ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దే�
‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటయ్యారు. వారు చేస్తున్న కుట్రలకు ఇక్కడి పాలకులు పరోక్షంగా సహకరిస్తున్నా రు. అందుకే తెలంగాణ అస్తిత్వ చిహ్నా లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి’ అని తెలంగాణ అధ్�
రాష్ట్రంలోని నీరా కేఫ్లను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వొద్దని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీ డియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కులవృత్తులను ఆద
తిమ్మిని బమ్మి చేసి.. అడ్డగోలు హా మీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరు ఉమ్మడి జిల్లాలో వివాదాస్పదంగా మారుతున్నా యి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తేలేక.. సమ స్యలు పరిష్కరించలేక..
శనగ కొనుగోళ్లపై స్పష్టత కరవైంది. రైతులు సాగుచేసిన శనగ పంటకు మద్దతు ధర అందించడానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత కరువైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనగ పంటను నిల్వ ఉంచుకున్న రైత
రెండున్నరేండ్ల రేవంత్రెడ్డి పాలనలో కూల్చివేతలే తెలంగాణ బ్రాండ్గా మారిపోయాయి. చివరకు ఈ కూల్చివేతలపై కేరళ సీఎం కూడా స్పందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లపాటు నిర్మాణాలు తెలంగాణ బ్రాం
నీళ్లు, నిధులు, నియామకాల్లోనే కాకుండా ఇతర అంశాల్లో, శాఖల్లో ఏ సమస్య వచ్చినా, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, రాష్ట్రంలో అధికారంలో చెలాయించిన కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు కానీ అస్సలు పట్టించు�
అత్తాపూర్ డివిజన్ పరిధిలోని రాంబాగ్ చిన్న అనంతగిరి శివాలయం మధ్యన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ బుధవారం స్థానికులు ధర్నా నిర్వహించారు. హైదర్గూడ, ఉప్పర్పల్లి, అత్తాపూర్ ప్రాంతా�
పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ధ్వజమెత్తారు. బుధవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూ
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం కళ్లముందే కనిపిస్తున్నా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా స్పీకర్ గడ్డం ప్రసాద్క�
PM Modi : ప్రస్తుత సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకొస్తామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ అన్నారు. ఒకవైపు ప్రపంచం సంక్షోభంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్
Bandi Sanjay | కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేయడం దారుణమని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చ
Shadow Minister | రాష్ట్ర ప్రభుత్వంలో ‘కొందరు ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతున్నది. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్టు ప్రకటించినా.. చేతల్లో మాత్రం తూతూ మంత్రమే అనిపిస్తున్నది.