ప్రజలను వంచించి, అధికారాన్ని చేతబట్టి, రాష్ట్ర సంపదను లూటీ చేస్తున్న మోసగాళ్లు అజ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందంటూ కాంగ్రెస్, బీజేపీ �
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్కు చెందిన ఐదో వార్డు కౌన్సిలర్ మేస పోసానితోపా�
కాంగ్రెస్ ప్రభుత్వం తమ మోసాలను కప్పి పుచ్చుకోవడం కోసమే అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. శాసనమండలి సమావేశాలు జరిగిన విధానం ఏ మాత్రం బాగా �
నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. మొదటినుంచీ ఆర్డర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కో ఆర్డర్ను రద్దు చేస్తూ తెలంగాణ చేనేత సహకార సంఘం(టెస్కో) నిర్వీర్యానికి కుట్ర�
99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ పేరిట ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు,డివిజన్ సభలు వెలవెలబోయాయి. ముఖ్యంగా కొన్ని మండలాల్లో తగినంత సంఖ్యలో జ
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి పొత్తుకు సాక్ష్యమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. కాళ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పెట్టరా పేరు అమరావతి’, లేదా పిలువరా ‘క
తెలంగాణపై బీజేపీ అసలు రంగు బయటపడింది. ఆ పార్టీ ఎటువైపు అన్నది ఖుల్లం ఖుల్లాగా మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణపై వివక్ష మరోసారి బట్టబయలైంది. తెలంగాణ సమాజం నమ్మి ఓట్లేసి గెలిపిస్తే.. కేంద్రమంత్రయిన కిషన్ర
జిల్లా కేంద్రంతో పాటు, మున్సిపల్ కేంద్రాల్లో, డెస్కుల్లో పనిచేసే ప్రధాన పత్రికల్లోని ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని, సీఎంతో మాట్లాడాతామని రాష్ట్ర రోడ్లు
విద్యుత్శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో అనుసరిస్తున్న అ�
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన కడియం శ్రీహరిని ఏ పార్టీలో ఉన్నాడో అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అడగటం తప్పు ఎలా అవుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య న�
కొత్త రోడ్ల అభివృద్ధి పేరిట కాంగ్రెస్ రూ.8వేల కోట్ల లూటీకి తెరతీసిందని, ప్రభుత్వం తెచ్చింది హ్యామ్ మాడల్ కాదు.. పక్కా స్కామ్ మాడల్' అంటూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విరుచుకు