గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా పేరుగాంచింది. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నివసిస్తున్నారు. ఏండ్ల తరబడిగా ఉంటూ.. ఉద్యోగ, ఉపాధి పొందుతూ జీవిస్తున్నారు. కొంతమంది ఇండ్లు నిర్మించుకొని శాశ్వతం�
ఉద్యమనేతగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు మహోన్నతమైనవని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో వక్తలు కొనియాడారు. తెలంగాణ అమరజ్యోతి కార్యాలయంలో కమిటీ తొలి సంప్రదింపుల సమావేశం రాష్ట్ర �
కాళేశ్వరం ప్రాజెక్టు మీద, తెలంగాణ అప్పుల మీద కాంగ్రెస్ చేసిన, చేస్తున్న దుష్ప్రచారం అంతాఇంత కాదు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు గుప్పించి గోబెల్స్ను మించి అబద్ధాలను వల్లెవేశారు. అదే నిజమని కొందరు ప్రజలు ఆశప�
‘ప్రశాంతంగా ఉన్న చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ అలజడి సృష్టిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అభివృద్ధిపై ప్రశ్నించే గొంతులను బెదిరిస్తూ దాడులు చేస్తున్నది. ఇంకెన్నాళ్లీ రౌడీయిజం?’ అంటూ చొప�
ఈ నెల 3న ప్రకటించిన కాంగ్రెస్ మండలాధ్యక్షుల నియామకాలు కాంగ్రెస్లో మరోసారి చిచ్చురేపాయి. ఆదివారం కొమ్మలలో కాంగ్రెస్ నాయకుల నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు ధరూరి యోగా �
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై సర్కార్ను ప్రశ్నిస్తే సీఎం రేవంత్ బూతులతో సమాధానమిస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ‘సర్'పై నిర్వహించిన జూబ్లీహిల్స్ నియో
రైతులు నిరుత్సాహపడొద్దని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభయమిచ్చారు. రైతుల బాగు కోసం కేసీఆర్ ముందుచూపుతో ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఆ
బీజేపీ పాలిత హర్యానాలో శనివారం జరిగిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో పెద్దయెత్తున అక్రమాలు జరిగాయని, దీనిని రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా డిమాండ్ చేశ�
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని, కన్నెపల్లి పంపు హౌస్ ద్వారా నీళ్లు ఎత్తి పోస్తే చెరువులు నిండేవని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. రైతుల
ఈ నెల 8న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్షెట్టిపేటకు రానున్నారని, సర్కారు నిర్లక్ష్యంతో రెండు నెలల క్రితం మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున పార్టీ పరంగా �
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృది, సంక్షేమ కార్యక్రమాల కోసం కేసీఆర్ పదేళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేసిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస
ఆర్మూర్లో చేసిన అభివృద్ధి ఏమిటని, ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి చెప్పాలని, ఈ విషయంపై చర్చించడానికి ఆయన బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్వీ నాయకుడు అభిలాష్రెడ్డి సవాల్ విస�