రాజధాని హైదరాబాద్ పరిధిలోని ఓ పోలీస్ కమిషనర్పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధమైనట్టు సమాచారం. హైదరాబాద్లో�
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే నీళ్లు ఎలా ఎత్తిపోస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిందని, రూ.లక్ష కోట్లు గంగలో పోశారని, ఆ నీటితో ఎకరా
కాంగ్రెస్ నాయకుల అనుచరులకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్లు సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ తెలిపారు. శనివారం పెన్పహాడ్ మండలం లింగాల గ్రామంలో ప్రజా సమస్యలపై పో�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి పై రాహుల్ గాంధీ బీహార్లో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని బిజెపి ఆలేరు మండల, పట్టణ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేశ్ అన్నారు. రాహుల్ వ్యాఖ్య
Komatireddy Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సభ ప్రారంభం కాబట్టి అసెంబ్లీకి వచ్చానని.. రేపటి నుంచి రానని తెలిపారు.
ఈ ఫొటోలో ఉన్నది కాంగ్రెస్ (Congress) పార్టీ ఆఫీస్ కాదు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల (KGBV). మరి ఇదేంటి అన్ని కాంగ్రెస్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఉన్నాయని అనుకుంటున్నారా. అది నాయకులు, ఆ పాఠశాల సిబ్బంది అలసత్వ�
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి 44వ నంబర్ జాతీయరహదారిపై ఏర్పడిన ట్రాఫిక్లో చిక్కుకున్నారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్లో స్థానికల సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారం ఇండస్ట్రి పార్క్ ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. రెండున్నర ఏళ్ల కిత్రం మాదారం రైతుల నుంచి 225 సర్వే నంబర్లోని 305 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరిం�
పంటలకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం యూరియా కోసం రైతులు పరిగిలోని ఆగ్రోస్ ఎదుట జాతీయ రహదారిపై రాస�
పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలకులు రైతులకు అవసరమైన దాంట్లో సగం యూరియా కూడా సరఫరా చే�
రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. బాగుపడ్డట్టు చరిత్రలో లేదనేది అక్షర సత్యం. కానీ, తన పాలనలో రైతులను అరిగోస పెడుతూ కాంగ్రెస్ పాలకులు ఆ నానుడిని నిజం చేస్తున్నారనేది నేటి నిజం.
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దుచేస్తుంది. పాత పెన్షన్ (ఓల్డ్ పెన్షన్) విధానాన్ని తెస్తుంది’ ఇది ఆ పార్టీ మ్యానిఫెస్టో హామీ. కానీ అధికారంలోకి వచ్చాక �
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన తాజా వ్యాఖ్యలు ఇరకాటంలోక
Bihar: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పార్టీ జెండాలతో బీహార్లోని పాట్నాలో ఒకర్ని ఒకరు కొట్టుకున్నారు. నిరసన ర్యాలీ భారీ విధ్వంసానికి దారి తీసింది.