Raj Gopal Reddy | సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో తె లంగాణలోని కాంగ్రెస్ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ నడువొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోరారు.
Karnataka Parking Tax | పాలనా వైఫల్యం కారణంగా కాంగ్రెస్పాలిత రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు గ్యారెంటీల పేరిట అడ్డగోలు హామీలు ఇచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు ఆ వాగ్దానాలను అ�
Mahesh Kumar Goud | ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని, ముఖ్యమంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని, పార్టీ �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం మంచిర్యాల నుంచి హాజీపూర్ వరకూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ స�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్న�
రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి మొండిచేయి చూపింది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రూ.12వేల ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటారని ఆశించి భంగపడినట్టు ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక�
హత్య రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని బీఆర్ఎస్ అర్వపల్లి మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్, రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం తిమ్మాపురంలో విలేకరుల సమావేశంలో వ�
Suryapet | సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో బోనాల ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ యువజన కార్యకర్త గుణగంటి చంద్రకాంత్గౌడ్పై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కత్తులత
Pocharam Srinivas Reddy |‘అన్నం పెట్టినోళ్లను మరుస్తామా? అలా చేస్తే పుట్టగతులుండవు’ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మం డలం జాకోర, శంకోరలో గుర�
Percentage Minister | ‘30 శాతం కమీషన్ మంత్రి’గా పేరొందిన తెలంగాణ అమాత్యుడు ఏకంగా అమెరికాలో అధికారులకు చిక్కారు. నిబంధనలకు మించి సొమ్ము తీసుకెళ్తుండటంతో ఆయనను అమెరికాలోని ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్�
Kotamireddy Raj Gopal Reddy | ‘ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేని వారు నేడు తెలంగాణను ఏలుతున్నరు. వారే ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు కూడా పె�
రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం బీడీ కార్మికులు ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ ఎద
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ రంగంలో చూసినా అవినీతి తాండవం చేస్తున్నది. సాధారణంగా రెవెన్యూ, విద్యుత్తు, నీటిపారుదల వంటి శాఖలపైనే అందరి కన్నూ ఉంటుంది. వాటిలో ఏం జరిగినా మీడియా పసిగడుతుంది.
కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కేసీఆరే తిరిగి అధికారంలోకి రావాలని ప్రజ లు కోరుకొంటున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర చెప్�