Municipal Chairman | రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వాయిదా మంత్రాన్ని ప్రయోగిస్తున్నది.
Thorrur | మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉద యం 10 గంటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలి�
Jeevan Reddy | కాంగ్రెస్ పరిణామాలు, పార్టీ వ్యవహారశైలి చూస్తుంటే అసలు పార్టీలో ఉండుడా? పోవుడా? అనిపిస్తున్నదంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
Congress | కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ఇచ్చిన మాట తప్పారంటూ పలుచోట్ల కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో మంత్రి వివేక్ వెంకటస్వామిపై సొంత ప�
BRS | రాష్ట్రంలో ఉతంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అధికార కాంగ్రెస్ నుంచి ఎదురైన సవాళ్లు, అడ్డంకులను అధిగమిస్తూ కారు పార్టీ తన సత్తా చాటుకున్నది. మొత్తం 116 పురపాలికలకు గాను ఇప్పట�
Congress - BJP | ‘బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బం ధం’.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరచూ చేసే ఆరోపణ ఇది! కానీ కాంగ్రెస్, బీజేపీదే అ త్యంత దృఢమైన ఫెవికాల్ బంధమని మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి.
సిరిసిల్ల మున్సిపల్పై బీఆర్ఎస్ వరుసగా మూడోసారి గులాబీ జెండా ఎగురవేసింది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో దూసుకెళ్లిన బీఆర్ఎస్, తాజాగా మున్సి‘పోల్స్'లో చర్రితలో సరికొత్త రికార్డు సృష్టించింది.
తెలంగాణలో అధికారం కోసం జెండాలు, ఎజెండాలను పకనపెట్టి అధికార పీఠం కోసం ఎంతలా దిగజారవచ్చో కాంగ్రెస్, బీజేపీ నేడు నిరూపించాయని, కాంగ్రెస్ పదేపదే చెప్తున్న మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? అని బీఆర్ఎస్
మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. పోలీసులను ముందు పెట్టి అరాచకానికి తెగబడింది. బీఆర్ఎస్కు మెజారిటీ ఉన్న మున్సిపాలిటీల్లోనూ అడ్డగోలుగా, జులుంతో అధ�
మానుకోట మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున సమర్థులు లేక స్వతంత్ర అభ్యర్థి గుగులోత్ జ్యోతికి పట్టం కట్టిన విచిత్ర పరిస్థితి నెలకొన్నదని సీపీఐ సహాయ కార్యదర్శి (కౌన్సిలర్) బీ అజయ్సార థి
మెదక్ జిల్లాలో జాతీయ పార్టీలు కాంగ్రెస్,బీజేపీ, బీఎస్పీ కుమ్మక్కు రాజకీయాలకు తెరదీశాయి. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు బీఆర్ఎస్కు దక్కకుండా ఈ పార్టీలు దిగజారాయి. మెదక్ జిల్లాలో మె�
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అనైతిక పొత్తుతో పదవులు దక్కించుకున్నాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. �
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంగా అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. బీఆర్ఎస్కు పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చినా అధికార పార్టీ అడ్డ�