Congress | మరికొన్ని గంటల్లో మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్, మేయర్ ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగింపునకు దిగింది. పోలింగ్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణ�
సింగరేణిలో కాంగ్రెస్ ప్రముఖుల అవినీతిని గమనించిన కొత్తగూడెం ప్రజలు.. ఇటీవలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల
RS Praveen Kumar | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ పక్షాన నిలబడిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బ�
Kagajnagar Municipality | కాగజ్నగర్ మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపింది. కాగజ్నగర్ మున్సిపాలిటీలో తనకు ఓటు లేకున్నా ఎక్స్అఫిషీయో కోసం కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్ అక్రమంగా తప్పుడ�
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ఏ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నామని, కొత మంది సోషల్ మీడియాలో తాము కాంగ్రెస్లో చేరినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని,
Viral Video | మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్ల ఇంటికి వెళ్లి హల్చల్ చేశారు. ఎన్నికల ముందు పంచిన డబ్బులు, చీరలు, హాట్బాక్స్లు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు.
BRS | పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులపై కేసు�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వింత పోకడలకు వెళ్తున్నారు. ఎన్నికల ముందు పంచిన చీరలు, డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లతో గొడవలకు దిగుతున్నారు.
రామగుండం నగరపాలక సంస్థలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ �
జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కకావికలమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్కుమార్.. తదుపరి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. దీంతో గత రెండే�
మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు టాప్గేర్లో దూసుకుపోయింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేయడంతోపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్, ఖానాపూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ �
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారించినా ప్రజలు విశ్వసించలేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఒకవైపు అధికారం, మరోవైపు పోలీస్ యంత్రాంగం సహకారం ఇంకోవైపు ఎన్నికల అధికారుల అండదండలతో తాము అనుకున్నది సాధించారు. అయినా మహబూబ్నగర్ కార్పొరేషన్లో మెజార్టీకి దూరంగా నిలిచిపోయారు. ఎక్కడ మేయర్ పదవి చేజా