మంత్రి లక్ష్మణ్.. పొన్నం తీరుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు లేఖ రాశారు. త్వరలో సోనియాగాంధీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపై వామపక్షాలు జంకుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సమయంలో కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్లడం కంటే.. ఒంటరిగా పోటీ చేయడమే నయమని క్షే
కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల యాజమాన్యాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గేట్ల వద్దే నిలిపివేశాయి. లోపలికి అనుమతి నిరాకరించాయి. దీంతో ఎస్టీ, ఎస
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తుంటే.. ఒక్కసారిగా ఏదో అద్భుతం జరిగినట్టు హైదరాబాద్లో ఎకరానికి రూ.177 కోట్లు పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తు�
సింగరేణి కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి చెమటోడ్చి పనిచేస్తున్నా జాలి, దయ లేకుండా ప్రవరిస్తున్నాయి. ఫలితంగా కార్మికులకు కేంద్రం విధిస
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జాతర కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలులో విఫలమవడం.. రైతులు, మహిళలు, యువత ఇలా ఏ వర్గం చూసిన అసమ్మతితో ఉండడ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికల నగరా ఎట్టకేలకు మోగినా పల్లెల్లో మాత్రం సందడి కరువైంది. రాజకీయ కోలాహలమే లేకుండాపోయింది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతున్నా ఎటుచూసి�
బీఆర్ఎస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్తో అభివృద్ధి లేకపోగా ఉన్న గూన పెంకులు అమ్ముకునుడే’నని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేశాలపల్లికి చెందిన కౌలు రైతు కొడారి �
రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో రచ్చబండ కాడ చర్చ జరగాలి. కాంగ్రెస్ పాలనపై, ఎన్నికల ముందు ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు చర్చ జరగాల్సిందే. ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవద్దంటే మన ఇండ్లల్లో,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బీహారీ డీఎన్ఏ’ అనే వ్యాఖ్యలు చేసి ఏడాదిన్నర అవుతున్నది. వ్యాఖ్యలు వివాదాస్పదమైనా అవి సాధారణంగా కాలక్రమంలో మరపున పడుతుంటాయి.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా తెలియజేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఆత్మకూరు(ఎం) మండలాధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీఎస్ గార్డెన్ల�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజ్ అన్నారు. ముదిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో స్థానిక స�
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యంతోనే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధిస్తారని మాజీ జడ్పీటీసీ అరవింద్ కుమార్ అన్నారు.