మున్సిపల్ ఎన్నికల్లో 700కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిందని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు ఈ ఫలితాలు నిలువుటద్దమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పష్టంచేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వార్డులను కైవసం చేసుకొన్న బీఆర్ఎస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. అధికార పార్టీకి దీటుగా ఫలితాలను సాధించి సత్తాచాటింది. కాంగ్రెస్ అధికార, అంగ, అ
ఓ వైపు అధికార దుర్వినియోగం.. మరోవైపు అడ్డగోలుగా ప్రలోభాలు, ఇంకో వైపు బెదిరింపులు, భయబ్రాంతులు.. అయినప్పటికీ భూ దాన్పోచంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎదురు నిలిచింది. కాంగ్రెస్ అరాచకాలకు ఎదురొడ్డి గట
తిరుమలగిరిలో శుక్రవారం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. మొత్తం 15 వార్డులకు 10 వార్డుల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
నర్సాపూర్, ఫిబ్రవరి13: నర్సాపూర్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ పార్టీకే దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రాకపోవడమే అందుకు కారణం.
BRS : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్(BRS) దూకుడు కనబరిచింది. అధికార కాంగ్రెస్ పార్టీని సగం మున్సిపల్ స్థానాల(65)కే పరిమితం చేస్తూ.. తెలంగాణలో తామే బలమైన ప్రతిపక్షమని చాటుకుంది.
Municipal Elections | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 11 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫ�
Laxettipet | మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్�