మాయమాటలు చెప్పి బడుగుబలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లల్ల్లో తీరని అన్యాయం చేస్తున్నదని, అధికార పార్టీని గ్రామపంచ�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నెతో పాటు పాలక�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గూడెం కాంగ్ర
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమైక్య (ఏఐఎఫ్డీడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ విమర్శించారు.
హైదరాబాద్ జీవన రుచికి అలవాటుపడ్డవారు హైదరాబాద్ను వదులుకోరు. దీని మహత్తు అది. పదేండ్ల ఉమ్మడి రాజధాని అయినా రేవంత్ ఓటుకు నోటు వ్యవహారంతో బాబు రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చారు.
Ponnam Prabhakar | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని భావించామని, ఒకవేళ కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే గంటలో రిజర్వేషన్లు దక్కేవన�
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో 9ని కాంగ్రెస్ ప్రభుత్వం తొ లుత విడుదల చేసింది. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల చేసింది. హైకోర్టు స్టే విధించడంతో ఆ జీవో అమలు అటకెక్కింది. జీ
Rythu Bharosa | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నది. పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న ‘రైతు భరోసా’లో కోతలకు మళ్లీ రంగం సిద్ధం చేస్తున్నది.
Deeksha Divas | తెలంగాణ ఉద్యమచరిత వేల పుటల బృహత్గ్రంథం. ఉద్యమ పథంలో కీలక పరిణామాలు, మరుపురాని సందర్భాలు కోకొల్లలు. కానీ రాష్ట్రసాధన ఉద్యమాన్ని మలుపుతిప్పి, గెలుపు వైపు నడిపించిన అరుదైన ఘట్టం..
వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రియల్ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను తెగనమ్ముతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి బడుగు బలహీనవర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు.. మహిళలకు కూడా ధోకా ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో చట్టబద్ధంగా వారికి 50 శాతం �
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోని ఓంకారేశ్వ ర ఆలయానికి సంబంధించిన 1,400 ఎకరాల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని నందివనపర్తి గ్రామానికి చెందిన ప లువురు మంత్రి కొండా సురే�
హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ సర్కారు దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని, రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి బంధువులు 40 మందికి కారుచౌకగా కట్టబెడుతున్నదని మాజీ మంత్రి జీ