Paidi Rakesh Reddy | ‘కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చి తప్పినందుకు కాంగ్రెస్ నేతల మెడలోని చైన్లను మహిళలు లాగేసుకోవాలని.. స్కూటీలు ఇస్తామన్న హామీని అమలు చేయనందుకు వారి షోరూంల నుంచి స్కూటీలు ఎత�
ఎల్నినోకు తోడు సర్కారు నిర్లక్ష్యం.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాను కరువు కోరల్లోకి నెడుతున్నది. ఇతర జిల్లాలకు భిన్నంగా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకొని, ముందుగా ఇక్కడి ప్రాజెక్టులు చెరువు
‘మీ ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిగా పడకేసింది. బాన్సువాడ మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో ఇన్ఫెక్షన్ సోకి 10మంది బాలింతలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ప
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని, మళ్లీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నారని కోరుట్ల ఎ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడటం ఇందుకు కారణం. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం (క్యూ1)లో�
Harish Rao | ఇందిరమ్మ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిలో చికిత్స వికటించి, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బ�
Congress | ప్రభుత్వ పెద్ద, పార్టీ పెద్దల మధ్య మాటల మంటలు.. మంత్రుల మధ్య మాటల యుద్ధాలు.. సొంత సోదరుల మధ్య అలకలు.. డీసీసీ అధ్యక్షులపై కత్తులుదూస్తున్న మంత్రులు.. ఎమ్మెల్యేలపై మండల నేతల రోడ్డు పోరాటాలు.. గల్లీ నుంచి గా�
Hyderabad | హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ముప్పు పొంచిఉన్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడం, ప్రభుత్వ మంచి నీటి సరఫరా తగ్గిపోవడంతో నగర ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొద్ది రో
కాంగ్రెస్ సర్కారు పాపం.. మెట్ట రైతులకు శాపంలా మారుతున్నది. ఎల్నినోతో తీవ్ర వర్షాభావం నెలకొంటుందని కొన్ని నెలల ముందు నుంచే హెచ్చరిస్తున్నా.. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో నీటికి గోసపడే ముప్పు వచ్�
కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత�
సాగునీటి సంస్థలకు చెందిన ఖాళీ భూముల్లో భారీ ఎత్తున సౌర విద్యుత్తు (సోలార్) ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపడతామని, హైదరాబాద్ నగరంతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఎల్ఐజీ తరహాలో ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మ�
కాంగ్రెస్ పాలనలో మైనారిటీ ముస్లింల పరిస్థితి దారుణంగా మారిందని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ మైనారిటీ నేతలు విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం మైనారిటీ సెల్ నేతలు వాసీం, నహీం,