KTR | కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు భారత రాష్ట్ర సమితి చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను �
RTC Lands | ఇందిరమ్మ ఇండ్ల పేరిట.. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు ఆర్టీసీ ఆస్తులను కట్టబెట్టడంపై ఆర్టీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ చట్టం కింద ఆర్టీసీకి చెందిన భూములను ప్రభుత్వానికి ధారాదత్తం చేస
Municipal Elections | రాష్ట్రంలో రెండో దశలో కార్పొరేషన్లతోపాటు మిగిలిన పట్టణ స్థానిక సంస్థల కు (యూఎల్బీ) వచ్చే డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యో చిస్తున్నది.
బీజేపీ ప్రభ అంతకంతకూ తగ్గిపోతున్నది. ‘అబ్కీ బార్, 400 పార్' అంటూ 2024 లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే కూటమికి 400పైచిలుకు సీట్ల కల నెరవేరలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అది సాకారమయ్యేలా కనిపించడంలే
కాంగ్రెస్ పాలనలో అందరి బతుకులు ఆగమయ్యాయని.. రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని ఆగం చేసి అన్ని వర్గాలనూ రోడ్డు మీదికి తెచ్చాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పె
రాష్ట్రవ్యాప్తంగా సగం భూమిని నిషేధిత జాబితాలో చేర్చిన కాంగ్రెస్ సర్కార్ కుతంత్రాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ (స�
‘ఎథిక్స్ కమిటీ పేరిట కాంగ్రెస్ సర్కార్ ప్రతిపక్షంపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని బలిచేసేందుకు కుట్రలు చేస్తున్నది’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే
‘ఏబీఎన్ రాధాకృష్ణా... పేపర్, చానల్ ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే మర్యాద దక్కదు. కొందరు వ్యక్తులను బలంగా తయారు చేసేందుకు నాలాంటి వ్యక్తులను బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చెప్తున్నా బీ క�
‘కాంగ్రెస్కు ఓట్లేసి మా నోట్లో మేమే మన్ను పోసుకున్నం’ అని నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మహిళలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎదుట వాపోయారు. కొత్తపల్లి మ�
‘తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది.. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే’ అని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల
Revnth reddy | రాష్ట్రంలో మరో భారీ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెర తీశారు. కొద్ది రోజులుగా పాలిటెక్నిక్ కాలేజీల విలీనం వద్దని ఉద్యార్థులు రోడ్లపై కొచ్చి ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేక అను�