‘రైతుల కన్నీళ్లతో కాంగ్రెస్ సర్కార్ కొట్టుకుపోవాలి’ అని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన రైతు గాజుల గోపాల్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్రోడ్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యం
వరంగల్ రైతు డిక్లరేషన్ అమలును విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్రెడ్డి దిగి వచ్చేవరకు రైతులు పోరాటాలకు సిద్ధం కావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హం
నగర నడిబొడ్డున పచ్చని చెట్లు, అరుదైన వన్యప్రాణాలతో అలరారే కేబీఆర్ పార్క్ ఇప్పుడు కాంక్రీట్ కట్టడాల ముప్పును ఎదుర్కొంటున్నది. అభివృద్ధి అనే మసుగులో పార్క్ సహజసిద్ధమైన అటవీ రూపురేఖలను ప్రభుత్వం మార�
Vijay's TVK | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మే 7 లేదా 8న సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్ మద్ద
Congress support to Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని తెల�
KTR | రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. డిక్లరేషన్ పేరిట రైతులకు చిత్తు కాగితం ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ, రేవంత�
KTR | వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది త్యాగాల గడ్డ.. పోరాటాల గడ్డ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కదం తొక్కిందని గుర్తుచేశారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ముందుగా ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణనను చేపట్టనున్నారు.
Gurukul Tenders | విద్యార్థులకు అందించే వెల్కమ్ కిట్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరతీసింది. గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. మొత్తం విలువలో దాదాపు రూ.1,100 కోట్లకు పైగా ఆ రాష్ట్ర కంపెనీ�
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ ఎంతో సహాయపడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మైనారిటీ అభ్యర్థులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో డీలిమిటేషన్ వారి ప్రాబల్య�
శాంత స్వభావం, మృదుభాషిగా పేరొందిన ఎన్ రంగస్వామి.. పుదుచ్చేరి సీఎంగా ఐదవసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఏఐఎన్ఆర్సీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయాన్న
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందని ద్రాక్షలా మారింది. మొకజొన్న కొనుగోలు కేంద్రాల్లో మార్ఫెడ్ ద్వారా క్వింటాకు రూ.2,410 చెల్లిస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో వాస�
బీఆర్ఎస్ ఆద్వర్యంలో బుధవారం నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఐదెకరాల స్థలంలో పెద్ద వేదికతో పాటు పది వేల మంది
దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సుదూర పర్యవసానాలకు దారితీసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ఫలితాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.