దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 78 ఏండ్లు పూర్తవుతున్నా.. సామాజిక న్యాయం, సమానత్వం, అభివృద్ధి అనే మూడు ముఖ్యమైన విలువలు వాస్తవ జీవితంలో ఎంతవరకు అమలయ్యాయనే ప్రశ్న ఉదయిస్తున్నది. శతాబ్దాలుగా సామాజికంగా,
ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని సిరిసిల్ల, వేములవాడలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ నిర్దేశం చేశారు. తాను ఒక మంచి పన�
‘ చేతికొచ్చే దశలో పంటలు ఎండుతున్నయి.. నీళ్లు ఇయ్యాలనే సోయి ప్రభుత్వానికి లేదు.. సీఎం రేవంత్రెడ్డికి కచ్చితంగా రైతుల ఉసురు తాకుతుంది& అన్నంపెట్టే అన్నదాతలను ఏడిపిస్తే వారి శాపం తగిలిపోతడు.. వెంటనే నీళ్లు
మండలంలోని ఇసుక దందాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. అధికార పార్టీ అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మండలంలోని గాండ్లపేట్ పెద్దవాగు నుంచి ఇసుక దోపిడీ మళ్లీ షురువయ్యింది. అర్ధరాత్రి వాగులోకి వెళ్ల�
కడియం శ్రీహరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగను విమర్శించే నైతిక హక్కు లేదని మహాజన సోషలిస్టు పార్టీ(ఎమ్మెస్పీ) జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ విమర్శించారు.
Elevated Corridor | హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి శామీర్పేట మార్గంలో పరిహారంపై నాన్చుతున్న సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బాధితులకు ఇచ్చే పరిహారంలో వ్య
Telangana | అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ వెనుకాడుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న రే వంత్రెడ్డి మాట్లాడుతూ..‘హోంగార్డులకు బీఆర్ఎస్
Revanth Reddy | ‘ఈసా నది సమీపంలో ఉన్న మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఎంతకాలం ఉన్నా జీరో వ్యాల్యూయే.. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ అపార్టుమెంట్ను కూల్చివేస్తాం’ అని సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ, ఈసా నదు
Telangana | తెలంగాణ బడ్జెట్ 2026-27లో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Forest Beat Officer | రాష్ట్రంలో అడవుల రక్షణ అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ సర్కార్ అటవీ భూముల కబ్జాను ప్రోత్సహించడమే తప్ప వాటిని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవడం లేదు.
మాజీ సర్పంచులకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోంది. కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెండు విడతల్లో సుమారు రూ.29.75 కోట్లు విడుదల చేసింది.
ఇందిరమ్మ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత రెండేళ్ల్లుగా ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మా�
‘పని మూరెడు.. ప్రచారం బారెడు’ అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ పనితీరు. వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో రైతులకు సబ్సిడీ కింద పెద్ద ఎత్తున పనిముట్లను అందజేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రచారం చేసిన సర్కార్.. క�