Revanth Reddy | ‘ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి.. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు.. విద్యాబోధన పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై అక్కసు వెళ్లగక్కిన ముఖ్యమంత్రి రేవంత�
నగరవాసుల గొంతెండుతోంది.. ఇండ్లలో బోర్లు ఎండిపోయి.. జలమండలి సరఫరా అరగంట కూడా రాక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అట్టడుగుకు భూగర్భ జలాలు పడిపోవడంతో.. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతు�
రేవంత్ సర్కార్ పాలనలో ఆంధ్రా పాలకుల గద్దల చేతుల్లో తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. స�
పవన్ కల్యాణ్ తెలంగాణకు రావడం, ప్రచారం చేసుకోవడాన్ని తాము వ్యతిరేకించబోమని, కానీ ప్రాంతీయ విద్వేష వైఖరితో ఆయన మాట్లాడటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ఐకేపీ, మండల పరిషత్, నూతన తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మూడు జొన్న టోకెన్ల జారీ కేంద్రాల వద్ద శనివారం ఉదయం నుంచే వందలాది మంది రైతులు బారులుదీరారు. కొను�
‘రెండున్నరేండ్లుగా ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పండబెట్డిన సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రాంత బిడ్డకాదు.. ముమ్మాటికీ ఈ ప్రాంత జలద్రోహి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
పొరుగు రాష్ర్టానికి చెందిన సీఎం వద్ద 30నెలలుగా అపాయింట్మెంట్ పొందలేని రేవంత్రెడ్డి ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డ�
సింగరేణిలో కుంభకోణాలు, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు గళం విప్పనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పర్యటన ఖరారైంది. ముందుగా పెద్దపల్ల�
తెలంగాణ ఆర్టీసీలో ప్రభుత్వం పెట్టిన చిచ్చు చల్లారడం లేదు. ఆర్టీసీ సమ్మె చర్చల్లోనూ, ముఖ్యమంత్రితో మీటింగ్లోనూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టినా.. ప్రభుత్వం మాత్రం �
Laxma Reddy | రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని
Koheda Congress Leader | ప్రజా ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు సైతం అరెస్టులు తప్పడంలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటుతో భూములు కోల్�
Jurala Project దిగువ జూరాల పడావు పడక తప్పదు. శ్రీశైలం ఎల్లకాలం ఎండుడూ తప్పదు. కృష్ణా నదికి తుంగ, భద్ర ఉపనదులు. ఆ రెండింటి నుంచే ఏటా దాదాపు 500 టీఎంసీల మేరకు జలాలు కృష్ణా నదిలో కలుస్తుంటాయి.
Salary | రాష్ట్రంలో పంచాయతీ సర్పంచుల గౌరవ వేతనాలు ఐదు నెలలుగా అందడం లేదు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రెండు నెలలైనా వారి ఖాతాల్లో జీతాలు జమకాలేదు. ఉపాధి సిబ్బందికీ ఏప్రిల్, మే నెలల జీతాలు ఇవ్వనేలేదు. వీరంతా సుమ