పార్టీ ఫిరాయించిన మరో ఎమ్మెల్యేకు కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ క్లీన్చిట్ ఇచ్చారు. కారు గుర్తుపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే స�
కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి మేడిగడ్డ బరాజ్ను బాంబులతో పేల్చివేశారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలోని డ్యామ్లను బాంబులతో పేల్చి వేసి ఇసుక మా�
పంచాయతీల పోరు అయిపోయింది.. పట్టణాల వంతు వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతం గ్రామాలు కర్రుకాల్చి కాంగ్రెస్కు వాతపెట్టాయి. ఇప్పుడు పట్టణాల ఓటర్లకు అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీ విశ్వాసపాత్రుడ�
బీఆర్ఎస్ది అభివృద్ధి వాదమని, కాంగ్రెస్, బీజేపీలది అధికారమదం, అవినీతి, అరాచకమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని అన్నారు. నిజామ�
చౌటుప్పల్ మున్సిపాలిటీ 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికను నిరసిస్తూ ఆ వార్డు ఓటర్లు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో తమకు ఓటు హక్కు వినియోగించుకోకుండా చే
Kollapur | కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రె, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పట్టణంలోని పల
Zaheerabad | జహీరాబాద్, ఫిబ్రవరి 4 : మరోసారి హామీల పేరుతో కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తున్నదని ఝరాసంఘం సంగమేశ్వర ఆలయ కమిటీ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రెండో వార్డ్ ఇంచార్జ్ నర్సింలు గౌడ్ ఆరోపించా
Current Bil | విద్యుత్ వినియోగదారులకు దక్షిణ డిస్కం తీసుకొస్తున్న కొత్త నిబంధనలు భారంగా మారుతున్నాయి. పాత బిల్డింగుల్లో అదనపు లోడ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎవరికైతే ఓసీలు లేవో వారు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లత
Hyderabad | పాఠశాల అంటే చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన నిలయం. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే ఆశా కిరణం. కానీ కొన్ని స్కూళ్లలో ఆ చిట్టి చేతులతో చెత్త ఎత్తించడం, ఊడిపించడం, మెట్లు తుడిపించడం వంట
Gadwal Vijayalakshmi | రాష్ట్ర కాంగ్రెస్లో వలస నేతలకు పదవుల పరంపర కొనసాగుతున్నదా? తాజాగా అసలు కాంగ్రెస్ నేతలకు మొండిచెయ్యి చూపించి, మరో వలస కాంగ్రెస్ నేతకు కీలక పదవి అప్పగించేందుకు రంగం సిద్ధమైందా? అంటే అవుననే సమా�
Medaram | మేడారం తల్లుల ఆలయ, గద్దెల అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాతి కట్టడాలు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. ఇటీవల జరిగిన మేడారం మహా జాతరలో తల్లులను రెండు కోట్లకుపైగా భక్తులు దర్శించుకోగా ఆల�