ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, కొన్ని ప్రభుత్వాల పనితీరు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. దానికి కారణం ఆ ప్రభుత్వాన్ని నడిపే నాయకుని ప్రతిభ. నాయకునికి పేదల మీద ప్రేమ, తన ప్ర
హెచ్-1బీ వీసా దరఖాస్తు వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన దాడిని ప్రారంభించింది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. అసెంబ్లీ బై ఎలక్షన్లో తమకు పక్కా టికెట్ కేటాయిస్తున్నారనుకున్న నేతల ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లడంతో వారు.. తమ అసంతృప్తిని బహింరంగంగానే ప్రద�
మేడ్చల్ జిల్లాలో ఒక్క ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశమే జరిగింది. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు ఉండగ�
ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ బీహార్లో (Bihar Elections) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటముల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాకముందే ముఖ్యమంత్రి అభ్యర్థి (Chief Ministerial Face) ఎవరనే విషయమై విస్తృతంగా చర్చ నడుస్తున్నది.
యూరియా కోసం రైతులు అవస్థల పాలవుతున్నారు. వారి అవస్థలను సూడలేక క్యూలో నిల్చోవడానికి చెప్పులు సైతం తిప్పలు వడుతున్నాయి. కానీ, పాలకులు మాత్రం ‘పాపం’ అని కనికరించడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉరికొయ�
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ హామీ కొర్రీలపై అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దీంతో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నా యి. ప్రభుత్వ వైఖరిపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు.
గిరిజనులు అన్ని విధాలా అభివృద్ది చెందాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక�
కాంగ్రెస్ అసమర్థ పాలనతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఝరాసంగం మండలంలోని జ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తు కు ఓటేసి ఢిల్లీకి చెందిన బేకార్ పార్టీలను తరిమికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్సోళ్ల మాయమాటలు నమ్మితే నిండా మునుగ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్వైపే ఉన్నారని, ఉప ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే’తో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం అమలు ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రచారంపైనే యావ తప్ప క్షేత్రస్థాయి సవాళ్లపై కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం దృష్టి సార�
దేవుడిని, మతాన్ని విశ్వసించని నాస్తికుల సంఖ్యను అధికారికంగా లెక్కించడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కుల, మత డాటాతో పాటు ఈ వివరాలు కూడా సేకరించనుంది. ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న �