Harish Rao | నీది ప్రజాపాలననా.. తెలంగాణ ద్రోహుల పాలననా అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో మొత్తం ఉన్నతాధికారులుగా త�
Harish Rao | కాంగ్రెస్ అప్పులు, తప్పులు తెలంగాణ ప్రజలకు భారంగా మారుతున్నాయని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల ప్లాంట్ నిర్మించిందని అన్నారు. అప
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) రైతాంగానికి చేసిన మోసాలకు ఖమ్మం కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. వీరన్న బలవన్మరణం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప�
ప్రజాస్వామ్యంలో పాలన మానవీయ కోణంలో జరగాలి. సమాజంలోని పేదలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు చేయూతనిచ్చేలా సాగాలి. అభాగ్యులకు అండగా నిలిచేలా వ్యవహరించాలి. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు అందించాల్సిన కనీస పాలన.. మానవీ�
బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు సాధించేవరకూ తమ పోరాటం ఆగదని బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. అందులో భాగంగానే ఈ నెల 10న ఓబీసీ జాతీయ సెమినార్ నిర్వహించాలని ‘చలో ఢిల్లీ’ కార్యక్�
కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయని, ఆ పార్టీలతోనే బీసీలకు రాజకీయ పదవులు అందకుండా పోతున్నాయని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. రెండు పార్టీలు బీసీలకు రాజక�
పవర్ ప్లాంట్లకు బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలనే తప్పుబడుతున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ సరార్ తెచ్చిన విద్యుత్తు పాలసీ �
కాంగ్రెస్ సర్కారు ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జీవో 46లోని అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది. వెంటనే లోపాలను సవరించాలని, రిజర్
గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Nalgonda | సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నామినేషన్ వేయకుండా ఉండాలని ఆమె భర్తను కిడ్నాప్ చేసి రోజంతా ఊర్లుతిప్పుతూ చిత్రహింసలు పెట్టారు.
Sarpanch Elections | బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త కిడ్నాప్కు గురైన ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో చోటుచేసుకున్నది. నామినేషన్ వేయడానికి కారు తీసుకువస్తానని శనివా�
Telangana | విద్యుత్తు చార్జీల పెంపు విషయంలో తెలంగాణ డిస్కమ్లు కర్ణాటక రాష్ర్టాన్ని అనుసరించబోతున్నాయా? ఆ రాష్ట్రంలో వడ్డించినట్టుగా చార్జీలను పెంచబోతున్నాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఓ
కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగానే కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని, తెలంగాణ ఉద్యమ చరిత్ర భావితరాలకు అందిద్దామని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. ఆంధ్రా పాలకుల దోపిడీతో దగా పడ్డ తెలంగాణ