ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన 665 పేజీల నివేదిక చట్టం దృష్టిలో చెల్లదని.. అది నిరర్ధకం, నిష్ఫలమైదనని న్యా య ని
బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, అప్పటి వరకు ఎన్నికల తెరువుకు పోవద్దన్న డిమాండ్తో కరీంనగర్లో ఈ న�
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, రైతుల పొలాలు ఎండబెట్టేందుకు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. 14 ఏండ్లు తెలంగ�
చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలువునా నిర్వీర్యం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరిట వెన్నుపోటు పొడవగా, ఆ జీఎస్టీ పరిహారాన్ని చెల్లిస్తామన్న రాష్ట్రంలోని కాంగ్రెస్�
Harish Rao | బీసీలకు 42శాతం కోటా పేరిట సీఎం రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లిన చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్
Errolla Srinivas | ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముందు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పాపాలను గుర్తుచేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచిం
Patancheru | పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్లో ఉప ఎన్నిక చిచ్చు రాజేస్తున్నది. అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరుకు ఉప ఎన్నిక ఆజ్యం పోసేలా ఉన్నది. పటాన్చెరు టికెట్ కోసం నలుగురు మ�
Revanth Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.5,000 కోట్లు అప్పు తెచ్చింది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన ఈ వేలంలో పాల్గొని రాష్ట్ర ఆర్థికశాఖ ఈ మొత్తాన్ని సేకరించింది. సెక్యూరిటీ బాండ్లు పె
మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ అజ్ఞాత నేత కొణిదెల చిరంజీవి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ వెనుక మతలబేమిటో తేలిపోయింది. చిరంజీవిని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయాలని �
బాలాపూర్ మండలంలో రేషన్ కార్డుల పపింణీ కార్యక్రమం రసాభాసగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రొటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
తెలంగాణ వరప్రదాయిని ప్రపంచ ప్రసిద్ధ కాళేశ్వరం ద్వారా రాష్ర్టాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర భగీరథుడు కేసీఆర్కు కారాగారమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మం�