Rahul Gandhi : ఒక బోటులో ఒక మహిళ, పక్కన ఒక బాలుడితోపాటు రాహుల్ ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు ఇదే అంశంపై రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. ఎక్స్ ఖాతాలో ఆ ఫొటోను షేర్ చేసి..
ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, భూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అంబర్పేట ఎమెల్యే కాలేరు వెంకటేశ్ ఆరోపించారు.
Hakimpet | మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులు.. తమకు కేటాయించిన ప్లాట్లపైనా హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్య
Unity Mall | ఏదైనా ఒక భారీ కుంభకోణంలో సూత్రధారులు... పాత్రధారుల మధ్య బంధం రాత్రికిరాత్రి పు ట్టుకురాదు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఏ క్తాలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టి న యూనిటీ మాల్లో భారీ స్కామ్ కూడా స �
Hakimpet | ‘ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి’.. ఈ కాలనీలో మీరుండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ ఇవీ బిగ్బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీవాసులకు చేస�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిననాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విలువైన భూములను చెరబడుతున్నది. గతంలో మౌలనా అబుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీలోని 50 ఎకరాలు అమ్మేందుకు విఫలయత్నం చే
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార సతీమణి 10% కమీషన్ అడిగారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని అంబర్పేటకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ రాష్ట్ర గవర్నర్కు �
సంఘ్ పరివార్ సుదీర్ఘ ప్రస్థానంలో మూడవది అయిన మోదీ మాడల్ ముగింపు దశలోకి ప్రవేశిస్తున్నది. ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పడినప్పటి నుంచి వాజపేయి ప్రధానమంత్రిత్వ కాలం (1998-2004) ముందు వరకు గలది మొదటిదశ. ఆయన కాలం పరివా�
RRR | కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి మోక్షం లభించడంలేదు. అనుమతులివ్వడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జాప్యం.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్క�
‘ఆలిలేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా తయారైంది సింగిల్ విండో చైర్మన్ పదవుల కోసం పైరవీల వ్యవహారం. పీఏసీఎస్ పాలకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయో.. లేక నామినేటెడ్ విధానంలో చైర్మన్లు, డైరెక్ట
కుటుంబానికి మూడెకరాలకు మించి మాగాణి భూమి ఉన్నా, 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నా సామాజిక పింఛన్ రానట్టే. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, అర్బన్ ఏరియాల్లో రూ. 2 లక్షలకు మించి కుటుంబ వార్షికాదాయం కలిగిన వారూ అనర్�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీలాంఛ్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సిటీ జనం పట్టించుకోవడం లేదు. రూ.10 వేల టోకెన్ అమౌంట్తో పాటు రూ.6 లక్షలు చెల్లించాలని నిబంధనలు పెట్టడంతో దరఖాస్తు చేసుకునేందుకు ముఖ�