Sonia Gandhi : కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ తాజాగా ఆస్పత్రిలో చేరారు. గురుగ్రామ్లోని మేదాంత– ద మెడిసిటీ ఆస్పత్రిలో చేరినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Paddy Procurement | నల్లగొండకు కూతవేటు దూరంలోని పెద్దసూరారం కొనుగోలు కేంద్రం అది. ఏప్రిల్ 26న ఇక్కడి నుంచి టీఎస్05యూఎఫ్ 7789 నంబర్ లారీలో ధాన్యం లోడ్ అయ్యింది.
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. రెండున్నరేళ్లుగా సీజన్ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించినా ఇప్పుడా అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వరి కోసి నె�
గ్రేటర్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశంపై మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరానికి దూరంగా ఇండ్లు నిర్మించడం వల్ల పేదల జీవనోపాదికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర�
కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా�
వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంపై యాదాద్రి జిల్లా రైతన్నలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా మల్లాపురం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వడ్ల బస్తాలన
Gadwal Vijayalakshmi | రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చైర్పర్సన్తోపాటు ఆరుగురు సభ్యులతో కమిషన్ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కా
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాడు చేపట్టిన మరో మానవీయ కార్యక్రమం త్వరలో ఆవిష్కృతం కానున్నది. అవయవ మార్పిడి చికిత్సలు పేదలకు మరింత అందుబాటులోకి తేవాలన్న ఆయన సంకల్పం త్వరలో ఫలితాలను ఇవ్వనున్నది. �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో కాలం గడుపుతూ ప్రజలను మోసగిస్తున్నట్టు మరోసారి రుజువైంది. ‘ఇదీ మీ ప్రజాప్రభుత్వం. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటం. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సు ప్రమాదంలో �
Old City Metro | పాతబస్తీ ప్రజల దశాబ్దాల మెట్రో కల నిరీక్షణలో మగ్గిపోతున్నది. ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అడుగులు పడకముందే, అనుమతుల ప్రక్రియను గాలికొదిలేసి, కన్సల్టెన్సీల నియామకంపై హైదరాబాద్ ఎయిర్�
Kerala CM | కేరళలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి గెలిచినప్పటికీ సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్లో పంచాయితీ తెగడం లేదు. ముఖ్యమంత్రి రేసులో వీడీ సత�