Banakacherla Project | ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ సమ్మతిస్తే.. బదులుగా ఏపీ ప్రాజెక్టును తెలంగాణ ఒ
CAG Report | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ, అనాలోచిత విధానాల వల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు స్పష్టమవుతున్నది
Bhatti Vikramarka | తెలంగాణను సగర్వంగా నిలబెడుతాం, అద్భుతాలు సృష్టిస్తాం, అంతిమంగా మార్పు తెస్తాం అని గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఐదేండ్లలో సగం పాలన కూడా పూర్తికాకముందే రాష్ట్
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూములకే కాదు ప్రాజెక్టుల ముంపు భూములకూ రక్షణ లేకుండా పోతున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల దాహార్తిని తీర్చే సింగూరు ప్రాజెక్టు ముంపు భూములపై కాంగ్రెస్ నేత, ఓ బడామ�
రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.. క్షేత్రస్థాయిలో గ్రామాలను నడిపించే సర్పంచ్ల పొట్ట కొడుతున్నది. కొత్త సర్పంచ్లు కొలువుదీరి సుమారు ఆరు నెలలు
పుష్కరకాలంగా సంబురంగా ఉన్న తెలంగాణపై మళ్లీ అజమాయిషీ చేసేలా పరిస్థితులు మారుతున్నయా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని శక్తులు మళ్లీ ఈ నేలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాయా? ఆత్మగౌరవంతో రె�
కంటోన్మెంట్ నియోజకవర్గ విస్తృత సమావేశం విజయవంతం కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వణుకు పుట్టిందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఎద్దేవా చేశారు. గులాబీ శ్రేణుల తిరుగులేని జనసందోహాన్ని జీర్ణించుకోలేక ఎమ్మ�
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం బిల్లులు లబ్ధిదారులకు అందడంలేదు. జిల్లాలో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లులు రాక పరేషాన్ అవుతున్నారు. నిర�
ప్రజాపాలనలో భాగంగా సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఈ ప ర్యటనతో జిల్లావాసులకు ప్రయోజనం చేకూరలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోడు భూములు, మౌలిక వసతుల సమస్�
Hyderabad | కాలనీలో పిల్లలు క్రికెట్ ఆడిన విషయంలో తలెత్తిన వివాదంలో ఓ కుటుంబంపై కాంగ్రెస్ నేత అమానుషంగా ప్రవర్తించాడు. ఆ పిల్లల తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా.. వారిపై దొంగతనం కేసు పెట్టి పోలీస్ స్టేషన్ల చు
Auto Drivers | ఢిల్లీలో ఆటో కార్మికులతో కలిసి భోజనం చేస్తూ, వారి ఖర్చులు, కష్టాలపై ముచ్చట్లుపెడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసా�
Paddy Procurement | ముఖ్యనేత, కీలక నేత మధ్య వడ్ల పం చాయితీ ముదిరిందా? కొనుగోలు వైఫల్యం పై ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారా? ఒకరికి తెలియకుండా మరొకరు అధిష్ఠానానికి రహస్య నివేదిక పంపుకొన్నారా? సీనియ
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లలో ‘తరుగు’ పేరిట వందల కోట్ల దోపిడీ జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కార్, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోరపండ్ల తోడేళ్లు మళ్లీ తొంగిచూస్తున్నాయి. జిత్తులమారి నక్కలు నాలుకలు తడుపుకుంటున్నాయి. తెర్లయిన తెలంగాణ తేరుకున్నది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో వెలుగుబాటలో అడుగులు వేస్తున్నది. తెలంగాణ సోయిల