Maize Procurement Scam | పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను సర్కార్ ఇబ్బందులు పెడుతున్నది. ఇదే అదునుగా తాము చెబితే ప్రభుత్వం కొంటుందని నమ్మించి రైతుల వద్ద బలవంతంగా రూ.కోట్లల్లో కమీషన్ వసూలు చేసి పంచుకున్న కా�
Congress | నిరుద్యోగులు, విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలంగాణ నిరుద్యోగ యువత తీవ్రస్థాయిలో నిరసిస్తున్నది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ స్వయంగా ఇచ్చిన హామీలు అమలుచేయని వైనంపై నిరుద
Revanth Reddy | విద్యార్థుల హకుల కోసం దేశ రాజధానిలో కాంగ్రెస్ చేపట్టిన పోరాటం ద్వారా రాహుల్గాంధీ జాతీయ స్థాయిలో మైలేజ్ సాధించే ప్రయత్నం చేశారు. అది గమనించి పలు రాష్ట్రాల కాంగ్రెస్ అగ్రనేతలు, మిత్రపక్ష నాయకు�
Student Protest | ‘లాఠీచార్జ్ ప్రజాస్వామ్య మార్గం కాదు. ప్రశ్నలు అడిగినందుకు యువతను కొట్టడం సరైంది కాదు. పార్లమెంట్లో నిలదీస్తాం’ - మంగళవారం ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యలను ఖండిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రా�
దేశ రాజధాని ఢిల్లీలో చలో పార్లమెంటు నినాదంతో కదంతొక్కిన యువతపై పోలీస్ లాఠీలు విరుచుకుపడటం, వీధుల్లో నెత్తురు చిందడంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. సుమారు పన్నెండేండ్ల క్రితం నరేంద్రమో�
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ మరో కుంభకోణానికి తెరలేపిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ చిరుమళ్ల రాకేశ్కుమార్ విమర్శించారు. రేవంత్రెడ్డి సరార్ పేదల నుంచి ర�
సాగును పండుగలా మారుస్తామని చెప్పిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అరిగోస పెడుతున్నది. సాగునీటి కొరతను పక్కన పెడితే.. కరెంట్ సరఫరాలో కోతలతో ముప్పుతిప్పలు పెడుతున్నది. ఎవుసానికి ఇచ్చిన వి�
Rahul Gandhi | పీఎం మోదీ నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్రగా బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ పోలీసులతో వాగ్వాదనాకి దిగాడు.
KTR | రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదురోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్లో ఉంటే సర్కార్ కోల్డ్ స్టోరేజ్లో పడుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వి�