Sircilla | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ 6వ వార్డు నాయకులు దూడం రజని-శ్రీనివాస్ దంపతులు, ఒకటో వార్డుకు చె�
Armoor | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవాలనే దుష్ట తలంపుతో కాంగ్రెస్ సర్కార్ ఆ ర్మూర్లో పోలీసులను అడ్డు పెట్టుకుని అ రాచకాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ�
Telangana | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనం వైపు వెళ్తున్నట్టు ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించగా.. తాజాగా కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే 2025-26 సైతం నిర్ధారించింది. రెండేండ్లలో ధాన్యం ఉత్పత్తి భారీగా పడిపోయిం�
Padi Kaushik Reddy | కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం కొనసాగుతున్నది. తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంకలో గురువారం జరిగే సమ్మక్క జాతర వెళ్లేందుకు సిద్ధమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని పోలీసులు నిర్�
ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుందనే గోబెల్స్ సిద్ధాంతాన్ని తెలంగాణలో అధికార కాంగ్రెస్ తూచా తప్పకుండా పాటిస్తున్నది. పదేండ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ నాటి నుంచి నేటి వరకు అదే సిద్ధాంతా�
బీజేపీ, కాంగ్రెస్ ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొన్నప్పుడల్లా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. టీవీ సీరియల్ తరహాలో బీఆర్ఎస్ నాయకులకు సిట్ నోటీసులు ఇవ్వడం
బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేకనే రేవంత్ సర్కార్ అక్రమ కేసుల పేరుతో వేధిస్తున్నదని, ఇలాంటి కేసులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్పారు. కేసీఆర్ను తట్టుక�
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పిచ్చికి పరాకాష్ట అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తప్పులను ప్రజలు లెక్కిస
కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి సిట్ పేరుతో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అ
TVK Vijay : తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారంలో నిజం లేదా..? తాజాగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం.
అబద్దపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు అనే ఆయుదంతో మున్సిపల్ ఎన్నికలలో సరైన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒక్కసారిగా మున్సిపాలిటీలో సమీకరణాలు మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం గుర్రాలపాడు 7వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీలోకి