పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. ఓ సీఐ విద్యార్థుల గొంతు నొక్కి దారుణంగా వ్యవహరించ�
భీమ్గల్ పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ
రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్రెడ్డి తండ్రి, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జక్కిడి ప్రభాకర్రెడ్డ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం సస్పెండ్ చేసింది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రెండున్నరేండ్లు గడిచినా అమలుకు నోచుకోలేదని, పెండింగ్లో ఉన్న అన్ని డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొం గిడి సునీ�
రాష్ట్రంలో అంకుర సంస్థలను ప్రోత్సహించడమే ధ్యేయంగా ఏర్పాటైన టీ-హబ్ లక్ష్యం కాంగ్రెస్ పాలనలో నీరుగారుతున్నది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో ఓ కీలకాధికారి టీ-హబ్పై పెత్తనం చెలాయిస్తూ నిబంధనలను అడ్డ�
చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరిట కాంగ్రెస్ సర్కారు ఏర్పాటుచేసిన తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ సమస్యలతో సతమతమవుతోంది. ఈ వర్సిటీపై రేవంత్ ప్రభుత్వం శీతకన్ను వేయడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ �
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం అన్యాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఖండించారు. తెలంగాణభవన్లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ వి�
నర్సంపేట మాజీ ఎమ్మె ల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని ప్రైవేట్ స్థలం లో ఏర్పాటు చేసినా తొలగించడంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మోటర్లను నడపకుండా పాలమూరును పడావు పెట్టిన ఘనుడు సీఎం రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఆడబిడ్డలకు ఎన్నో ఆశలు కల్పించి �
కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే పేదింటి ఆడబిడ్డకు వరంగా మారిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల రద్దుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్ల�
ప్రస్తుత వానకాలంలో కరువు కళ్లకు కనిపిస్తోం ది.. అయితే ఇదేదో సహజ సిద్ధంగా వచ్చింది కాదు..కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినదేనని స్పష్టం గా అర్థమవుతోంది. బీఆర్ఎస్ పదేండ్ల పాలన లో సూర్యాపేట జిల్లాలో వర్షాభావ �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ కుదించారా? నాలుగు దేశాలకు బదులు రెండు దేశాలకే పరిమితమయ్యారా? దీని వెనుక కారణం ఏమిటి? ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది! కాగితాలపై మాత్రం ర