కాంగ్రెస్ ఆడుతున్న మూడు ముక్కలాట నగర ఖ్యాతిని నిర్వీర్యమయ్యేలా ఉంది. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆడుతున్న నీచమైన క్రీడ నగర ఖ్యాతిని అంతర్జాతీయంగా దెబ్బతీయనుంది. స్వరాష్ట్రం తర్వాత నగర�
మున్సిపల్ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లో నే‘తలరాతలు’ తేలనున్నాయి. కింగ్లు.. కింగ్ మేకర్లు ఎవరనేది తెలిసిపోనుంది. శుక్రవారం జరిగే పుర పాలికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ డైట్ ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ అన్నచందంగా మారింది.ప్రస్తుతం గురుకులాల్లో మాత్రమే అరకొరగా కామన్ డైట్ అమలవుతున్నది.
ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇతర పార్టీ అభ్యర్థుల కొనుగోలుకు తెర లేపిందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ�
బాహుబలి సినిమాలో కట్టప్ప అనే పాత్ర వెనుకనుంచి వెన్నుపోటు పొడిచి కథానాయకుడిని చంపడం ఎలా ఉందో, అచ్చం అలాంటి సన్నివేశాలు పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లోని చైర్మన్ అభ్యర్థులపై ప్రయోగించ
దేశంలో 89 క్రిమినల్ కేసులు ఎదురొంటున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని, ఆయన దౌర్జన్యకర పాలనలో రాష్ట్రం అతలాకుతలమైందని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాల దాడే ఇ�
నర్సాపూర్, ఫిబ్రవరి 12 : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రుద్రూర్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ పార్టీ వ్యతిరేక కార్యకలపాలు మానుకోవాలని మండల కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. పోతంగల్ మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
ఇంతకాలం రామగుండం మేయర్ పీఠం తమదే ఉన్న ధీమాలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఎదురుగాలి తగిలింది. చాలా చోట్ల కారు దూసుకురావడంతో ఇప్పుడు ఆత్మపరిశీలనలో పడేసింది.
ప్రజల్లో వ్యతిరేకతతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నిరాశ పెరిగిపోతుందని దాని ఫలితమే నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, పోలింగ్ బూత్ల ఆక్రమణ అని మాజీ మంత్రి
గ్రేటర్ విభజనపై నగర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. కాంగ్రెస్ అడ్డగోలు విధానంతో నగరం రూపురేఖలు మారిపోవడంతో.. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారంటూ నగరవాసుల
మున్సిపోల్స్లో కీలక ఘట్టం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. బుధవారం రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ జరిగింది. మ�
ఎల్లారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ తన పీఏలు, అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడం, దీన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ధర్నాకు దిగారు. ప�
మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి పలువురు పట్టుబడ్డారు. బోధన్లో 12 మంది, నిజామాబాద్లో ఒకరిని అదుపులోకి తీసుకుని, వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోధన్లోని రెండు పోలింగ్ కేంద్రాల�
మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై ఎన్ని అరాచకాలు, అక్రమాలకు పాల్పడినా బీఆర్ఎస్ విజయం కోసం ధైర్యంగా పోరాడిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయాపూర్వక అభినందనలు అని బీఆర్ఎస్ జిల్లా అధ్య