ప్రజాపాలన అంటూ సోషల్ మీడియా వేదికగా అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన రెండేండ్ల కాంగ్రెస్ పాలన అంతా రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా సాగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఫిరాయింపుల వికృత నాటకంలో తొలి అంకానికి తెరవేసింది. విచక్షణాధికారాల వెసులుబాటుతో శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారం ఏండ్ల తరబడి సాగదీతకు అవకాశం లేకుండా సభాపతికి
కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీశ్రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కాంగ్రెస్ కుట్ర బయటపడిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ బీసీలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోస్తున్నది. కావాలనే మొదటి నుంచి ఏదో ఒక కిరికిరి పెడుతున్నది.
పాత వాటికి కొత్త పేర్లు పెట్టి గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఇలాగే చేస్తున్నది. స్పోర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా వరంగల్ నగరంలో స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన�
చెన్నూర్ నియోజకవర్గంలో “ఖద్దరు బట్టలు.. కరెన్సీ నోట్లు” ఉన్న వారికే రాష్ట్ర మంత్రి వివేక్ వెంటకస్వామి విలువ ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఎన్ఎస్యూఐ నాయకులు ఆరోపించార�
ప్రజాస్వామ్య స్ఫూర్తికి పట్టిన జాడ్యం ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు. ఒక పార్టీ నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రజల అభీష్టానికి భిన్నంగా మరో పార్టీలోకి మారడం ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేయడ
కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ను యథాతథంగా ప్రజల ముందు పెట్టకుండా తమకు అణువుగా మార్చుకున్నామని ప్రభుత్వమే మంత్రివర్గం మొత్తం కూర్చొని ప్రజలకు వివరించడం హాస్యాస్పదంగా ఉందని బీఅర్ఎస్ జిల్�
Komatireddy | మంత్రి పదవి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిన విషయం తనకు తెలి�
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన అధికారులకు బదులు కాంగ్రెస్ పార్టీ నేతలే అధికారులుగా మారి పంపిణీ చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యా
కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు కొందర్ని టార్గెట్ చేసిందా? కొరకరాని కొయ్యలా ఉన్న రాజకీయ నేతల్ని, అధికారులను లక్ష్యంగా చేసుకున్నదా? అందుకే క్షక్షపూరితంగా కొందరి పేర్లను నివేదికలో పేర్కొన్�
రాష్ట్రంలో తాము అధికారంలో వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల మ్యానిఫెస్ట�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి పనికి కమీషన్ల దందా నడిపిస్తూ, ఉల్టా బీఆర్ఎస్ హయాంలో జరిగిన వాటిపై విచారణ కమిషన్లు వేస్తున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డార
ఒక అంశంపై విచారణ జరిపేందుకు కమిషన్ను నియమిస్తే ఏం చేయాలి.. తప్పులు ఎక్కడెక్కడ దొర్లాయో సాంకేతిక ఆధారాలు సేకరించాలి. ఎవరెవరు తప్పు చేశారో గుర్తించి, సహేతుకంగా నివేదికలో పొందుపరచాలి. కానీ.. కాళేశ్వరం ప్రా�
సరిగా 40 ఏండ్ల క్రితం నాటి విషయం గుర్తుకువస్తున్నది. అది 1985వ సంవత్సరం. ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడైన రాహుల్గాంధీ తండ్రి రాజీవ్గాంధీ అప్పుడు దేశానికి ప్రధానమంత్రి. దురదృష్టవశాత్తు ఇతరుల కారణంగా బోఫోర్స్