Tamil Nadu : తమిళనాడులో సీఎం విజయ్ పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. బుధవారం చండ్రుగొండ గ్రామంలో గల మండల పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో వి�
Jeevan Reddy | రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని, క్వింటాల్కు పది కిలోల కోతపెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ఆరోపించారు. కేంద్రాల్లో ధాన్యం తూకం వేస�
Congress | పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి తన ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన వృద్ధురాలు ముస్సె గంగవ్వ మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద
Bhatti Vikramarka | భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించేందుకు ముఖ్యనేత వేసిన స్కెచ్ గురించి ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్క �
KCR | ‘కేసీఆర్ సార్.. మాకు మీరే దిక్కు.. ఈ సర్కార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పంటను కొనడం లేదు. అనేక అవస్థలు పడుతున్నాం. ఈ సర్కార్కు మీరే బుద్ధి చెప్పాలి. మిమ్మల్ని కలువడానికి వస్తు న్నాం’ అని రాజన్న సిరి�
CESS | తెలంగాణలోనే ఏకైక సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు బలి అవుతున్నది. గత మార్చి 31న లైసెన్స్ గడువు ముగియగా.. టీజీఎన్పీడీసీఎల్ గత ఏప్రిల్ 1 నుంచి తన ఆధీనంలోకి తీస�
నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి మోసంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు తగ్గించిం ది. ఇటీవలే జీవో-86ను జారీచేసింది. ఈ సడలింపు ఏడాది మాత్రమే వర్తిస్తుంద
‘పైసా అదనపు ఖర్చు లేకుం డా వచ్చిన బిల్లుతోనే నాణ్యతగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం.. మీరు గృహ ప్రవేశం చేసుకుంటే చాలు..’ అంటూ ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలు నమ్మిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నట్టేటా మునిగారు. �
‘తెలంగాణలో రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనేది రాష్ట్రంలోని సబ్బండవర్గాల నినాదంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో విస్తృతంగా పర్యటించి పలు క
వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ఫలితంగా గడిచిన రెండేళ్ల మాదిరిగానే ఈ సారి వర్షాకాలంలో వరద ముంపు సమస్య నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నది. నిధుల లేమి ప
సభ్యత్వ నమోదుతో బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలోనూ పటిష్టంగా ఉండాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై సన్న
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 25 రోజులు గడుస్తున్నా నేటికి కాంటాపెట్టి తరలించడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మార్కెట్�
పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా నియోజకవర్గ రీ పోలింగ్కు రెండు రోజుల ముందు కీలక పరిణామం చోటు చేసుకొంది. తన నామినేషన్ను ఉపసంహరించుకున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ మంగళవారం ప్రకటించార�