RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ అత్యంత గోప్యంగా జరగాల్సిన విషయమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కానీ దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బజారున పడేసిందని మండిపడ్డారు.
Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి, చేయడానికి ఏమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొడుతున్నారని తెలిపారు.
Enugula Rakesh Reddy | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు.
T Hub | టీ హబ్.. ఈ పేరు ప్రపంచం మొత్తం తెలుసు. హైదరాబాద్లోని అంకుర కేంద్రంగా అంతర్జాతీయంగా పేరుగాంచింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆలోచనల నుంచి ఆవిర్భవించిన అద్భుత కేంద్రం. దివంగత రతన్ టాటా చే
‘ఉన్నది ఒక్కటే రోకలి.. ఊరంతా పెళ్లి’ అన్న నానుడిని పంచాయతీలకు కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన అరకొర నిధులు గుర్తుచేస్తున్నాయి. నూతన సర్పంచులు, మాజీ సర్పంచులు, కార్యదర్శుల మధ్య ఆ నిధుల అంశం వివాదాలకు దార�
Naini Coal Block | తీవ్ర దుమారం రేపుతున్న నైని బొగ్గు గని టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు సింగరేణి సంస్థ ప్రకటించింది. నైని కోల్ బ్లాక్కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నదని, అస్మదీయులకు కట
Hairtha Hotels | రాష్ట్రంలోని హరిత హోటళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. పర్యవేక్షణ లోపం, నిధుల దుర్వినియోగంతో హోటళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హరిత హోటళ్ల బాగోగులపై
Chandur | నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అరాచకాలు మితిమీరుతున్నాయి. మండలానికి చెందిన కార్యకర్తలు గత మూడు రోజులుగా మద్యం తాగి..ఎమ్మెల్యే ఫొటోతో పాటు మంత్రి రాజన్న అని రాసి ఉన్న స్కార్ప
Singareni | సింగరేణి నైని బొగ్గు బ్లాకుల వ్యవహారం కాంగ్రెస్ అంతర్గత ముసలాన్ని మరింత మండిస్తూనే ఉన్నది. ఇప్పటికే వలస కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధవాతావరణం కొనసాగుతుండగా, తాజా పరిణామాలు దాని
KTR | సీఎం దావోస్ పోయిండు. ఆడికెళ్లి హార్వర్డ్ పోతడు. అక్కడ ఓ 10 రోజులు పడుతుంది. ఆయన వచ్చేదాకా టైంపాస్ చేయడానికి నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతున్నారు. రెండు రోజులకు ఒకరికి నోటీసులు ఇచ్చి పిలువండని అధికారుల�
Bhatti Vikramarka | సింగరేణి ఆస్తి వీసమెత్తు కూడా బయటికి పోనివ్వను.. ఎవరైనా గద్దల్లా వాలుతా అంటే వాలనివ్వను..’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం పర్యటించిన అయన.
బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరుతు
కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగాక రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతుందని.. డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతుందని బీఆర్ఎస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్�