సంచలనంగా మారిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతున్నది. ఇప్పటికే చైర్మన్ ఎన్నిక రెండుసార్లు వాయిదాపడింది. బీఆర్ఎస్ 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిగతా సభ్యులతో కలిసి �
ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్కు అప్పగించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్
Kyathanapalli | క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్లో ఆడబిడ్డలపై మీద కాంగ్రెస్ దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్, సీపీఐ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. మున్సిపాలిటీలోని వ్యాపారులు, వివిధ సంఘాలు, ప్రజలు ప్రజా
Election Code | ఎమున్సిపల్ ఎన్నికల సందడి ముగింపు దశకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మే యర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రి య మూడు మున్సిపాలిటీలు మి�
Ibrahimpatnam |నాటకీయ పరిణామాల మధ్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. హైకోర్టు నుంచి స్టే వచ్చిందని, ఒక్క ఫోన్కాల్తో అధికారులు ఎన్నిక ప్రక్రియను అర్ధంతరంగా ని�
Rythu Bharosa | రైతుభరోసా కాస్తా లీకుల భరోసాగా మారిపోయింది. రైతుభరోసా ఇప్పుడు, అప్పుడు అంటూ సర్కార్ నుంచి లీకులే తప్ప.. రైతులకు పైసలు మాత్రం జమ చేయడం లేదు.
అధికార అహం ముందు ప్రజాస్వామ్యం తలవంచింది. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు పరిహాసమైంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా అధికార బలం.. అరాచకం తో కాంగ్రెస్ చ�
Retirement Benefits | ‘కిడ్నీ సమస్యతోపాటు పక్షవాతం బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతున్న.. నన్ను బతికించండి.. నా బకాయిలను వెంటనే విడుదల చేయండి’ అంటూ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన రిటైర్డ్ ప్రాథమిక పాఠశాల
తెలంగాణ దొంగల, రాబందుల పా లైందని, అధికార కాంగ్రెస్ నాయకుల అరాచకాలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. తెలంగాణభవన్లో మంగళవారం ఆయన �
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహ ణ ఏకపక్షంగా సాగిందని, దౌర్జన్యాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్�