పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక అధికార పార్టీ (Congress)నేతలు దాడులకు పాల్పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా కాంగ్రెస్ తరపున గీట్ల శంకర్ రెడ్�
గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల�
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లి గ్రామంలో అబ్బాయి.. బాబాయ్ మధ్య సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) పోటీ పెట్టా యి. వారిరువురు నువ్వా.. నేనా.. అన్నట్టు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మూడో విడతలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయి.
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జెర్రిపోతుల రంగన్నగౌడ్పై డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చింతపల్లిలో 1128 ఓట్లు ఉండగా క�
‘రాష్ట్రంలో జరిగిన రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో కూడా కాంగ్రెస్ గెలువని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో ఏం చ�
‘బీసీలకు 42 రిజర్వేషన్ల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాం. బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాంగ్రెస్, బీజేపీలు మద్దతుగా కలిసిరావాలి’ అని బీఆర్ఎస్ పార�
మ్యానిఫెస్టోలో హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడమే నిజమైన ‘ఓటు చోరీ’ అని బీఆర్ఎస్ రాజ్యసభాపక్ష నేత కేఆర్ సురేశ్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. రాజ్యసభలో సోమవారం ‘ఎన్నికల సంస్కరణలు’ అనే అంశ�
మరీ ఇంత దుబారానా? డబ్బులు మంచినీళ్లు లెక్క ఖర్చు చేయడమా? ప్రజాధనం అంటే పట్టింపే లేనట్టున్నది. లేకపోతే.... గేట్ల దగ్గర నీడ కోసం రూ.31లక్షలేంటి., కిటికీ కర్టెన్లకు రూ.33లక్షలేంది.? ఎన్నో గెస్ట్ హౌస్లు ఉన్నా మరోక�
రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కేసీఆర్ రామరాజ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో బీఆర్ఎస్ బలపర్చిన చెన్నబోయిన ధనలక్ష్మీ అ�
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి నోటిదురుసుతో కొత్త సర్పంచులు నొచ్చుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచే సర్పంచులు తన ఇంటి గేటులోకి వస్తే గెంటేస్తానని హెచ్చరించడం తీవ్రచర్చకు దారితీసింది. వనపర్తి జిల్ల�
గడిచిన రెం డేండ్ల కాంగ్రెస్ సర్కార్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, సర్పం చ్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మూడో విడత పంచాయతీ ఎ
పంచాయతీ ఎన్నికల నుంచే కాంగ్రెస్ పతనం మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్పై ప్రజలు తిరగబడ్డారని, రెండేండ్లలోనే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరే�
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది. కాంగ్రెస్ గద్దెనెక్కగానే ఆ పార్టీ నేతలు పచ్చని పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతల రక్తం కండ్ల చూశారు.
జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందడం.. సొంత ఊర్లో కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలువకపోవడంతో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.