ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెత్తనంపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేం�
పేదలకు డబుల్ బెడ్రూ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో వేయి కండ్లతో ఏండ్లుగా ఎదురు �
కొన్ని దశాబ్దాలుగా తమ కూటమిలో భాగస్వామిగా ఉంటూ వెన్నుపోటు పొడిచి అధికార పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తమిళనాడు డీఎంకే యూత్ విభాగం చీఫ్ ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో నందాపురం, అనంతారం, మాలీపురం గ్రామాలతో కలిపి నూతన మున్సిపాలిటీగా తిరుమలగిరి ఏర్పడింది. 18 వేలకు పైగా జనాభా, 15 వార్డులు ఉన్నాయి. నాడు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకార�
Land Scam | 94 ఎకరాల భూమి అది. మార్కెట్లో దాని విలువ రూ.700-800 కోట్ల పైమాటే. దశాబ్దాలపాటు వివాదంలో ఉన్నది. అయితే, ఈ విషయాలేమీ పట్టించుకోని ఓ తహసీల్దార్ ఆ భూ రికార్డుల మార్పునకు పూనుకొన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య విద్యపై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో వైద్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని భావించారు. ఏటా కనీసం ఆరేడు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ మెడిక�
కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సీజన్ ముగుస్తున్నా వడ్లు కొనకుండా ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్కు రైతు గోస తగులుతదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు.
రేవంత్సర్కార్ రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్ర అధోగతి పాలవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత క్యామ మల్లేశ్ ధ్వజమెత్తా రు. ముఖ్యమంత్రి, మంత్రుల మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప దాటడం లేదని దుయ్యబట�
Dasoju Sravan | గురుకులాల కిరాణ కొనుగోళ్లలో అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ల వ్యవస్థను పక్కనబెట్టడం తీవ్ర అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు.
Dasoju Sravan | బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన అహంకారపూరిత, అవహేళన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
విద్యార్థుల కోసం పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు మొత్తంగా 9 రకాల వస్తువులకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఏజెన్సీలను ఎంపిక చేసి వర్క్ ఆర్డర్లు ఇవ్వడమే ఇక మిగిలింది. తాజాగా �
రాష్ట్రంలో ప్రజా పాలన నడవడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఢిల్�