వెయ్యి రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల
Jagadish Reddy | రాష్ట్రంలో నీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నా ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అవినీతి సొమ్మును లెక్కించే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆర
Konda Surekha | తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ, ఆమెపై వేటు వేయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలిసింది.
Revanth Reddyవెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోట మళ్లీ అదే ఫ్రస్ట్రేషన్తో కూడిన మాటలే వినిపించాయి. తనలో ఉన్న ఆక్రోశాన్ని తెలంగాణ సాధకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్పై చూపించే ప్రయ�
ULC | హైదరాబాద్ మహానగరంలో నిషేధిత భూకంపాన్ని సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాల్లోంచి కాసులు పండించుకోవాలని చూస్తున్నదా? అందుకే యూఎల్సీ పేరిట రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సమస్యల్లో ఇరికించి న�
ఆంధ్రా పాలకుల జల చౌర్యం తెలంగాణకు దుర్దినమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చార్జ్షీట్ విడుదల చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సెప్టెంబర్ 2న 11గంటలకు నిర్వహించే ఈ కా
TVK-Congress : 2029లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి విజయ్ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. లేదంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఎస్.రాజేశ్ కుమార్ హెచ్చరించా�
Model Schools | ఇంగ్లిష్ మీడియం చదువులు.. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ మాడల్ స్కూల్స్లో పరిస్థితి రోజురోజుకూ మరింతగా దిగజారుతున్నది. పేరుకు ఆదర్శ పాఠశాలలుగా పిలుస్తుండగా, ఆచరణలో మాత్రం అంత ఆద�
Congress | ఆరు గ్యారెంటీలు అటకెక్కించి.. ఏ ఒక్క హామీని సరిగ్గా అమలుచేయకుండా అన్ని వర్గాలకు మొండి‘చేయి’ చూపిన కాంగ్రెస్ సర్కార్.. వెయ్యి రోజుల పాలనలో అనేక విజయాలు సాధించినట్టు గొప్పలు చెప్పుకోవడంపై తీవ్ర విమ�
Indiramma Atmiya Bharosa | రాష్ట్రంలోని రైతుకూలీలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసగిస్తున్నది. ఇందుకు ఆత్మీయ భరోసా పథకం అమలు తీరే నిదర్శనం. ఈ పథకం కింద సాగుభూమిలేని నిరుపేద రైతుకూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామంటూ �