తిడిలో ఉన్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. ఆయన మూలాలు, ఆలోచనలు సంఘ్ పరివార్ చుట్టూనే ఉన్నాయని చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ �