కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి ఇప్పుడు జనహిత పాదయాత్ర నిర్వహించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువ�
నిధులు లేవనే సాకుతో ఎన్నికల హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారు.. సొంత డబ్బా కొట్టుకునేందుకు మాత్రం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘తెలంగాణ పరిరక్షణ పోరులో మరింత పదునెక్కి పోరాడుదాం’ అని ఇటీవల మహా న్యూస్ వివాదం నేపథ్యంలో, అక్రమ కేసులతో ఇరువై రోజులు చంచల్గూడ జైల్లో గడిపి బయటికొచ్చిన సందర్భంగా విద్యార్థి నేతలు భావోద్వేగంతో పునరుద
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సూచించింది. ఈ క్రమంలో స్పీకర్ ని�
తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది. 1969 నాటి తొలి దశ ఉద్యమం నుంచి 2009లో మలి దశ ఉద్యమం దాకా ప్రత్యేక తెలంగాణ పోరాటానికి మూలస్తంభాలు విద్యార్థులే. కానీ, ఈ రోజు అదే విద్యార్థి లోకం నిర్�
తెలంగాణ పత్తి రైతుపై సర్కారు కత్తిగట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని పత్తిరైతును నిలువునా ముంచే భారీ కుట్రకు తెరలేపాయి. మధ్యప్రదేశ్లో విఫలమైన పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని చూస్త
రాష్ట్రంలో యూరియా సంక్షోభం ముంచుకొస్తున్నది. ఆగస్టులో అదుపు చేయలేని స్థితిలో ఆ సంక్షోభం నెలకొననున్నది. ఆ ఒక్క నెలలోనే సుమారు 4 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నట్టుగా అధికారులే అంచనా వేస్తున్
ఇందిరమ్మ ఇండ్లకు రోజుకో నిబంధన మారుస్తుండడంతో క్షేత్రస్థాయిలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి వరకు వద్దని చెప్పిన పనులనే ఇప్పుడు చేయమని చెప్తుండడంతో పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు, �
తమను ఎవరైనా మోసం చేస్తే ప్రభుత్వం, చట్టాలు ఆదుకుంటాయని ప్రజలు నమ్ముతుంటారు. మరి అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే మోసగిస్తే? ఓట్ల కోసం కపట నాటకం ఆడి, అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచితే? చివరికి ప్రభుత్వం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్దే హవా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి ఇప్పుడు జనహిత పాదయాత్ర నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య కోల్డ్వార్ మరింత ముదిరింది. ఆది నుంచీ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు మీనాక్షి పాదయాత్ర నిర్ణ�
రాష్ట్ర పరిపాలనా రిమోట్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేతిలో ఉన్నదని, దీంతో రేవంత్రెడ్డి డమ్మీ సీఎం అన్న విషయం ఆ పార్టీ లీడర్కు, క్యాడర్కు ఎప్పుడో తెలిసిపోయిందని బీఆర్ఎస్ ఎమ్