ట్రిపుల్ ఆర్ పై కాంగ్రెస్ సరార్ ముందుకే వెళ్తున్నది. అలైన్ మెంట్ మార్పు డిమాండ్లను లెకచేయకుండా మొండిగా వ్యవహారిస్తున్నది. ఎలాంటి మార్పులు చేపట్టకుండానే పలు మండలాల్లో రైతులకు పరిహారం పంపిణీ చేస్�
BRS | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ మందగడ్డ విమల్కుమార్, ఇతర కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరారు. వా
Kalyana Lakshmi | కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాడు.
MLA Sanjay Kumar | పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను బీఆర్ఎస్ కార్యకర్త నిలదీశాడు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే గులాబీ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేస్తూ సంజయ్ కార్యక్రమానికి
సీఎం రేవంత్ చెప్తున్న మాటలు, చేస్తు న్న పనులు చూస్తుంటే ఆయన కాంగ్రెస్ ము ఖ్యమంత్రా? లేక బీజేపీ ముఖ్యమంత్రా? అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్లో కలుగుతున్నది. ఇప్పటికే అనేకమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బ�
పత్తి రైతుల కష్టాలపై బీఆర్ఎస్ పోరుబాటకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. బీఆర్ఎస్ డిమాండ్ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం మంగళవారం చర్చలు జరిపింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి త�
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముసుగులో విద్రోహ పాలన కొనసాగుతున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా, నేటికీ బలహీనవర్గాలకు, అత్యంత వెనుకబడిన సంచార జాతుల ప్రజలకు రాజ్యాధికా�
‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే..’ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన ఈ పంక్తులు నేడు బీఆర్ఎస్ పార్టీ, ముఖ్
ఆటోడ్రైవర్లను కాంగ్రెస్ దగా చేసిందని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని నమ్మించి రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదిక�
జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో చివరిదవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు. జూబ
గోపన్పల్లి స్థలాల విషయంలో ఉద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాటం అపేదిలేదని ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు.