Gurugram : హరియాణాలోని గురుగ్రామ్ నగరం నీట మునిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం, బుధవారం కురిసిన వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి.
మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం దక్కే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
Accreditation Cards | రాష్ట్రంలో కొత్త అక్రెడిటేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వరింగ్ జర్నలిస్టులకు హైకోర్టు ఊరట కల్పించింది. వారి వద్ద ఉన్న పాత కార్డుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించాలని రాష్ట్ర ప�
Konda Surekha | మంత్రి కొండా సురేఖ తన ప్రసంగంలో నాలుగైదుసార్లు ‘ముఖ్యమంత్రి’ అని పేర్కొన్నారే కానీ రేవంత్రెడ్డి పేరెత్తలేదు. సీఎం పేరెత్తకపోవటం హాట్టాపిక్గా మారింది.
Konda Surekha | మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ చిన్నారెడ్డిపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇటీవలి వ్యవహారాలను తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో వారిద్దరిప
1970లో గుజరాత్ నవనిర్మాణ్ ఉద్యమం విద్యార్థుల అసంతృప్తితో మొదలయ్యింది. ద్రవ్యోల్బణం, అవినీతి, ఆర్థిక ఇబ్బందులు యువతను రోడ్డెక్కించాయి. బిహార్లో విద్యార్థి ఉద్యమం మరింత పెద్ద రూపం దాల్చింది. జయప్రకాశ్ �
BRS social media | పొద్దున లేస్తే పాలన గాలికొదిలేసి ప్రతిపక్షాలపై తిట్ల దండకం అందుకుని శాపనార్దాలు పెట్టే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓ విషయంలో మాత్రం నిజం మాట్లాడారు.
RS Praveen Kumar | తెలంగాణ క్యాబినెట్లోనే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి, మంత్రులకు మధ్య సయోధ్య లేదు అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
Congress | ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నవారిని వారికి లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు వచ్చేలా చేస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఈ దందా
చేనులో మంచి దోస విత్తనాలు వేస్తాము. తీగలు బాగా వచ్చి కొంతకాలం మంచి కాయలు వస్తాయి. తర్వాత సీజన్ అయిపోయి కుక్కమూతి పిందెలు రావటం మొదలవుతుంది. అది ప్రకృతి సహజమైన క్షీణత గనుక అంతటితో వదలి పెడుతాము. కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టంచేశారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోవడం, గత ప్రభుత్వ పథకాల రద్దుకు కుట్�
‘ఏం చేస్తున్నావు కోడలా అంటే పారబోసి ఎత్తుకుంటున్నా అత్తా’ అన్నదట. గత రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన అంతా ఇదే తీరుగా సాగుతున్నది. తప్పులు చేయడం, కోర్టులు మొట్టికాయలు వేయడమో, ప్రజాగ్రహం పెల్లుబుకడమో జరిగ�
స్వరాష్ట్రంలో దశాబ్దకాలంపాటు ప్రగతిపథంలో సాగి, చదువుల వెలుగులు పంచిన విద్యాశాఖ, నేడు సర్వనాశనం అవుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ గురుకుల వ్యవస్థను నిర్�