కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ‘జనహిత పాదయాత్ర’ తూతూ మంత్రంగా సాగింది. తొలిరోజు సంగారెడ్డి జిల్లా ఆందోల్, రెండో రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గాల్లో జరిగిన మాద�
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేదల వైద్యం పట్టడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన ‘టీ-డయాగ్నోస్టిక్స్'పై రేవంత్రెడ్డి ప్ర
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడార�
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో విఫలమయిందని కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పూర్తిగా మోసం చేసిందని, ప్రజాక్షేత్రంలో�
Ration Cards | నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీపై దరఖాస్తుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అర్హులను పక్కనపెట్టి అర్హత ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ కార్యకర్తలు, కిందిస్థాయి న�
Meenakshi Natarajan | పల్లెల్లో తిరగాలని, కాంగ్రెస్ ప్రభుత్వ 18 నెలల పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకోవాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ భావించారు. కానీ.. ఆమె ప్రజలను కదిలిస్తే కన్నీళ్లు, శాపనార్�
‘నాణ్యమైన ఆహారం లేదు.. మెనూ అమలు అసలే లేదు.. అన్నంతో తయారుచేసిన అల్పాహారం (పులిహోర) తినలేకపోతున్నాం.. అన్నం బిరుసు గా ఉండి మింగుడు పడటంలేదు’ అని భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపురుగూడెం గిరిజన
Telangana | కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల కుంపటి రాజుకున్నది. ఫిరాయింపు స్థానాల్లో ముసలం పుట్టింది. ఉప ఎన్నికల నేపథ్యంలో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్గా మారింది. టికెట్ల కోసం ఇప్పటి నుంచే సిగపట్లు మ�
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఆగస్టు 15లోగా ఇంటి నిర్మాణాలను మొదలుపెట్టకపోతే ఆ ఇళ్లను రద్దు చేస్తామంటూ అధికారులు స్పష్టం చేస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ నెల 21లోగా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాను గాంధేయవాదినని చెప్పుకునే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేతల్లో మాత్రం గాడ్సేయిజం ప్రదర్శిస్తున్నారని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మండిపడ్డారు.
ఈ మధ్య మన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోట తెలంగాణలో ‘కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తాం’ అనే మాట తరచుగా వినిపిస్తున్నది. స్థానిక ఎన్నికల వేడికి అందరూ ఇదే పల్లవి పాడుతున్నారు. వినడానికి ఎంతో ఉన్న�
హిమాచల్ప్రదేశ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దీంతో భారీ నిర్మాణాలు, భవంతులు పేక మేడల్లా కూలి నీటిలో కొట్టుకుపోతున్నాయి. తాజాగా కుల�