కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ దాడులు జరిగి సరిగ్గా ఏడాది గడిచినా, ఆ దాడుల్లో ఏం జరిగిందనే విషయం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ�
ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) అహంభావం వల్లే తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆయన అహంభావంతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శ
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాం డ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మం డలంలోని కుచులాపూర్కు చెందిన దాదాపు 200 మందికిపైగా రైతులు శనివారం అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
నియోజకవర్గ అభివృద్ధి పేర మాయమాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులు తమను మోసం చేశారని, నిజం తెలుసుకుని స్వంత గూటి (బీఆర్ఎస్)లో చేరుతున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గం సులేమాన్ నగర్ డివిజన్ నాయకులు ఎండీ న�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఇండ్లు లేని పేదల కోసం కంటోన్మెంట్ నియోజకవర్గానికి డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారని బీజేపీ మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు చేశారు.
Harish Rao | ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
రైతు సంక్షేమం కోసం పనిచేసేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. అలాంటి సహకార సంఘాలు (PACS) నేడు కొందరి రాజకీయాలకు వేదికలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోక�
‘స్టాక్ వస్తేనే పంపిణీ.. లేదంటే లేదు..’ అన్నట్లుగా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూరియా పంపిణీ తీరు. అన్నదాతలకు సకాలంలో యూరియా అందించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి తగినంత యూరియ�
Revanth Reddy | గత ఆరు నెలల్లో రూ.45,900 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ సర్కారు.. మరో రూ.4వేల కోట్ల అప్పునకు ఆర్బీఐకి శుక్రవారం ఇండెంట్ పెట్టింది. ఈ నెల 30న నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తాన్ని సేకరిస్తామని పేర్కొన్న�
BC Reservations | సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ను అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు బీసీలకు 23% రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కులగణన నిర్వహించి బీసీల రిజర్వేషన్లను 42 శాతాన�
‘అప్పుచేసి పప్పుకూడు’ అన్నది పాత సామెత.. ‘అప్పు చేసి బిర్యానీ తిను’ అన్నది నేటి కాంగ్రెస్ సర్కారు నినాదం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేం బాగాలేదు.. జీతాలివ్వలేకపోతున్నాం.. �
వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన నిధుల విడుదలపై సివిల్ సప్లయ్కి కాంగ్రెస్ సర్కారు మొండి చేయి ఇచ్చినట్టు తెలిసింది. నిధులకు సంబంధించి పౌర సరఫరాలశాఖ అధికారులు ప్రభుత్వాన్ని సంప్రదించగా నయా పైసా కూడ�
నదీ జలాల విషయంలో ఏపీని నిలువరించలేని ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సర్కార్ వినిపిస్తున్న మాట టెలిమెట్రీ. మరోవైపు ఇప్పుడు ఏపీ సమ్మితిస్తేనే టెలిమెట్రీల ఏర్పాటుపై ముందుకు పోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డ�
రాజకీయ స్వలాభం కోసం గురుకుల అభ్యర్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడింది. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆగమేఘాలపై అవరోహణ క్రమంలో కాకుండా, ఆరోహణ పద్ధతిలో పోస్టుల భర్తీని చేపట్టి ఆగం