ప్రజల కోసం పనిచేయాల్సిన కొందరు ఖాకీలు ఖద్దర్ గుప్పిట్లో నలిగిపోతున్నారు. అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులు చెప్పింది వింటేనే పూర్తిస్థాయి గడువు వరకు పనిచేస్తున్నారు. లేదంటే వారి పోస్ట్ పోగొట్�
కొల్లాపూర్లో సాగునీటి కోసం కొట్లాట మొదలైంది. కొల్లాపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ కృతిమ కరువును తీసుకొని వస్తోంది. సమాఖ్య పాలనలో కళ్ల ముందర నీళ్లు ఉన్నా పొలాలను బీడుగా పెట్టుకున్న రైతులు మళ్లీ కాంగ్రెస్
రాష్ట్రంలో ప్రజాపాలనను గాలికి వదిలేసి కమీషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి కకుర్తి పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలను పూర్తిగా విస్మరించిందని, తమకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్క బీసీ నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శించాలని బీఆర్ఎస్ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. వేల్పూర�
ఖమ్మం సిటీ, మార్చి 22: మంచి జరుగుద్దని ఆశించి, తమ వర్గాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భావించి, ఓట్లు వేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు పరాభవం మిగిల్చిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్�
Jeevan Reddy | కాంగ్రెస్తో సుదీర్ఘ ప్రయాణానికి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు పార్టీని వీడటానికి గల కారణాలపై లేఖను విడుదల చేశారు. గ
Sunke Ravishankar | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్లో ప్రజలకు గుండు సున్నా పెట్టారని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ విమర్శించారు. వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. రైతుభరోసా, ఉ�
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసింది ఏం లేదని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌ�
ప్రజాస్వామ్యంలో బడ్జెట్ అంటే కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం ఎటు దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక-ఆర్థిక దిశానిర్దేశం. ఒక రకంగా చెప్పా
విద్యారంగంలో చారిత్రాత్మక మార్పులు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆర్భాటంగా ప్రకటించింది. నాణ్యమైన, నైపుణ్యాలతో కూడిన విద్యను అందిండమే లక్ష్యమని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగ
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను కోటాకు మించి కేటాయిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ ప్రగల్భాలు పలుకడమే తప్ప సగం కూడా ఖర్చు చేయడం లేదు. శాసనసభకు ప్రభుత్వం సమర్పించిన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తుండగ
‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెన్ను కచ్చితంగా సవరించాలి. విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలి. వ్యవసాయం, సంక్షేమం వంటి ప్రాధాన్య రంగాలకూ భారీగా నిధులు పెంచాలి. లేదంటే రాష్ట్ర�
‘సారీ.. శ్రీధర్. ఆత్మాభిమానం చంపుకొని, గౌరవాన్ని వదులుకొని కాంగ్రెస్లో కొనసాగలేను. మీకో దండం. మీ పార్టీకో దండం. ఇంతదూరం వచ్చి నన్ను కలిసినందుకు ధన్యవాదాలు. పార్టీలో కొనసాగడం మాత్రం ఇక జరిగే పనికాదంటూ మా�