ఒక సామాన్యుడికి ఇల్లు లేదా స్థలం అంటే కేవలం నాలుగు సరిహద్దుల భూమి కాదు. జీవితకాల శ్రమ, భవిష్యత్తు కలల సమాహారం. చేతిలో రిజిస్టర్డ్ దస్తావేజులు, మున్సిపల్ పన్ను రసీదులు, ప్రభుత్వమిచ్చిన పట్టాదారు పాస్ప�
ప్రజల వద్ద డబ్బులు గుంజాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ 22ఏను తెరమీదకు తీసుకొచ్చిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. గురువారం కూకట్పల్లి శేషాద్రినగర్లోని తన కార్యాలయంలో బ�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కార్ తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 57శాతం అప్పులు సమీకరించింది. నిర్దేశిత వార్షిక రుణ సమీకరణలో పరుగులు పెడుతున్న ప్రభుత్వం.. రాష్ట్ర సొంత ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో మాత్రం చత
కాంగ్రెస్ పార్టీలో ఒక విధానమంటూ ఉంటు ంది.. దాని ప్రకారమే నడుస్తుంది.. ఎమ్మెల్యే టికెట్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించినా చెల్లదని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ స్పష్టంచేశారు. ఎన్నికల కమిటీ, స�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్
దేవాదుల ద్వారా గోదావరి జలాలను రిజర్వాయర్లు, చెరువుల్లో నింపి రైతులకు ఇస్తరా? లేక ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తరా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనగ�
రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడటంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీ, దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్
స్కిల్ యూనివర్సిటీ కోసం కాంగ్రెస్ సర్కార్ పాలిటెక్నిక్ కాలేజీలకు ఉరి బిగిస్తున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ దుర్మార్గంతో పేదబిడ్డల భవిష్యత్
కోదాడ : పశువుల అక్రమ రవాణా కేసులో నిందితుడి నుంచి కోదాడ పట్టణం లక్ష్మీపురం కాలనీకి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు రూ.18 లక్షలు ముక్కు పిండి వసూలు చేశాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే వేధింపులకు పాల్పడుతున�
Vande Mataram : వందేమాతరం గేయంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. వందేమాతరంలోని రెండు చరణాలు మాత్రమే పాడుతామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డా�
Shakti scheme | శక్తి స్కీమ్, జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు చేస్తున్న ఉద్యమం రోజురోజుకు ఉదృతమవుతున్నది.
పూటకో పంచాయితీ.. అన్ని స్థాయిల నేతల మధ్య నిత్యం కొట్లాటలు.. కమీషన్ల కోసం కక్కుర్తి.. వాటాల కోసం వీధి పోరాటాలు.. పదవుల కోసం పైరవీలు.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇది. అటు పార్టీగా, ఇటు ప్రభుత్వంగ�
ప్రభుత్వం పైకి చెప్తున్నట్టు.. 22ఏ పొరపాటున జరిగిందా? ప్రభుత్వ పెద్దలకు దీని తీవ్రత గురించి ఆలస్యంగా తెలిసిందా? సారీ చెప్తే ‘బారా ఖూన్ మాఫ్' అవుతుందా? అసలు అది పొరపాటేనా? యాదృచ్ఛికమా? పక్కా కుట్రనా?