ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.16 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచి ఇప్పిస్తానని ఎమ్మెల్యే అనిరుద్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు విడిచిపెట్టేదిలేదని మాజీ ఎమ్�
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో కొత్త మెలిక పెట్టింది. ఏదైనా ఒక సహకార సంఘం నష్టాల్లో ఉండడానికి కారణమ�
ఖమ్మం జిల్లాలోని మిషన్ భగీరథ కార్మికులు శనివారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. మిషన్ భగీరథ పథకంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాల చెల్లింపులను కాంగ్రెస్ ప్రభుత్వం నెలల తరబడి పెండిం�
తెలంగాణను నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని గొప్పలకు పోయిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండేళ్లుకావస్తున్నా ఆ విషయమై నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భ�
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోసారి పదవుల వ్యవహారం చిచ్చురేపుతున్నది. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయం పాటించడంలేదని, కాంగ్రెస్ పార్టీకి పునాదులే బీసీలని, అలాంటి బీసీలను విస్మరిస్తున్నారన్న �
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చి.. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం మరిచిపోయిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు గౌడన్న
కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మాజీ సర్పంచులు, కీలక నేతలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ ఎంపీ ఈటల రా�
హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్లు హైదరాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
వానకాలం సీజన్లో రైతులకు యూరియా ఇక్కట్లు అంతాఇం తా కాదు. ప్రభుత్వం కాళేశ్వరం జలాలను తీసుకురాకపోయినప్పటికీ సకాలంలో వర్షాలు పడడంతో సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా నాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో ఐదారు రోజులుగ�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు, రైతులకు సంక్షేమ పథకాలు అందాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యురాలు విజయభారతి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్�
‘తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసినట్టయితే ఈ ప్రాంత సాగునీటి కోసం నిర్మిస్తున్న, నిర్మించాలనుకుంటున్న పలు ప్రాజెక్టులు పూర్తికావన్న భయాందోళనలు, నదీజలాలు దిగువకు తరలించుకుపోతారన్న అనుమానాలు ఈ ప్రాంత ప్రజ
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నాయకుల మధ్య అంతర్గత పోరుతో ‘హస్తం’ పార్టీ అపసోపాలు పడుతున్న విషయం తెలిసిందే. వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతుండగా, పలు నియోజకవర్గాల్లో బహిర్గత మవుతు�
యూరియా కొరత తీవ్రమవుతున్నది. రోజుల తరబడి తిరిగినా ఒక్క బ్యాగు దొరకడం గగనమే అవుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. దొరకక దొరకక ఒక్క బ్యాగు దొరికితే అది ఏ మూలకూ సరిపోయే పరిస�
‘మూసీ అభివృద్ధి కోసం మొత్తం రంగం సిద్ధం చేసి, రూ. 16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్, డీపీఆర్ తయారు చేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంచనాను రూ.1,50,000 కోట్లకు పెంచి దోపిడీకి పాల్పడుతున్నది. మూసీనది ప్�