Karimnagar | కాంగ్రెస్ సర్కార్ పెద్దల ధనదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. నగరాలు, పట్టణాలు సహా పల్లెలను సైతం ‘నిషేధం’ కింద తొక్కిపట్టి సామాన్యుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది.
22ఏ రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 22ఏ నిషేధిత జాబితా ముసుగులో ప్రజల ఆస్తులను దోపిడీ చేస్తు
అధికారమిచ్చిన ప్రజలకు సేవ చేయకుండా... లేని సమస్యలు సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్కా రిజిస్ట్రేషన్లు ఉన్న, పేద, మధ�
బీసీ నేతలను ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ చేశారా? తిరుగుబాటు చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను ఏమీచేయలేక, తన కుర్చీని కాపాడుకొనేందుకు బీసీలను బలిపీఠం ఎక్కిస్తున్నారా? పరకాల వివాదం ఆ ప్లాన్లో భాగమేనా
జయశంకర్ భూపాలప ల్లి జిల్లాలో చిట్యాలకు చెందిన ఆర్బీ న్యూస్ రిపోర్టర్పై దాడి కేసులో పరారీలో ఉన్న నిందితుడు, కాంగ్రెస్ నాయకుడు ముక్కిరాల మధు వంశీకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు.
హద్దులు దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది ఉంటుందని, కానీ హద్దులు దాటితే �
రాష్ట్రంలో సింగరేణి విస్తరించి ఉన్న పదకొండు జిల్లాల్లో దాదాపుగా 38వేల మంది సింగరేణి బొగ్గుగని కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా బొగ్గు బావులు ఓపెన్ కాస్టుల్లో దాదాపుగా 2వేల మంది వరకు ఆఫీస్ సిబ్బంది విధు
Harish Rao | 22A జాబితాను వెంటనే రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. సచివాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు హెచ్చరించారు. ప్రజల ఆస్తులను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి మస
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించా�
Fish feast at Congress's Ayodhya event | ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్కు అయోధ్యలో స్వాగత కార్యక్రమం సందర్భంగా చేపల విందు ఏర్పాటు చేశారు. పవిత్రమైన శ్రావణ మాసంలో ఈ విందు ఏర్పాటును స్థానిక మత పెద్దలు వ్యతిరేకించడం
Revanth Reddy | అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని తెలిపారు.
Harish Rao | ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు అని రేవంత్ రె
Salarjung Kancha Village | 22ఏ నిషేధిత జాబితాతో హస్తం పార్టీ గణం అక్రమాలు ఎలాంటివో ఈ అంశాన్ని పరిశీలిస్తే కండ్లకు కట్టినట్టుగా తెలుస్తున్నది. ప్రభుత్వ భూములు, యూఎల్సీ పార్శిళ్లను రక్షించడమే లక్ష్యంగా 22ఏ నిషేధిత జాబితాన
Konda Surekha | ఢీ అంటే ఢీ అంటున్నారు మంత్రి కొండా సురేఖ. ప్రెస్మీట్ పెట్టి తనను విమర్శించిన ఎమ్మెల్యేలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఆ ఎమ్మెల్యేల వెనుక ‘అదృశ్యశక్తి’ ఉన్నదని ఆరోపించారు. ఆ అదృశ్యశక్తి ఎవరో గుర్తిం�