రామగుండంలో రౌడీపాలన కొనసాగుతోందని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని.. అభివృద్ధి పేరిట ఈ రెండేండ్లలో విధ్వంసమే జరిగిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు క�
సీఎం రేవంత్రెడ్డి వెలమ జాతిపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పద్మనాయక వెలమ సంఘం నాయకులు శుక్రవారం కరీంనగర్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్ నుంచి తెలంగాణ చౌక్ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ తీశా�
‘పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్రెడ్డి తిట్ల దండకం అందుకున్నడు.. సుదీర్ఘ పోరాటంతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్పై విషం చిమ్�
రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆలేరు మాజీ ఎమ్మ
సూర్యాపేట జిల్లా కేంద్రం లో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయా వార్డుల్లో గులాబీ సైన్యం దండు కట్టి గడపగడపకు తిరుగుతూ శుక్రవారం ప్రచారం నిర్వహించింది. ఆయా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల�
గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు.. 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నాయకులు ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బాకీ కార్డునే ప్రచార అస్త్రంగా �
కాంగ్రెస్ పార్టీకి మంథని మున్సిపాలిటీని అప్పగిస్తే పట్టణ ప్రజలకు మిగిలేది కన్నీళ్లు.. కష్టాలేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు అవకాశమిస్తే సమగ్రా�
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చిక్కులు ఏర్పడుతున్నాయి. 60 డివిజన్లో అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు పోటీపడుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
స్వయంగా కేసీఆర్ రైతు కావడంతో ఆనాడు బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కిందని తద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకోవడం జరిగిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ�
కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వహించుకుని మున్�
ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి నిలదీయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ ఎన్నికల ఇన్చ�
Supreme Court | ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు చివరిగా మరో అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ మూడు వారాల గడు�
Adilabad | రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యకాండ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే సమస్యలపై నిలదీశాడని కక్షతో రాత్రి ఇంటికెళ్లి ఓ ఓటర్పై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడు దాడికి దిగాడు. ఆదిల
‘సార్ మీకు ఓటేసుడు సంగతి పక్కన పెట్టుండ్రి.. ముందు మాకు తాగడానికి మంచినీరు ఇవ్వండి.. నల్లాల నుంచి వచ్చే మురికి నీరు తాగి మేము, మా పిల్లలు రోగాలబారిన పడుతున్నం..’ అంటూ పలువురు మహిళలు మాజీ మంత్రి, కాంగ్రెస్ �