రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం భూతద్దం పెట్టి వెతికినా నల్లగొండ జిల్లాకు చేసిన పని ఒక్కటంటే ఒక్కటి కనిపించడం లేదు. జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగ మార�
కేవలం రూ.50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ అగ్రనేతలు కొట్టేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు ఈవో
కన్నడనాట ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. కిస్సా కుర్సీకా అని వారం రోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు వేడివేడిగా మసాలా దోశ తింటూ ముఖ్యమంత్రిగా ముందుకుసాగే విషయమై భేటీ కావడం దేశవ�
Bhadadri Kothagudem | టేకులపల్లి, డిసెంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోయాడు. నామినేషన్ వేయవద్దని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై దాడికి దిగాడు. చుక్కలబోడు నామినేషన్ �
Gellu Srinivas Yadav | ఓఆర్ఆర్ పరిధిలోని పరిశ్రమల యజమానులతోని ఒప్పందం కుదుర్చుకొని రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములను SRO ధరల్లో 30%కి మల్టీపుల్ జోన్ గా మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్ర�
‘దోని సప్పుడే గాని దొయ్యపారింది లేదు’ అనేది నానుడి. రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ దుస్థితి అచ్చం అలానే ఉన్నది. ప్రభుత్వ పెద్దల ఆర్భాటపు ప్రకటనలు.. నిరంతర సమీక్షలు తప్ప ఆచరణలో భిన్నమైన పరిస్థితి నెలకొన్నది.
హిల్ట్ పాలసీపై ప్రభుత్వ పెద్దలు, అధికారుల్లో తర్జనభర్జన జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే మంత్రి వర్గంలోని కొంతమందికి ఈ పాలసీ తీసుకురావడం ఇష్టంలేకపోవడంతో దీనిపై స్పందించడానికి విముఖత చూపుతున్�
రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామ సర్వే నంబర్ 245లో సతీశ్షాకు చెందిన 20.14 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని ఆయన తన కుమార్తెలు పల్లవిషా, ప్రియాంకషా, రాధికాషాకు ఇచ్చారు. ఈ భూమి�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడి గాడి తప్పుతున్నది. పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి అమ్మ ఆదర్శ పాఠశాలలని పేర�
నల్లగొండ కాంగ్రెస్లో తొలి నుంచి రెడ్డి నేతలదే ఆధిపత్యం. ఇతర వర్గాల ఉనికినే ఆ నేతలు సహించలేరు. బీసీ నేతలను ఆది నుంచి కరివేపాకులా వాడుకునే సంస్కృతి ఆ పార్టీలో ఉన్నది. మొదటి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఆ వర�
లక్షలాది మంది పేద కార్మికుల పొట్టగొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేసే వ
హిల్ట్ పాలసీ ముసుగులో ఐదు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన మేడ్చల్ పారిశ్రామికవాడలో మేడ్చల్-మల్కాజి�
కాంగ్రెస్ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ భూ కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురిస్తున్న కథనాలు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
రేవంత్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండలంలోని బంధన్పల్లి, అవుసులకుంటతండా, గట్టికల్, కొండాపురం, సన్నూరు, వెంకటేశ్వరపల్లి, జయరాంతండా(ఎస్), ఎర్రక�
కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్లుగా మైనార్టీలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూసిందే తప్ప, వారి సంక్షేమానికి చేసింది శూన్యమని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డ�