Vemula Prashanth Reddy | ప్రభుత్వానికి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ అభివృద్ధి పనులను నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేస్తామని అధికారికంగా స్పష్టమైన హామీ ఇస్తే తాను తక్షణమే ఈ ఒక్కరోజు చేపట్టిన దీక్ష విరమిస్తానన�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపా�
Vemula Prashanth Reddy | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పోలీసుల దమనకాండ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్దంగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కా�
Congress | కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల వ్యవహారం రాజకీయంగా మళ్లీ వేడెకింది. రాష్ట్రంలో రెండేండ్ల క్రితం నియమించిన కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియడంతో రెన్యువల్ కోసం పాత చైర్మన్లు తీవ్రంగా ప్రయత్ని�
Tahsildar | రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయల విలువ చేసే విలువైన ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా పట్టాలుగా మార్చిన తహసీల్దార్పై చర్యలు తీసుకోకుండా ‘బిగ్' హస్తం రక్షణ కవచంగా నిలిచిందని జోరుగా చర్చ నడుస్తు�
Health Cards |ఉద్యోగులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్య భరోసాను ఇచ్చే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సంక్షోభంలో పడింది. ముహూర్తానికి ముందే బ్రేక్ పడింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద, అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి జిల్లావ
కొత్త సీసాలో పాత సారా సామెత చందంగా ఉన్నది ధరణి, భూభారతి సాఫ్ట్వేర్ పరిస్థితి. ‘అది పనికిరాదు, అక్రమాలకు అడ్డా’ అంటూ ధరణిపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సర్కార్.. రెండున్నరేండ్లు గడుస్తున్నా.. ఇంకా అద�
ఇరాన్పై జూలై 7న మళ్లీ యుద్ధం ప్రారంభమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్కు ఒక అధికారిక నోటిఫికేషన్ పంపించారు. కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఆ ప్రాంతంలో సైన్యాన్ని వినియోగి�
ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, వామపక్ష విద్యార్థి సంఘాల చలో సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
Free Bus | ‘సీఎం గారూ ఫ్రీ బస్సు తీసేయండి.. ఉచిత బస్సుతో ప్రాణాలు పోతున్నయి..రేవంతన్న అభిమానిగా.. కాంగ్రెస్ కార్యకర్తగా చెబుతున్నా కనీసం హాఫ్ టికెట్ అయినా పెట్టండి’ అంటూ ఓ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేసిం
తెలంగాణలో గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచార రథాలకు జెండాలూపిన మేధావులు కొందరున్నారు. తమ ఆశయాల సాధన కోసం ఉద్యమాలు చేసి, అవి నెరవేరని స్థితిలో నిరాశ చెంది, బీఆర్ఎస్ ప్రభుత్వం రాత్రికి రాత్రి అన్నీ చేస�