TG Assembly | గోదావరి, కృష్ణా జలాలపై హక్కులను పక్కరాష్ర్టానికి ధారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఆదివారం మీడియా సాక్షిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చీల్చిచెండాడటం�
‘సింగంబాకటితో’ అన్నట్టుగా కేసీఆర్ రంగం మీదకు వచ్చారు. మోసకారి పాలనలో గోసపడుతున్న తెలంగాణ భుజం తట్టారు. ప్రజల సజల నేత్రాలను తుడిచి అక్రమార్కులపై ధనుష్టంకారం చేశారు. జనాక్షౌహిణుల సేనాని జలగర్జనతో దిక్క
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి 420 హామీలు ఇచ్చి.. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు.
Telangana Assembly : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Session) నిర్వహణకు సిద్దమవుతోంది. డిసెంబర్ 29వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Harish Rao : పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్ వాపస్ వచ్చి ఏడు నెలలైనా ఎందుకు మౌనంగా ఉన్నారు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు.
Panachayat Elections | మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేదనే ఆందోళనతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తలపట్టుకున్నారా? రాష్ట్రంలో 60శాతం గెలిచామనే ప్రకటనతో పైకి మేకపోతు గాంభీర్య�
KCR | రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ఐదారేండ్లు ఎంతో శ్రమకోర్చి తమ హయాంలో ఫార్మాసిటీ తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయి లో
రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయకుండా చోద్యంచూస్తున్న కాంగ్రెస్ సర్కారు.. న్యాయంగా నిరుద్యోగులకు దక్కాల్సిన పోస్టులనూ వారికి అందకుండా చేస్తున్నది. ఇందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీ ఎ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు, కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉలిక్కిపడ్డారు. హడావ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలా బయటకు వచ్చి ఒక్క ప్రెస్మీట్తో కాంగ్రెస్ సర్కారు ఉక్కిరిబిక్కిరైంది. సీఎం రేవంత్ సహా మంత్రివర్గంలో వణుకు మొదలైంది. ఉద యం నుంచి కేసీఆర్ సమావేశంలో ఏం మా ట్లాడాతారనే దాన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడమే తెలంగాణకు పెనుశాపమైందని, మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తీవ్రాతి తీవ్రమైన అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. పాలమూరుకు తీరని
హల్దీవాగులో తొవ్వ పెట్టిన తోడేళ్లే నీతులు వల్లిస్తున్నాయి. వాగు నీళ్లను మళ్లించి ఇసుక కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఉన్న కాంగ్రెస్ ముఠానే మీడియా ముందుకొచ్చి అక్రమ వ్యాపారాన్ని సహించేది లేదంటూ పలుకుతున్న
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో చేపట్టిన ‘ఆపరేషన్ చౌరస్తా’ బాధితుల రోదనలతో హోరెత్తింది. ఆదివారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కట్టడాలు కూల్చివేయగా, ఆ ప్రాంతం నిరసనలతో అట్టుడికింది.
తాను కారు గుర్తుతోనే గెలిచానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.