సీఎం రేవంత్కు సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆయన గురువు చంద్రుబాబు మెప్పు కోసమే ఎక్కువ తపిస్తున్నారని, అందుకే గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోయేలా గురుదక్షిణ చెల్లిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్సీ
Buffer Zone | రాజకీయ పార్టీలు, పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు, నిబంధనలు ఒకేలా ఉండాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో నిబంధనను తెరపైకి తెస్తున్నది.
Parishad Elections |అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆర్థికంగా వెనుకడుగు వేయకుండా కష్టపడినా పురపాలక ఎన్నికల్లో 40 శాతం ఓట్లు కూడా పడకపోవడం తో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికార కాంగ్రెస్ పా ర్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీని పట్టణ ప్రజలు తిరస్కరించి షాక్ ఇచ్చారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ తొండాట ఆడుతున్నదన్న విమర్శలున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చినా.. కావాలనే కాంగ్రెస్ పార్టీ చైర్మన్
Gandhi Statue : మూసీ ప్రాజెక్టులో భాగంగా రూ.5,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన గాంధీ విగ్రహం (Gandhi Statue) నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
క్యాతనపల్లి ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్తో పాటు ఇతర నాయకులను బీఆర్ఎస్ నే
మున్సిపల్ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసమే పని చేస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టిం ది. పంచాయతీలో ఒకటి, మున్సిపాలిటీలో మరో ఓట రు గుర్తింపు కార్డు ఉన్న చిలకల బుగ్గ రాములు నామినేషన్ను ఆ�
పేదలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే తమకు అన్యాయం చేస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలని మూసీ పరీవాహక కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘ప్రజలను రోడ్డున పడేయడమే ప్రజాపాలనా?’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను సీఎం రేవంత్రెడ్డి తు.చ తప్పకుండా తెలంగాణలో అమలుచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.