ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా.. సర్వే కూడా పూర్తి కాని నాగోల్- ఎయిర్పోర్టు మెట్రో విషయంలో సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మసి పూసి మారేడు కాయ చేసినట్లు ఉంది.
ఉమ్మడి జిల్లాలో సమైక్య రాష్ట్ర పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. నిజానికి తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియాకు ఎక�
ప్రభుత్వ ఉద్యోగులు సమరానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ సర్కార్పై యుద్ధం ప్రకటించనున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి సుమారు 45 రోజులు ఏకధాటిగా ఉద్యమబాట పట్టనున్నారు. ఈ మేరకు ఈ నెల 19న సమావేశమై ఉద్యమ కార్యా
అంక గణితం.. బీజ గణితం.. ఏ గణితంతో గుణితం చేసినా 8+8=16. ఎక్కడికి పోయి లెక్క కట్టినా 8+8=16 అవుతుంది. కానీ, మన రాష్ట్రం విషయానికి వస్తే అనుమానమే లేదు, 8+8=సున్నానే. ఏడాది కాలంగా తెలంగాణలో ఇదే లెక్క నడుస్తున్నది.
‘విభజన భయానక స్మారక దినోత్సవం’ పేరుతో ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) తాజాగా విడుదల చేసిన ప్రత్యేక మాడ్యూల్ దేశ విభజనకు మహమ్మద్ అలీ జిన్నా, కాంగ్రెస్, అ
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, చార్జిషీట్ విడుదల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ బీబీనగర్ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ మ�
‘నీళ్లు.. నిధులు.. నియామకాలు..’ ఈ నినాదం తెలంగాణ ఉద్యమ త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణమైన ఆ మూడు మూలసూత్రాలు ఇప్పుడు మళ్లీ ప్రశ్నలు వేస్తున్నాయి. తెలంగాణ ప్రజలది రక్తంతో ర�
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు రెండు జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్కు చెంపపెట్టు వంటిది. న్యాయం వైపు నిలబడి కలబడితే ఎంతటి రాజకీయ జిత్తులు, కుయు�
రాష్ట్రంలో పలువురు బ్యూరోక్రాట్లు తమ హోదా, పరిధి మరిచిపోయి అధికార పార్టీ సేవల్లో తరిస్తున్నారా? అఖిల భారత సర్వీస్ అధికారులు కాస్తా.. అఖిల భారత కాంగ్రెస్ సేవల అధికారులుగా మారిపోయారా?, రోజూ బాస్, బిగ్ బ�
రేవంత్రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పన్నులు పెంచి ప్రజలపై భారం మోపిందని, వేల కోట్ల రూపాయల అప
సీఎం రేవంత్రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ప
మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు చేయకుండా కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. గుర్రంగూడలో ముంపునకు గురైన కాలనీల్లో ఆమె పర్యటించారు. అ
కాంగ్రెస్ అంటేనే కష్టాలు అని మరోసారి తేలిపోయిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండేది.. ఉండబోయేది కేసీఆరేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉండాలని ఆయన పార
పేద ప్రజల ఆర్థిక ఉన్నతికి తోడ్పడేందుకే సంక్షేమ పథకాల రచన జరుగుతుంది. ప్రాంత లేదా దేశ సమగ్రాభివృద్ధి సాధనకు అదో అనివార్య మార్గం. అయితే స్వార్థపర రాజకీయ శక్తులు ఆ చిన్న తోవను కావలసినంత వెడల్పు చేసుకొని ఓట�
పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో గురువారం ఆసరా పెన్షన్ దారులు, వికలాంగులతో, వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం నిర్వహించారు. వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ రూపాయలు 4000, వికలాంగుల పెన్షన్ 6000 పెంచా�