వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, ఉచిత విద్యుత్తు సరఫరా కాంగ్రెస్ పాలనలో ఉత్తదే అయ్యింది. సాగుకు పవర్ కట్స్ మొదలయ్యాయి. 14 గంటలకు మించి కరెంట్ అందడం లేదని అధికార వర్గాలే చెప్తున్నాయి.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేము అందించిన మొదటి ప్రయోజనం ‘స్వేచ్ఛ’. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకొనే వాతావరణం కల్పించాం.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వం భూ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి కుటుంబం భూ కబ్జా
భక్తుల కొంగుబంగారం కొండగట్టు క్షేత్రంపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. భక్తుల సంక్షేమం, ఆలయ ప్రగతిని పూర్తిగా గాలికొదిలేసింది. అంజన్న సన్నిధిలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గత కేసీఆ�
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలకు మందులు సరఫరా చేసిన ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు రూ.300 కోట్ల బకాయిలను పెండింగ్లో పెట్టింది. ఇందులో �
కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నర్రశాలపల్లి రోడ్లోని వాటర్ ట్యాంక్ ఎక్కారు.
అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటిపోయిందని.. అయినప్పటికీ ఉద్యమకారులకు పార్టీ ఇచ్చిన హామీ లు అమలు కాలేదని సొంత పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి నిలదీశారు. మండలిలో సోమవారం పద్దులపై చర్
Suspension | అసెంబ్లీ సమావేశాల్లో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. అవినీతిపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసింది.
Ponguleti | బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, ఆందోళనలతో ఆదివారం అసెంబ్లీ అట్టుడికింది. ‘పొంగులేటి కాదు.. పొంగు‘లూటీ’.. ‘మంత్రుల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’.. ‘రక్షకుడే భక్షకుడైతే ప్రజలకు దిక్కెవరు?
Power Cuts |‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న సామెత తెలంగాణ విద్యుత్తు రంగానికి వర్తిస్తుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దినా దానిని వినియో�